రైతుల సమస్యలపై న్యూఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాలో యూఎన్పీఏ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. యూఎన్పీఏ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఇందులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు... Source: ఏపీ న్యూస్ | 26 Feb 2008 | 12:06 pm
భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ వచ్చే నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికాతో కుదిరిన పౌర అణు ఒప్పందంపైనే ఆయన ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టిపెట్టనున్నారు. వచ్చే నెల ప్రణబ్ ముఖర్జీ పర్యటనలో అణు ఒప్పందం Source: Yahoo! Telugu: News | 26 Feb 2008 | 11:21 am
కాస్త రద్దీగా ఉండే ఏ రైల్వే స్టేషన్కు వెళ్లినా టిక్కెట్ కౌంటర్ వద్ద బారులుతీరి టిక్కెట్ కోసం ప్రయాణికుల పడే అవస్థలను చూసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా చలించిపోయారు. 2010 నాటికి క్యూలు లేకుండా చేస్తామని Source: Yahoo! Telugu: News | 26 Feb 2008 | 11:13 am
జెన్కోలో ఖాళీగా ఉన్న 470 దిగువస్థాయి పోస్టుల రద్దుకు వీలుకల్పించే జీవో 28ను వెనక్కు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే రవీంద్రా నాయక్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఉద్యోగులు మంగళవారం హైదరాబాద్లో ధర్నా నిర్వహించారు. Source: Yahoo! Telugu: News | 26 Feb 2008 | 10:57 am
బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ మంగళవారం లాభాల బాటలో పయనించింది. 149 పాయింట్ల వృద్ధితో 17,800 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం నష్టాల బాట పట్టింది. మధ్యాహ్నం ఒకానొక దశలో సెన్సెక్స్ 17,679 పాయిట్ల కనిష్ట స్థాయిని చూసింది. Source: Yahoo! Telugu: News | 26 Feb 2008 | 10:55 am
పవన్కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న జల్సా చిత్రం మార్చి నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్పై నిర్మితమవుతోన్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండడం విశేషం. Source: Yahoo! Telugu: Entertainment | 26 Feb 2008 | 10:40 am
ఆయేషా హత్య కేసు ఉదంతం శాసనసభలో సోమవారం ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై ప్రభుత్వం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని ప్రతిపక్షాలు తమ నిరసనను తెలియజేస్తూ వాకౌట్ చేశాయి.
ఆయేషా హత్యకేసులో ప్రభుత్వం... Source: Yahoo! Telugu: News | 26 Feb 2008 | 10:35 am
లోక్సభలో లాలు ప్రసాద్ యాదవ్ మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికీ పెద్దపీట వేశారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రాన్ని విస్మరించారన్న ఆరోపణలకు సమాధానం చెప్పేలా లాలు ఈ బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారు. Source: Yahoo! Telugu: News | 26 Feb 2008 | 10:32 am
పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ వెల్లడించారు. వరి, వేరుశెనగ, మిర్చి రైతులకు హెక్టారుకు నాలుగున్నర వేల రూపాయల పరిహారం చెల్లిస్తామని తెలిపారు. Source: Yahoo! Telugu: News | 26 Feb 2008 | 10:31 am
విశాఖపట్నం వద్ద బాలిస్టిక్ క్షిపణిని మంగళవారం శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. నీటి నుంచి ఉపరితలంపైకి దూసుకు వెళ్లే సామర్థ్యం కలిగిన ఈ క్షిపణిని ఏడో పర్యాయంగా విశాఖ నుంచి ప్రయోగించారు. Source: Yahoo! Telugu: News | 26 Feb 2008 | 10:24 am
ఇంటి నిర్మాణంలో ఉపయోగించే వాస్తు శాస్త్రం పెళ్లి మండపం నిర్మాణంలో కూడా అవసరమా...? అంటే అవుననే అంటున్నారు వాస్తు విజ్ఞానులు. వ్యక్తులు నివశించే ఇంటికి వాస్తు ఎంత ముఖ్యమో ఇద్దరు వ్యక్తులను జీవితాంతం ఒక్కటి చేసే పెళ్లి మండపానికి... Source: Yahoo! Telugu: Entertainment | 26 Feb 2008 | 10:02 am
అమెరికా రక్షణశాఖ కార్యదర్శి రాబర్ట్ గేట్స్ మంగళవారం భారత పర్యటనకు విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష బీజేపీ పార్టీ నేత అద్వానీని కలుసుకోనున్నారు. Source: Yahoo! Telugu: News | 26 Feb 2008 | 9:17 am
కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ విశేషాలు Source: Yahoo! Telugu: News | 26 Feb 2008 | 8:26 am
ముమైత్ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న మంగతాయారు టిఫిన్ సెంటర్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. Source: Yahoo! Telugu: Entertainment | 26 Feb 2008 | 7:02 am
అజిత్ హీరోగా తమిళంలో ఘనవిజయం సాధించిన ఆళ్వార్ చిత్రాన్ని అవతారుడు పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. శాలినీ సినీ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. Source: Yahoo! Telugu: Entertainment | 26 Feb 2008 | 6:49 am
నితిన్, కాజల్ జంటగా నటిస్తున్న ఆటాడిస్తా చిత్రం పాట మినహా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సి. కళ్యాణ్, ఎస్. విజయానంద్ నిర్మాతలుగా ఎ.ఎస్. రవికుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్ని కూడా వేగంగా జరుపుకుంటోంది. Source: Yahoo! Telugu: Entertainment | 26 Feb 2008 | 6:36 am
ఉదయ్కిరణ్ హీరోగా రాజ్కపూర్ దర్శకత్వంలో రూపొందుతోన్న లక్ష్మీపుత్రుడు చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబువుతోంది. ఈ చిత్రంలో ఉదయ్కిరణ్ సరసన దియా హీరోయిన్గా నటిస్తోంది. ఫిబ్రవరి 29న ఈ చిత్రాన్ని... Source: Yahoo! Telugu: Entertainment | 26 Feb 2008 | 6:21 am
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-1 ప్రయోగాన్ని వచ్చే జులై మొదటి వారానికి వాయిదా వేశారు. తొలుత వచ్చే ఏప్రిల్లో ఈ ప్రయోగాన్ని నిర్వహించ తలపెట్టారు. అయితే ప్రాజెక్టు పనులు అసంపూర్తిగా... Source: ఏపీ న్యూస్ | 26 Feb 2008 | 6:08 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 26 Feb 2008 | 3:39 am
రాజకీయ వైఫల్యాలను రాజ్యాంగ వైఫల్యాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దురదృష్ణకర పరిణామమని లోక్సత్తా పార్టీ జాతీయ సమన్వయ కర్త జయప్రకాశ్ నారాయణ్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని దానికి అనుగుణంగా... Source: ఏపీ న్యూస్ | 25 Feb 2008 | 2:07 pm
రాజ్యసభ సభ్యులు ఏకకాలంలో పెద్ద సంఖ్యలో రిటైర్డ్ అవుతున్నందున సుమారు 56 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మార్చి 26న ఈ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరుగురు తమిళనాడు... Source: జాతీయ | 25 Feb 2008 | 1:47 pm
మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కిడ్నాప్ చేశారు. అనంతరం ముంబై నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు తీసుకొచ్చి బాగా చితకకొట్టారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆయన్ను స్థానికులు కొందరు ప్రభుత్వ.... Source: ఏపీ న్యూస్ | 25 Feb 2008 | 12:23 pm
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజమండ్రి లోక్సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ భేషరతు క్షమాపణ చెప్పారు. దళిత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా తాను వ్యాఖ్యలు చేయలేదని, అయితే తన.... Source: ఏపీ న్యూస్ | 25 Feb 2008 | 12:22 pm
దేశంలోని కొన్ని జిల్లాలకే పరిమితమైన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అన్ని గ్రామీణ ప్రాంత జిల్లాల్లో విస్తరించనున్నట్టు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ స్పష్టం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆమె సోమవారం ఉభయ సభలనుద్దేశించి.... Source: జాతీయ | 25 Feb 2008 | 11:45 am
తమిళ స్టార్ పద్మశ్రీ కమల్ హాసన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం "దశావతారం". ఇందులో ఆయన పది వేషాల్లో నటిస్తుండటమే ఈ చిత్రం ప్రత్యేకత. ముఖ్యంగా బాలీవుడ్ సెక్సీబాంబ్ మల్లికాషెరావత్ ప్రత్యేక పాత్రలో తన అందాలను.... Source: వినోదం | 25 Feb 2008 | 11:16 am
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా, మోడల్ సుహాసీలు జంటగా ప్రారంభమైన కొత్త చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ అనంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. Source: Yahoo! Telugu: Entertainment | 25 Feb 2008 | 11:11 am
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో వారు ముగ్గురు అత్యంత పేరున్న సెలబ్రిటీలు. ఏదైనా కార్యక్రమానికి వారు వస్తున్నారంటే.. అక్కడ వుండే హంగామా అంతా ఇంతా కాదు. మరి అంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ఆ కుటుంబం ఒకేసారి ప్రపంచ పర్యటనకు... Source: వినోదం | 25 Feb 2008 | 10:56 am
శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న నగరం చిత్రం ఆడియో ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రంలో జగపతిబాబు ఓ కీలకమైన పాత్రలో నటిస్తుండడం విశేషం. హైదరాబాద్కు చెందిన ప్రముఖ క్రికెటర్ వీవీఎస్. లక్ష్మణ్ చేతుల మీదుగా ఈ చిత్రం ఆడియోను విడుదల చేశారు. Source: Yahoo! Telugu: Entertainment | 25 Feb 2008 | 10:38 am