చెన్నైలో రెహ్మాన్ సంగీత పాఠశాల ప్రారంభం

ప్రముఖ సంగీత దర్శకుడు రెహ్మాన్ చెన్నైలో ఓ సంగీత పాఠశాలను ప్రారంభించారు. కె.ఎమ్. మ్యూజిక్ పేరుతో రెహ్మాన్ ఈ సంగీత పాఠశాలను స్ధాపించారు. ఈ సంగీత పాఠశాల విశేషాల గురించి రెహ్మాన్ బుధవారం విలేకరులతో ముచ్చటించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Mar 2008 | 11:08 am

ఆకాష్ హీరోగా సంతోష్ ప్రొడక్షన్స్ చిత్రం ప్రారంభం

ఆకాష్ హీరోగా సంతోష్ ప్రొడక్షన్స్ ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రానికి మదన్‌పటేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలరాజు నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Mar 2008 | 10:56 am

మీరెలా గెలుస్తున్నారో: వైఎస్ కవ్వింత

ఆరోగ్య శ్రీ వంటి ఏ పథకాలూ అమలు చేయకుండా మూడు రాష్ట్రాల్లో సిపిఎం వరుసగా ఎలా గెలుస్తోందో తనకు ఏమాత్రం బోధపడడం లేదంటూ ముఖ్యమంత్రి వైఎస్ శాసనసభా సమావేశాల్లో ఆ పార్టీని గేలి చేశారు. వికలాంగులకు పెన్షన్ పెంపుకు సంబంధించి వైస్ సభలో...
Source: ఏపీ న్యూస్ | 13 Mar 2008 | 8:55 am

సోనియా రాకకు ఘనంగా ఏర్పాట్లు

యూపీఎ ఛైర్‌పర్సన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా ఆమె పర్యటించనున్న జిల్లాల్లో ఘనంగా ఏర్పాట్లను చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె పర్యటించే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొత్త పథకాలు సోనియా చేతుల మీదుగా...
Source: ఏపీ న్యూస్ | 13 Mar 2008 | 6:54 am

ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రధారిగా గది నెం.305లో దేవుడు

ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రధారిగా ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మాతగా గది నెం.305లో దేవుడు అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి సింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Mar 2008 | 6:26 am

అణు ఒప్పందం అమలుపై ప్రభుత్వం కృత నిశ్చయం

అణు ఒప్పందం అమలు చేసేందుకు భారత్ కృత నిశ్చయంతో ఉందని అమెరికాలోని భారత్‌ రాయబారి రోనెన్ సేన్ తెలిపారు. అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని దీనిని పూర్తి చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
Source: జాతీయ | 13 Mar 2008 | 5:47 am

ఆయుధ తయారీ కోసం నక్సల్స్ వద్ద రూ. 60 కోట్లు

ఆయుధాల తయారీ కోసం 2007-09 సంవత్సరాలకు గాను నక్సలైట్ల వద్ద రూ. 60 కోట్లు ఉన్నాయని హోం మంత్రి శ్రీ ప్రకాశ్ జైస్వాల్ తెలిపారు. ఖైదు చేసిన ఓ తీవ్రవాదిని దర్యాప్తు చేసిన జార్ఖండ్ పోలీసులు ఈ విషయం తెలిపారని వెల్లడించారు.
Source: జాతీయ | 13 Mar 2008 | 4:54 am

కొనసాగుతున్న విమానాశ్రయ సిబ్బంది సమ్మె

విమానాశ్రయ సిబ్బంది సమ్మ కారణంగా విమాన సేవలకు అంతరాయం కలగనప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన పరిష్కారం కాకపోవడంతో ఈ సమ్మె కొనసాగుతోంది.
Source: జాతీయ | 13 Mar 2008 | 4:38 am

మార్చి 13, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 13 Mar 2008 | 3:12 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 13 Mar 2008 | 3:09 am

నందమూరి హరికృష్ణకు రాజ్యసభ టిక్కెట్..!

సినీ నటుడు, మాజీ మంత్రి, తెలుగుదేశం నేత నందమూరి హరికృష్ణకు రాజ్యసభ టిక్కెట్‌ను తెలుగుదేశం పార్టీ కేటాయించింది. మొత్తం ఆరు సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీకి ఐదు సీట్లు, తెదేపాకు ఒక సీటు మాత్రమే దక్కింది. దీంతో ఈ ఒక్క సీటును....
Source: ఏపీ న్యూస్ | 12 Mar 2008 | 3:35 pm

వక్ఫ్ భూముల అంశంపై అసెంబ్లీ వాయిదా

వక్ఫ్ భూములను తమ ఇష్టానుసారంగా ప్రభుత్వం విక్రయిస్తోందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ ఆరోపణలు బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలను తీవ్ర గందరగోళానికి దారితీశాయి. దీంతో స్పీకర్ సురేష్ రెడ్డి సభను రేపటికి వాయిదా....
Source: ఏపీ న్యూస్ | 12 Mar 2008 | 12:23 pm

నిలకడగా మార్కెట్: సిప్లా వాటాలు 4 శాతం వృద్ధి

బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) బుధవారం లాభాల బాటలో పయనించింది. అంతర్జాతీయ మార్కెట్‌ల అనుకూల ప్రభావంతో 418 పాయింట్ల వృద్ధితో 16,541 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం ఉదయం పూట లావాదేవీలు లాభదాయకంగా సాగడం
Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 12:14 pm

"సోంబేరి" ఆడియో అతిథిగా రెహ్మాన్

ఆలీ హీరోగా నటిస్తున్న చిత్రం "సోంబేరి". ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ హాజరుకానున్నారు. ఈనెల 16వ తేదీన హైదరాబాద్‌లో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరుగనుంది. ఈ విషయాన్ని దర్శకుడు...
Source: వినోదం | 12 Mar 2008 | 12:09 pm

ఏఏఐ ఉద్యోగుల సమ్మె: లోక్‌సభలో లెఫ్ట్ నిరసన

లోక్‌సభలో విమానాశ్రయాల ఆందోళనపై లెఫ్ట్ పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని ఎత్తివేయాలని లెఫ్ట్ పార్టీలు సభా వ్యవహారాలను అడ్డుకున్నాయి. మంగళవారం అర్థరాత్రి నుంచి
Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 11:29 am

విమానాశ్రయాల సమ్మె: ప్రభుత్వం ఈఎస్ఎంఏ అమలు

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఉద్యోగులు బుధవారం వేకువజామున సహాయ నిరాకరణ సమ్మెను చేపట్టడంతో కేంద్ర ప్రభుత్వం దేశ రాజధానిలో అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా)ను అమల్లోకి తెచ్చింది. ఢిల్లీలోని డొమెస్టిక్
Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 11:19 am

మేఘాలయాలో ఏడుగురు మంత్రుల ప్రమాణస్వీకారం

మేఘాలయాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బుధవారం ఏడుగురు మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించింది. బుధవారం ముగ్గురు స్వంతంత్రులతో సహా మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి డీడీ లపాంగ్ నేతృత్వం
Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 11:04 am

సభర్వాల్ హత్య కేసు: మహారాష్ట్రకు బదిలీ చేసిన సుప్రీం

దేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం ప్రొఫెరస్ సభర్వాల్ హత్య కేసు విచారణను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్ నుంచి మహారాష్ట్రకు బదిలీ చేసింది. ఈ కేసు విచారణ ఇకపై నాగ్‌పూర్ కోర్టులో జరగనుంది. బుధవారం న్యాయమూర్తి అరిజిత్
Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 10:50 am

'మాయ' చేయటానికి వస్తున్న నమిత

ప్రేమ ప్రధానాంశంగా హార్రర్, సస్పెన్స్ మిళితం చేసి నమిత ప్రధాన పాత్రలో అమెరికన్ పిక్చర్స్ సమర్పణలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన 'మాయ' చిత్రం ఈ నెల 28న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎరిక్ మాట్లాడుతూ, "అంతర్జాతీయ స్థాయిలో...
Source: వినోదం | 12 Mar 2008 | 10:45 am

అనుబంధాలు శాశ్వతమని చెప్పే ఆలయం

శివాజీ, హనీరోజ్ జంటగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆలయం చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Mar 2008 | 10:40 am

మార్చి 18న ఎర్ర సముద్రం ఆడియో విడుదల

ఆర్. నారాయణమూర్తి స్వీయ నిర్మాణంలో రూపుదిద్దుకుంటోన్న ఎర్రసముద్రం చిత్రం ఆడియో మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. వివిధ సామాజిక సమస్యలను తెరకెక్కించే నారాయణమూర్తి ఎర్రసముద్రం చిత్రంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ముసుగులో...
Source: Yahoo! Telugu: Entertainment | 12 Mar 2008 | 10:37 am

శిఖా మినహా భారత క్రీడాకారిణిలందరూ ఐటీఎఫ్‌లో ముందడుగు

దేశ రాజధానిలో జరుగుతున్న 50 వేల డాలర్ల ఐటీఎఫ్ మహిళా టెన్నిస్ టోర్నమెంట్‌లో శిఖా ఒబేరాయ్ మినహా మిగిలిన భారత క్రీడాకారిణిలందరూ ముందడుగేశారు. సునీతా రావు, ఇషా లఖానీ, అంకితా భాంబ్రీ ఐటీఎఫ్ టోర్నీ రెండో
Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 10:36 am

వక్ఫ్ భూములపై విపక్షాల రగడతో శాసనసభ వాయిదా

వక్ఫ్ భూములపై ప్రతిపక్షాలు రభసకు దిగడంతో శాసనసభ బుధవారం వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల సమయంలో మజ్లిస్ పార్టీ సభ్యుడు అక్బరుద్ధీన్ ఒవైసీ లేవనెత్తిన ఈ అంశానికి మద్దతుగా టీడీపీ సైతం నినాదాలు చేయడంతో సభ గురువారానికి వాయిదా పడింది.
Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 10:36 am

పోలీసు అధికారులకు నార్కో పరీక్షలుః ఆయేషా తల్లి

తన కుమార్తె హత్య కేసులో పోలీసు అధికారులకు నార్కో పరీక్షలు జరిపించాలని ఆయేషా తల్లి శంషాద్ బేగం డిమాండ్ చేశారు. ఇబ్రహీం పట్నం ఎస్సై, సీఐ, విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌లకు ఈ పరీక్షలు జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూడగలవన్నారు.
Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 10:36 am

నేపాల్ ఎన్నికల అనంతరం కోయిరాలా రాజకీయ సన్యాసం

నేపాల్‌లో ప్రజాస్వామ్య ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించిన 84 ఏళ్ల ఆ దేశ ప్రధాని గిరిజా ప్రసాద్ కోయిరాలా త్వరలో అక్కడ జరగనున్న రాజ్యాంగ సభ ఎన్నికల అనంతరం రాజకీయ సన్యాసం తీసుకోనున్నారు. వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల
Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 10:36 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |