ధైర్యవంతుడుగా రానున్న సురేష్‌గోపీ

సురేష్‌గోపీ హీరోగా మళయాళంలో రూపొందిన ఓ చిత్రాన్ని ధైర్యవంతుడు పేరుతో అనువదిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని ఈ చిత్ర నిర్మాతలు చెబుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Mar 2008 | 10:47 am

విమానాశ్రయాల్లో సాధారణ పరిస్థితి: విధుల్లో ఉద్యోగులు

దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో రెండు రోజుల తరువాత సాధారణ పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్, బెంగుళూరుల్లోని పాత విమానాశ్రయాలను మూసివేతకు నిరసనగా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఉద్యోగులు చేపట్టిన సహాయ
Source: Yahoo! Telugu: News | 14 Mar 2008 | 10:40 am

మార్చి 20న ప్రేక్షకుల ముందుకు ఆటాడిస్తా

నితిన్, కాజల్ జంటగా తేజ సినిమా పతాకంపై నిర్మితమవుతోన్న ఆటాడిస్తా చిత్రాన్ని మార్చి 20న ప్రేక్షకుల ముందుకు తేవడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే చివరి పాట చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల...
Source: Yahoo! Telugu: Entertainment | 14 Mar 2008 | 10:35 am

హాకీని బాగుచేసిన తరువాతే తప్పుకుంటా: గిల్

భారత హాకీ జట్టు ఈ ఏడాది బీజింగ్‌లో జరిగే ఒలింపిక్స్ పోటీలకు అర్హత కోల్పోయిన నేపథ్యంలో పెద్దఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్న భారత హాకీ సమాఖ్య (ఐహెచ్ఎఫ్) అధ్యక్షుడు కేపీఎస్ గిల్ తనకు ఇప్పట్లో హాకీ సమాఖ్య పగ్గాలు
Source: Yahoo! Telugu: News | 14 Mar 2008 | 10:30 am

భాజపా-తెదేపా కార్యకర్తల అరెస్టు

శంషాబాద్‌లో నిర్మించిన కొత్త విమానశ్రయానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ.రామారావు పేరు పెట్టాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అలాగే రాష్ట్రంలో పర్యటిస్తున్న సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణాపై స్పష్టమైన ప్రకటన...
Source: ఏపీ న్యూస్ | 14 Mar 2008 | 9:55 am

యూపీఏ పాలనలో రైతుల సంక్షేమానికి పెద్దపీట: సోనియా

యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు మేలు చేసేలా అనేక కార్యక్రమాలను చేపట్టిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. అలాగే రైతుల కోసం భవిష్యత్‌లో బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టనున్నామని ఆమె తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 14 Mar 2008 | 9:52 am

జలయజ్ఞం ఓ విప్లవం: సోనియాగాంధీ

రాష్ట్రంలో ఒక రోజు సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పనీతీరు పట్ల సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞం మరో విప్లవంలాంటిదని ఆమె కితాబిచ్చారు. తొమ్మిదేళ్ళ....
Source: ఏపీ న్యూస్ | 14 Mar 2008 | 9:44 am

ఎయిర్‌పోర్ట్ ప్రారంభాన్ని అడ్డుకోవడానికి టీడీపీ యత్నం

శంషాబాద్ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ సీనియర్ నేత దేవేందర్‌గౌడ్‌తో సహా ఇతర ఎమ్మెల్యేలను ఈ సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 14 Mar 2008 | 9:38 am

శంషాబాద్ విమానాశ్రయం ప్రారంభానికి పటిష్ట భద్రత

హైదరాబాద్‌లోని శంషాబాద్ వద్ద నిర్మించిన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పోలీసుశాఖ ఈ ప్రాంతంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.
Source: Yahoo! Telugu: News | 14 Mar 2008 | 8:14 am

పుష్కర ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టిన సోనియా

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా ఒక్కో సాగునీటి ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో పూర్తి చేసిన పుష్కర ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ....
Source: ఏపీ న్యూస్ | 14 Mar 2008 | 8:11 am

సోనియా చేతుల మీదుగా పుష్కర ప్రాజెక్టు ప్రారంభం

తూర్పు గోదావరి జిల్లాలో నిర్మించిన పుష్కర ఎత్తిపోతల పథకాన్ని శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో సోనియా పాల్గొన్నారు.
Source: Yahoo! Telugu: News | 14 Mar 2008 | 7:57 am

కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీకి పదేళ్లు పూర్తి

కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ శుక్రవారం పదేళ్లు పూర్తిచేసుకున్నారు. భర్త, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మరణానంతరం కష్టాల్లోపడ్డ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు కొన్నేళ్ల సంశయించినా సంక్షోభంలో ఉన్న పార్టీని అదుకునేందుకు
Source: Yahoo! Telugu: News | 14 Mar 2008 | 7:55 am

సుఖశాంతులను దరిచేర్చే దక్షిణ దిశ నిద్ర

నివశించే గృహంలోని వివిధ గదులు ఉండాల్సిన దిక్కులు గురించి వాస్తు నిపుణులు అనేక రకాల జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు. అలాగే మనం నిద్రించే గదిలో ఏ దిక్కులో పడుకుంటే శుభప్రదంగా ఉంటుందో కూడా వాస్తు శాస్త్రం వివరిస్తోందని వారు చెబుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Mar 2008 | 7:35 am

సుఖశాంతులను దరిచేర్చే దక్షిణ దిశ నిద్ర

నివశించే గృహంలోని వివిధ గదులు ఉండాల్సిన దిక్కులు గురించి వాస్తు నిపుణులు అనేక రకాల జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు. అలాగే మనం నిద్రించే గదిలో ఏ దిక్కులో పడుకుంటే శుభప్రదంగా ఉంటుందో కూడా వాస్తు శాస్త్రం వివరిస్తోందని వారు చెబుతున్నారు.
Source: Yahoo! Telugu: News | 14 Mar 2008 | 7:35 am

ఐసీఎల్‌ను బీసీసీఐ రెబల్‌గా చూడరాదు: కపిల్ విజ్ఞప్తి

ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) తరపున ఆడుతున్న ఆటగాళ్లను బీసీసీఐ రెబల్స్‌గా పరిగణించడాన్ని మాజీ క్రికెటర్, ఐసీఎల్ ఛైర్మన్ కపిల్‌దేవ్ తప్పుపట్టాడు. ఐసీఎల్‌లో ఆడుతున్న ఆటగాళ్లను కూడా బీసీసీఐ గుర్తించాలని కపిల్ విజ్ఞప్తి చేశాడు.
Source: Yahoo! Telugu: News | 14 Mar 2008 | 7:31 am

దక్షిణాఫ్రికా సిరీస్ మొత్తానికి జహీర్ దూరం

టీం ఇండియా పేస్ బౌలర్ జహీర్ ఖాన్ త్వరలో జరగబోతున్న దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ మొత్తానికి దాదాపుగా దూరం కానున్నాడు. జహీర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు నాలుగు నుంచి ఆరు వారాల సమయం పట్టనుంది. దీంతో జహీర్
Source: Yahoo! Telugu: News | 14 Mar 2008 | 7:31 am

తరుణ్ హీరోగా భలే దొంగలు ఆడియో విడుదల

తరుణ్, ఇలియానా జంటగా నటించిన భలే దొంగలు చిత్రం ఆడియో గురువారం విడుదలైంది. శాఖమూరి పాండురంగారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె. విజయభాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Mar 2008 | 6:40 am

స్వర్ణాంధ్రప్రదేశ్‌కు మరో మణిహారం.. శంషాబాద్

స్వర్ణాంధ్రప్రదేశ్ చరిత్రలో మరో మణిహారం చేరనుంది. అంతర్జాతీయ హంగులతో సర్వాంగసుందరంగా నిర్మించిన అంతర్జాతీయ విమానశ్రయ సేవలు ఇకపై రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే తొలిసారి నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ తొలి....
Source: ఏపీ న్యూస్ | 14 Mar 2008 | 4:19 am

నేడు సోనియా రాష్ట్రానికి రాక: భారీ భద్రత

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఒక రోజు పర్యటన నిమిత్తం శుక్రవారం రాష్ట్రానికి రానున్నారు. ఉదయం 11.30 నిమిషాలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరే సోనియా.. నేరుగా రాజమండ్రికి చేరుకుంటారు. అక్కడ నుంచి...
Source: ఏపీ న్యూస్ | 14 Mar 2008 | 4:19 am

మార్చి 14, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 గంటలకు భక్తిగీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 14 Mar 2008 | 3:12 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 14 Mar 2008 | 3:06 am

ప్రజల సమస్యలపై ప్రభుత్వం చిన్న చూపు: బాబు

రాష్ట్రఅసెంబ్లీలో ప్రజల సమస్యలపై చర్చించే విషయంలో రాష్ట్రప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రజాస్వామ్య మార్గంలో రాష్ట్రాన్ని నడిపించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన...
Source: ఏపీ న్యూస్ | 13 Mar 2008 | 1:37 pm

ఎస్సీ వర్గీకరణపైనే ప్రత్యేక దృష్టి: మందకృష్ణ

షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణపైనే తాను ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వెల్లడించాడు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదికను 20వ తేదీలోగా పార్లమెంటులో ప్రవేశపెట్టని యెడల తాము...
Source: ఏపీ న్యూస్ | 13 Mar 2008 | 1:05 pm

పంచాయితీల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్

దేశంలోనే తొలిసారిగా ఉత్తరాఖండ్ రాష్ట్రం, మహిళలకు పంచాయితీల్లో యాభై శాతం రిజర్వేషన్ కల్పించింది. ఉత్తరాఖండ్ రాష్ట్రపంచాయితీ చట్టం 2008 ప్రకారం అసెంబ్లీ శాసన సభా స్థానాల్లో అర్ధభాగం మేరకు మహిళలకు కేటాయించినట్లు అధికార వర్గాలు...
Source: జాతీయ | 13 Mar 2008 | 11:50 am

చెన్నైలో రెహ్మాన్ సంగీత పాఠశాల ప్రారంభం

ప్రముఖ సంగీత దర్శకుడు రెహ్మాన్ చెన్నైలో ఓ సంగీత పాఠశాలను ప్రారంభించారు. కె.ఎమ్. మ్యూజిక్ పేరుతో రెహ్మాన్ ఈ సంగీత పాఠశాలను స్ధాపించారు. ఈ సంగీత పాఠశాల విశేషాల గురించి రెహ్మాన్ బుధవారం విలేకరులతో ముచ్చటించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Mar 2008 | 11:08 am

మైనారిటీ విద్యార్ధులకు స్కాలర్‌షిప్పులు: అంతులే

మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్ధులకు త్వరలో ప్రవేశపెట్టనున్న పథకం ద్వారా సుమారు రూ.25లక్షల వరకు స్కాలర్‌షిప్పులు మంజూరు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ఏఆర్ అంతులే వెల్లడించారు. న్యూఢిల్లీలో గురువారం...
Source: జాతీయ | 13 Mar 2008 | 11:06 am

విశాఖకేసి చూడండి : వైఎస్ సూచన

పరిశ్రమలకోసం భూములను కేటాయించే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యాలను విమర్శిస్తున్నవారు ఒకసారి విశాఖపట్టణం వైపు చూపు సారిస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ సూచించారు. శాసనసభా సమావేశాల్లో ప్రభుత్వ పథకాలను ప్రత్యేకించి...
Source: ఏపీ న్యూస్ | 13 Mar 2008 | 10:59 am

ఆకాష్ హీరోగా సంతోష్ ప్రొడక్షన్స్ చిత్రం ప్రారంభం

ఆకాష్ హీరోగా సంతోష్ ప్రొడక్షన్స్ ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రానికి మదన్‌పటేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలరాజు నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Mar 2008 | 10:56 am

మీరెలా గెలుస్తున్నారో: వైఎస్ కవ్వింత

ఆరోగ్య శ్రీ వంటి ఏ పథకాలూ అమలు చేయకుండా మూడు రాష్ట్రాల్లో సిపిఎం వరుసగా ఎలా గెలుస్తోందో తనకు ఏమాత్రం బోధపడడం లేదంటూ ముఖ్యమంత్రి వైఎస్ శాసనసభా సమావేశాల్లో ఆ పార్టీని గేలి చేశారు. వికలాంగులకు పెన్షన్ పెంపుకు సంబంధించి వైస్ సభలో...
Source: ఏపీ న్యూస్ | 13 Mar 2008 | 10:49 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |