బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) బుధవారం లాభాల బాటలో పయనించింది. అంతర్జాతీయ మార్కెట్ల అనుకూల ప్రభావంతో 418 పాయింట్ల వృద్ధితో 16,541 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం ఉదయం పూట లావాదేవీలు లాభదాయకంగా సాగడం Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 12:14 pm
లోక్సభలో విమానాశ్రయాల ఆందోళనపై లెఫ్ట్ పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని ఎత్తివేయాలని లెఫ్ట్ పార్టీలు సభా వ్యవహారాలను అడ్డుకున్నాయి. మంగళవారం అర్థరాత్రి నుంచి Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 11:29 am
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఉద్యోగులు బుధవారం వేకువజామున సహాయ నిరాకరణ సమ్మెను చేపట్టడంతో కేంద్ర ప్రభుత్వం దేశ రాజధానిలో అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా)ను అమల్లోకి తెచ్చింది. ఢిల్లీలోని డొమెస్టిక్ Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 11:19 am
మేఘాలయాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బుధవారం ఏడుగురు మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించింది. బుధవారం ముగ్గురు స్వంతంత్రులతో సహా మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి డీడీ లపాంగ్ నేతృత్వం Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 11:04 am
దేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం ప్రొఫెరస్ సభర్వాల్ హత్య కేసు విచారణను మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్ నుంచి మహారాష్ట్రకు బదిలీ చేసింది. ఈ కేసు విచారణ ఇకపై నాగ్పూర్ కోర్టులో జరగనుంది. బుధవారం న్యాయమూర్తి అరిజిత్ Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 10:50 am
ప్రేమ ప్రధానాంశంగా హార్రర్, సస్పెన్స్ మిళితం చేసి నమిత ప్రధాన పాత్రలో అమెరికన్ పిక్చర్స్ సమర్పణలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన 'మాయ' చిత్రం ఈ నెల 28న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎరిక్ మాట్లాడుతూ, "అంతర్జాతీయ స్థాయిలో... Source: వినోదం | 12 Mar 2008 | 10:45 am
శివాజీ, హనీరోజ్ జంటగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆలయం చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. Source: Yahoo! Telugu: Entertainment | 12 Mar 2008 | 10:40 am
ఆర్. నారాయణమూర్తి స్వీయ నిర్మాణంలో రూపుదిద్దుకుంటోన్న ఎర్రసముద్రం చిత్రం ఆడియో మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. వివిధ సామాజిక సమస్యలను తెరకెక్కించే నారాయణమూర్తి ఎర్రసముద్రం చిత్రంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ముసుగులో... Source: Yahoo! Telugu: Entertainment | 12 Mar 2008 | 10:37 am
దేశ రాజధానిలో జరుగుతున్న 50 వేల డాలర్ల ఐటీఎఫ్ మహిళా టెన్నిస్ టోర్నమెంట్లో శిఖా ఒబేరాయ్ మినహా మిగిలిన భారత క్రీడాకారిణిలందరూ ముందడుగేశారు. సునీతా రావు, ఇషా లఖానీ, అంకితా భాంబ్రీ ఐటీఎఫ్ టోర్నీ రెండో Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 10:36 am
వక్ఫ్ భూములపై ప్రతిపక్షాలు రభసకు దిగడంతో శాసనసభ బుధవారం వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల సమయంలో మజ్లిస్ పార్టీ సభ్యుడు అక్బరుద్ధీన్ ఒవైసీ లేవనెత్తిన ఈ అంశానికి మద్దతుగా టీడీపీ సైతం నినాదాలు చేయడంతో సభ గురువారానికి వాయిదా పడింది. Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 10:36 am
తన కుమార్తె హత్య కేసులో పోలీసు అధికారులకు నార్కో పరీక్షలు జరిపించాలని ఆయేషా తల్లి శంషాద్ బేగం డిమాండ్ చేశారు. ఇబ్రహీం పట్నం ఎస్సై, సీఐ, విజయవాడ నగర పోలీస్ కమిషనర్లకు ఈ పరీక్షలు జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూడగలవన్నారు. Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 10:36 am
నేపాల్లో ప్రజాస్వామ్య ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించిన 84 ఏళ్ల ఆ దేశ ప్రధాని గిరిజా ప్రసాద్ కోయిరాలా త్వరలో అక్కడ జరగనున్న రాజ్యాంగ సభ ఎన్నికల అనంతరం రాజకీయ సన్యాసం తీసుకోనున్నారు. వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 10:36 am
నాగాలాండ్ ముఖ్యమంత్రి పీఠంపై నీఫియో రియో బాధ్యతలు చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి, డెమొక్రాటిక్ అలైయెన్స్ ఆఫ్ నాగాలాండ్ (డీఏఎన్) నేత నీఫియూ రియో నేతృత్వంలోని మొత్తం 34 మంది ఎమ్మెల్యేలు.... Source: జాతీయ | 12 Mar 2008 | 10:00 am
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంటరుణాల మాఫీ తరహాలో బీసీ, మైనార్టీలపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారం వరాలు కురిపించింది. సంబంధిత కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రూ. లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తున్నామని ప్రకటించింది. Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 9:52 am
అలీ కథానాయకుడిగా నటిస్తోన్న సోంబేరీ చిత్రం ఆడియో మార్చి 16న విడుదల కానుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహ్మాన్ అతిథిగా విచ్చేయనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ నేపథ్యగాయకుడు మనో సంగీత దర్శకత్వం... Source: Yahoo! Telugu: Entertainment | 12 Mar 2008 | 9:12 am
దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకొని పోవడానికి ఎన్డీయే విధానాలే కారణమని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. యూపీఏ ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు ధీటుగా దేశ వ్యాప్త ర్యాలీలు.... Source: జాతీయ | 12 Mar 2008 | 6:54 am
రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న తొమ్మిది మునిసిపాలిటీలలో ఖాళీగా ఉన్న వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందుకోసం మంగళవారం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. తొమ్మిది మునిసిపాలిటీలలో తొమ్మిది.... Source: ఏపీ న్యూస్ | 12 Mar 2008 | 5:54 am
లోక్సభకు మధ్యంతర ఎన్నికలు తప్పవని వస్తున్న ఊహాగానాలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెరదించారు. తమ పార్టీకి గానీ, యూపీఏ ప్రభుత్వానికి గానీ ముందస్తుగా ఎన్నికలకు వెళ్లాలనే తపన లేదని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ.... Source: జాతీయ | 12 Mar 2008 | 4:19 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 12 Mar 2008 | 3:32 am
భారత్ - బంగ్లాదేశ్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా కోల్కతా-ఢాకాల మధ్య మరో రెండు రైలు సర్వీసులను నడుపనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్.... Source: జాతీయ | 11 Mar 2008 | 10:56 am