వివాదరహితుడిగా పేరున్న రాజమండ్రి లోక్సభ స్థానం ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ వివాదంలో చిక్కున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఆయన దిష్టిబొమ్మను... Source: ఏపీ న్యూస్ | 24 Feb 2008 | 12:08 pm
అదిలాబాద్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బందం గ్రామం సమీపంలో జరిగిన ఈ పమాదంలో ఐదుగురు మహిళలతో సహా మొత్తం 12 మంది దుర్మరణం పాలయ్యారు. నేరేడిగొండ మండలం బందం గ్రామం వద్ద కొంతమందితో వెళుతున్న.... Source: ఏపీ న్యూస్ | 24 Feb 2008 | 10:50 am
త్రిపుర రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య రాష్ట్ర ఎన్నికల పోలింగ్ శనివారం జరిగిన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆ రాష్ట్ర ప్రజలు.... Source: జాతీయ | 24 Feb 2008 | 8:41 am
వచ్చే నెల ఐదో తేదీన జరిగే నాగాలాండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఒక రోజు పర్యటన నిర్వహించనున్నారు. దీనిపై ఏఐసిసి కార్యదర్శి రంజి థామస్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.... Source: జాతీయ | 24 Feb 2008 | 6:35 am
అస్సోం రాష్ట్ర రాజధాని గౌహతి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులందరూ దుర్మరణం చెందనట్టు ప్రాథమిక సమాచారం. అయితే పోలీసుల సమాచారం ప్రకారం 18 మంది ప్రయాణికులు.... Source: జాతీయ | 24 Feb 2008 | 6:19 am
సుమారు 25 మంది భారతీయులతో కూడిన పనామానియన్కు చెందిన అతి పెద్ద ఓడ నల్లసముద్రంలో గల్లంతైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ వార్త విన్న 25 మందికి చెందిన కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారని ఆ వర్గాలు పేర్కొన్నాయి... Source: జాతీయ | 23 Feb 2008 | 12:01 pm