రెండో ఫైనల్‌లోనూ భారత్ ఘన విజయం: సీబీ సిరీస్ కైవసం

సీబీ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ఫైనల్‌లో తొమ్మిది పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కామన్‌వెల్త్ బ్యాంక్ (సీబీ) సిరీస్ భారత్ వశమైంది.
Source: Yahoo! Telugu: News | 4 Mar 2008 | 11:57 am

మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 338 పాయింట్ల పతనం

బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ బుధవారం నష్టాల బాటలో నడిచింది. 64 పాయింట్ల లాభంతో 16,742 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం కూడా లాభాల బాటలోనే సాగి 16,754 పాయింట్ల గరిష్ట స్థాయిని చేరుకుంది. అనంతరం కాసేపటికే నష్టాల బాట పట్టిన
Source: Yahoo! Telugu: News | 4 Mar 2008 | 11:51 am

పదకొండో పంచవర్ష ప్రణాళికలో 30 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు

దేశంలో వచ్చే పంచవర్ష ప్రణాళికలో పెద్ద ఎత్తున విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభకు సమాచారమిచ్చింది. 11వ పంచవర్ష ప్రణాళికలో 30 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, 8 కొత్త ఐఐటీలు, 7 ఐఐఎంలు, 10 నేషనల్
Source: Yahoo! Telugu: News | 4 Mar 2008 | 11:18 am

ఇంటర్ పరీక్షలకోసం రాజధానిలో ప్రత్యేక బస్సులు

రాజధానిలో ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల సౌకర్యార్ధం మార్చి 5-27 తేదీల మధ్య ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ జయశంకరప్రసాద్ తెలిపారు. ఉదయం ఏడున్నర గంటలకు ఆయా ప్రాంతాల నుంచి పరీక్షా...
Source: Yahoo! Telugu: News | 4 Mar 2008 | 11:07 am

రైతుల పంట రుణాల మాఫీ స్వల్పమే: బీజేపీ

చిన్న, సన్నకారు రైతుల పంట రుణాలను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేయడంపై ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ స్పందిస్తూ మాఫీ చేసిన మొత్తం చాలా తక్కువని, ఇప్పటికే చాలా ఆలస్యం కూడా అయిందని విమర్శించింది. రైతులకు రూ.60 వేల
Source: Yahoo! Telugu: News | 4 Mar 2008 | 11:04 am

నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అమర్‌నాథ ప్రదర్శన

ప్రజాపితి బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మహాశివరాత్రి పురస్కరించుకుని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అమరనాథ దర్శనం పేరుతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. అమర్‌నాథ్ వెళ్లలేని వారికోసం ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 4 Mar 2008 | 10:54 am

ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు జగపతిబాబు హోమం

జగపతిబాబు, మమతామోహన్‌దాస్ జంటగా నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న హోమం చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ చిత్రంలో జేడీ సైతం ఓ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Mar 2008 | 10:42 am

లాహోర్‌లో వరుస బాంబు పేలుళ్లు: ఎనిమిది మంది మృతి

లాహోర్‌లోని నావికా సైనిక శిక్షణ కళాశాల సమీపంలో మంగళవారం మధ్యాహ్నం నాలుగు వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ సంఘటనలో దాదాపు ఎనిమిది మంది మృత్యువాత పడగా, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 4 Mar 2008 | 10:37 am

రష్యా అధ్యక్షునిగా మే- 7న మెద్వెదేవ్ ప్రమాణస్వీకారం

రష్యా అధ్యక్ష బాధ్యతలను దిమిత్రి మెద్వెదేవ్ మే- 7న చేపట్టనున్నారు. ఆయన ప్రచార కార్యక్రమాల సారథి ఈ విషయాన్ని వెల్లడించారు. వ్లాదిమీర్ పుతిన్ వారసునిగా మెద్వెదేవ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Source: Yahoo! Telugu: News | 4 Mar 2008 | 10:36 am

భారత్‌ చేరిన కాశ్మీర్ సింగ్: భార్య, కుమారుల స్వాగతం

గూఢచర్యం చేస్తున్నాడనే నేరంతో పాకిస్థాన్ అధికారులు 1973లో అరెస్టు చేసిన కాశ్మీర్ సింగ్ మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, భారత అధికారులు వాఘా సరిహద్దు వద్ద స్వాగతం పలికారు.
Source: Yahoo! Telugu: News | 4 Mar 2008 | 10:36 am

పరిశీలనలో అవయవ బ్యాంకు ఏర్పాటు ప్రతిపాదన: పాటిల్

నేత్రనిధి తరహాలోనే ఇతర అవయవ బ్యాంకులు ఏర్పాటు చేసే ప్రతిపాదనను ఆరోగ్య శాఖ పరిశీలిస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ వ్యవహార సూత్రదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని
Source: Yahoo! Telugu: News | 4 Mar 2008 | 10:32 am

తూర్పు దిశలో నిద్రిస్తే ధనలక్ష్మి దూరమైనట్టే.....!

ఇంటి నిర్మాణంలో గదులు నిర్మించేటప్పుడు వాస్తు శాస్త్ర రీత్యా నిర్మాణాలు చేపట్టడం ద్వారా ఆ ఇంటిలో నివశించే వారికి అన్ని రకాల సౌఖ్యాలతో ఆ కుటుంబం వర్ధిల్లుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Mar 2008 | 10:12 am

శివాజీ హీరోగా ఆలయం షూటింగ్ పూర్తి

శివాజీ హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో నిర్మితమవుతోన్న ఆలయం చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో శివాజీకి జోడీగా హనీరోజ్ నటిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ అనంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Mar 2008 | 9:37 am

చల్లపల్లిలో "బౌద్ధ ఆరామం"

అమరాతి తర్వాత చల్లపల్లిలో అతిపెద్ద బౌద్ధ ఆరామాన్ని ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి మండలి బుద్దప్రసాద్ దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హీరో శీకాంత్, బౌద్ధమతగురువులు తదితరులు పాల్గొన్నారు. మహాబోధి, బౌద్ధభిక్షవులు ఇక్కడ మత....
Source: ఏపీ న్యూస్ | 4 Mar 2008 | 8:52 am

తెరాస దాడిని తిప్పికొడతాం: మంత్రి డీఎస్

ప్రత్యేక తెలంగాణా అంశంపై తెలంగాణా రాష్ట్ర సమితి సభ్యులు చేసే దాడిని తిప్పికొడతామని మంత్రి డి.శ్రీనివాస్ ప్రకటించారు. తెలంగాణాపై ప్రత్యేక తీర్మానం చేయాలని తెరాస సభ్యులు డిమాండ్ చేసిన....
Source: ఏపీ న్యూస్ | 4 Mar 2008 | 8:08 am

అల్లు అర్జున్, భాస్కర్ కాంబినేషన్‌లో పరుగు

అల్లు అర్జున్ హీరోగా బొమ్మరిల్లు చిత్రం దర్శకుడు భాస్కర్ దర్శకునిగా నిర్మిస్తోన్న కొత్త చిత్రానికి పరుగు అనే పేరు నిర్ణయించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రంలో షీలా హీరోయిన్‌గా నటిస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Mar 2008 | 6:22 am

శ్రీను వైట్ల దర్శకత్వంలో నాగార్జున కొత్త చిత్రం

డాన్ చిత్రం తర్వాత నాగార్జున తన కొత్త చిత్రాన్ని శ్రీను వైట్ల దర్శకత్వంలో చేయనున్నారు. కామాక్షి కళా మూవీస్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి డి. శివప్రసాద్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రంలో అందాల తార త్రిష హీరోయిన్‌గా నటించనుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Mar 2008 | 6:11 am

రాజీనామా లేఖలను సమర్పించిన తెరాస ఎమ్మెల్యేలు

తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస)కు చెందిన ఎమ్మెల్యేలు అనుకున్నట్టుగా మంగళవారం రాజీనామాలు చేశారు. తమ రాజీనామా లేఖలను స్పీకర్ సురేష్‌రెడ్డికి సమర్పించారు. అంతకుముందు వారు హైదరాబాద్‌లోని తెలంగాణా భవన్‌ నుంచి...
Source: ఏపీ న్యూస్ | 4 Mar 2008 | 5:07 am

రాజీనామాల దిశగా తెరాస ఎమ్మెల్యేలు

రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణా అంశం మరింత ఉధృతమైంది. ఇదే అంశంపై తెరాస ఎంపీలు ఇప్పటికే రాజీనామాలు చేసిన విషయం తెల్సిందే. తాజాగా రాష్ట్ర శాసన సభ్యులు, మండలి సభ్యులు అదే బాటలో పయనిస్తున్నారు. ఇందులోభాగంగా....
Source: ఏపీ న్యూస్ | 4 Mar 2008 | 4:45 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 4 Mar 2008 | 3:23 am

మార్చి 04, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 4 Mar 2008 | 3:23 am

తెరాస నేతలకు రాజకీయ అవగాహనలేమి: లగడపాటి

తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర్ రావుతో పాటు ఆ పార్టీ ఎంపీలకు రాజకీయ అవగాహన లేదని కాంగ్రెస్ పార్టీ నేత, విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ విమర్శించారు. ఆయన....
Source: ఏపీ న్యూస్ | 3 Mar 2008 | 12:47 pm

తెరాసాతో చేతుల కలపం: భాజపా

వచ్చే ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకోబోమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ స్పష్టం చేసింది. దీనిపై ఆపార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన...
Source: ఏపీ న్యూస్ | 3 Mar 2008 | 12:16 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |