ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం... Source: Yahoo! Telugu: Entertainment | 2 Mar 2008 | 6:06 am
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థి అయేషామీరా హత్య కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వీరు విశాఖపట్నం, గాజువాకకు చెందిన వారిగా భావిస్తున్నారు. అయితే వీరికి అయేషా.... Source: ఏపీ న్యూస్ | 1 Mar 2008 | 12:37 pm
రాష్ట్రంలోని రైతులకు కూడా పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేసే విషయంపై ప్రయత్నాలు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెలిపారు. ఆయన శనివారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో.... Source: ఏపీ న్యూస్ | 1 Mar 2008 | 12:25 pm
బాబ్రీ మసీదు విధ్వంసంపై విచారణకు ఏర్పాటు చేసిన లిబర్హాన్ కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడగించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటన విచారణకు ఏర్పాటు చేసిన ఈ కమిషన్.... Source: జాతీయ | 1 Mar 2008 | 12:09 pm
చిదంబరం శుక్రవారం లోక్సభకు సమర్పించిన బడ్జెట్ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేదని ముఖ్యమంత్రి వైఎస్ అభిప్రాయపడ్డారు. ఇంత గొప్ప స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టినందుకై ప్రధాని, ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధిలకు అభినందనలు తెలిపారు. Source: Yahoo! Telugu: News | 1 Mar 2008 | 11:26 am
గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఏడాదిపాటు వైద్య సేవలు అందించడాన్ని వైద్యులకు తప్పనిసరి చేయడంపై నెలకొన్న వివాదాన్ని పరిశీలించేందుకు ఏర్పాటయిన డాక్టర్ సాంబశివరావు కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిందని కేంద్ర Source: Yahoo! Telugu: News | 1 Mar 2008 | 11:21 am
పలు అంతర్జాతీయ సంస్థల ఆధ్వర్యంలో న్యూఢిల్లీ వేదికగా ఆగ్రో పరిశ్రమల సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆగ్రో సంస్థల నుంచి 500 మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు. Source: Yahoo! Telugu: News | 1 Mar 2008 | 11:19 am
కాశ్మీర్ సమస్యకు భారత్- పాక్ దేశాల మధ్య మంచి సంబంధాలు పరిష్కారాన్ని చూపించగలవని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అభిప్రాయపడింది. తిరుగులేని భారత్- పాక్ శాంతి ప్రక్రియ కాశ్మీరీ ప్రజలకు మేలు చేకూర్చగలదని పీడీపీ Source: Yahoo! Telugu: News | 1 Mar 2008 | 11:10 am
స్క్రీన్ప్లే ప్రధానంగా నిర్మితమవుతున్న తెలుగు సినిమాల కోవలో తాజాగా చేరిన చిత్రం గమ్యం. శర్వానంద్ ముఖ్య భూమికతో, అల్లరి నరేష్ వైవిధ్యమైన పాత్రతో సాగే ఈ చిత్రంలో కమిలినీ ముఖర్జీ హీరోయిన్గా నటించింది. Source: Yahoo! Telugu: Entertainment | 1 Mar 2008 | 10:59 am
అధికారుల వైఖరికి నిరసనగా కర్నాలులో కార్పొరేటర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కార్పొరేషన్కు చెందిన 36 మంది కార్పొరేటర్లు తమ రాజీనామా పత్రాలను నగర మేయర్కు పంపారు.
తమ మాట పట్టించుకోని అధికారుల కారణంగా తాము అభివృద్ధి పనులను చేపట్టలేకపోతున్నామని... Source: Yahoo! Telugu: News | 1 Mar 2008 | 10:53 am
మాజీ విదేశాంగ శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా శనివారం పౌర అణు ఒప్పందం జోలికి తాము వెళ్లలేదని చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వమే అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం Source: Yahoo! Telugu: News | 1 Mar 2008 | 10:53 am
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ కళాశాల విద్యార్థిని ఆయేషా హత్య కేసులో అనుమానం పేరుతో ఓ నిందితుడిని పోలీసులు ఖైదు చేశారు. అతడ్ని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు డీఎన్ఏ పరీక్షల నిర్వాహణకు అనుమతినివ్వాలని కోరారు. Source: Yahoo! Telugu: News | 1 Mar 2008 | 10:48 am
చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం లారీ దూసుకెళ్లి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పుత్తూరు పట్టణంలోని చినరాజకుప్పం బస్ షెల్టర్ వద్ద ఆగిన బస్సులో ప్రయాణీకులు ఎక్కుతుండగా అకస్మాత్తుగా అటువైపు వచ్చిన లారీ వారిపై దూసుకెళ్లింది. Source: Yahoo! Telugu: News | 1 Mar 2008 | 10:27 am
ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్ జాబితాలో ధోనీ సేన నాలుగో స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తొమ్మిదో స్థానం సంపాదించి టాప్- 10లో నిలిచాడు. జట్టు ర్యాంకింగ్స్లో టీం ఇండియా Source: Yahoo! Telugu: News | 1 Mar 2008 | 10:25 am