మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 2 Mar 2008 | 6:06 am

మార్చి 02, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం...
Source: Yahoo! Telugu: Entertainment | 2 Mar 2008 | 6:06 am

అయేషా హత్య కేసులో అనుమానితుల అరెస్టు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థి అయేషామీరా హత్య కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వీరు విశాఖపట్నం, గాజువాకకు చెందిన వారిగా భావిస్తున్నారు. అయితే వీరికి అయేషా....
Source: ఏపీ న్యూస్ | 1 Mar 2008 | 12:37 pm

రైతులకూ పావలా వడ్డీ రుణాలు: వైఎస్

రాష్ట్రంలోని రైతులకు కూడా పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేసే విషయంపై ప్రయత్నాలు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెలిపారు. ఆయన శనివారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో కాంగ్రెస్‌ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో....
Source: ఏపీ న్యూస్ | 1 Mar 2008 | 12:25 pm

లిబర్హాన్ కమిషన్ గడువు మరోసారి పొడగింపు

బాబ్రీ మసీదు విధ్వంసంపై విచారణకు ఏర్పాటు చేసిన లిబర్హాన్ కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడగించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటన విచారణకు ఏర్పాటు చేసిన ఈ కమిషన్....
Source: జాతీయ | 1 Mar 2008 | 12:09 pm

ఇంత గొప్ప బడ్జెట్ దేశచరిత్రలోనే లేదుః వైఎస్

చిదంబరం శుక్రవారం లోక్‌సభకు సమర్పించిన బడ్జెట్ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేదని ముఖ్యమంత్రి వైఎస్ అభిప్రాయపడ్డారు. ఇంత గొప్ప స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టినందుకై ప్రధాని, ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధిలకు అభినందనలు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 1 Mar 2008 | 11:26 am

కేంద్రానికి డాక్టర్ సాంబశివరావు కమిటీ నివేదిక సమర్పణ

గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఏడాదిపాటు వైద్య సేవలు అందించడాన్ని వైద్యులకు తప్పనిసరి చేయడంపై నెలకొన్న వివాదాన్ని పరిశీలించేందుకు ఏర్పాటయిన డాక్టర్ సాంబశివరావు కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిందని కేంద్ర
Source: Yahoo! Telugu: News | 1 Mar 2008 | 11:21 am

ఢిల్లీ వేదికగా ఆగ్రో పరిశ్రమల అంతర్జాతీయ సదస్సు

పలు అంతర్జాతీయ సంస్థల ఆధ్వర్యంలో న్యూఢిల్లీ వేదికగా ఆగ్రో పరిశ్రమల సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆగ్రో సంస్థల నుంచి 500 మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు.
Source: Yahoo! Telugu: News | 1 Mar 2008 | 11:19 am

కాశ్మీర్‌కు భారత్- పాక్ మంచి సంబంధాలతో పరిష్కారం

కాశ్మీర్ సమస్యకు భారత్- పాక్ దేశాల మధ్య మంచి సంబంధాలు పరిష్కారాన్ని చూపించగలవని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అభిప్రాయపడింది. తిరుగులేని భారత్- పాక్ శాంతి ప్రక్రియ కాశ్మీరీ ప్రజలకు మేలు చేకూర్చగలదని పీడీపీ
Source: Yahoo! Telugu: News | 1 Mar 2008 | 11:10 am

స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే గమ్యం

స్క్రీన్‌ప్లే ప్రధానంగా నిర్మితమవుతున్న తెలుగు సినిమాల కోవలో తాజాగా చేరిన చిత్రం గమ్యం. శర్వానంద్ ముఖ్య భూమికతో, అల్లరి నరేష్ వైవిధ్యమైన పాత్రతో సాగే ఈ చిత్రంలో కమిలినీ ముఖర్జీ హీరోయిన్‌గా నటించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Mar 2008 | 10:59 am

అధికారుల వైఖరికి నిరసనగా కర్నూలు కార్పొరేటర్ల రాజీనామా

అధికారుల వైఖరికి నిరసనగా కర్నాలులో కార్పొరేటర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కార్పొరేషన్‌కు చెందిన 36 మంది కార్పొరేటర్లు తమ రాజీనామా పత్రాలను నగర మేయర్‌కు పంపారు. తమ మాట పట్టించుకోని అధికారుల కారణంగా తాము అభివృద్ధి పనులను చేపట్టలేకపోతున్నామని...
Source: Yahoo! Telugu: News | 1 Mar 2008 | 10:53 am

పౌర అణు ఒప్పందం జోలికి మేము వెళ్లలేదు: బీజేపీ

మాజీ విదేశాంగ శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా శనివారం పౌర అణు ఒప్పందం జోలికి తాము వెళ్లలేదని చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వమే అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం
Source: Yahoo! Telugu: News | 1 Mar 2008 | 10:53 am

ఆయేషా హత్య కేసులో అనుమానంతో పాత నేరస్తుడి ఖైదు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ కళాశాల విద్యార్థిని ఆయేషా హత్య కేసులో అనుమానం పేరుతో ఓ నిందితుడిని పోలీసులు ఖైదు చేశారు. అతడ్ని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు డీఎన్‌ఏ పరీక్షల నిర్వాహణకు అనుమతినివ్వాలని కోరారు.
Source: Yahoo! Telugu: News | 1 Mar 2008 | 10:48 am

చిత్తూరు జిల్లాలో లారీ దూసుకెళ్లి నలుగురి బలి

చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం లారీ దూసుకెళ్లి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పుత్తూరు పట్టణంలోని చినరాజకుప్పం బస్ షెల్టర్ వద్ద ఆగిన బస్సులో ప్రయాణీకులు ఎక్కుతుండగా అకస్మాత్తుగా అటువైపు వచ్చిన లారీ వారిపై దూసుకెళ్లింది.
Source: Yahoo! Telugu: News | 1 Mar 2008 | 10:27 am

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: నాలుగో స్థానంలో ధోనీ సేన

ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్ జాబితాలో ధోనీ సేన నాలుగో స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తొమ్మిదో స్థానం సంపాదించి టాప్- 10లో నిలిచాడు. జట్టు ర్యాంకింగ్స్‌లో టీం ఇండియా
Source: Yahoo! Telugu: News | 1 Mar 2008 | 10:25 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |