బలహీన వర్గాలకు పావలా వడ్డీకే రుణాలు: వైఎస్

బలహీన వర్గాల వారికి పావలా వడ్డీకే ఇక రుణాలు అందజేస్తామని రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రకటించారు. బలహీన మరియు బడుగు వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తామీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లో విలేకరుల...
Source: ఏపీ న్యూస్ | 17 Mar 2008 | 1:26 pm

ట్రెయిలర్‌లో విశాఖ ఎక్స్‌ప్రెస్..

వరా ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందిన విశాఖ ఎక్స్‌ప్రెస్ చిత్రంలో రాజీవ్ కనకాల, అల్లరి నరేష్, ప్రీతి జింగానియా, సింధు తులానీలు ప్రధాన పాత్రలను పోషించారు. మాక్వెల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని క్రేజీ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి...
Source: వినోదం | 17 Mar 2008 | 1:18 pm

టెస్ట్ సిరీస్ జట్టు ప్రకటన: మొదటి టెస్ట్‌కు ఇషాంత్ దూరం

దక్షిణాఫ్రికాతో త్వరలో జరగబోయే టెస్ట్ సిరీస్‌ కోసం బీసీసీఐ సోమవారం జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌లో మొదటి రెండు టెస్ట్‌ల జట్టును ఎంపికచేసేందుకు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ బెంగుళూరు సమావేశం అయింది. ఈ సమావేశంలో సెలక్షన్ కమిటీ
Source: Yahoo! Telugu: News | 17 Mar 2008 | 12:44 pm

సెన్సెక్స్ మరో భారీ పతనం: 15 వేలకు కింద ముగింపు

బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) సోమవారం మరోసారి భారీగా పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో 433 పాయింట్ల పతనంతో 15,327 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌కు అనంతరం అమ్మకాలు కూడా తోడవడంతో ఉదయం
Source: Yahoo! Telugu: News | 17 Mar 2008 | 12:25 pm

ఫసిఫిక్ లైఫ్ ఓపెన్ సింగిల్స్ ప్రీ- క్వార్టర్స్‌లో సానియా

భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కాలిఫోర్నియాలోని ఇండియన్ వెల్స్‌లో జరుగుతున్న 2,100,000 అమెరికన్ డాలర్ల ఫసిఫిక్ లైఫ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్‌ విభాగంలో ప్రీ- క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది.
Source: Yahoo! Telugu: News | 17 Mar 2008 | 12:09 pm

రుణాల మాఫీపై బీజేపీ ఆరోపణలకు ప్రభుత్వం సవాలు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పంట రుణాలు మాఫీ చేయడాన్ని దగాకోరు వ్యవహారంగా బీజేపీ తీవ్రంగా విమర్శించడాన్ని ప్రభుత్వం సోమవారం తిప్పికొట్టింది.
Source: Yahoo! Telugu: News | 17 Mar 2008 | 11:54 am

రుణమాఫీకై విధించిన పరిమితిని సడలించాలి: సోనియా

యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీకి విధించిన పొలం పరిమితిని పెంచాలంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం విధించిన రెండు హెక్టార్ల పరిమితిని సడలించాలంటూ ఆమె ప్రధానిని కోరారు.
Source: Yahoo! Telugu: News | 17 Mar 2008 | 11:20 am

రాష్ట్ర వ్యాప్తంగా సంకల్ప్ దివస్‌కు బీజేపీ సన్నాహాలు

రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 21నుంచి సంకల్ప్ దివస్‌ నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. పార్టీ కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేయడంతో పాటు పార్టీని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లేలా ఈ దినాన్ని నిర్వహించాలనుకుంటున్నామని పార్టీ వర్గాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: News | 17 Mar 2008 | 11:03 am

షూటింగ్ జరుపుకుంటోన్న నేను మీకు తెలుసా

మోహన్‌బాబు తనయుడు మనోజ్ హీరోగా అజయ్‌శాస్త్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నేను మీకు తెలుసా. మనోజ్ సోదరి లక్ష్మీప్రసన్న నిర్మాతగా శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మించబడుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Mar 2008 | 10:54 am

తెలంగాణాపై పోరుతో నా హత్యకు కుట్రః మధుయాష్కీ ఆరోపణ

తెలంగాణాపై పోరాడుతున్నందున తన హత్యకు కొందరు నేతలు కుట్ర పన్నుతున్నారని నిజామాబాద్ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. అయితే తాను తెలంగాణాపై పోరులో ఎవరి కుట్రకూ లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 17 Mar 2008 | 10:54 am

జలయజ్ఞంపై కార్పొరేట్ కంపెనీల ద్వారా ప్రచారానికి నిర్ణయం

తాము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంపై కార్పొరేట్ సంస్థల ద్వారా భారీ స్థాయిలో ప్రచారం జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. జలయజ్ఞం ద్వారా సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేలా ఈ ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది.
Source: Yahoo! Telugu: News | 17 Mar 2008 | 10:44 am

సరబ్‌జిత్ విషయంలో పాక్ కఠినంగా వ్యవహరించదు: భారత్

సరబ్‌జిత్ విషయంలో పాకిస్థాన్ కఠినంగా వ్యవహరించదని భారత్ నమ్మకం వ్యక్తం చేసింది. ప్రజల నమ్మకాలను దృష్టిలో ఉంచుకొని సరబ్‌జిత్ విషయంలో కఠిన వైఖరితో వ్యవహరించవద్దని పాకిస్థాన్ ప్రభుత్వానికి భారత్ విజ్ఞప్తి చేసింది.
Source: Yahoo! Telugu: News | 17 Mar 2008 | 10:34 am

గిరిజనులచే కలెక్టరేట్ ముట్టడిః విశాఖలో ఉద్రిక్తత

జిల్లా కలెక్టరేట్‌ను గిరిజనులు ముట్టడించడంతో విశాఖ పట్నంలో సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గిరిజన సింహగర్జన పేరుతో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఆందోళనకారులు కలెక్టరేట్‌వైపు దూసుకురావడంతో పోలీసులు లాఠీఛార్జ్ జరిపారు.
Source: Yahoo! Telugu: News | 17 Mar 2008 | 10:24 am

చిరు, బాబు కలవబోతున్నారా...?

మెగాస్టార్ చిరంజీవి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కలిసి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొననున్నారా...? అనే సందేశం రజనీకాంత్...
Source: వినోదం | 17 Mar 2008 | 9:58 am

వెబ్‌దునియా తెలుగులో సినీ ట్రెయిలర్స్

వెబ్‌దునియా తెలుగు వీక్షకులకు మరో సినీ విందును అందిస్తున్నాం. తెలుగు వెండితెరపైకి దూసుకురాబోయే చిత్రాలకు సంబంధించిన కొన్ని ప్రధాన దృశ్యాలను.... అదేనండీ ట్రయిలర్స్‌ను మీ ముందుంచనున్నాం. ప్రతి తెలుగు సినిమా తెలుగు వెండితెరకు పరిచయం...
Source: వినోదం | 17 Mar 2008 | 8:13 am

శ్రీవారి దర్శనానికి డైరెక్ట్ లైన్

పుణ్యక్షేత్రమైన తిరుమలలో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు డైరెక్ట్ లైన్ ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనానికి వచ్చే భక్తులకు ఈ విధమైన డైరెక్ట్ క్యూ లైన్ ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికార వర్గాలు...
Source: ఏపీ న్యూస్ | 17 Mar 2008 | 7:48 am

'రేస్'తో దూసుకు రానున్న కత్రినా

గత ఏడాది వరుసగా నాలుగు హిట్లు కొట్టిన కత్రినా కైఫ్ 'రేస్' చిత్రంతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌తోసహా అందరు...
Source: వినోదం | 17 Mar 2008 | 7:36 am

జలయజ్ఞంపై భారీ స్థాయిలో ప్రచారం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జలయజ్ఞం కార్యక్రమంపై భారీ స్థాయిలో ప్రచారం చేయనున్నట్లు అధికార వర్గాల వెల్లడించాయి. జలయజ్ఞానికి సంబంధించిన వివరాలను తెలియపరుస్తూ జిల్లాకు యాభైవేల పోస్టుకార్డులు పంపుతారు. అలాగే...
Source: ఏపీ న్యూస్ | 17 Mar 2008 | 7:23 am

షూటింగ్‌లో అపశృతి: రవితేజ డూప్ మృతి

సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఓ చిత్రం షూటింగ్ సందర్భంగా అపశృతి చోటు చేసుకోవడంతో డూప్‌గా నటించే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా రవితేజకు బదులు నీటిలో దూకిన సదరు...
Source: Yahoo! Telugu: Entertainment | 17 Mar 2008 | 6:37 am

రెహ్మన్ చేతుల మీదుగా సోంబేరి ఆడియో విడుదల

అలీ హీరోగా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వం వహించిన సోంబేరి చిత్రం ఆడియో ప్రముఖ సంగీత దర్శకులు ఎ.ఆర్. రెహ్మాన్ చేతుల మీదుగా విడుదలైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Mar 2008 | 6:20 am

బి.జె.పి రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జిల నియామకం

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కొన్ని రాష్ట్రాల్లో పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జీలను ప్రకటించారు. కర్నాటక ఎన్నికల ఇన్‌ఛార్జీగా అరుణ్ జైట్లీని ప్రకటించగా, వెంకయ్య నాయుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల బాధ్యత దక్కించుకున్నారు.....
Source: జాతీయ | 17 Mar 2008 | 5:53 am

పోలీసు డిపార్ట్‌మెంట్‌కు నిధులు: శివ్‌రాజ్ పాటిల్

దేశంలోని పోలీసు శాఖను ఆధునీకరణ చేసేందుకు, మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించనున్నట్టు కేంద్ర హోం మంత్రి శివ్‌రాజ్ పాటిల్ తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైమండ్ జూబ్లీ వారోత్సవాలను
Source: జాతీయ | 17 Mar 2008 | 4:33 am

ఒప్పందంపై విభేధాలను పరిష్కరించుకుంటాం: ప్రణబ్

భారత్-అమెరికా అణుఒప్పందంపై వస్తున్న విభేధాలను తాము పరిష్కరించుకుంటామని విదేశాంగశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. అణుఒప్పందంపై జరిగే సమన్వయ కమిటి సమావేశంలో దీనిపై పూర్తి స్థాయిలో చర్చిస్తామని ఆయన తెలిపారు...
Source: జాతీయ | 17 Mar 2008 | 4:30 am

మార్చి 17, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 ని.లకు భక్తి గీతాలు. 06.0 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 17 Mar 2008 | 3:13 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 17 Mar 2008 | 3:09 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |