ముమైత్ఖాన్ ప్రధాన పాత్రలో లిఖిత ఆర్ట్స్ పతాకంపై వెంకీ దర్శకునిగా రూపొందిన మంగతాయారు టిఫిన్ సెంటర్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. Source: Yahoo! Telugu: Entertainment | 28 Feb 2008 | 10:57 am
లోక్సభలో ప్రవేశపెట్టిన 2008-09 రైల్వే వార్షిక బడ్జెట్పై ప్రతిపక్షాలు విమర్శలు చేయడాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తిప్పికొట్టారు. వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికలను దృష్టిలో వుంచుకుని దీన్ని రూపొందించలేదని.... Source: జాతీయ | 28 Feb 2008 | 9:54 am
కృష్ణభగవాన్ హీరోగా, సిమ్రాన్ హీరోయిన్గా కూచిపూడి వెంకట్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న జాన్ అప్పారావ్ 40 ప్లస్ చిత్రం ప్రస్తుతం డీటీయస్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. Source: Yahoo! Telugu: Entertainment | 28 Feb 2008 | 5:39 am
అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ)తో భారత్ జరుపుతున్న చర్చల్లో పురోగతివుందని భారత అణు శక్తి సంస్థ ఛైర్మన్ అనిల్ కగోద్కర్ స్పష్టం చేశారు. దీనిపై ఆయన బుధవారం చెన్నైలో విలేకరులతో.... Source: జాతీయ | 28 Feb 2008 | 5:35 am
సూరత్, ఉద్ధ్నా రైల్వే స్టేషన్ల మధ్య కక్ర ఖాదీ బ్రిడ్జిని దాటుకుంటూ వెళ్తున్న ప్రజలపైకి వేగంగా వస్తున్న రైలు బుధవారం రాత్రి దూసుకుపోయింది. సంఘటనలో ఇరువురు మహిళలతోపాటు 16 మంది పాదచారులపై రైలు దూసుకువెళ్లినట్లు రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్ Source: జాతీయ | 28 Feb 2008 | 5:24 am
వడ్డే నవీన్ హీరోగా జయకృష్ణ క్రియేషన్స్ సంస్థ పతాకంపై ఓ కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. సి.జి. కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగేశ్వరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాధిక, లక్షణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 28 Feb 2008 | 5:22 am
నందమూరి బాలకృష్ణ, స్నేహ కాంబినేషన్లో భక్తిరస సినిమాల దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపు దిద్దుకుంటోన్న పాండురంగడు చిత్రం పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు పయనమవుతోంది. Source: Yahoo! Telugu: Entertainment | 28 Feb 2008 | 5:10 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 28 Feb 2008 | 3:22 am
రాను రాను ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన తగ్గిపోతుందని, ఇది ప్రమాదకరమి కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అన్నారు. ముఖ్యంగా పిల్లల్ని సంస్కరించేందుకు తమ పీఠం ద్వారా ప్రత్యేక కార్యక్రమం చేస్తున్నట్లు చెప్పారు.
విజయవాడలో ఒక ధార్మిక కార్యక్రమానికి... Source: ఏపీ న్యూస్ | 27 Feb 2008 | 3:22 pm
జోధ్పూర్ నుంచి చెన్నయ్ వెళుతున్న ఎక్స్ప్రెస్ రైలులో చోరీ జరిగింది. టూఏసీ బోగీలో ప్రయాణికులు ముగ్గురు మూడు సూట్కేసుల్లో ఐదు లక్షల రూపాయలు తీసుకెళుతున్నారు. వాళ్ళ కన్నుగప్పి వరంగల్ సమీపంలో దొంగలు సూట్కేసులను మాయం చేశారు. Source: ఏపీ న్యూస్ | 27 Feb 2008 | 3:16 pm
రాష్ట్రంలో ఫార్మసీ కాలేజీ విద్యార్థినులు తాము ఫ్యాషన్లోనూ రాణించగలమని చాటిచెప్పారు. విజయవాడలో జరిగిన ఫార్మాఫెస్టివల్లో అమ్మాయిలు తమ అందచందాలను, కట్టుబొట్టులను ఫ్యాషన్ పెరేడ్లో ప్రదర్శించారు. హైదరాబాద్, వరంగల్, గుంటూరు తదితర... Source: ఏపీ న్యూస్ | 27 Feb 2008 | 1:19 pm
కిడ్నాప్కు గురైనట్టు రాష్ట్రంలో సంచనమైన కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు కుమారుడు హరిహర ప్రభు చెన్నైలో ప్రత్యక్షమయ్యారు. అనంతరం ఆయన చిత్తూరు జిల్లా ఎస్పీకి ఫోను చేసి తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పాడు. తన భార్య సుశీలే.... Source: ఏపీ న్యూస్ | 27 Feb 2008 | 12:24 pm
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన విమర్శలకు తల్లితెలంగాణా పార్టీ అధ్యక్షురాలు, సినీనటి విజయశాంతి బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. దీనిపై ఆ పార్టీ గ్రేటర్ మహిళా నగర కమిటీ అధ్యక్షురాలు అరుణా.... Source: ఏపీ న్యూస్ | 27 Feb 2008 | 12:17 pm
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రఘోత్తమరావును రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆ బాధ్యతలను నిర్వహిస్తున్న హరినారాయణ ఈనెల 29వ తేదీతో పదవీ విరమణ చేయనున్న విషయం తెల్సిందే. అందువల్ల.... Source: ఏపీ న్యూస్ | 27 Feb 2008 | 12:14 pm
బాంబే స్టాక్ మార్కెట్ (బీఎస్ఈ) బుధవారం లాభాల బాటలో పయనించింది. ఆసియా మార్కెట్ల అనుకూల ప్రభావం కారణంగా 177 పాయింట్ల వృద్ధితో 17,983 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం ఒకానొక దశలో క్రితం ముగింపుతో పోలిస్తే 331 Source: Yahoo! Telugu: News | 27 Feb 2008 | 11:32 am
దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, పంటలకు గిట్టుబాటు ధర తదితర అంశాలు లోక్సభ, రాజ్యసభలను బుధవారం కుదిపేశాయి. ముఖ్యంగా పంటలకు గిట్టుబాటు ధర, అకాల వర్షాలతో పంట నష్టాలు, రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీలపై సభలో... Source: జాతీయ | 27 Feb 2008 | 11:14 am
ఆందోళనకు దిగిన అంగన్వాడీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి వైఎస్ సచివాలయంలో బుధవారం చర్చలు జరిపారు. వారి సమస్యలను పరిగణలోకి తీసుకుంటామని ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. Source: Yahoo! Telugu: News | 27 Feb 2008 | 11:06 am
కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం నాగాలాండ్ సమస్యకు గౌరవప్రదమైన పరిష్కారం కనుక్కోవాలనుకుంటుందని దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు. దశాబ్దాల నాగా సమస్యకు పరిష్కారం కనుక్కోవడం కోసం తమ ప్రభుత్వం Source: Yahoo! Telugu: News | 27 Feb 2008 | 10:55 am
టీం ఇండియా ఆఫ్ సిన్నర్ హర్భజన్ సింగ్ బుధవారం అంతకుముందు రోజు ఆస్ట్రేలియా ఓపెనర్ హేడెన్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించాడు. హేడెన్ మంగళవారం ఓ రేడియా స్టేషన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీని చికాకు పరిచే కలుపు Source: Yahoo! Telugu: News | 27 Feb 2008 | 10:46 am
పవన్కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ అంచనాలతో రూపొందుతోన్న జల్సా చిత్రం ఆడియో ఫిబ్రవరి 29న విడుదలై మార్చి ఒకటినుంచి ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుంది. Source: Yahoo! Telugu: Entertainment | 27 Feb 2008 | 10:38 am
ఒక పని తలపెట్టినపుడు దాన్ని పూర్తి చేసేందుకు మనస్సు లగ్నం చేయాలని అంటుంటారు మన పెద్దలు. ఒకటి ఆలోచిస్తూ మరొకటి చేస్తే వచ్చే ఫలితం కూడా అంతంతమాత్రంగానే వుంటుందనేది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా సినీ నటులకు ఇది ఏ మాత్రం.... Source: వినోదం | 27 Feb 2008 | 10:33 am
ఆస్ట్రేలియా స్పిన్నర్ బ్రాడ్ హాగ్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్లో రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల హాగ్ ఆస్ట్రేలియా జట్టు తరపున 1996లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ను ప్రారంభించాడు. సుమారు 11 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఎన్నో ఒడిదుడుగులు Source: Yahoo! Telugu: News | 27 Feb 2008 | 10:29 am
రాష్ట్ర ప్రభుత్వం తమ కొత్త ప్రధాన కార్యదర్శిగా రఘోత్తమరావును నియమించింది. ఆయన నియామకాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటన జారీ చేయడంతో గత కొద్ది రోజులుగా దీనిపై రేగుతున్న ఉత్కంఠకు తెరపడింది. Source: Yahoo! Telugu: News | 27 Feb 2008 | 10:12 am
రైతుల సమస్యలపై బుధవారం పార్లమెంట్ ఉభయసభలూ దద్దరిల్లాయి. తృతీయ కూటమి, ఎన్డీఏ కూటమి సభ్యులు రైతుల సమస్యలను లేవనెత్తి వాటితో సభ వ్యవహారాలను కొనసాగనివ్వకుండా అడ్డుపడ్డారు. వ్యవసాయ రంగానికి ప్యాకేజీ Source: Yahoo! Telugu: News | 27 Feb 2008 | 10:10 am