నేటి సమాజంలో మహిళలపై కొనసాగుతున్న అత్యాచారాలు, అన్యాయాలు ఇతివృత్తంగా వేట అనే చిత్రాన్ని దర్శకుడు పాము శ్రీను తెరకెక్కించారు. ఈ చిత్రానికి తడకుల రాజేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 29 Feb 2008 | 10:48 am
ఓ కుటుంబం సకల సంపదలతో నిత్య సంతోషాలతో విలసిల్లాలంటే వారు నివశించే ఇల్లు ఉండే ప్రదేశం కూడా వాస్తు రీత్యా యోగ్యమైనదిగా ఉండాలంటున్నారు వాస్తు నిపుణులు. Source: Yahoo! Telugu: Entertainment | 29 Feb 2008 | 10:37 am
నాగార్జున హీరోగా లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన డాన్ చిత్రం డాన్ నెంబర్ 1 గా హిందీలో విడుదల కానుంది. తెలుగులో డివైడ్ టాక్తో విడుదలైన ఈ డాన్ చిత్రం తర్వాతి రోజుల్లో మంచి కలెక్షన్లు సాధించిందని నిర్మాణ వర్గాలు పేర్కొంటున్నాయి. Source: Yahoo! Telugu: Entertainment | 29 Feb 2008 | 10:09 am
ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగుల గ్రీన్ మాంగోస్ అనే సంస్థను నిర్మించడం ద్వారా సినీ నిర్మాణంలోకి ప్రవేశించారు. ఈ బ్యానర్పై నిర్మిస్తున్న తొలి చిత్రంలో సుమంత్ హీరోగా నటించనున్నారు. ఈ చిత్రానికి రాజ్ పిపాల దర్శకత్వం వహించనున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 29 Feb 2008 | 7:40 am
తమ పార్టీకి చెందిన సభ్యులు శాసనసభ, విధాన మండలి సమావేశాలకు సక్రమంగా హాజరుకాకపోవడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులతోపాటు మంత్రులు సైతం సభాకార్యక్రమాలకు గైర్హాజరు కావడం పట్ల... Source: ఏపీ న్యూస్ | 29 Feb 2008 | 5:34 am
పోలీసు శాఖలోని 14,531 ఖాళీలను భర్తీ చేసేందుకు ఉద్దేశించిన నోటిఫికేషన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం జారీ చేసింది. నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఆర్మ్డ్, రిజర్వ్ మరియు స్పెషల్ పోలీసు శాఖల్లోని కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అధికారిక... Source: ఏపీ న్యూస్ | 29 Feb 2008 | 5:14 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 గంటలకు భక్తిగీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 29 Feb 2008 | 3:11 am
దేశవ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైయ్యాయి. సృష్టి లయకారకుడైన పరమశివుడిని శ్రద్ధాభక్తులతో ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పూజిస్తే సకల దోషాలు, పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం... Source: ఏపీ న్యూస్ | 28 Feb 2008 | 1:07 pm
హైదరాబాద్లో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ధర్నాలో అంగన్వాడి కార్యకర్తలను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. తమ వేతనాలు పెంచాలంటూ ధర్నా నిర్వహించిన అంగన్వాడి కార్యకర్తలు గురువారం అసెంబ్లీని చుట్టుముట్టారు. దీంతో భద్రతా కారణాలతో వారిని... Source: ఏపీ న్యూస్ | 28 Feb 2008 | 12:39 pm
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను దూషిస్తే ఎట్టిపరిస్థితుల్లోను సహించబోమని ఎస్సీఎస్టీ కమిషన్ ఛైర్మన్ నాగార్జున అన్నారు. దీనిపై ఆయన గురువారం హైదరాబాద్లో మాట్లాడుతూ అంబేద్కర్ను కించ పరిచేవిధంగా రాజమండ్రి ఎంపీ ఉండవల్లి... Source: ఏపీ న్యూస్ | 28 Feb 2008 | 12:14 pm
బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) గురువారం లాభాల బాటలో నడిచింది. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ స్పందనలు రావడంతో 15 పాయింట్ల నష్టంతో 17,811 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం లాభాల బాట పట్టింది. Source: Yahoo! Telugu: News | 28 Feb 2008 | 11:44 am
రైతు సమస్యలు పార్లమెంట్ ఉభయసభలలను వరుసగా మూడో రోజు కూడా పట్టికుదిపేశాయి. ప్రతిపక్షాలు రైతులకు సంబంధించిన డిమాండ్లతో సభా వ్యవహారాలకు పదేపదే అడ్డుపడుతూ ఉండడంతో మొదట ఉభయసభలూ మధ్యాహ్నం Source: Yahoo! Telugu: News | 28 Feb 2008 | 11:33 am
ఇటీవల వైభవంగా చేసుకున్న తమ వివాహాన్ని రద్దు చేయాలని బాలీవుడ్ నటుడు సంజయ్, ఆయన భార్య మాన్యత గురువారం గోవా అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. పోర్చుగీసు సివిల్ కోడ్, 1867 చట్టం కింద జరిగిన వివాహ రిజిస్ట్రేషన్ రద్దు... Source: జాతీయ | 28 Feb 2008 | 11:30 am
సేతు సముద్రం ప్రాజెక్టుకు సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం సిద్ధమైంది. వివాదాస్పద సేతు సముద్రం ప్రాజెక్టుపై 90 పేజీలతో తయారైన అఫిడవిట్ను కేంద్ర రాజకీయ వ్యవహారాల Source: Yahoo! Telugu: News | 28 Feb 2008 | 11:22 am
పర్యాటక రంగంలో సాధించిన అభివృద్ధిని గుర్తించేలా రాష్ట్ర ప్రభుత్వానికి 2007-08 అవార్డు లభించింది. మౌలిక సదుపాయాల రూపకల్పన విభాగంలో ఈ అవార్డు ప్రదానం చేశారు.
న్యూఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి Source: Yahoo! Telugu: News | 28 Feb 2008 | 11:05 am
ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు అంశంలో కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీ ఆరోపించారు. తెలంగాణా రాష్ట్రం కోసం ప్రజా గాయకుడు గద్దర్ నిర్వహిస్తున్న ధూంధాం కార్యక్రమంలో అద్వానీ.... Source: ఏపీ న్యూస్ | 28 Feb 2008 | 10:40 am
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మానవబాంబు సంచరిస్తున్నట్టు వచ్చిన పుకార్లు నగరవాసులను హడలెత్తించాయి. ఈ పుకార్లుతో నగరమంతా వణికిపోయింది. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని ప్రజలు ఇళ్లకు పరుగులు తీశారు. భద్రతా బలగాలు.... Source: ఏపీ న్యూస్ | 28 Feb 2008 | 10:37 am