దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ఇతర సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా రాష్ట్రంలో రాజకీయ సంకల్ప శిక్షణ కార్యక్రమం చేపట్టనున్నట్టు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ప్రకటించింది. దీనిపై.... Source: ఏపీ న్యూస్ | 9 Mar 2008 | 11:12 am
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కూటమి ఘన విజయం సాధించడంతో ముఖ్యమంత్రి పీఠాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ మళ్లీ చేపట్టనున్నారు. ఈయన త్రిపుర సీఎంగా బాధ్యతలు చేపట్టనుండటం వరుసగా ఇది మూడోసారి. ఈనెల పదో.... Source: జాతీయ | 9 Mar 2008 | 7:15 am
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్తో రహస్య మంతనాలు జరిపినట్టు వచ్చిన వార్తలను అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తోసిపుచ్చారు. ఇవన్నీ అసత్యమని ఆమె శనివారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. వెటరన్.... Source: జాతీయ | 9 Mar 2008 | 6:53 am
మహారాష్ట్ర నూతన గవర్నరుగా ఎస్.సుబతోషి జమీర్ నియమితులయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఆదివారం ఆ రాష్ట్ర రాజ్భవన్లో జరుగనుంది. 77 సంవత్సరాల జమీర్ ప్రస్తుతం గోవా లెఫ్టినెంట్ గవర్నరుగా విధులు.... Source: జాతీయ | 9 Mar 2008 | 6:22 am
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం, 10.30 గంటలకు Source: Yahoo! Telugu: Entertainment | 9 Mar 2008 | 5:09 am
అసోం రాజధాని గౌహతి, టిన్సుకియాల్లో శనివారం సంభవించిన రెండు బాంబు పేలుళ్లలో 20 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నిషేధిత తీవ్రవాద సంస్థ ఉల్ఫానే ఈ బాంబు పేలుళ్లకు కారణమని అనుమానిస్తున్నారు. Source: Yahoo! Telugu: News | 8 Mar 2008 | 11:45 am
మహిళల ఆలోచనల్లో మార్పు వస్తే మాత్రమే పురోగతి సాధించగలరని కేంద్ర మంత్రి రేణుకా చౌదరి హితవుపలికారు. పట్టుదలతో కృషి సాగిస్తే అత్యున్నత స్థానాలకు సులభంగా చేరుకోగలరని పేర్కొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ప్రైవేటు టీవీ ఛానెల్... Source: Yahoo! Telugu: News | 8 Mar 2008 | 11:27 am