మంగతాయారు టిఫిన్ సెంటర్ విడుదలకు సిద్ధం

ముమైత్‌ఖాన్ ప్రధాన పాత్రలో లిఖిత ఆర్ట్స్ పతాకంపై వెంకీ దర్శకునిగా రూపొందిన మంగతాయారు టిఫిన్ సెంటర్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Feb 2008 | 10:57 am

స్టాక్ మార్కెట్‌కు ఊతమిచ్చిన రైల్వే బడ్జెట్: లాలూ

లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2008-09 రైల్వే వార్షిక బడ్జెట్‌పై ప్రతిపక్షాలు విమర్శలు చేయడాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తిప్పికొట్టారు. వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికలను దృష్టిలో వుంచుకుని దీన్ని రూపొందించలేదని....
Source: జాతీయ | 28 Feb 2008 | 9:54 am

డీటీయస్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న జాన్ అప్పారావ్

కృష్ణభగవాన్ హీరోగా, సిమ్రాన్ హీరోయిన్‌గా కూచిపూడి వెంకట్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న జాన్ అప్పారావ్ 40 ప్లస్ చిత్రం ప్రస్తుతం డీటీయస్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Feb 2008 | 5:39 am

భారత్ - ఐఏఈఏ చర్చల్లో పురోగతి: కగోద్కర్

అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ)తో భారత్ జరుపుతున్న చర్చల్లో పురోగతివుందని భారత అణు శక్తి సంస్థ ఛైర్మన్ అనిల్ కగోద్కర్ స్పష్టం చేశారు. దీనిపై ఆయన బుధవారం చెన్నైలో విలేకరులతో....
Source: జాతీయ | 28 Feb 2008 | 5:35 am

దూసుకువచ్చిన రైలు : 13 మంది మృతి

సూరత్, ఉద్ధ్‌నా రైల్వే స్టేషన్ల మధ్య కక్ర ఖాదీ బ్రిడ్జిని దాటుకుంటూ వెళ్తున్న ప్రజలపైకి వేగంగా వస్తున్న రైలు బుధవారం రాత్రి దూసుకుపోయింది. సంఘటనలో ఇరువురు మహిళలతోపాటు 16 మంది పాదచారులపై రైలు దూసుకువెళ్లినట్లు రైల్వే పోలీస్ ఇన్‌స్పెక్టర్
Source: జాతీయ | 28 Feb 2008 | 5:24 am

వడ్డే నవీన్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం

వడ్డే నవీన్ హీరోగా జయకృష్ణ క్రియేషన్స్ సంస్థ పతాకంపై ఓ కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. సి.జి. కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగేశ్వరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాధిక, లక్షణ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Feb 2008 | 5:22 am

పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లనున్న పాండురంగడు

నందమూరి బాలకృష్ణ, స్నేహ కాంబినేషన్‌లో భక్తిరస సినిమాల దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపు దిద్దుకుంటోన్న పాండురంగడు చిత్రం పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు పయనమవుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Feb 2008 | 5:10 am

ఫిబ్రవరి 28, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 28 Feb 2008 | 3:22 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 28 Feb 2008 | 3:18 am

తగ్గుతున్న ఆధ్యాత్మికత: జయేంద్ర సరస్వతి

రాను రాను ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన తగ్గిపోతుందని, ఇది ప్రమాదకరమి కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అన్నారు. ముఖ్యంగా పిల్లల్ని సంస్కరించేందుకు తమ పీఠం ద్వారా ప్రత్యేక కార్యక్రమం చేస్తున్నట్లు చెప్పారు. విజయవాడలో ఒక ధార్మిక కార్యక్రమానికి...
Source: ఏపీ న్యూస్ | 27 Feb 2008 | 3:22 pm

జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ

జోధ్‌పూర్ నుంచి చెన్నయ్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలులో చోరీ జరిగింది. టూఏసీ బోగీలో ప్రయాణికులు ముగ్గురు మూడు సూట్‌కేసుల్లో ఐదు లక్షల రూపాయలు తీసుకెళుతున్నారు. వాళ్ళ కన్నుగప్పి వరంగల్ సమీపంలో దొంగలు సూట్‌కేసులను మాయం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 27 Feb 2008 | 3:16 pm

కాలేజీ విద్యార్థినుల ఫ్యాషన్ షో

రాష్ట్రంలో ఫార్మసీ కాలేజీ విద్యార్థినులు తాము ఫ్యాషన్‌లోనూ రాణించగలమని చాటిచెప్పారు. విజయవాడలో జరిగిన ఫార్మాఫెస్టివల్‌లో అమ్మాయిలు తమ అందచందాలను, కట్టుబొట్టులను ఫ్యాషన్ పెరేడ్‌లో ప్రదర్శించారు. హైదరాబాద్, వరంగల్, గుంటూరు తదితర...
Source: ఏపీ న్యూస్ | 27 Feb 2008 | 1:19 pm

చెన్నైలో ప్రత్యక్షమైన మంత్రి దాసరి కుమారుడు

కిడ్నాప్‌కు గురైనట్టు రాష్ట్రంలో సంచనమైన కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు కుమారుడు హరిహర ప్రభు చెన్నైలో ప్రత్యక్షమయ్యారు. అనంతరం ఆయన చిత్తూరు జిల్లా ఎస్పీకి ఫోను చేసి తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పాడు. తన భార్య సుశీలే....
Source: ఏపీ న్యూస్ | 27 Feb 2008 | 12:24 pm

విజయశాంతి బహిరంగ క్షమాపణకు తెదేపా డిమాండ్

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన విమర్శలకు తల్లితెలంగాణా పార్టీ అధ్యక్షురాలు, సినీనటి విజయశాంతి బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. దీనిపై ఆ పార్టీ గ్రేటర్ మహిళా నగర కమిటీ అధ్యక్షురాలు అరుణా....
Source: ఏపీ న్యూస్ | 27 Feb 2008 | 12:17 pm

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రఘోత్తమరావు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రఘోత్తమరావును రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆ బాధ్యతలను నిర్వహిస్తున్న హరినారాయణ ఈనెల 29వ తేదీతో పదవీ విరమణ చేయనున్న విషయం తెల్సిందే. అందువల్ల....
Source: ఏపీ న్యూస్ | 27 Feb 2008 | 12:14 pm

మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 20 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ మార్కెట్ (బీఎస్ఈ) బుధవారం లాభాల బాటలో పయనించింది. ఆసియా మార్కెట్‌ల అనుకూల ప్రభావం కారణంగా 177 పాయింట్ల వృద్ధితో 17,983 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం ఒకానొక దశలో క్రితం ముగింపుతో పోలిస్తే 331
Source: Yahoo! Telugu: News | 27 Feb 2008 | 11:32 am

రైతుల ఆత్మహత్యలపై దద్దరిల్లిన ఉభయసభలు

దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, పంటలకు గిట్టుబాటు ధర తదితర అంశాలు లోక్‌సభ, రాజ్యసభలను బుధవారం కుదిపేశాయి. ముఖ్యంగా పంటలకు గిట్టుబాటు ధర, అకాల వర్షాలతో పంట నష్టాలు, రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీలపై సభలో...
Source: జాతీయ | 27 Feb 2008 | 11:14 am

అంగన్‌వాడీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి వైఎస్ చర్చలు

ఆందోళనకు దిగిన అంగన్‌వాడీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి వైఎస్ సచివాలయంలో బుధవారం చర్చలు జరిపారు. వారి సమస్యలను పరిగణలోకి తీసుకుంటామని ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
Source: Yahoo! Telugu: News | 27 Feb 2008 | 11:06 am

నాగాలాండ్ సమస్యకు గౌరవప్రదమైన పరిష్కారం: ప్రధాని

కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం నాగాలాండ్ సమస్యకు గౌరవప్రదమైన పరిష్కారం కనుక్కోవాలనుకుంటుందని దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు. దశాబ్దాల నాగా సమస్యకు పరిష్కారం కనుక్కోవడం కోసం తమ ప్రభుత్వం
Source: Yahoo! Telugu: News | 27 Feb 2008 | 10:55 am

కిరీటం పోతుందేమోనన్న భయంలో ఆస్ట్రేలియా: భజ్జీ

టీం ఇండియా ఆఫ్ సిన్నర్ హర్భజన్ సింగ్‌ బుధవారం అంతకుముందు రోజు ఆస్ట్రేలియా ఓపెనర్ హేడెన్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించాడు. హేడెన్ మంగళవారం ఓ రేడియా స్టేషన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీని చికాకు పరిచే కలుపు
Source: Yahoo! Telugu: News | 27 Feb 2008 | 10:46 am

తొమ్మిది పాటలతో రానున్న జల్సా ఆడియో

పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ అంచనాలతో రూపొందుతోన్న జల్సా చిత్రం ఆడియో ఫిబ్రవరి 29న విడుదలై మార్చి ఒకటినుంచి ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 27 Feb 2008 | 10:38 am

తన్మయత్వంలో వాళ్లిద్దరు..

ఒక పని తలపెట్టినపుడు దాన్ని పూర్తి చేసేందుకు మనస్సు లగ్నం చేయాలని అంటుంటారు మన పెద్దలు. ఒకటి ఆలోచిస్తూ మరొకటి చేస్తే వచ్చే ఫలితం కూడా అంతంతమాత్రంగానే వుంటుందనేది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా సినీ నటులకు ఇది ఏ మాత్రం....
Source: వినోదం | 27 Feb 2008 | 10:33 am

అంతర్జాతీయ క్రికెట్‌కు బ్రాడ్ హాగ్ రిటైర్మెంట్

ఆస్ట్రేలియా స్పిన్నర్ బ్రాడ్ హాగ్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌లో రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల హాగ్ ఆస్ట్రేలియా జట్టు తరపున 1996లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు. సుమారు 11 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుగులు
Source: Yahoo! Telugu: News | 27 Feb 2008 | 10:29 am

రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రధాన కార్యదర్శి రఘోత్తమరావు

రాష్ట్ర ప్రభుత్వం తమ కొత్త ప్రధాన కార్యదర్శిగా రఘోత్తమరావును నియమించింది. ఆయన నియామకాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటన జారీ చేయడంతో గత కొద్ది రోజులుగా దీనిపై రేగుతున్న ఉత్కంఠకు తెరపడింది.
Source: Yahoo! Telugu: News | 27 Feb 2008 | 10:12 am

రైతుల సమస్యలపై పార్లమెంట్ ఉభయసభలూ వాయిదా

రైతుల సమస్యలపై బుధవారం పార్లమెంట్ ఉభయసభలూ దద్దరిల్లాయి. తృతీయ కూటమి, ఎన్డీఏ కూటమి సభ్యులు రైతుల సమస్యలను లేవనెత్తి వాటితో సభ వ్యవహారాలను కొనసాగనివ్వకుండా అడ్డుపడ్డారు. వ్యవసాయ రంగానికి ప్యాకేజీ
Source: Yahoo! Telugu: News | 27 Feb 2008 | 10:10 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |