ఢిల్లీలో యూఎన్‌పీఏ నేతల అరెస్టు

రైతుల సమస్యలపై న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాలో యూఎన్‌పీఏ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. యూఎన్‌పీఏ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఇందులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు...
Source: ఏపీ న్యూస్ | 26 Feb 2008 | 12:06 pm

వచ్చే నెలలో ప్రణబ్ ముఖర్జీ అమెరికా పర్యటన

భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ వచ్చే నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికాతో కుదిరిన పౌర అణు ఒప్పందంపైనే ఆయన ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టిపెట్టనున్నారు. వచ్చే నెల ప్రణబ్ ముఖర్జీ పర్యటనలో అణు ఒప్పందం
Source: Yahoo! Telugu: News | 26 Feb 2008 | 11:21 am

2010 నుంచి క్యూలు ఉండవు: లాలూ ప్రసాద్ హామీ

కాస్త రద్దీగా ఉండే ఏ రైల్వే స్టేషన్‌కు వెళ్లినా టిక్కెట్ కౌంటర్ వద్ద బారులుతీరి టిక్కెట్ కోసం ప్రయాణికుల పడే అవస్థలను చూసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా చలించిపోయారు. 2010 నాటికి క్యూలు లేకుండా చేస్తామని
Source: Yahoo! Telugu: News | 26 Feb 2008 | 11:13 am

జీవో 28 ఉపసంహరణ డిమాండ్‌తో ఎమ్మెల్యే ధర్నా

జెన్‌కోలో ఖాళీగా ఉన్న 470 దిగువస్థాయి పోస్టుల రద్దుకు వీలుకల్పించే జీవో 28ను వెనక్కు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే రవీంద్రా నాయక్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఉద్యోగులు మంగళవారం హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించారు.
Source: Yahoo! Telugu: News | 26 Feb 2008 | 10:57 am

మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 156 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ మంగళవారం లాభాల బాటలో పయనించింది. 149 పాయింట్ల వృద్ధితో 17,800 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం నష్టాల బాట పట్టింది. మధ్యాహ్నం ఒకానొక దశలో సెన్సెక్స్ 17,679 పాయిట్ల కనిష్ట స్థాయిని చూసింది.
Source: Yahoo! Telugu: News | 26 Feb 2008 | 10:55 am

మార్చి నెలాఖరున ప్రేక్షకుల ముందుకు జల్సా

పవన్‌కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న జల్సా చిత్రం మార్చి నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోన్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండడం విశేషం.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Feb 2008 | 10:40 am

ఆయేషా హత్యకేసుపై రభసః విపక్షాల వాకౌట్

ఆయేషా హత్య కేసు ఉదంతం శాసనసభలో సోమవారం ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై ప్రభుత్వం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని ప్రతిపక్షాలు తమ నిరసనను తెలియజేస్తూ వాకౌట్ చేశాయి. ఆయేషా హత్యకేసులో ప్రభుత్వం...
Source: Yahoo! Telugu: News | 26 Feb 2008 | 10:35 am

లాలు రైల్వే బడ్జెట్‍‌లో రాష్ట్రానికీ ఎట్టకేలకు ప్రాధాన్యం

లోక్‌సభలో లాలు ప్రసాద్ యాదవ్ మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికీ పెద్దపీట వేశారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రాన్ని విస్మరించారన్న ఆరోపణలకు సమాధానం చెప్పేలా లాలు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చారు.
Source: Yahoo! Telugu: News | 26 Feb 2008 | 10:32 am

పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులకు నష్టపరిహారం: వైఎస్ వెల్లడి

పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ వెల్లడించారు. వరి, వేరుశెనగ, మిర్చి రైతులకు హెక్టారుకు నాలుగున్నర వేల రూపాయల పరిహారం చెల్లిస్తామని తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 26 Feb 2008 | 10:31 am

విశాఖపట్నం వద్ద బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం సక్సెస్

విశాఖపట్నం వద్ద బాలిస్టిక్ క్షిపణిని మంగళవారం శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. నీటి నుంచి ఉపరితలంపైకి దూసుకు వెళ్లే సామర్థ్యం కలిగిన ఈ క్షిపణిని ఏడో పర్యాయంగా విశాఖ నుంచి ప్రయోగించారు.
Source: Yahoo! Telugu: News | 26 Feb 2008 | 10:24 am

పెళ్లి మండపం నిర్మాణంలో వాస్తు అవసరమా.....?

ఇంటి నిర్మాణంలో ఉపయోగించే వాస్తు శాస్త్రం పెళ్లి మండపం నిర్మాణంలో కూడా అవసరమా...? అంటే అవుననే అంటున్నారు వాస్తు విజ్ఞానులు. వ్యక్తులు నివశించే ఇంటికి వాస్తు ఎంత ముఖ్యమో ఇద్దరు వ్యక్తులను జీవితాంతం ఒక్కటి చేసే పెళ్లి మండపానికి...
Source: Yahoo! Telugu: Entertainment | 26 Feb 2008 | 10:02 am

భారత పర్యటనకు అమెరికా రక్షణశాఖ కార్యదర్శి గేట్స్

అమెరికా రక్షణశాఖ కార్యదర్శి రాబర్ట్ గేట్స్ మంగళవారం భారత పర్యటనకు విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష బీజేపీ పార్టీ నేత అద్వానీని కలుసుకోనున్నారు.
Source: Yahoo! Telugu: News | 26 Feb 2008 | 9:17 am

లాలూ ప్రసాద్ యాదవ్ ఐదో రైల్వే బడ్జెట్ విశేషాలు

కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ విశేషాలు
Source: Yahoo! Telugu: News | 26 Feb 2008 | 8:26 am

విడుదలకు సిద్ధమైన మంగతాయారు టిఫిన్ సెంటర్

ముమైత్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న మంగతాయారు టిఫిన్ సెంటర్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Feb 2008 | 7:02 am

అజిత్ హీరోగా తెలుగులో రానున్న అవతారుడు

అజిత్ హీరోగా తమిళంలో ఘనవిజయం సాధించిన ఆళ్వార్ చిత్రాన్ని అవతారుడు పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. శాలినీ సినీ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Feb 2008 | 6:49 am

పాట మినహా షూటింగ్ పూర్తయిన ఆటాడిస్తా

నితిన్, కాజల్ జంటగా నటిస్తున్న ఆటాడిస్తా చిత్రం పాట మినహా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సి. కళ్యాణ్, ఎస్. విజయానంద్ నిర్మాతలుగా ఎ.ఎస్. రవికుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్ని కూడా వేగంగా జరుపుకుంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Feb 2008 | 6:36 am

విడుదలకు ముస్తాబవుతోన్న లక్ష్మీపుత్రుడు

ఉదయ్‌కిరణ్ హీరోగా రాజ్‌కపూర్ దర్శకత్వంలో రూపొందుతోన్న లక్ష్మీపుత్రుడు చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబువుతోంది. ఈ చిత్రంలో ఉదయ్‌కిరణ్ సరసన దియా హీరోయిన్‌గా నటిస్తోంది. ఫిబ్రవరి 29న ఈ చిత్రాన్ని...
Source: Yahoo! Telugu: Entertainment | 26 Feb 2008 | 6:21 am

జులైలో చంద్రయాన్ ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-1 ప్రయోగాన్ని వచ్చే జులై మొదటి వారానికి వాయిదా వేశారు. తొలుత వచ్చే ఏప్రిల్‌లో ఈ ప్రయోగాన్ని నిర్వహించ తలపెట్టారు. అయితే ప్రాజెక్టు పనులు అసంపూర్తిగా...
Source: ఏపీ న్యూస్ | 26 Feb 2008 | 6:08 am

ఫిబ్రవరి 26, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 26 Feb 2008 | 3:39 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 26 Feb 2008 | 3:36 am

రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి: జయప్రకాష్

రాజకీయ వైఫల్యాలను రాజ్యాంగ వైఫల్యాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దురదృష్ణకర పరిణామమని లోక్‌సత్తా పార్టీ జాతీయ సమన్వయ కర్త జయప్రకాశ్ నారాయణ్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని దానికి అనుగుణంగా...
Source: ఏపీ న్యూస్ | 25 Feb 2008 | 2:07 pm

మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు

రాజ్యసభ సభ్యులు ఏకకాలంలో పెద్ద సంఖ్యలో రిటైర్డ్ అవుతున్నందున సుమారు 56 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మార్చి 26న ఈ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరుగురు తమిళనాడు...
Source: జాతీయ | 25 Feb 2008 | 1:47 pm

ముంబై వ్యక్తికి దేహశుద్ది

మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కిడ్నాప్ చేశారు. అనంతరం ముంబై నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తీసుకొచ్చి బాగా చితకకొట్టారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆయన్ను స్థానికులు కొందరు ప్రభుత్వ....
Source: ఏపీ న్యూస్ | 25 Feb 2008 | 12:23 pm

భేషరతు క్షమాపణ చెప్పిన ఉండవల్లి

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజమండ్రి లోక్‌సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ భేషరతు క్షమాపణ చెప్పారు. దళిత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా తాను వ్యాఖ్యలు చేయలేదని, అయితే తన....
Source: ఏపీ న్యూస్ | 25 Feb 2008 | 12:22 pm

అన్ని గ్రామీణ ప్రాంతాలకు ఉపాధి హామీ: ప్రతిభాపాటిల్

దేశంలోని కొన్ని జిల్లాలకే పరిమితమైన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అన్ని గ్రామీణ ప్రాంత జిల్లాల్లో విస్తరించనున్నట్టు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ స్పష్టం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆమె సోమవారం ఉభయ సభలనుద్దేశించి....
Source: జాతీయ | 25 Feb 2008 | 11:45 am

జాకీచాన్ చేతుల మీదుగా.. దశావతారం ఆడియో

తమిళ స్టార్ పద్మశ్రీ కమల్ హాసన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం "దశావతారం". ఇందులో ఆయన పది వేషాల్లో నటిస్తుండటమే ఈ చిత్రం ప్రత్యేకత. ముఖ్యంగా బాలీవుడ్ సెక్సీబాంబ్ మల్లికాషెరావత్ ప్రత్యేక పాత్రలో తన అందాలను....
Source: వినోదం | 25 Feb 2008 | 11:16 am

సాయిరామ్ శంకర్, సుహానీలు జంటగా కొత్త చిత్రం

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా, మోడల్ సుహాసీలు జంటగా ప్రారంభమైన కొత్త చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ అనంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Feb 2008 | 11:11 am

జులైలో అభి-ఐష్‌ ప్రపంచ పర్యటన

బాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో వారు ముగ్గురు అత్యంత పేరున్న సెలబ్రిటీలు. ఏదైనా కార్యక్రమానికి వారు వస్తున్నారంటే.. అక్కడ వుండే హంగామా అంతా ఇంతా కాదు. మరి అంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ఆ కుటుంబం ఒకేసారి ప్రపంచ పర్యటనకు...
Source: వినోదం | 25 Feb 2008 | 10:56 am

క్రికెటర్ లక్ష్మణ్ చేతుల మీదుగా నగరం ఆడియో విడుదల

శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న నగరం చిత్రం ఆడియో ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రంలో జగపతిబాబు ఓ కీలకమైన పాత్రలో నటిస్తుండడం విశేషం. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ క్రికెటర్ వీవీఎస్. లక్ష్మణ్ చేతుల మీదుగా ఈ చిత్రం ఆడియోను విడుదల చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Feb 2008 | 10:38 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |