చెన్నైలో ప్రత్యక్షమైన మంత్రి దాసరి కుమారుడు

కిడ్నాప్‌కు గురైనట్టు రాష్ట్రంలో సంచనమైన కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు కుమారుడు హరిహర ప్రభు చెన్నైలో ప్రత్యక్షమయ్యారు. అనంతరం ఆయన చిత్తూరు జిల్లా ఎస్పీకి ఫోను చేసి తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పాడు. తన భార్య సుశీలే....
Source: ఏపీ న్యూస్ | 27 Feb 2008 | 12:24 pm

విజయశాంతి బహిరంగ క్షమాపణకు తెదేపా డిమాండ్

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన విమర్శలకు తల్లితెలంగాణా పార్టీ అధ్యక్షురాలు, సినీనటి విజయశాంతి బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. దీనిపై ఆ పార్టీ గ్రేటర్ మహిళా నగర కమిటీ అధ్యక్షురాలు అరుణా....
Source: ఏపీ న్యూస్ | 27 Feb 2008 | 12:17 pm

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రఘోత్తమరావు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రఘోత్తమరావును రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆ బాధ్యతలను నిర్వహిస్తున్న హరినారాయణ ఈనెల 29వ తేదీతో పదవీ విరమణ చేయనున్న విషయం తెల్సిందే. అందువల్ల....
Source: ఏపీ న్యూస్ | 27 Feb 2008 | 12:14 pm

మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 20 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ మార్కెట్ (బీఎస్ఈ) బుధవారం లాభాల బాటలో పయనించింది. ఆసియా మార్కెట్‌ల అనుకూల ప్రభావం కారణంగా 177 పాయింట్ల వృద్ధితో 17,983 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం ఒకానొక దశలో క్రితం ముగింపుతో పోలిస్తే 331
Source: Yahoo! Telugu: News | 27 Feb 2008 | 11:32 am

రైతుల ఆత్మహత్యలపై దద్దరిల్లిన ఉభయసభలు

దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, పంటలకు గిట్టుబాటు ధర తదితర అంశాలు లోక్‌సభ, రాజ్యసభలను బుధవారం కుదిపేశాయి. ముఖ్యంగా పంటలకు గిట్టుబాటు ధర, అకాల వర్షాలతో పంట నష్టాలు, రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీలపై సభలో...
Source: జాతీయ | 27 Feb 2008 | 11:14 am

అంగన్‌వాడీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి వైఎస్ చర్చలు

ఆందోళనకు దిగిన అంగన్‌వాడీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి వైఎస్ సచివాలయంలో బుధవారం చర్చలు జరిపారు. వారి సమస్యలను పరిగణలోకి తీసుకుంటామని ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
Source: Yahoo! Telugu: News | 27 Feb 2008 | 11:06 am

అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా భద్రాద్రి: శ్రీహరి

తాను నటించిన భద్రాద్రి చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుందని ఆ చిత్రం హీరో శ్రీహరి పేర్కొన్నారు. తాను ఇప్పటి వరకు నటించిన చిత్రాలు కొన్ని వర్గాల వారిని మాత్రమే ఆకట్టుకున్నాయని అలా కాక భద్రాద్రి చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను...
Source: Yahoo! Telugu: Entertainment | 27 Feb 2008 | 11:00 am

నాగాలాండ్ సమస్యకు గౌరవప్రదమైన పరిష్కారం: ప్రధాని

కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం నాగాలాండ్ సమస్యకు గౌరవప్రదమైన పరిష్కారం కనుక్కోవాలనుకుంటుందని దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు. దశాబ్దాల నాగా సమస్యకు పరిష్కారం కనుక్కోవడం కోసం తమ ప్రభుత్వం
Source: Yahoo! Telugu: News | 27 Feb 2008 | 10:55 am

కిరీటం పోతుందేమోనన్న భయంలో ఆస్ట్రేలియా: భజ్జీ

టీం ఇండియా ఆఫ్ సిన్నర్ హర్భజన్ సింగ్‌ బుధవారం అంతకుముందు రోజు ఆస్ట్రేలియా ఓపెనర్ హేడెన్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించాడు. హేడెన్ మంగళవారం ఓ రేడియా స్టేషన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీని చికాకు పరిచే కలుపు
Source: Yahoo! Telugu: News | 27 Feb 2008 | 10:46 am

తొమ్మిది పాటలతో రానున్న జల్సా ఆడియో

పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ అంచనాలతో రూపొందుతోన్న జల్సా చిత్రం ఆడియో ఫిబ్రవరి 29న విడుదలై మార్చి ఒకటినుంచి ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 27 Feb 2008 | 10:38 am

అంతర్జాతీయ క్రికెట్‌కు బ్రాడ్ హాగ్ రిటైర్మెంట్

ఆస్ట్రేలియా స్పిన్నర్ బ్రాడ్ హాగ్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌లో రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల హాగ్ ఆస్ట్రేలియా జట్టు తరపున 1996లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు. సుమారు 11 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుగులు
Source: Yahoo! Telugu: News | 27 Feb 2008 | 10:29 am

రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రధాన కార్యదర్శి రఘోత్తమరావు

రాష్ట్ర ప్రభుత్వం తమ కొత్త ప్రధాన కార్యదర్శిగా రఘోత్తమరావును నియమించింది. ఆయన నియామకాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటన జారీ చేయడంతో గత కొద్ది రోజులుగా దీనిపై రేగుతున్న ఉత్కంఠకు తెరపడింది.
Source: Yahoo! Telugu: News | 27 Feb 2008 | 10:12 am

రైతుల సమస్యలపై పార్లమెంట్ ఉభయసభలూ వాయిదా

రైతుల సమస్యలపై బుధవారం పార్లమెంట్ ఉభయసభలూ దద్దరిల్లాయి. తృతీయ కూటమి, ఎన్డీఏ కూటమి సభ్యులు రైతుల సమస్యలను లేవనెత్తి వాటితో సభ వ్యవహారాలను కొనసాగనివ్వకుండా అడ్డుపడ్డారు. వ్యవసాయ రంగానికి ప్యాకేజీ
Source: Yahoo! Telugu: News | 27 Feb 2008 | 10:10 am

హేడెన్‌ మాటల తూటాలు: జరిమానాతో సరిపెట్టే అవకాశం

ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ హేడెన్ టీం ఇండియా ఆఫ్ సిన్నర్ హర్భజన్ సింగ్‌ను చికాకు పరిచే కలుపుమొక్క అంటూ చేసిన వివాస్పద వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం ఉదయం అత్యవసరంగా సమవేశమైంది. మాథ్యూ హేడెన్
Source: Yahoo! Telugu: News | 27 Feb 2008 | 9:55 am

అభివృద్ధిలో మైనారిటీలను భాగస్వాములను చేయాలి: మోంటెక్

కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం వర్గాలవారీ బడ్జెట్‌ను తయారు చేస్తుందనే ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ ఆరోపణలను ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్ మోంటెక్ సింగ్ అహ్లువాలియా తోసిపుచ్చారు. మైనారిటీల
Source: Yahoo! Telugu: News | 27 Feb 2008 | 9:42 am

అయ్యన్నపై చర్చ డిమాండ్‌తో టీడీపీ రభసః సభ వాయిదా

తమ పార్టీ శాసనసభ్యుడు అయ్యన్నపాత్రుడిపై జరిగిన దాడిని ఖండిస్తూ దానిపై చర్చకు పట్టుబడుతూ టీడీపీ రభసకు దిగడంతో శాసనసభ బుధవారం పదిహేను నిమిషాల పాటు వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల సమయం సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తిన టీడీపీ సభలో...
Source: Yahoo! Telugu: News | 27 Feb 2008 | 9:37 am

పోలీసుల అదుపులో అనుమానితుడు

కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు కుమారుడు హరిప్రభు కిడ్నాప్ కేసులో దివాకర్ అనే వ్యక్తిని చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరులోని ఒక లాడ్జిలో బసచేసివున్న ప్రభును మంగళవారం కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు....
Source: ఏపీ న్యూస్ | 27 Feb 2008 | 6:58 am

షూటింగ్ జరుపుకుంటోన్న బ్లాక్ అండ్ వైట్

రాజీవ్‌కనకాల, సింధూతులానీ జంటగా యు.కె. ఎవెన్యూ పతాకంపై నిర్మితమవుతోన్న బ్లాక్ అండ్ వైట్ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ వేములపల్లి అనే నూతన దర్శకుడు తెలుగు పరిశ్రమకు పరిచయమవుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 27 Feb 2008 | 6:50 am

తెలుగులో రానున్న హృతిక్, ఐశ్వర్యల జోధా అక్బర్

హృతిక్‌రోషన్, ఐశ్వర్యారాయ్ జంటగా హిందీలో విడుదలైన జోధా అక్బర్ చిత్రం తెలుగులో అదే పేరుతో విడుదల కానుంది. హిందీలో ఈ చిత్రాన్ని నిర్మించిన యూటీవీ సంస్ధ తెలుగులోను విడుదల చేయనుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 27 Feb 2008 | 6:36 am

తరుణ్, ఇలియానాలు జంటగా కొత్త చిత్రం టాకీ పూర్తి

తరుణ్, ఇలియానా జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ఇటీవలే టాకీపార్ట్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో జగపతిబాబు ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తుండడం విశేషం. శ్రీ లక్ష్మీదేవి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కె. విజయభాస్కర్ దర్శకుడు.
Source: Yahoo! Telugu: Entertainment | 27 Feb 2008 | 6:24 am

మార్చి 9న తితిదే "కళ్యాణమస్తు"

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న' కళ్యాణమస్తు' కార్యక్రమాన్ని వచ్చే నెల తొమ్మిదో తేదీన నిర్వహించనుంది. ఉచిత సామూహిక వివాహా బృహత్తర కార్యక్రమాన్ని అన్ని అసెంబ్లీ నియోకవర్గాలకు నిర్వహిస్తాని రాష్ట్ర....
Source: ఏపీ న్యూస్ | 27 Feb 2008 | 6:22 am

అద్వానీతో భేటీకానున్న రాబర్ట్ గేట్స్

భారత్‌లో పర్యటిస్తున్న అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి రాబర్ట్ గేట్స్ బుధవారం భారతీయ జనతా పార్టీ అగ్రనేత, ప్రతిపక్ష నేత అద్వానీతో సమావేశం కానున్నారు. వీరిద్దరు భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందంపై చర్చించనున్నారు. ఈ భేటీలో...
Source: జాతీయ | 27 Feb 2008 | 5:48 am

మాఫియా డాన్ బ్రిజేష్ సింగ్ అనుచరుడి ఎన్‌కౌంటర్

మాఫియాడాన్ బ్రిజేష్ సింగ్‌కు అత్యంత దగ్గరి సన్నిహితుడు గిరిజేష్ అలియాస్ సింటు రాయ్‌ పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఈ విషయాన్ని వారణాసి పోలీసులు బుధవారం నిర్థారించారు. దీనిపై వారణాసి ఎస్పీ రాజీవ్ మల్హోత్రా మాట్లాడుతూ....
Source: జాతీయ | 27 Feb 2008 | 5:35 am

ఢిల్లీలో నలుగురి సజీవదహనం

దేశ రాజధానిలో బుధవారం తెల్లవారుజామున నలుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని గోపాల్ నగర్, నజఫ్గర్హ్ ప్రాంతంలోని ఇంటికి నిప్పంటుకోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన...
Source: జాతీయ | 27 Feb 2008 | 4:21 am

ఫిబ్రవరి 27, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా....
Source: Yahoo! Telugu: Entertainment | 27 Feb 2008 | 3:24 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 27 Feb 2008 | 3:21 am

విజయవతమైన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం

నీటి ఉపరితలం నుంచి పైకి దూసుకెళ్లే అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణి కె-15 ప్రయోగం విశాఖా తీరంలో విజయంవతంగా ప్రయోగించారు. మంగళవారం ప్రయోగించిన ఈ క్షిపణి 700 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను విజయంవతంగా చేధిస్తుంది. ఈ క్షిపణి ప్రయోగం....
Source: ఏపీ న్యూస్ | 26 Feb 2008 | 12:43 pm

నట్వర్ సింగ్ రాజీనామా ఆమోదం

కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి నట్వర్ సింగ్ రాజీనామా లేఖను రాజ్యసభ అధ్యక్షుడు హమీద్ అన్సారీ ఆమోదించారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఫిబ్రవరి 22వ తేదీన నట్వర్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేసిన....
Source: జాతీయ | 26 Feb 2008 | 12:34 pm

ఢిల్లీలో యూఎన్‌పీఏ నేతల అరెస్టు

రైతుల సమస్యలపై న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాలో యూఎన్‌పీఏ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. యూఎన్‌పీఏ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఇందులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు...
Source: ఏపీ న్యూస్ | 26 Feb 2008 | 12:06 pm

మార్చి నెలాఖరున ప్రేక్షకుల ముందుకు జల్సా

పవన్‌కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న జల్సా చిత్రం మార్చి నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోన్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండడం విశేషం.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Feb 2008 | 10:40 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |