సీబీ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ఫైనల్లో తొమ్మిది పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కామన్వెల్త్ బ్యాంక్ (సీబీ) సిరీస్ భారత్ వశమైంది. Source: Yahoo! Telugu: News | 4 Mar 2008 | 11:57 am
బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ బుధవారం నష్టాల బాటలో నడిచింది. 64 పాయింట్ల లాభంతో 16,742 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం కూడా లాభాల బాటలోనే సాగి 16,754 పాయింట్ల గరిష్ట స్థాయిని చేరుకుంది. అనంతరం కాసేపటికే నష్టాల బాట పట్టిన Source: Yahoo! Telugu: News | 4 Mar 2008 | 11:51 am
దేశంలో వచ్చే పంచవర్ష ప్రణాళికలో పెద్ద ఎత్తున విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభకు సమాచారమిచ్చింది. 11వ పంచవర్ష ప్రణాళికలో 30 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, 8 కొత్త ఐఐటీలు, 7 ఐఐఎంలు, 10 నేషనల్ Source: Yahoo! Telugu: News | 4 Mar 2008 | 11:18 am
రాజధానిలో ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల సౌకర్యార్ధం మార్చి 5-27 తేదీల మధ్య ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ జయశంకరప్రసాద్ తెలిపారు.
ఉదయం ఏడున్నర గంటలకు ఆయా ప్రాంతాల నుంచి పరీక్షా... Source: Yahoo! Telugu: News | 4 Mar 2008 | 11:07 am
చిన్న, సన్నకారు రైతుల పంట రుణాలను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేయడంపై ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ స్పందిస్తూ మాఫీ చేసిన మొత్తం చాలా తక్కువని, ఇప్పటికే చాలా ఆలస్యం కూడా అయిందని విమర్శించింది. రైతులకు రూ.60 వేల Source: Yahoo! Telugu: News | 4 Mar 2008 | 11:04 am
ప్రజాపితి బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మహాశివరాత్రి పురస్కరించుకుని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అమరనాథ దర్శనం పేరుతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. అమర్నాథ్ వెళ్లలేని వారికోసం ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. Source: Yahoo! Telugu: News | 4 Mar 2008 | 10:54 am
జగపతిబాబు, మమతామోహన్దాస్ జంటగా నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న హోమం చిత్రం ఏప్రిల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో జేడీ సైతం ఓ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. Source: Yahoo! Telugu: Entertainment | 4 Mar 2008 | 10:42 am
లాహోర్లోని నావికా సైనిక శిక్షణ కళాశాల సమీపంలో మంగళవారం మధ్యాహ్నం నాలుగు వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ సంఘటనలో దాదాపు ఎనిమిది మంది మృత్యువాత పడగా, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. Source: Yahoo! Telugu: News | 4 Mar 2008 | 10:37 am
రష్యా అధ్యక్ష బాధ్యతలను దిమిత్రి మెద్వెదేవ్ మే- 7న చేపట్టనున్నారు. ఆయన ప్రచార కార్యక్రమాల సారథి ఈ విషయాన్ని వెల్లడించారు. వ్లాదిమీర్ పుతిన్ వారసునిగా మెద్వెదేవ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. Source: Yahoo! Telugu: News | 4 Mar 2008 | 10:36 am
గూఢచర్యం చేస్తున్నాడనే నేరంతో పాకిస్థాన్ అధికారులు 1973లో అరెస్టు చేసిన కాశ్మీర్ సింగ్ మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, భారత అధికారులు వాఘా సరిహద్దు వద్ద స్వాగతం పలికారు. Source: Yahoo! Telugu: News | 4 Mar 2008 | 10:36 am
నేత్రనిధి తరహాలోనే ఇతర అవయవ బ్యాంకులు ఏర్పాటు చేసే ప్రతిపాదనను ఆరోగ్య శాఖ పరిశీలిస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ వ్యవహార సూత్రదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని Source: Yahoo! Telugu: News | 4 Mar 2008 | 10:32 am
ఇంటి నిర్మాణంలో గదులు నిర్మించేటప్పుడు వాస్తు శాస్త్ర రీత్యా నిర్మాణాలు చేపట్టడం ద్వారా ఆ ఇంటిలో నివశించే వారికి అన్ని రకాల సౌఖ్యాలతో ఆ కుటుంబం వర్ధిల్లుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. Source: Yahoo! Telugu: Entertainment | 4 Mar 2008 | 10:12 am
శివాజీ హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో నిర్మితమవుతోన్న ఆలయం చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో శివాజీకి జోడీగా హనీరోజ్ నటిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ అనంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. Source: Yahoo! Telugu: Entertainment | 4 Mar 2008 | 9:37 am
అమరాతి తర్వాత చల్లపల్లిలో అతిపెద్ద బౌద్ధ ఆరామాన్ని ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి మండలి బుద్దప్రసాద్ దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హీరో శీకాంత్, బౌద్ధమతగురువులు తదితరులు పాల్గొన్నారు. మహాబోధి, బౌద్ధభిక్షవులు ఇక్కడ మత.... Source: ఏపీ న్యూస్ | 4 Mar 2008 | 8:52 am
ప్రత్యేక తెలంగాణా అంశంపై తెలంగాణా రాష్ట్ర సమితి సభ్యులు చేసే దాడిని తిప్పికొడతామని మంత్రి డి.శ్రీనివాస్ ప్రకటించారు. తెలంగాణాపై ప్రత్యేక తీర్మానం చేయాలని తెరాస సభ్యులు డిమాండ్ చేసిన.... Source: ఏపీ న్యూస్ | 4 Mar 2008 | 8:08 am
అల్లు అర్జున్ హీరోగా బొమ్మరిల్లు చిత్రం దర్శకుడు భాస్కర్ దర్శకునిగా నిర్మిస్తోన్న కొత్త చిత్రానికి పరుగు అనే పేరు నిర్ణయించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రంలో షీలా హీరోయిన్గా నటిస్తోంది. Source: Yahoo! Telugu: Entertainment | 4 Mar 2008 | 6:22 am
డాన్ చిత్రం తర్వాత నాగార్జున తన కొత్త చిత్రాన్ని శ్రీను వైట్ల దర్శకత్వంలో చేయనున్నారు. కామాక్షి కళా మూవీస్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి డి. శివప్రసాద్రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రంలో అందాల తార త్రిష హీరోయిన్గా నటించనుంది. Source: Yahoo! Telugu: Entertainment | 4 Mar 2008 | 6:11 am
తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస)కు చెందిన ఎమ్మెల్యేలు అనుకున్నట్టుగా మంగళవారం రాజీనామాలు చేశారు. తమ రాజీనామా లేఖలను స్పీకర్ సురేష్రెడ్డికి సమర్పించారు. అంతకుముందు వారు హైదరాబాద్లోని తెలంగాణా భవన్ నుంచి... Source: ఏపీ న్యూస్ | 4 Mar 2008 | 5:07 am
రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణా అంశం మరింత ఉధృతమైంది. ఇదే అంశంపై తెరాస ఎంపీలు ఇప్పటికే రాజీనామాలు చేసిన విషయం తెల్సిందే. తాజాగా రాష్ట్ర శాసన సభ్యులు, మండలి సభ్యులు అదే బాటలో పయనిస్తున్నారు. ఇందులోభాగంగా.... Source: ఏపీ న్యూస్ | 4 Mar 2008 | 4:45 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 4 Mar 2008 | 3:23 am
తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర్ రావుతో పాటు ఆ పార్టీ ఎంపీలకు రాజకీయ అవగాహన లేదని కాంగ్రెస్ పార్టీ నేత, విజయవాడ లోక్సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ విమర్శించారు. ఆయన.... Source: ఏపీ న్యూస్ | 3 Mar 2008 | 12:47 pm
వచ్చే ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకోబోమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ స్పష్టం చేసింది. దీనిపై ఆపార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన... Source: ఏపీ న్యూస్ | 3 Mar 2008 | 12:16 pm