"చింతకాలయ రవి"గా విక్టరీ వెంకటేష్

విక్టరీ వెంకటేష్ మరోసారి విభిన్న తరహా పాత్రలో కనిపించనున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నటిస్తున్న ఆయన తాజా చిత్రానికి "చింతకాయల రవి" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. యోగి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనుష్క, మమతా....
Source: వినోదం | 10 Mar 2008 | 12:21 pm

21న "ఆటాడిస్తా" చిత్రం విడుదల

హీరో నితిన్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా ఏఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఆటాడిస్తా. రేఖా కంబైన్స్ సమర్పణలో తేజా ఫిలిమ్స్ పతాకంపై సి.కళ్యాణ్, ఎస్.విజయకుమార్ సంయుక్తంగా....
Source: వినోదం | 10 Mar 2008 | 12:19 pm

మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 82 పాయింట్ల పతనం

బాంబే స్టాక్ మార్కెట్ (బీఎస్ఈ) సోమవారం నష్టాల బాటలో నడిచింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో సుమారు 292 పాయింట్ల పతనంతో 15,684 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం అమ్మకాలు పెరగడంతో ఒకానొక దశలో గతవారం
Source: Yahoo! Telugu: News | 10 Mar 2008 | 11:03 am

పార్లమెంట్‌ను కుదిపేసిన దేశ రాజధాని ఘర్షణలు

ఢిల్లీలో బీజేపీ, సీపీఎం కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలు సోమవారం పార్లమెంట్‌ను కుదిపేశాయి. బీజేపీ, కాంగ్రెస్- లెఫ్ట్ పక్షాలు ఈ ఘర్షణలుకు కారణం మీరంటే మీరంటూ ఆరోపణలతో పార్లమెంట్ ఉభయసభల వాతావరణాన్ని వేడెక్కించాయి.
Source: Yahoo! Telugu: News | 10 Mar 2008 | 10:37 am

మేఘాలయా: ఎమ్మెల్యేలతో గవర్నర్ ఎదుట ఎంపీఏ పెరేడ్

మేఘాలయా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయిన మేఘాలయా ప్రగతిశీల కూటమి (ఎంపీఏ) సోమవారం ఆ రాష్ట్ర గవర్నర్ ఎస్ఎస్ సిద్దూ ఎదుట 30 మంది ఎమ్మెల్యేలతో పెరేడ్ నిర్వహించింది. కాంగ్రెస్‌యేతర పక్షాలతో ఏర్పాటయిన ఈ కూటమిలో యూడీపీ
Source: Yahoo! Telugu: News | 10 Mar 2008 | 10:21 am

రైతు సమస్యలపై ఖమ్మం కలెక్టరేట్ వద్ద టీడీపీ ధర్నా

రైతు సమస్యలపై ఖమ్మం కలెక్టరేట్ వద్ద టీడీపీ సోమవారం మహాధర్నా నిర్వహించింది. మాజీ మంత్రి, పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల ప్రసంగిస్తూ రుణ...
Source: Yahoo! Telugu: News | 10 Mar 2008 | 10:02 am

పశ్చిమబెంగాల్‌లో మళ్లీ పొడచూపిన బర్డ్‌ఫ్లూ వ్యాధి

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మరోసారి బర్డ్‌ఫ్లూ వ్యాధి వెలుగుచూసింది. ఈ రాష్ట్రంలో ముర్షిదాబాద్ జిల్లాలో బర్డ్‌ఫ్లూ మరోసారి పొడచూపడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై వధ కార్యక్రమాలు ప్రారంభించారు.
Source: Yahoo! Telugu: News | 10 Mar 2008 | 10:01 am

పీజేఆర్ తనయుడికే ఖైరతాబాద్ టికెట్: వైఎస్ వెల్లడి

దివంగత నేత పీజేఆర్ సేవలకు గుర్తింపుగా ఖైరతాబాద్ శాసనసభా నియోజకవర్గంలో ఆయన తనయుడు విష్ణువర్ధన్ రెడ్డికే కేటాయించనున్నామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలిపారు. తెలంగాణా మంత్రులతో సోమవారం ఉదయం జరిపిన సమావేశం సందర్భంగా
Source: Yahoo! Telugu: News | 10 Mar 2008 | 9:50 am

తిరుమలలో భక్తులపై దాడికి పాల్పడిన ఉన్మాది ఖైదు

తిరుమలలో భక్తులపై దాడికి పాల్పడిన ఓ ఉన్మాదిని పోలీసులు ఖైదు చేశారు. స్వామి వారి దర్శనార్థం తిరుమల వచ్చిన భక్తులను డబ్బు డిమాండ్ చేస్తూ ఇవ్వని వారిపై బ్లేడుతో దాడికి పాల్పడుతూ వచ్చాడు.
Source: Yahoo! Telugu: News | 10 Mar 2008 | 9:29 am

భారత హాకీ కోచ్ కార్వాల్హో రాజీనామా ప్రకటన

చిలీలో జరుగుతున్న ప్రపంచ హాకీ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌లో భారత్ ఫైనల్స్‌లో పరాజయం పాలై ఈ ఏడాది ఒలింపిక్స్‌కు అర్హత కోల్పోవడానికి బాధ్యత వహిస్తూ ప్రపంచ భారత హాకీ జట్టు కోచ్ కార్వాల్హో రాజీనామా చేశారు. గత 80 ఏళ్లలో భారత్ ఒలింపిక్స్‌
Source: Yahoo! Telugu: News | 10 Mar 2008 | 9:27 am

ఆయేషా కేసులో కీలక మలుపుః పోలీసు కస్టడీకి గుర్విందర్ సింగ్

విజయవాడలో హత్యాచారానికి గురైన ఆయేషా మీరా కేసు విచారణ కీలకదశకు చేరుకుంది. పాత నేరస్తుడైన గుర్విందర్ సింగ్ ఆనంద్ అలియాస్ లడ్డును ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు అతని వద్ద పూర్తి స్థాయిలో విచారణ జరుపనున్నట్టు తెలిసిందే.
Source: Yahoo! Telugu: News | 10 Mar 2008 | 9:18 am

త్రిపురలో మూడోసారి ముఖ్యమంత్రిగా మణిశంకర్

త్రిపుర రాష్ట్రంలో వరుసగా మూడోసారి మణిశంకర్ సర్కార్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టబోతున్నారు. గత నెల ఎన్నికల్లో మణిశంకర్ సర్కార్ నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ మరోసారి ఘన విజయం సాధించింది. కొత్త ప్రభుత్వంలోని మంత్రుల ప్రమాణ
Source: Yahoo! Telugu: News | 10 Mar 2008 | 7:54 am

"ఒక్కమగాడు"కు రాజ్యసభ సీటు ఇవ్వాలి: నల్లపురెడ్డి

తెలుగు ప్రజల అభిమాన నటుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కుమారుడు, సినీనటుడు బాలకృష్ణకు రాజ్యసభ సీటు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. ఈ మేరకు ఆ పార్టీకి.....
Source: ఏపీ న్యూస్ | 10 Mar 2008 | 6:27 am

రైతుల రుణాల మాఫీ ఓ బూటకం: బాబు

కేంద్రం ప్రకటించిన రైతు రుణాల మాఫీ ఓ బూటకమని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అంకెల గారడీతో రైతన్నలను ఆకర్షించేందుకు యూపీఏ ప్రభుత్వం చేసిన గారడి అని ఆయన విమర్శించారు. రైతాంగాన్ని ఆదుకోవాలనే....
Source: ఏపీ న్యూస్ | 10 Mar 2008 | 6:26 am

అభివృద్ధిలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం: సోనియా

దేశ అభివృద్ధిలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం కల్పించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన రైతుల ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో....
Source: జాతీయ | 10 Mar 2008 | 6:07 am

మార్చి 10, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 ని.లకు భక్తి గీతాలు. 06.0 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు
Source: Yahoo! Telugu: Entertainment | 10 Mar 2008 | 2:51 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 10 Mar 2008 | 2:49 am

వైభవంగా మూడో విడత "కళ్యాణమస్తు"

తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న కళ్యాణమస్తులో భాగంగా మూడో విడత ఉచిత వివాహాలు ఆదివారం వైభవంగా జరిగాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌, పబ్లిక్ గార్డెన్‌లోని లలిత కళా తోరణంలో జరిగిన ఈ వివాహ వేడుకలకు గవర్నర్....
Source: ఏపీ న్యూస్ | 9 Mar 2008 | 11:32 am

రాష్ట్రంలో రాజకీయ సంకల్ప శిక్షణ కార్యక్రమం: భాజపా

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ఇతర సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా రాష్ట్రంలో రాజకీయ సంకల్ప శిక్షణ కార్యక్రమం చేపట్టనున్నట్టు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ప్రకటించింది. దీనిపై....
Source: ఏపీ న్యూస్ | 9 Mar 2008 | 11:12 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |