ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్న "సాక్షి" దినపత్రిక ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం అందింది. అయితే వైఎస్సార్తో పాటు... Source: ఏపీ న్యూస్ | 16 Mar 2008 | 10:23 am
ఈశాన్య భారతం మరోమారు బాంబు పేలుళ్ళతో దద్దరిల్లింది. ఆదివారం ఆస్సోం రాష్ట్రంలోని ఒక గిరిజన గ్రామంలో ఉల్ఫా తీవ్రవాదులు గ్రనైడ్ల దాడికి పాల్పడ్డారు. ఇందులో నలుగురు ప్రాణాలు కోల్పోగా 53 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో నలుగురు.... Source: జాతీయ | 16 Mar 2008 | 8:47 am
బౌద్ధుల శాంతివనంగా పేరుగాంచిన టిబెట్లో పరిస్థితి మరింతగా విషమిస్తోంది. బౌద్ధ సన్యాసులకు, చైనా పోలీసులకు మధ్య తలెత్తిన ఘర్షణలు తీవ్రరూపందాల్చాయి. దీంతో చైనా పోలీసుల కాల్పుల్లో పది మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.... Source: జాతీయ | 16 Mar 2008 | 6:43 am
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం, 10.30 గంటలకు Source: Yahoo! Telugu: Entertainment | 16 Mar 2008 | 6:06 am
ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విభజించాల్సిందేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి కోరారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతిని పురస్కరించుకుని ఆ పార్టీ కార్యకర్తల నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె... Source: జాతీయ | 16 Mar 2008 | 5:59 am
యుద్ధం చేయకుండా, కలహానికి కాలు దువ్వకుండా, మౌనవ్రతంతో, నిరాహారదీక్షతో ప్రత్యేకాంధ్ర రాష్ట్ర నిర్మాణానికి బీజం పోసిన మహనీయులు పొట్టి శ్రీరాములు. 1901వ సంవత్సరం మార్చి 16న మద్రాసులో జన్మించిన శ్రీరాములు బాల్యంనుంచే జాతీయోద్యమంలో.... Source: ఏపీ న్యూస్ | 15 Mar 2008 | 2:35 pm