బీహార్లో ప్రజలు ఆటవిక న్యాయానికి అలవాటు పడ్డ సంఘటన మరొకటి చోటుచేసుకుంది. హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న ఓ వ్యక్తిపై పోలీసుల ఎదుటే కొంత మంది రాళ్లు విసరడంతో పాటు అతడిని చావబాదారు. Source: Yahoo! Telugu: News | 23 Feb 2008 | 11:03 am
అబ్బాస్, టబు ప్రధాన పాత్రల్లో నటించిన ఇదీ సంగతి చిత్రానికి చంద్ర సిద్దార్ధ నిర్మాణ, దర్శకత్వ సారధ్యంలో రూపొందింది. జాన్ పి వర్కి సంగీతం అందించిన ఈ చిత్రం ప్రస్తుతం సమాజం ఏ తీరులో ఉందో... మానవుల్లో పెరుగుతున్న స్వార్ధం, అత్యాశ వంటి అంశాలను... Source: వినోదం | 23 Feb 2008 | 10:55 am
దళిత పారిశ్రామిక వేత్తలు టాటా, బిర్లాల స్థాయికి ఎదిగేలా వారికి చేయూత అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. వారి కోసం తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. Source: Yahoo! Telugu: News | 23 Feb 2008 | 10:37 am
చిరు అన్నయ్య వచ్చేస్తున్నాడు.. ముఖ్యమంత్రి అయిపోతున్నాడు.. అంటూ అభిమానుల కోలాహలం. వారి ఆకాంక్షను నెరవేర్చడానికే తాము ప్రయత్నిస్తున్నామంటూ, తమ్ముడు నాగేంద్రబాబు స్పందన. వెరసి చిరంజీవి రాజకీయ ఆరంగేట్రం ఇంకెంతో... Source: ఏపీ న్యూస్ | 23 Feb 2008 | 10:13 am
ఎట్టకేలకు పంతం వీడి మేడారం వెళ్లన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సమ్మక్క- సారలమ్మలను దర్శించుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్నుంచి మేడారం వచ్చిన బాబు అమ్మ వార్లకు భక్తి శ్రద్దలతో పూజలు జరిపించారు. Source: Yahoo! Telugu: News | 23 Feb 2008 | 10:08 am
బీహార్ రాష్ట్రంలోని నవదా జిల్లాలో పోలీసులు శనివారం పెద్దఎత్తున జెలెటిన్ స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఏడుగురు అనుమానిత నక్సల్స్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి పోలీసులు సుమారు ఆరు వేల కేజీల Source: Yahoo! Telugu: News | 23 Feb 2008 | 10:05 am
సీపీఎం రాష్ట్ర శాఖలో విభేదాలు వట్టిదేనని ఆ పార్టీ రాష్ట్ర శాఖ కార్యదర్శి ఎంవీ రాఘవులు స్పష్టం చేశారు. పార్టీలో అయోమయం సృష్టించేందుకై కొందరు ఇలా తమ మధ్య విభేదాలున్నట్టు వదంతులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. Source: Yahoo! Telugu: News | 23 Feb 2008 | 9:59 am
తెలంగాణాలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ముఖ్యమంత్రి వైఎస్కు తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేత జి. వెంకటస్వామి సవాల్ విసిరారు. తెలంగాణాలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపాలని డిమాండ్ చేశారు.
వైఎస్తో చర్చలు విఫలమైన నేపథ్యంలో శనివారం Source: Yahoo! Telugu: News | 23 Feb 2008 | 9:50 am
పాకిస్థాన్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుపై పాక్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కో- ఛైర్మన్ అసిఫ్ అలి జర్దారీ శనివారం జమియత్ ఉలేమా ఎ ఇస్లాం పార్టీ చీఫ్ మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్తో సమావేశమయ్యారు. పాక్లో ఏర్పాటుచేయబోయే సంకీర్ణ Source: Yahoo! Telugu: News | 23 Feb 2008 | 9:39 am
బ్రహ్మానందం ప్రధాన పాత్రలో శివాజీ, రవికృష్ణ హీరోలుగా నటిస్తున్న బ్రహ్మానందం డ్రామా కంపెనీ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా కమిలినీ ముఖర్జీ, సమీక్షలు నటిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 23 Feb 2008 | 9:08 am
దేశంలోని ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరణ చేయాలనే కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 26 నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్పోర్టులలో సమ్మె నిర్వహిస్తున్నట్లు ఎయిర్పోర్టు అథారిటీ ఎంప్లాయిస్ యూనియన్... Source: ఏపీ న్యూస్ | 23 Feb 2008 | 8:57 am
తేజ దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో తలపెట్టిన కేక చిత్రం షూటింగ్ శుక్రవారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించనుండడం విశేషం. Source: Yahoo! Telugu: Entertainment | 23 Feb 2008 | 8:46 am
బీహార్లో మాహోర్ జిల్లా అక్బర్ పూర్లో ఏడుగురు నక్స్లైట్లను అరెస్టు చేశారు. నిఘావర్గాల సమాచారం అందుకున్న పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో వారి నుంచి ఆరు వేల కిలోల బాంబు పేలుడు పదార్థాలను, జెలటిన్ స్టిక్లను... Source: జాతీయ | 23 Feb 2008 | 8:13 am
సాధారణంగా బార్ నడపాలంటే సవాలక్ష నిబంధనలు పాటించాలి. లక్షలకు లక్షలు లైసెన్సు ఫీజులు కట్టాలి. ఇవేవీ లేకుండానే ఓ ప్రభుద్ధుడు ఓ బారు పెట్టేశాడు. అది ఎక్కడో కాదు... ఇంటినే బారుగా మార్చేశాడు. పైగా ఒక్క రోజు, రెండు రోజులు కాదు.. రెండేళ్లుగా ఇదే... Source: ఏపీ న్యూస్ | 23 Feb 2008 | 7:58 am
భారత వైమానిక దళంలోకి శనివారం బ్రిటన్ తయారు చేసిన అధునాతన జెట్ ట్రైనర్ (ఏజేటీ) హాక్ శిక్షణ విమానాన్ని ప్రవేశపెట్టారు. వైమానిక దళ పైలెట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఈ విమానాన్ని ఉపయోగిస్తారు. హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల Source: Yahoo! Telugu: News | 23 Feb 2008 | 7:53 am
పాకిస్థాన్లో అస్థిరత వాతావరణం నెలకొని ఉండడం భారత్కు ఆందోళన కలిగించే అంశమని భారత ఆర్మీ ఛీప్ జనరల్ దీపక్ కపూర్ తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం పాక్లో పరిస్థితులు మెరుగుపడతాయని ఆయన Source: Yahoo! Telugu: News | 23 Feb 2008 | 7:39 am
ముమైత్ఖాన్ ప్రధానపాత్రలో శివబాలాజీ హీరోగా ప్రారంభమైన కొత్త చిత్రానికి టార్గెట్ అనే పేరు ఖరారు చేశారు. సిరిసాయి సూర్య మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రమేష్రాజా దర్శకత్వం వహిస్తున్నారు. దశరధ సంగిశెట్టి, బి.రామకృష్ణలు సంయుక్తంగా... Source: Yahoo! Telugu: Entertainment | 23 Feb 2008 | 7:37 am
రాష్ట్రంలోని వరంగల్ జిల్లా మేడారంలో అంగరంగవైభవంగా జరుగుతున్న సమ్మక్క - సారలమ్మ జాతర సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం విచ్చేశారు.... Source: ఏపీ న్యూస్ | 23 Feb 2008 | 7:37 am
సీహార్స్ ఎంటర్టైన్మెంట్పై అంతా కొత్తవారితో రూపొందిన 'ముహూర్తం' చిత్రం గత నెల 26న యూఎస్ఏలో విడుదలైంది. అక్కడ స్పందన చూశాక ఈ చిత్రాన్ని ఇక్కడా రిలీజ్ చేయాలని ఈ నెల 28న ముహూర్తం పెట్టామని చిత్ర దర్శకుడు రవి తెనాలి వెల్లడించారు.... Source: వినోదం | 23 Feb 2008 | 7:31 am
పవన్కళ్యాణ్, ఇలియానా జంటగా నటిస్తున్న జల్సా చిత్రం ఆడియో ఫిబ్రవరి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు ముగించుకుని తదుపరి కార్యక్రమాల్లో కొనసాగిస్తోంది. Source: Yahoo! Telugu: Entertainment | 23 Feb 2008 | 7:19 am
శివబాలాజీ, శ్రద్ధాదాస్ హీరోహీరోయిన్లుగా ముమైత్ఖాన్ కీలక పాత్రలో నటిస్తోన్న చిత్రానికి 'టార్గెట్' అనేపేరు నిర్ణయించారు. ఈ విషయాన్ని శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాత సంగిశెట్టి దశరథ్ వెల్లడించారు. ఎల్బీ స్టేడియంలో.... Source: వినోదం | 23 Feb 2008 | 7:19 am
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రత్యామ్నాయం కోసం సుదీర్ఘకాలంగా ఆలోచిస్తున్న తృతీయ కూటమి ఏర్పాటుపై సీపీఎం అగ్రనాయకత్వం సోమవారం నుంచి చర్చలు జరపబోతుంది. సోమవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే పార్టీ Source: Yahoo! Telugu: News | 23 Feb 2008 | 7:18 am
శ్రీకాకుళం జిల్లా తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడనే సందేహంతో శనివారం ఓ గిరిజనుణ్ణి కాల్చి చంపారు. భూమిని మండలం యాతంగూడలో ఉన్న అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.... Source: ఏపీ న్యూస్ | 23 Feb 2008 | 6:47 am
ప్రత్యేక తెలంగాణా అంశంపై రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారి కాంగ్రెస్ సీనియర్ నేతలతో ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు. సుధీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో విభిన్నమైన అభిప్రాయాలు, భావాలు వ్యక్తం అయినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణాకు... Source: ఏపీ న్యూస్ | 23 Feb 2008 | 6:38 am
గతంలో ఆ నలుగురు సినిమా ద్వారా విమర్శకుల ప్రశంసలందకున్న దర్శకుడు చంద్ర సిద్ధార్ధ దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రమే ఇదీ సంగతి. ఆ నలుగురులో డబ్బు కోసం తండ్రినే ఇబ్బందులు పెట్టే బిడ్డల కథని తెరకెక్కించిన దర్శకుడు... Source: Yahoo! Telugu: Entertainment | 23 Feb 2008 | 6:37 am
కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొరువుదీరిన తిరుమలలో శనివారం జరగనున్న వేద విద్వత్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ తివారి విచ్చేశారు.... Source: ఏపీ న్యూస్ | 23 Feb 2008 | 6:01 am
ఉగ్రవాదలపై అణివేత చర్యలు చేపట్టినప్పటి నుంచి దేశంలో అంతర్గత భద్రత పటిష్టంగానే ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీప్రకాశ్ జైశ్వాల్ వెల్లడించారు. ప్రస్తతం ఎలాంటి ప్రమాదం లేదని.. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు మరిన్ని Source: జాతీయ | 23 Feb 2008 | 4:57 am
భారీ భద్రతల నడుమ 60 అసెంబ్లీ స్థానాల కోసం త్రిపురలో శనివారం ఉదయం 7గం.ల ప్రాంతంలో పోలింగ్ ప్రారంభమైంది. సుమారు 313 మంది అభ్యర్ధులు పోటీపడుతున్న ఈ ఎన్నికల్లో 28 మంది మహిళా అభ్యర్ధులు ఉండటం విశేషమని ఎన్నికల... Source: జాతీయ | 23 Feb 2008 | 4:09 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం, 9.15 గంటలకు టాలీవుడ్ టైం, 10.00 గంటలకు స్టార్తో సరదాగా... Source: Yahoo! Telugu: Entertainment | 23 Feb 2008 | 3:40 am
గిరిజనుల ఆరాధ్య దేవతలు సమ్మక్క, సారలమ్మ జాతరతో మేడారం జనసంద్రంలా మారింది. తెలంగాణా ప్రాంతంలో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధికెక్కిన ఈ సంబరానికి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. సమ్మక్క, సారలమ్మ గద్దెను దర్శించుకుని ప్రత్యేక... Source: ఏపీ న్యూస్ | 22 Feb 2008 | 2:40 pm
మదర్థెరిస్సా స్ఫూర్తితో చిరంజీవి అభిమానులు ప్రజాసేవకు పునరంకితులు కావాలని చిరంజీవి సోదరుడు నాగబాబు పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లాలో నాగబాబు తొలిసారిగా చిరు అభిమానుల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మచిలీపట్నం మొదలుకొని హనుమాన్ జంక్షన్... Source: ఏపీ న్యూస్ | 22 Feb 2008 | 12:09 pm