మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ తీరంలోని కృష్ణాఘాట్లో గురువారం లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కనక దుర్గమ్మ ఆలయ... Source: ఏపీ న్యూస్ | 7 Mar 2008 | 10:47 am
దేశంలో ఛాందస శక్తుల నుంచి మైనారిటీ వర్గాలకు పూర్తి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని విదేశాంగ శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. మైనారిటీల కోసం ప్రభుత్వ పథకాలతో వారికి మరింత రక్షణ కల్పించి... అసమానతలను.. వెనుకబాటు తనాన్ని... Source: జాతీయ | 7 Mar 2008 | 10:07 am
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, యువనేత రాహుల్ గాంధీ తన పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖపట్నం చేరుకున్నారు. ఇక్కడి విమానాశ్రయంలో ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావుతో సహా పలువురు ప్రముఖులు రాహుల్కు ఘనంగా స్వాగతం... Source: ఏపీ న్యూస్ | 7 Mar 2008 | 8:27 am
రాజీనామా చేసినంత మాత్రాన ప్రత్యేక తెలంగాణా వస్తుందన్నది సరైంది కాదని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి గౌడ్ వెల్లడించారు. ప్రత్యేక తెలంగాణా కోసం తాను ఎటువంటి త్యాగం చేసేందుకైనా సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఉస్మానియా... Source: ఏపీ న్యూస్ | 7 Mar 2008 | 6:55 am
త్రిపుర అసెంబ్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో సీపీఎం పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే మేఘాలయ శాసనసభ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ముందంజలో వుంది. మొత్తం 60 స్థానాలు కలిగిన త్రిపుర అసెంబ్లీకి గత నెలలో... Source: జాతీయ | 7 Mar 2008 | 5:57 am
మెగాస్టార్ చిరంజీవి రాజకీయరంగ ప్రవేశం చేస్తారని ఊహాగానాలు బలంగా వస్తున్న నేపథ్యంలో... ఆయన అభిమానులకు హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. స్థానిక లకిడీకాపూల్లో ఉన్న సోషియా పొలిటికల్ అకాడమిక్ రీసెర్స్ కాన్ఫెరెన్స్ (స్పార్క్) అనే.... Source: ఏపీ న్యూస్ | 7 Mar 2008 | 5:28 am
నాగాలాండ్లో శుక్రవారం ఏడు జిల్లాల్లోని 35 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. శాంతియుతంగా ఈ రీపోలింగ్ నిర్వహించేందుకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. వాస్తవానికి ఈ పోలింగ్ బుధవారమే నిర్వహించాల్సి ఉండగా... Source: జాతీయ | 7 Mar 2008 | 5:13 am
త్రిపుర, మేఘాలయ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. త్రిపుర అసెంబ్లీకి గత నెల 23వ తేదీన ఎన్నికలు జరుగగా, మేఘాలయ శాసనసభకు ఈనెల మూడో తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ఆయా రాష్ట్రాల.... Source: జాతీయ | 7 Mar 2008 | 4:38 am
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 గంటలకు భక్తిగీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా Source: Yahoo! Telugu: Entertainment | 7 Mar 2008 | 3:16 am
క్యారెక్టర్ విలన్ పాత్రల నుంచి హీరోగా ఎదిగిన శ్రీకాంత్ కుటుంబకథా చిత్రాలతో పాటు మాస్ చిత్రాల్లో నటిస్తేనే నాలుగు కాలాల పాటు ఇండస్ట్రీలో నిలుస్తామంటున్నారు. తాను చేసిన ఖడ్గం నుంచి ఆపరేషన్ దుర్యోధన వరకు అన్నీ వైవిధ్యమైన పాత్రలేనని... Source: వినోదం | 6 Mar 2008 | 1:29 pm
వైజయంతీ మూవీస్ పతాకంపై జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా హాన్సిక, తనీషా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "కంత్రి". మెహర్ రమేష్ దర్శకత్వంలో సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర విశేషాలను నిర్మాత అశ్వనీదత్.... Source: వినోదం | 6 Mar 2008 | 12:30 pm
నైజాం డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ను ప్రారంభించిన రాజు.. ఆ తర్వాత నిర్మాణ రంగంలో ప్రవేశించారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. "దిల్" చిత్రం తర్వాత తన పేరును 'దిల్' రాజుగా మార్చుకున్నారు. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పిస్తూ.. Source: వినోదం | 6 Mar 2008 | 12:16 pm
ప్రపంచంలోని గొప్ప మతాల్లో హిందూమతం కూడా ఒకటని శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే అన్నారు. రేపటి రోజున ఐకమత్యాన్ని, శాంతిని సాధించాలంటే హిందూమత సిద్ధాంతాలను అనుసరించాలని రాజపక్సే వ్యాఖ్యానించారు. Source: Yahoo! Telugu: News | 6 Mar 2008 | 11:14 am
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి బేనజీర్ భుట్టో హత్య కేసులో అరెస్టు అయిన ఐదుగురు నిందితులను తీవ్రవాద నిరోధక కోర్టు గురువారం నాలుగు రోజుల జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించింది. ఐతాజ్ షా, షేర్ జమాన్, అబ్దుల్ రషిద్ Source: Yahoo! Telugu: News | 6 Mar 2008 | 11:13 am
దేశ రాజధానిలో మరో పోలీయో కేసు వెలుగుచూడడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్బుమణి రాందాస్ జాతీయ పోలియో నియంత్రణ ప్రాజెక్టును సమీక్షిస్తామని చెప్పారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వంటి Source: Yahoo! Telugu: News | 6 Mar 2008 | 11:00 am
నందిగ్రామ్లో గత ఏడాది నవంబర్లో మోహరించబడిన సీఆర్పీఎఫ్ సిబ్బంది పశ్చిమబెంగాల్ పంచాయితీ ఎన్నికలు అయ్యే వరకు అక్కడే కొనసాగుతారని రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి పీఆర్ రాయ్ తెలిపారు. బెంగాల్ పంచాయితీ ఎన్నికలు Source: Yahoo! Telugu: News | 6 Mar 2008 | 10:49 am
ఆరు నూరైనా తెలుగుదేశం పార్టీని వీడిపోయే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఏదో ఒక రోజున తెదేపా కూడా జై తెలంగాణా అనాల్సిందేనని ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించిన విషయం... Source: ఏపీ న్యూస్ | 6 Mar 2008 | 10:47 am