ప్రపంచంలోని గొప్ప మతాల్లో హిందూమతం కూడా ఒకటని శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే అన్నారు. రేపటి రోజున ఐకమత్యాన్ని, శాంతిని సాధించాలంటే హిందూమత సిద్ధాంతాలను అనుసరించాలని రాజపక్సే వ్యాఖ్యానించారు. Source: Yahoo! Telugu: News | 6 Mar 2008 | 11:14 am
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి బేనజీర్ భుట్టో హత్య కేసులో అరెస్టు అయిన ఐదుగురు నిందితులను తీవ్రవాద నిరోధక కోర్టు గురువారం నాలుగు రోజుల జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించింది. ఐతాజ్ షా, షేర్ జమాన్, అబ్దుల్ రషిద్ Source: Yahoo! Telugu: News | 6 Mar 2008 | 11:13 am
దేశ రాజధానిలో మరో పోలీయో కేసు వెలుగుచూడడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్బుమణి రాందాస్ జాతీయ పోలియో నియంత్రణ ప్రాజెక్టును సమీక్షిస్తామని చెప్పారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వంటి Source: Yahoo! Telugu: News | 6 Mar 2008 | 11:00 am
నందిగ్రామ్లో గత ఏడాది నవంబర్లో మోహరించబడిన సీఆర్పీఎఫ్ సిబ్బంది పశ్చిమబెంగాల్ పంచాయితీ ఎన్నికలు అయ్యే వరకు అక్కడే కొనసాగుతారని రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి పీఆర్ రాయ్ తెలిపారు. బెంగాల్ పంచాయితీ ఎన్నికలు Source: Yahoo! Telugu: News | 6 Mar 2008 | 10:49 am
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాష్ట్ర ప్రభుత్వం ఓటర్లను ఆకర్షించే నిర్ణయాలు తీసుకొంటోంది. ఇటీవలే చిన్న, సన్నకారు రైతుల రుణాలను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసిన విషయం తెల్సిందే. అదేబాటలో రాష్ట్రంలోని వైఎస్ సర్కారు.... Source: ఏపీ న్యూస్ | 6 Mar 2008 | 10:16 am
జోధా అక్బర్ సినిమా ప్రివ్యూ షో కార్యక్రమంలో పాల్గొనడానికి గురువారం నటి ఐశ్వర్యారాయ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే నిమ్మితం ఐశ్వర్యారాయ్ తన తల్లి వృందారాయ్తో కలిసి నగరానికి చేరుకున్నారు. Source: Yahoo! Telugu: News | 6 Mar 2008 | 10:05 am
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర అంశంపై పార్టీ సీనియర్ నేతలు అనుసరిస్తున్న వైఖరి పట్ల తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదని సీనియర్ నేతలతో పాటు పార్టీ శ్రేణులను.... Source: ఏపీ న్యూస్ | 6 Mar 2008 | 10:04 am
పౌర అణు ఒప్పందంపై గత కొన్ని రోజులగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలపై ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న లెఫ్ట్ పార్టీలు కూడా స్పందించాయి. ఈ అణు ఒప్పందాన్ని పరిశీలించేందుకు గత ఏడాది ప్రభుత్వం ఏర్పాటు చేసిన Source: Yahoo! Telugu: News | 6 Mar 2008 | 9:53 am
మేఘాలయ రాష్ట్రంలోని 59 శాసనసభ నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల లెక్కింపు శుక్రవారం జరగనుంది. ఈ ఎన్నికల్లో 19 మంది మహిళలతో సహా మొత్తం 331 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ఎన్నికల Source: Yahoo! Telugu: News | 6 Mar 2008 | 9:37 am
దేశవ్యాప్తంగా గత ఏడాది బ్యాంకులు, పోలీసులు రూ. 8 కోట్ల నకిలీ నోట్లను పట్టుకున్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రూ.1.18 కోట్ల దొంగ నోట్లను పట్టుకున్నారు. దొంగ నోట్లుగా చెలామణి అవుతున్న మొత్తం కరెన్సీలో 100 రూపాయల నోట్లదే అగ్రస్థాన Source: Yahoo! Telugu: News | 6 Mar 2008 | 9:29 am
తెలంగాణ అంశంపై కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై గురువారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై చర్చించేందుకు ఆయన పార్టీ సీనియర్ నేతలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. Source: Yahoo! Telugu: News | 6 Mar 2008 | 8:59 am
తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రాంతంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందని ఆయన పేర్కొన్నారు. Source: Yahoo! Telugu: News | 6 Mar 2008 | 8:46 am
ఒరిస్సా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ నాలుగు రోజుల పర్యటనకు గురువారం నుంచి శ్రీకారం చుట్టారు. ఒరిస్సా సమాజంలో వివిధ వర్గాల ప్రజలకు చేరువకావడం, వారితో సంభాషించడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశమని ఆ పార్టీ ప్రధాన... Source: జాతీయ | 6 Mar 2008 | 8:23 am
సమాజంలో ఆర్థిక, వర్గ అసమానతలను రూపుమాపేందుకు ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు పేదలకు అందేలా కృషి చేయాలని ప్రధాని మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. ఇదే దేశ ప్రగతికి సోపానమని ఆయన అభిప్రాయపడ్డారు. Source: జాతీయ | 6 Mar 2008 | 5:43 am
నాగాలాండ్ అసెంబ్లీకి బుధవారం జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు కలిగిన ఈ అసెంబ్లీకి కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ నిర్వహించింది. Source: జాతీయ | 6 Mar 2008 | 4:45 am
మహారాష్ట్ర గవర్నర్ ఎస్ఎం.కృష్ణ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. దీంతో ఆయన మళ్లీ కర్నాటక రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు మార్గం సుగమయమైంది.... Source: జాతీయ | 6 Mar 2008 | 4:19 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 6 Mar 2008 | 3:22 am
ఎంతటి వారికైనా, తమకు జన్మనిచ్చిన సొంత ఊరిపై మమకారం మహోన్నతంగా ఉంటుంది. దేశ దేశాలు తిరిగినా, ఎన్ని అందలాలు ఎక్కినా స్వగ్రామంలోని ప్రజల మధ్య పొందే సంతృప్తి అనిర్వచనీయం. ఇదే అనుభూతి మన సిక్కిం రాష్ట్రమాజీ గవర్నర్ వి. రామారావుకు Source: ఏపీ న్యూస్ | 5 Mar 2008 | 3:21 pm
మహాశివరాత్రి... శివసాన్నిధ్యం పొందేందుకు చక్కని సందర్భం. ఆది భిక్షువును ఆరాధించేందుకు లభించే అరుదైన అవకాశం ఈసమయంలో ఉదయాన్నే పవిత్ర కృష్ణా నదిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్త జనం ఉత్సాహంగా సిద్ధమవుతుంది.
శివ... శివా... అంటూ స్మరిస్తూ లక్షల... Source: ఏపీ న్యూస్ | 5 Mar 2008 | 2:46 pm
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారు కార్పొరేషన్లలో తీసుకున్న రుణాలను మాఫీ చేయిస్తున్నట్లు రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెల్లడించారు. అంతేగాక ఆ తెగలకు చెందిన విద్యార్ధులకు అందవలసిన ఉపకారవేతనాలు వెంటనే Source: ఏపీ న్యూస్ | 5 Mar 2008 | 1:23 pm
మహారాష్ట్ర గవర్నర్ ఎస్ఎం.కృష్ణ మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు ఆయన కర్నాటక రాజకీయాల్లో తన చతురతను ప్రదర్శిచనున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో వున్న కర్నాటకకు ముందస్త ఎన్నికలు జరిగే.... Source: జాతీయ | 5 Mar 2008 | 11:58 am