సురేష్గోపీ హీరోగా మళయాళంలో రూపొందిన ఓ చిత్రాన్ని ధైర్యవంతుడు పేరుతో అనువదిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని ఈ చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 14 Mar 2008 | 10:47 am
దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో రెండు రోజుల తరువాత సాధారణ పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్, బెంగుళూరుల్లోని పాత విమానాశ్రయాలను మూసివేతకు నిరసనగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఉద్యోగులు చేపట్టిన సహాయ Source: Yahoo! Telugu: News | 14 Mar 2008 | 10:40 am
నితిన్, కాజల్ జంటగా తేజ సినిమా పతాకంపై నిర్మితమవుతోన్న ఆటాడిస్తా చిత్రాన్ని మార్చి 20న ప్రేక్షకుల ముందుకు తేవడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే చివరి పాట చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల... Source: Yahoo! Telugu: Entertainment | 14 Mar 2008 | 10:35 am
భారత హాకీ జట్టు ఈ ఏడాది బీజింగ్లో జరిగే ఒలింపిక్స్ పోటీలకు అర్హత కోల్పోయిన నేపథ్యంలో పెద్దఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్న భారత హాకీ సమాఖ్య (ఐహెచ్ఎఫ్) అధ్యక్షుడు కేపీఎస్ గిల్ తనకు ఇప్పట్లో హాకీ సమాఖ్య పగ్గాలు Source: Yahoo! Telugu: News | 14 Mar 2008 | 10:30 am
శంషాబాద్లో నిర్మించిన కొత్త విమానశ్రయానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ.రామారావు పేరు పెట్టాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అలాగే రాష్ట్రంలో పర్యటిస్తున్న సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణాపై స్పష్టమైన ప్రకటన... Source: ఏపీ న్యూస్ | 14 Mar 2008 | 9:55 am
యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు మేలు చేసేలా అనేక కార్యక్రమాలను చేపట్టిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. అలాగే రైతుల కోసం భవిష్యత్లో బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టనున్నామని ఆమె తెలిపారు. Source: Yahoo! Telugu: News | 14 Mar 2008 | 9:52 am
రాష్ట్రంలో ఒక రోజు సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పనీతీరు పట్ల సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞం మరో విప్లవంలాంటిదని ఆమె కితాబిచ్చారు. తొమ్మిదేళ్ళ.... Source: ఏపీ న్యూస్ | 14 Mar 2008 | 9:44 am
శంషాబాద్ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ సీనియర్ నేత దేవేందర్గౌడ్తో సహా ఇతర ఎమ్మెల్యేలను ఈ సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Source: Yahoo! Telugu: News | 14 Mar 2008 | 9:38 am
హైదరాబాద్లోని శంషాబాద్ వద్ద నిర్మించిన రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పోలీసుశాఖ ఈ ప్రాంతంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. Source: Yahoo! Telugu: News | 14 Mar 2008 | 8:14 am
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా ఒక్కో సాగునీటి ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో పూర్తి చేసిన పుష్కర ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.... Source: ఏపీ న్యూస్ | 14 Mar 2008 | 8:11 am
తూర్పు గోదావరి జిల్లాలో నిర్మించిన పుష్కర ఎత్తిపోతల పథకాన్ని శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో సోనియా పాల్గొన్నారు. Source: Yahoo! Telugu: News | 14 Mar 2008 | 7:57 am
కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ శుక్రవారం పదేళ్లు పూర్తిచేసుకున్నారు. భర్త, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మరణానంతరం కష్టాల్లోపడ్డ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు కొన్నేళ్ల సంశయించినా సంక్షోభంలో ఉన్న పార్టీని అదుకునేందుకు Source: Yahoo! Telugu: News | 14 Mar 2008 | 7:55 am
నివశించే గృహంలోని వివిధ గదులు ఉండాల్సిన దిక్కులు గురించి వాస్తు నిపుణులు అనేక రకాల జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు. అలాగే మనం నిద్రించే గదిలో ఏ దిక్కులో పడుకుంటే శుభప్రదంగా ఉంటుందో కూడా వాస్తు శాస్త్రం వివరిస్తోందని వారు చెబుతున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 14 Mar 2008 | 7:35 am
నివశించే గృహంలోని వివిధ గదులు ఉండాల్సిన దిక్కులు గురించి వాస్తు నిపుణులు అనేక రకాల జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు. అలాగే మనం నిద్రించే గదిలో ఏ దిక్కులో పడుకుంటే శుభప్రదంగా ఉంటుందో కూడా వాస్తు శాస్త్రం వివరిస్తోందని వారు చెబుతున్నారు. Source: Yahoo! Telugu: News | 14 Mar 2008 | 7:35 am
ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) తరపున ఆడుతున్న ఆటగాళ్లను బీసీసీఐ రెబల్స్గా పరిగణించడాన్ని మాజీ క్రికెటర్, ఐసీఎల్ ఛైర్మన్ కపిల్దేవ్ తప్పుపట్టాడు. ఐసీఎల్లో ఆడుతున్న ఆటగాళ్లను కూడా బీసీసీఐ గుర్తించాలని కపిల్ విజ్ఞప్తి చేశాడు. Source: Yahoo! Telugu: News | 14 Mar 2008 | 7:31 am
టీం ఇండియా పేస్ బౌలర్ జహీర్ ఖాన్ త్వరలో జరగబోతున్న దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ మొత్తానికి దాదాపుగా దూరం కానున్నాడు. జహీర్ పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు నాలుగు నుంచి ఆరు వారాల సమయం పట్టనుంది. దీంతో జహీర్ Source: Yahoo! Telugu: News | 14 Mar 2008 | 7:31 am
తరుణ్, ఇలియానా జంటగా నటించిన భలే దొంగలు చిత్రం ఆడియో గురువారం విడుదలైంది. శాఖమూరి పాండురంగారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె. విజయభాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 14 Mar 2008 | 6:40 am
స్వర్ణాంధ్రప్రదేశ్ చరిత్రలో మరో మణిహారం చేరనుంది. అంతర్జాతీయ హంగులతో సర్వాంగసుందరంగా నిర్మించిన అంతర్జాతీయ విమానశ్రయ సేవలు ఇకపై రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే తొలిసారి నిర్మించిన గ్రీన్ఫీల్డ్ తొలి.... Source: ఏపీ న్యూస్ | 14 Mar 2008 | 4:19 am
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ ఒక రోజు పర్యటన నిమిత్తం శుక్రవారం రాష్ట్రానికి రానున్నారు. ఉదయం 11.30 నిమిషాలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరే సోనియా.. నేరుగా రాజమండ్రికి చేరుకుంటారు. అక్కడ నుంచి... Source: ఏపీ న్యూస్ | 14 Mar 2008 | 4:19 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 గంటలకు భక్తిగీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 14 Mar 2008 | 3:12 am
రాష్ట్రఅసెంబ్లీలో ప్రజల సమస్యలపై చర్చించే విషయంలో రాష్ట్రప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రజాస్వామ్య మార్గంలో రాష్ట్రాన్ని నడిపించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన... Source: ఏపీ న్యూస్ | 13 Mar 2008 | 1:37 pm
షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణపైనే తాను ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వెల్లడించాడు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదికను 20వ తేదీలోగా పార్లమెంటులో ప్రవేశపెట్టని యెడల తాము... Source: ఏపీ న్యూస్ | 13 Mar 2008 | 1:05 pm
దేశంలోనే తొలిసారిగా ఉత్తరాఖండ్ రాష్ట్రం, మహిళలకు పంచాయితీల్లో యాభై శాతం రిజర్వేషన్ కల్పించింది. ఉత్తరాఖండ్ రాష్ట్రపంచాయితీ చట్టం 2008 ప్రకారం అసెంబ్లీ శాసన సభా స్థానాల్లో అర్ధభాగం మేరకు మహిళలకు కేటాయించినట్లు అధికార వర్గాలు... Source: జాతీయ | 13 Mar 2008 | 11:50 am
ప్రముఖ సంగీత దర్శకుడు రెహ్మాన్ చెన్నైలో ఓ సంగీత పాఠశాలను ప్రారంభించారు. కె.ఎమ్. మ్యూజిక్ పేరుతో రెహ్మాన్ ఈ సంగీత పాఠశాలను స్ధాపించారు.
ఈ సంగీత పాఠశాల విశేషాల గురించి రెహ్మాన్ బుధవారం విలేకరులతో ముచ్చటించారు. Source: Yahoo! Telugu: Entertainment | 13 Mar 2008 | 11:08 am
మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్ధులకు త్వరలో ప్రవేశపెట్టనున్న పథకం ద్వారా సుమారు రూ.25లక్షల వరకు స్కాలర్షిప్పులు మంజూరు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ఏఆర్ అంతులే వెల్లడించారు.
న్యూఢిల్లీలో గురువారం... Source: జాతీయ | 13 Mar 2008 | 11:06 am
పరిశ్రమలకోసం భూములను కేటాయించే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యాలను విమర్శిస్తున్నవారు ఒకసారి విశాఖపట్టణం వైపు చూపు సారిస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ సూచించారు. శాసనసభా సమావేశాల్లో ప్రభుత్వ పథకాలను ప్రత్యేకించి... Source: ఏపీ న్యూస్ | 13 Mar 2008 | 10:59 am
ఆకాష్ హీరోగా సంతోష్ ప్రొడక్షన్స్ ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రానికి మదన్పటేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలరాజు నిర్మిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 13 Mar 2008 | 10:56 am
ఆరోగ్య శ్రీ వంటి ఏ పథకాలూ అమలు చేయకుండా మూడు రాష్ట్రాల్లో సిపిఎం వరుసగా ఎలా గెలుస్తోందో తనకు ఏమాత్రం బోధపడడం లేదంటూ ముఖ్యమంత్రి వైఎస్ శాసనసభా సమావేశాల్లో ఆ పార్టీని గేలి చేశారు. వికలాంగులకు పెన్షన్ పెంపుకు సంబంధించి వైస్ సభలో... Source: ఏపీ న్యూస్ | 13 Mar 2008 | 10:49 am