గొప్ప మతాల్లో హిందూమతం కూడా ఒకటి: రాజపక్సే

ప్రపంచంలోని గొప్ప మతాల్లో హిందూమతం కూడా ఒకటని శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే అన్నారు. రేపటి రోజున ఐకమత్యాన్ని, శాంతిని సాధించాలంటే హిందూమత సిద్ధాంతాలను అనుసరించాలని రాజపక్సే వ్యాఖ్యానించారు.
Source: Yahoo! Telugu: News | 6 Mar 2008 | 11:14 am

భుట్టో హత్య కేసు నిందితులను రిమాండ్‌కు అప్పగింత

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి బేనజీర్ భుట్టో హత్య కేసులో అరెస్టు అయిన ఐదుగురు నిందితులను తీవ్రవాద నిరోధక కోర్టు గురువారం నాలుగు రోజుల జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించింది. ఐతాజ్ షా, షేర్ జమాన్, అబ్దుల్ రషిద్
Source: Yahoo! Telugu: News | 6 Mar 2008 | 11:13 am

పోలియో ప్రాజెక్టును సమీక్షిస్తాం: అన్బుమణి రాందాస్

దేశ రాజధానిలో మరో పోలీయో కేసు వెలుగుచూడడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్బుమణి రాందాస్ జాతీయ పోలియో నియంత్రణ ప్రాజెక్టును సమీక్షిస్తామని చెప్పారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వంటి
Source: Yahoo! Telugu: News | 6 Mar 2008 | 11:00 am

పంచాయితీ ఎన్నికలయ్యే వరకు నందిగ్రామ్‌లో సీఆర్పీఎఫ్

నందిగ్రామ్‌లో గత ఏడాది నవంబర్‌లో మోహరించబడిన సీఆర్పీఎఫ్ సిబ్బంది పశ్చిమబెంగాల్ పంచాయితీ ఎన్నికలు అయ్యే వరకు అక్కడే కొనసాగుతారని రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి పీఆర్ రాయ్ తెలిపారు. బెంగాల్ పంచాయితీ ఎన్నికలు
Source: Yahoo! Telugu: News | 6 Mar 2008 | 10:49 am

ఎస్సీ-ఎస్టీ బకాయిలు మాఫీకి వైఎస్ ఆదేశం

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాష్ట్ర ప్రభుత్వం ఓటర్లను ఆకర్షించే నిర్ణయాలు తీసుకొంటోంది. ఇటీవలే చిన్న, సన్నకారు రైతుల రుణాలను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసిన విషయం తెల్సిందే. అదేబాటలో రాష్ట్రంలోని వైఎస్ సర్కారు....
Source: ఏపీ న్యూస్ | 6 Mar 2008 | 10:16 am

జోధా అక్బర్ ప్రీవ్యూ కోసం హైదరాబాద్‌కు ఐశ్వర్యారాయ్

జోధా అక్బర్ సినిమా ప్రివ్యూ షో కార్యక్రమంలో పాల్గొనడానికి గురువారం నటి ఐశ్వర్యారాయ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే నిమ్మితం ఐశ్వర్యారాయ్ తన తల్లి వృందారాయ్‌తో కలిసి నగరానికి చేరుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 6 Mar 2008 | 10:05 am

సీనియర్ల వ్యాఖ్యలపై బాబు సీరియస్

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర అంశంపై పార్టీ సీనియర్ నేతలు అనుసరిస్తున్న వైఖరి పట్ల తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదని సీనియర్ నేతలతో పాటు పార్టీ శ్రేణులను....
Source: ఏపీ న్యూస్ | 6 Mar 2008 | 10:04 am

యూపీఏ- లెఫ్ట్ కమిటీ సత్వర సమావేశం కోసం లెఫ్ట్ డిమాండ్

పౌర అణు ఒప్పందంపై గత కొన్ని రోజులగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలపై ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న లెఫ్ట్ పార్టీలు కూడా స్పందించాయి. ఈ అణు ఒప్పందాన్ని పరిశీలించేందుకు గత ఏడాది ప్రభుత్వం ఏర్పాటు చేసిన
Source: Yahoo! Telugu: News | 6 Mar 2008 | 9:53 am

రేపు మేఘాలయా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు

మేఘాలయ రాష్ట్రంలోని 59 శాసనసభ నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల లెక్కింపు శుక్రవారం జరగనుంది. ఈ ఎన్నికల్లో 19 మంది మహిళలతో సహా మొత్తం 331 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ఎన్నికల
Source: Yahoo! Telugu: News | 6 Mar 2008 | 9:37 am

గత ఏడాది రూ.8 కోట్ల విలువైన నకిలీ నోట్ల పట్టివేత

దేశవ్యాప్తంగా గత ఏడాది బ్యాంకులు, పోలీసులు రూ. 8 కోట్ల నకిలీ నోట్లను పట్టుకున్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రూ.1.18 కోట్ల దొంగ నోట్లను పట్టుకున్నారు. దొంగ నోట్లుగా చెలామణి అవుతున్న మొత్తం కరెన్సీలో 100 రూపాయల నోట్లదే అగ్రస్థాన
Source: Yahoo! Telugu: News | 6 Mar 2008 | 9:29 am

తెలంగాణ అంశంలో కడియం వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం

తెలంగాణ అంశంపై కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై గురువారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై చర్చించేందుకు ఆయన పార్టీ సీనియర్ నేతలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Source: Yahoo! Telugu: News | 6 Mar 2008 | 8:59 am

తెలంగాణలో అభివృద్ధి లేదన్నది అవాస్తవం: షబ్బీర్ అలీ

తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రాంతంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందని ఆయన పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 6 Mar 2008 | 8:46 am

నేటి నుంచి ఒరిస్సాలో రాహుల్ పర్యటన

ఒరిస్సా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ నాలుగు రోజుల పర్యటనకు గురువారం నుంచి శ్రీకారం చుట్టారు. ఒరిస్సా సమాజంలో వివిధ వర్గాల ప్రజలకు చేరువకావడం, వారితో సంభాషించడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశమని ఆ పార్టీ ప్రధాన...
Source: జాతీయ | 6 Mar 2008 | 8:23 am

అర్థిక అసమానతల రూపుమాపుకు కృషి: పీఎం

సమాజంలో ఆర్థిక, వర్గ అసమానతలను రూపుమాపేందుకు ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు పేదలకు అందేలా కృషి చేయాలని ప్రధాని మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. ఇదే దేశ ప్రగతికి సోపానమని ఆయన అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 6 Mar 2008 | 5:43 am

నాగాలాండ్‌లో రికార్డు స్థాయిలో పోలింగ్

నాగాలాండ్ అసెంబ్లీకి బుధవారం జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు కలిగిన ఈ అసెంబ్లీకి కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ నిర్వహించింది.
Source: జాతీయ | 6 Mar 2008 | 4:45 am

గవర్నర్‌ గిరికి ఎస్ఎం.కృష్ణ రాజీనామా

మహారాష్ట్ర గవర్నర్ ఎస్ఎం.కృష్ణ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. దీంతో ఆయన మళ్లీ కర్నాటక రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు మార్గం సుగమయమైంది....
Source: జాతీయ | 6 Mar 2008 | 4:19 am

మార్చి 06, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 6 Mar 2008 | 3:22 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 6 Mar 2008 | 3:17 am

గవర్నర్ గిరీ కన్నా... సొంత ఊరు మిన్న

ఎంతటి వారికైనా, తమకు జన్మనిచ్చిన సొంత ఊరిపై మమకారం మహోన్నతంగా ఉంటుంది. దేశ దేశాలు తిరిగినా, ఎన్ని అందలాలు ఎక్కినా స్వగ్రామంలోని ప్రజల మధ్య పొందే సంతృప్తి అనిర్వచనీయం. ఇదే అనుభూతి మన సిక్కిం రాష్ట్రమాజీ గవర్నర్ వి. రామారావుకు
Source: ఏపీ న్యూస్ | 5 Mar 2008 | 3:21 pm

శివరాత్రికి కృష్ణమ్మ సిద్ధం

మహాశివరాత్రి... శివసాన్నిధ్యం పొందేందుకు చక్కని సందర్భం. ఆది భిక్షువును ఆరాధించేందుకు లభించే అరుదైన అవకాశం ఈసమయంలో ఉదయాన్నే పవిత్ర కృష్ణా నదిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్త జనం ఉత్సాహంగా సిద్ధమవుతుంది. శివ... శివా... అంటూ స్మరిస్తూ లక్షల...
Source: ఏపీ న్యూస్ | 5 Mar 2008 | 2:46 pm

రహదార్ల నిర్మాణంలో వేగం: వైఎస్ ఆదేశం

హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయాన్ని కలుపుతూ నిర్మిస్తున్న రహదారుల నిర్మాణపు పనులు వేగవంతం కావాలని రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారులను ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన ఈ నిర్మాణాలను శంషాబాద్ విమానాశ్రయం...
Source: ఏపీ న్యూస్ | 5 Mar 2008 | 1:37 pm

ఎస్సీ, ఎస్టీ రుణాలు మాఫీ: వైఎస్

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారు కార్పొరేషన్‌లలో తీసుకున్న రుణాలను మాఫీ చేయిస్తున్నట్లు రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెల్లడించారు. అంతేగాక ఆ తెగలకు చెందిన విద్యార్ధులకు అందవలసిన ఉపకారవేతనాలు వెంటనే
Source: ఏపీ న్యూస్ | 5 Mar 2008 | 1:23 pm

కర్నాటక రాజకీయాల్లోకి మళ్లీ ఎస్ఎం కృష్ణ..?

మహారాష్ట్ర గవర్నర్ ఎస్ఎం.కృష్ణ మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు ఆయన కర్నాటక రాజకీయాల్లో తన చతురతను ప్రదర్శిచనున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో వున్న కర్నాటకకు ముందస్త ఎన్నికలు జరిగే....
Source: జాతీయ | 5 Mar 2008 | 11:58 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |