అసోం రాజధాని గౌహతి, టిన్సుకియాల్లో శనివారం సంభవించిన రెండు బాంబు పేలుళ్లలో 20 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నిషేధిత తీవ్రవాద సంస్థ ఉల్ఫానే ఈ బాంబు పేలుళ్లకు కారణమని అనుమానిస్తున్నారు. Source: Yahoo! Telugu: News | 8 Mar 2008 | 11:45 am
మహిళల ఆలోచనల్లో మార్పు వస్తే మాత్రమే పురోగతి సాధించగలరని కేంద్ర మంత్రి రేణుకా చౌదరి హితవుపలికారు. పట్టుదలతో కృషి సాగిస్తే అత్యున్నత స్థానాలకు సులభంగా చేరుకోగలరని పేర్కొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ప్రైవేటు టీవీ ఛానెల్... Source: Yahoo! Telugu: News | 8 Mar 2008 | 11:27 am
విజయవాడ హాస్టల్లో హత్యకు గురైన విద్యార్థిని ఆయేషా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఓ రౌడీ షీటర్ వద్ద విచారణ జరిపేందుకై పోలీసులు సిద్ధమవుతున్నారు.
ఆయేషాకు వచ్చిన ఫోన్ కాల్స్ పరిశీలించిన మీదట అందులో... Source: Yahoo! Telugu: News | 8 Mar 2008 | 11:06 am
శ్రీలంకలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో ప్రభుత్వ దళాలకు, ఎల్టీటీఈ తీవ్రవాదులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 14 మంది తీవ్రవాదులు హతమయ్యారని ఆ దేశ రక్షణ శాఖ అధికారులు శనివారం తెలిపారు. ఎల్టీటీఈ తీవ్రవాదుల బాంబు దాడి Source: Yahoo! Telugu: News | 8 Mar 2008 | 11:04 am
మేఘాలయ ముఖ్యమంత్రి డీడీ లపాంగ్ మళ్లీ అదే బాధ్యతల్లో కొనసాగేందుకు మార్గం సుగమమైంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 25 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిన సంగతి తెలిసిందే. మేఘాలయాలో మరోసారి Source: Yahoo! Telugu: News | 8 Mar 2008 | 10:56 am
భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణా రాష్ట్ర సమితి శనివారం తెలంగాణా భవన్లో సమావేశం కానుంది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని సాధించేందుకు ఇక ముందు రచించాల్సిన వ్యాహాత్మక ప్రణాళికా రచనను తెరాసపార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు... Source: ఏపీ న్యూస్ | 8 Mar 2008 | 10:55 am
మేఘాలయా రాష్ట్ర గవర్నర్ ఎస్ఎస్ సిద్దూ శనివారం 60 మంది సభ్యులన్న ఆ రాష్ట్ర శాసనసభను రద్దు చేశారు. ముఖ్యమంత్రి డీడీ లపాంగ్ సిఫార్సుల మేరకు గవర్నర్ సిద్దూ ఈ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ఈ విషయాన్ని ఓ అధికారిక Source: Yahoo! Telugu: News | 8 Mar 2008 | 10:34 am
కర్నూలు జిల్లా గ్రామీణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వచ్చిన చిరుత ఎట్టకేలకు పట్టుబడటంతో ప్రజలు ఊరట చెందారు. కుక్కపిల్లతో అధికారులు ఏర్పాటు చేసిన వలలో చిరుత చిక్కుకుంది.
గత కొద్ది నెలలుగా ఈ చిరుత దెబ్బకు ఆత్మకూరు పరిసరాల్లోని... Source: Yahoo! Telugu: News | 8 Mar 2008 | 10:23 am
గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువగా హీరోగా కంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ప్రేక్షకుల ముందుకు వస్తున్న శ్రీహరి తాజాగా నటించిన భద్రాద్రితో మాస్ ఇమేజ్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. అన్నివర్గాల ప్రేక్షకులకు చేరువయ్యేందుకు Source: Yahoo! Telugu: News | 8 Mar 2008 | 10:22 am
ఆర్ధికపరంగా, సామాజిక పరంగా వివక్షకు గురి అవుతున్న మహిళలకు పూర్తి సాధికారత కల్పించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెల్లడించారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన చట్టాలను గుర్తు చేసుకోవలసి ఉందని ఆయన... Source: ఏపీ న్యూస్ | 8 Mar 2008 | 10:22 am
ఇందిరమ్మ పథకం కింద ఇళ్ల నిర్మాణాన్ని ఆపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టు శనివారం ఆదేశించింది. తదుపరి ఆదేశాలు జారే చేసే వరకు ఈ ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించిన జీవో నెం. 350పై స్టే విధించింది.
ఇందిరమ్మ... Source: Yahoo! Telugu: News | 8 Mar 2008 | 10:01 am
మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ వెల్లడించారు. మహిళల సంక్షేమం, సాధికారత కోసం అన్ని విధాలా సహాయ, సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సచివాలయంలో Source: Yahoo! Telugu: News | 8 Mar 2008 | 9:27 am
మారుతున్న నూతన సాంకేతిక పరిజ్ఞానికి అనుకూలంగా విద్యార్థులకు సిలబస్ ఉండాలని జేఎన్టియూ, ఎస్సిసిడిఈ డైరక్టర్ డాక్టర్ వినయ్ బాబు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్, గండిపేట్లోని మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.... Source: ఏపీ న్యూస్ | 8 Mar 2008 | 8:32 am
త్రిపుర రాష్ట్రం వామపక్ష కూటమికి కంచుకోట అని మరోమారు నిరూపితమైంది. త్రిపుర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు వరుసగా నాలుగో సారి విజయఢంకా మోగించాయి. మొత్తం 60 స్థానాలు కలిగిన త్రిపుర అసెంబ్లీకి జరిగిన ఓట్ల.... Source: జాతీయ | 8 Mar 2008 | 6:30 am
సినీ పరిశ్రమకు చెందిన వారు రాజకీయాల్లోకి వెళ్లొచ్చు. అయితే బాలీవుడ్కు రాజకీయాలు మాత్రం అంటగట్టరాదని హిందీ నటుడు సల్మాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే వ్యవహారంలో.... Source: జాతీయ | 8 Mar 2008 | 6:08 am
ఇండో-యూఎస్ అణు ఒప్పందాన్ని అమలులోకి తీసుకొస్తే యూపీఏ కూటమికి మద్దతు ఉపసంహరణ తప్పదని సీపీఐ తాజాగా హెచ్చరించింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ధన్ ప్రధాని మన్మోహన్ సింగ్కు లేఖ రాసింది. తమను కాదని అణు.... Source: జాతీయ | 8 Mar 2008 | 5:50 am
దేశానికి సేవ చేసేందుకే గూఢచారిగా మారానని మాజీ కానిస్టేబుల్ కాశ్మీర్ సింగ్ స్పష్టం చేశారు. అయితే తనను పాక్ సైనికులు అరెస్టు చేసిన తర్వాత తన కుటుంబాన్ని కేంద్రం ఆదుకోలేదని ఆయన వాపోయారు. గూఢచర్యం ఆరోపణల కింద.... Source: జాతీయ | 8 Mar 2008 | 4:52 am
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం, 9.15 గంటలకు టాలీవుడ్ టైం, 10.00 గంటలకు స్టార్తో సరదాగా Source: Yahoo! Telugu: Entertainment | 8 Mar 2008 | 3:27 am
ప్రపంచ వ్యాప్తంగా మార్చి 9న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అంతులేని విధంగా కఠోరంగా శ్రమిస్తున్నారని దేశాభివృద్ధిలో వారు తమ వంతు పాత్రవహిస్తున్నారని ఆమె... Source: జాతీయ | 7 Mar 2008 | 2:20 pm