విక్టరీ వెంకటేష్ మరోసారి విభిన్న తరహా పాత్రలో కనిపించనున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నటిస్తున్న ఆయన తాజా చిత్రానికి "చింతకాయల రవి" అనే టైటిల్ను ఖరారు చేశారు. యోగి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనుష్క, మమతా.... Source: వినోదం | 10 Mar 2008 | 12:21 pm
హీరో నితిన్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా ఏఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఆటాడిస్తా. రేఖా కంబైన్స్ సమర్పణలో తేజా ఫిలిమ్స్ పతాకంపై సి.కళ్యాణ్, ఎస్.విజయకుమార్ సంయుక్తంగా.... Source: వినోదం | 10 Mar 2008 | 12:19 pm
బాంబే స్టాక్ మార్కెట్ (బీఎస్ఈ) సోమవారం నష్టాల బాటలో నడిచింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో సుమారు 292 పాయింట్ల పతనంతో 15,684 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం అమ్మకాలు పెరగడంతో ఒకానొక దశలో గతవారం Source: Yahoo! Telugu: News | 10 Mar 2008 | 11:03 am
ఢిల్లీలో బీజేపీ, సీపీఎం కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలు సోమవారం పార్లమెంట్ను కుదిపేశాయి. బీజేపీ, కాంగ్రెస్- లెఫ్ట్ పక్షాలు ఈ ఘర్షణలుకు కారణం మీరంటే మీరంటూ ఆరోపణలతో పార్లమెంట్ ఉభయసభల వాతావరణాన్ని వేడెక్కించాయి. Source: Yahoo! Telugu: News | 10 Mar 2008 | 10:37 am
మేఘాలయా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయిన మేఘాలయా ప్రగతిశీల కూటమి (ఎంపీఏ) సోమవారం ఆ రాష్ట్ర గవర్నర్ ఎస్ఎస్ సిద్దూ ఎదుట 30 మంది ఎమ్మెల్యేలతో పెరేడ్ నిర్వహించింది. కాంగ్రెస్యేతర పక్షాలతో ఏర్పాటయిన ఈ కూటమిలో యూడీపీ Source: Yahoo! Telugu: News | 10 Mar 2008 | 10:21 am
రైతు సమస్యలపై ఖమ్మం కలెక్టరేట్ వద్ద టీడీపీ సోమవారం మహాధర్నా నిర్వహించింది. మాజీ మంత్రి, పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తుమ్మల ప్రసంగిస్తూ రుణ... Source: Yahoo! Telugu: News | 10 Mar 2008 | 10:02 am
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మరోసారి బర్డ్ఫ్లూ వ్యాధి వెలుగుచూసింది. ఈ రాష్ట్రంలో ముర్షిదాబాద్ జిల్లాలో బర్డ్ఫ్లూ మరోసారి పొడచూపడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై వధ కార్యక్రమాలు ప్రారంభించారు. Source: Yahoo! Telugu: News | 10 Mar 2008 | 10:01 am
దివంగత నేత పీజేఆర్ సేవలకు గుర్తింపుగా ఖైరతాబాద్ శాసనసభా నియోజకవర్గంలో ఆయన తనయుడు విష్ణువర్ధన్ రెడ్డికే కేటాయించనున్నామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలిపారు.
తెలంగాణా మంత్రులతో సోమవారం ఉదయం జరిపిన సమావేశం సందర్భంగా Source: Yahoo! Telugu: News | 10 Mar 2008 | 9:50 am
తిరుమలలో భక్తులపై దాడికి పాల్పడిన ఓ ఉన్మాదిని పోలీసులు ఖైదు చేశారు. స్వామి వారి దర్శనార్థం తిరుమల వచ్చిన భక్తులను డబ్బు డిమాండ్ చేస్తూ ఇవ్వని వారిపై బ్లేడుతో దాడికి పాల్పడుతూ వచ్చాడు. Source: Yahoo! Telugu: News | 10 Mar 2008 | 9:29 am
చిలీలో జరుగుతున్న ప్రపంచ హాకీ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్లో భారత్ ఫైనల్స్లో పరాజయం పాలై ఈ ఏడాది ఒలింపిక్స్కు అర్హత కోల్పోవడానికి బాధ్యత వహిస్తూ ప్రపంచ భారత హాకీ జట్టు కోచ్ కార్వాల్హో రాజీనామా చేశారు. గత 80 ఏళ్లలో భారత్ ఒలింపిక్స్ Source: Yahoo! Telugu: News | 10 Mar 2008 | 9:27 am
విజయవాడలో హత్యాచారానికి గురైన ఆయేషా మీరా కేసు విచారణ కీలకదశకు చేరుకుంది. పాత నేరస్తుడైన గుర్విందర్ సింగ్ ఆనంద్ అలియాస్ లడ్డును ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు అతని వద్ద పూర్తి స్థాయిలో విచారణ జరుపనున్నట్టు తెలిసిందే. Source: Yahoo! Telugu: News | 10 Mar 2008 | 9:18 am
త్రిపుర రాష్ట్రంలో వరుసగా మూడోసారి మణిశంకర్ సర్కార్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టబోతున్నారు. గత నెల ఎన్నికల్లో మణిశంకర్ సర్కార్ నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ మరోసారి ఘన విజయం సాధించింది. కొత్త ప్రభుత్వంలోని మంత్రుల ప్రమాణ Source: Yahoo! Telugu: News | 10 Mar 2008 | 7:54 am
తెలుగు ప్రజల అభిమాన నటుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కుమారుడు, సినీనటుడు బాలకృష్ణకు రాజ్యసభ సీటు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. ఈ మేరకు ఆ పార్టీకి..... Source: ఏపీ న్యూస్ | 10 Mar 2008 | 6:27 am
కేంద్రం ప్రకటించిన రైతు రుణాల మాఫీ ఓ బూటకమని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అంకెల గారడీతో రైతన్నలను ఆకర్షించేందుకు యూపీఏ ప్రభుత్వం చేసిన గారడి అని ఆయన విమర్శించారు. రైతాంగాన్ని ఆదుకోవాలనే.... Source: ఏపీ న్యూస్ | 10 Mar 2008 | 6:26 am
దేశ అభివృద్ధిలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం కల్పించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన రైతుల ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో.... Source: జాతీయ | 10 Mar 2008 | 6:07 am
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 ని.లకు భక్తి గీతాలు. 06.0 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు Source: Yahoo! Telugu: Entertainment | 10 Mar 2008 | 2:51 am
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న కళ్యాణమస్తులో భాగంగా మూడో విడత ఉచిత వివాహాలు ఆదివారం వైభవంగా జరిగాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్, పబ్లిక్ గార్డెన్లోని లలిత కళా తోరణంలో జరిగిన ఈ వివాహ వేడుకలకు గవర్నర్.... Source: ఏపీ న్యూస్ | 9 Mar 2008 | 11:32 am
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ఇతర సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా రాష్ట్రంలో రాజకీయ సంకల్ప శిక్షణ కార్యక్రమం చేపట్టనున్నట్టు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ప్రకటించింది. దీనిపై.... Source: ఏపీ న్యూస్ | 9 Mar 2008 | 11:12 am