బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) నాలుగు రోజుల నష్టాల అనంతరం బుధవారం లాభాలబాటలో పయనించింది. 11 పాయింట్ల స్వల్ప నష్టంతో 16,329 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఉదయం పూట లావాదేవీల్లో ఒకానొక దశలో 16,253 కనిష్ట స్థాయి Source: Yahoo! Telugu: News | 5 Mar 2008 | 11:40 am
పాకిస్థాన్లో ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల అనంతరం ఏర్పాటయ్యే ప్రభుత్వంతో కూడా భారత్ స్నేహ సంబంధాలను కొనసాగిస్తుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. పాకిస్థాన్తో భారత్ మంచి సంబంధాలను Source: Yahoo! Telugu: News | 5 Mar 2008 | 10:30 am
అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందంపై ముందుకెళ్లేందుకు దేశంలో విస్తృత ఏకాభిప్రాయానికి ప్రయత్నిస్తామని బుధవారం కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పౌర అణు ఒప్పందంపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లోక్సభకు ఈ విషయాన్ని Source: Yahoo! Telugu: News | 5 Mar 2008 | 10:21 am
సీబీ సిరీస్ ఫైనల్స్లో వరుసగా మొదటి రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవడంపై టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ గత ఏడాది ప్రారంభ ట్వంటీ- 20 ప్రపంచ కప్ విజయం కన్నా ఆసిస్ గడ్డపై 23 ఏళ్ల Source: Yahoo! Telugu: News | 5 Mar 2008 | 10:01 am
కమలహాసన్ పది పాత్రలు పోషిస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న దశావతారం చిత్రం ప్రారంభం నుంచే సంచలనాలను నమోదు చేస్తోంది. ఈ చిత్రంలో కమల్ పది పాత్రలు పోషించడం ఓ విశేషమైతే ఈ సినిమాలో బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికాశెరావత్ నటిస్తుండడం మరో విశేషం.. Source: Yahoo! Telugu: Entertainment | 5 Mar 2008 | 9:53 am
తమ స్వార్థం, అధికారం కోసం ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్యలాంటిదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇందుకు ఉదాహరణే చర్చల పేరుతో నక్సలైట్లను మోసగించిన కాంగ్రెస్, తాజాగా... Source: ఏపీ న్యూస్ | 5 Mar 2008 | 8:36 am
బాలీవుడ్డ మూవీ మొఘల్ యష్ చోప్రా తనయుడు, దర్శక నిర్మాత ఆదిత్యా చోప్రా, బాలీవుడ్ సుందరీమణి రాణీ ముఖర్జీల వివాహం ఖాయమని తెలుస్తోంది. ఆ దిశగా వారి అడుగులు, కదలికలు వేగంగా సాగుతున్నాయి. ఇందులోభాగంగా రాణీకి.... Source: వినోదం | 5 Mar 2008 | 8:30 am
హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రోడ్డులో జరుగుతున్న అభివృద్ధి పనుల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో నిమగ్నమైన అధికారుల రక్షణ కోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. Source: Yahoo! Telugu: News | 5 Mar 2008 | 8:26 am
వరుస పరాజయాలతో సతమతమవుతున్న హీరో ఉదయ్ కిరణ్ను లక్ష్మీదేవి దీవించిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెపుతున్నారు. తాజాగా... Source: వినోదం | 5 Mar 2008 | 7:54 am
"దేశముదురు" అల్లు అర్జున్ను నిర్మాత "దిల్" రాజు ఒకచోట కూర్చోనీయకుండా "పరుగు" పట్టిస్తున్నారు. దర్శకుడు "బొమ్మరిల్లు" భాస్కర్ ఆయనకు పూర్తి... Source: వినోదం | 5 Mar 2008 | 7:53 am
రాష్ట్రంలోని కరెంటు కోత, రైతుల సమస్యలపై ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని ప్రతిపక్ష పార్టీలు బుధవారం అసెంబ్లీలో ఆందోళనకు దిగాయి. ఈ అంశాలపై తక్షణ చర్చకు అవకాశమివ్యాలంటూ ఆ పార్టీలు డిమాండ్ చేశాయి. Source: Yahoo! Telugu: News | 5 Mar 2008 | 7:34 am
యశ్వంత్, సుహానీ జంటగా రూపొందుతోన్న కృషి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్, ఎడిటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పేకేటి సుబ్రమల్లేశ్వరరావు నిర్మాతగా శీవాజీ ప్రసాద్ దర్శకత్వంలో ఈ... Source: Yahoo! Telugu: Entertainment | 5 Mar 2008 | 7:04 am
రాజీవ్కనకాల, సింధూతులానీలు జంటగా బ్లాక్ అండ్ వైట్ అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఉదయ్కిరణ్ నిర్మాతగా శ్రీకాంత్ వేములపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో హిందీ నటుడు జాకీష్రాఫ్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తుండడం విశేషం. Source: Yahoo! Telugu: Entertainment | 5 Mar 2008 | 6:53 am
నాగాలాండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభం అయింది. ఈ రాష్ట్రంలో నాలుగోసారి రాష్ట్రపతి పాలన కింద అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య బుధవారం ఉదయం రాష్ట్రంలోని 60 Source: Yahoo! Telugu: News | 5 Mar 2008 | 6:37 am
అమెరికా అధ్యక్ష అభ్యర్ధి ఎంపిక కోసం కొనసాగుతోన్న ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ ఓహియో రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించారు. పోటాపోటీగా సాగుతున్న ఈ ఎన్నికల ప్రక్రియలో హిల్లరీ ఓహియో స్థానంతో పాటు రోడాఐలాండ్లోను... Source: Yahoo! Telugu: News | 5 Mar 2008 | 6:27 am
రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ పరీక్షల సక్రమ నిర్వహణ కోసం ఇంటర్ బోర్డ్ ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. Source: Yahoo! Telugu: News | 5 Mar 2008 | 6:20 am
రష్యా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన దిమిత్రి మెద్వెదేవ్కు ఈ ఎన్నికల్లో 70.23 శాతం ఓట్లు పోల్ అయ్యాయని ఆ దేశ ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఇంతకుముందు ఎన్నిక Source: Yahoo! Telugu: News | 5 Mar 2008 | 6:16 am
అమరాతి తర్వాత చల్లపల్లిలో అతిపెద్ద బౌద్ధ ఆరామాన్ని ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి మండలి బుద్దప్రసాద్ దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హీరో శీకాంత్, బౌద్ధమతగురువులు తదితరులు పాల్గొన్నారు. మహాబోధి, బౌద్ధభిక్షవులు ఇక్కడ మత.... Source: ఏపీ న్యూస్ | 5 Mar 2008 | 5:38 am
ప్రతి పౌరునికి దేశంలోని ఏ ప్రాంతంలోనైనా జీవించే హక్కు వుందని కేంద్ర హోం శాఖ మంత్రి శివరాజ్ పాటిల్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రశాంత వాతావరణానికి భగ్నం కలిగేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.... Source: జాతీయ | 5 Mar 2008 | 5:30 am
జోధా-అక్బర్ చిత్ర ప్రదర్శనపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిషేధాన్ని తొలగిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చిత్ర ప్రదర్శనను నిలిపివేస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ యూటీవీ... Source: జాతీయ | 5 Mar 2008 | 5:18 am
మహారాష్ట్ర గవర్నర్ ఎస్ఎం.కృష్ణ మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు ఆయన కర్నాటక రాజకీయాల్లో తన చతురతను ప్రదర్శిచనున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో వున్న కర్నాటకకు ముందస్త ఎన్నికలు జరిగే.... Source: జాతీయ | 5 Mar 2008 | 4:46 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 5 Mar 2008 | 3:26 am
గత ఏడాది 'పోకిరి' విజయంతో అనూహ్య లాభాలు గడించిన దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇంటిపై ఆమధ్య ఐటీ దాడులు నిర్వహించారు. అదేవిధంగా 'బొమ్మరిల్లు' నిర్మాత 'దిల్' రాజు ఇంటిలోనూ సోదాలు చేశారు. అలాగే హీరో రవితేజ ఇంటిలోనూ ఐటీ అధికారులు తనిఖీలు... Source: వినోదం | 4 Mar 2008 | 2:49 pm
ఆకాశం నీ హద్దురా.... అవకాశం వదలద్దురా... అన్నాడో సినీ కవి. ఇదే స్పూర్తితో చదరంగం బోర్డును ఒక సెంటీ మీటర్ సైజులో తయారుచేసి శభాష్ అనిపించుకుంటోంది... విజయవాడకు చెందిన ఓ బయెటెక్ విద్యార్థిని. మొన్న విశాఖలో ఒకరు రెండు సెంటీమీటర్ల... Source: ఏపీ న్యూస్ | 4 Mar 2008 | 10:45 am
జగపతిబాబు, మమతామోహన్దాస్ జంటగా నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న హోమం చిత్రం ఏప్రిల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో జేడీ సైతం ఓ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. Source: Yahoo! Telugu: Entertainment | 4 Mar 2008 | 10:42 am