శింబు హీరోగా తెలుగులో రానున్న యమకేడి

మన్మథ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శింబు హీరోగా తమిళంలో సూపర్‌హిట్ అయిన ఓ చిత్రాన్ని తెలుగులో యమకేడి పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో జ్యోతిక హీరోయిన్‌గా నటిస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Feb 2008 | 9:50 am

సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రతిపాదన

సుప్రీంకోర్టులోని జడ్జీల సంఖ్యను పెంచెందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో శీఘ్రగతిన తీర్పులు వెలువరించేందుకై ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోనుంది.
Source: Yahoo! Telugu: News | 21 Feb 2008 | 9:07 am

మార్చి మొదటి వారంలో రానున్న జాన్ అప్పారావు

కృష్ణభగవాన్, సిమ్రన్‌లు జంటగా వెంకట్ కూచిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న జాన్ అప్పారావు ఫార్టీ ప్లస్ చిత్రం మార్చి మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్లాక్ అండ్ వైట్ యాక్ట్ పతాకంపై దర్శకుడు వెంకట్ కూచిపూడి...
Source: Yahoo! Telugu: Entertainment | 21 Feb 2008 | 8:37 am

సాహిత్య అకాడమీ అవార్డులకు 24 మంది ఎంపిక

సాహిత్యంలో విశేష కృషి జరిపిన రచయితలకు ఇచ్చే సాహిత్య అకాడమి అవార్డులకు 2007కు గాను 24 మంది రచయితలు ఎంపికయ్యారు. కొత్తగా ఎంపికైన అధ్యక్షుడు సునీల్ గంగోపాధ్యాయ చేతుల మీదుగా అకాడమీ వీరందరికి బహుమతి ప్రధానం చేయనుంది.
Source: Yahoo! Telugu: News | 21 Feb 2008 | 8:17 am

రాజధానిలో 23నుంచి 3రోజుల పాటు ఉచిత సైకాలజీ శిక్షణ

యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌తో కలసి ఫిబ్రవరి 23నుంచి 3రోజుల పాటు సైకాలజీ జాగృత తరగతులు నిర్వహించనున్నామని సెంటర్ ఫర్ హెల్త్ సైకాలజీ సమన్వయకర్త డాక్టర్ మీనా హరిహరణ్ తెలిపారు. ప్రజల్లో ఒత్తిళ్లు క్రమంగా అధికమవుతున్నందున వాటిని జయించేలా...
Source: Yahoo! Telugu: News | 21 Feb 2008 | 7:20 am

ఎన్డీఏ నేతలతో లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ భేటీ

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు అన్ని పార్టీల నేతలను కలవడానికి లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఆయన గురువారం ఎన్డీఏ కూటమి నేతలతో భేటీ కానున్నారు.
Source: Yahoo! Telugu: News | 21 Feb 2008 | 7:06 am

అధిష్టానం నిర్ణయం కోసం వేచి ఉండటమే మంచిదిః జానా

ప్రత్యేక తెలంగాణాపై అధిష్టానం నిర్ణయం వచ్చే వరకు వేచి చూడడమే మంచిదని హోం మంత్రి జానారెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ అధిష్టానం తీసుకున్న నిర్ణయం నచ్చకపోయినా పార్టీలో ఉండాలనుకుంటే దానిని అంగీకరించాల్సిందేనని అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 21 Feb 2008 | 6:58 am

తెరాస సభ్యుల రభసతో సభ రేపటికి వాయిదా

తెలంగాణాపై తీర్మానం డిమాండ్‌తో తెరాస సభ్యులు మరోసారి రభసకు దిగడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో స్పీకర్ సురేశ్ రెడ్డి సభను శుక్రవారానికి వాయిదా వేశారు. మొదట్లో రెండు పర్యాయాలు స్వల్ప కార విరామంతో వాయిదా వేసిన స్పీకర్ సభ్యుల వైఖరిలో మార్పు రాక...
Source: Yahoo! Telugu: News | 21 Feb 2008 | 6:30 am

ఇందిరమ్మ ఇళ్ల పరిమితి 350 చదురపుటడుగులకు పెంపు

ఇందిరమ్మ పథకం కింద నిర్మించే ఇళ్ల విస్తీర్ణ పరిమితిని 350 చదురపుటడుగులకు పెంచామని గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే ఈ విస్తీర్ణ పరిమితిని 300 చదురపుటడుగులుగా నిర్ణయించగా, తాజాగా దానిని 350 చదురపుటడుగులకు...
Source: Yahoo! Telugu: News | 21 Feb 2008 | 6:10 am

భాస్కర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త చిత్రం

బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ కొత్త చిత్రం నిర్మాణం జరుగుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Feb 2008 | 5:56 am

శతపత్రమునకు సాహిత్య అకాడెమీ అవార్డు ప్రదానం

తమ జీవిత కాలంలో చూసిన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మార్పులను విశ్లేషిస్తూ దివంగత సాహితీ వేత్త గడియారం రామకృష్ణ శర్మ రాసిన శతపత్రమునకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. ఢిల్లీలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో అకాడెమీ కొత్త అధ్యక్షుడైన
Source: Yahoo! Telugu: News | 21 Feb 2008 | 5:49 am

శివాజీ, నరేష్‌ల కాంబినేషన్‌లో రానున్న పెళ్లి కాని ప్రసాద్

శివాజీ, నరేష్‌ల కాంబినేషన్‌లో శ్రీదేవి హీరోయిన్‌గా రూపొందిన పెళ్లి కాని ప్రసాద్ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. గోదావరి ఫిలిమ్స్ పతాకంపై రమేష్‌కుమార్ ఆలపాటి, అనిశెట్టి రమేష్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యం ద్వారపూడి దర్శకత్వం...
Source: Yahoo! Telugu: Entertainment | 21 Feb 2008 | 5:45 am

మేడారం జాతరకు ఫిబ్రవరి 23న వైఎస్ రాక

వరంగల్ జిల్లా మేడారంలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక సమ్మక్క - సారలమ్మ జాతరను శనివారం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సందర్శించనున్నారు. ఆయన ఈ నెల 17నే మేడారం వెళ్లాల్సి ఉన్నా అక్కడ పనులు పూర్తికాకపోవడంతో....
Source: ఏపీ న్యూస్ | 21 Feb 2008 | 5:39 am

పక్కా గృహాల విషయంలో సీఎం అబద్ధాలుః బాబు ధ్వజం

పక్కా గృహాల నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి శాసనసభలో అబద్ధాలు చెప్పారని టీడీపీ చీఫ్ చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరం 573846 ఇళ్లు నిర్మించినట్టు పేర్కొన్నారని తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 21 Feb 2008 | 5:20 am

త్రిపుర ఎన్నికల ప్రచారానికి నేటితో తెర: బరిలో 313 మంది అభ్యర్ధులు

త్రిపుర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలకు సంబంధించిన ప్రచారం సందడికి గురువారం సాయంత్రం తెరపడనుంది. 60 సీట్లు కలిగిన త్రిపుర అసెంబ్లీకి జరుగుతున్న ఈ ఎన్నికల్లో 313 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.
Source: Yahoo! Telugu: News | 21 Feb 2008 | 5:16 am

నేటితో త్రిపురలో ఎన్నికల ప్రచారం ముగింపు

సుమారు 60 అసెంబ్లీ స్థానాల కోసం 313 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్న త్రిపురలో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఇదే ఆఖరు రోజు కావటంతో అక్కడి రాజకీయపార్టీలు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. రాష్ట్రంవ్యాప్తంగా కట్టుదిట్టంగా
Source: జాతీయ | 21 Feb 2008 | 4:50 am

కేంద్ర ప్రకటన తర్వతే తమ నిర్ణయం వెల్లడి

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంపై కేంద్రప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాతే తమ నిర్ణయాన్ని వెల్లడిచేస్తామని రాష్ట్రహోం శాఖ మంత్రి కె జానారెడ్డి వ్యాఖ్యానించారు. క్లిష్టమైన ఈ అంశంపై జాతీయస్థాయిలో సమీక్ష జరిపి కేంద్రమే ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆయన...
Source: ఏపీ న్యూస్ | 21 Feb 2008 | 4:33 am

పురోగతి సాధించేందుకు తగిన నిధులు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నామని రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెల్లడించారు. ఇటువంటి తరహా ప్రాంతాలకు ఎక్కువ నిధులు కేటాయించేలా చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో...
Source: ఏపీ న్యూస్ | 21 Feb 2008 | 3:50 am

ఫిబ్రవరి 21, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 21 Feb 2008 | 3:12 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 21 Feb 2008 | 3:05 am

ఎన్డీయే అధికారంలోకి వస్తే 3 నెలల్లో తెలంగాణా

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పథకాల పేర్లు మార్చి, అవినీతిని జత కలిపి పాలనను అవినీతిమయం చేసిందని బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన సభ్యులను ఉద్దేశించి...
Source: ఏపీ న్యూస్ | 20 Feb 2008 | 1:26 pm

కలరా అధికంగా గల రెండో ప్రాంతం కోలకతా

ప్రపంచంలోనే కలరా వ్యాధి అధికంగా గల ప్రాంతం... కోలకతా నగరమని తాజాగా జరిపిన అధ్యయనాల్లో వెల్లడైంది. భారత్, కొరియా, ఇండోనేషియా, మొజాంబిక్ వంటి తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పరిశోధన చేయగా.. ఈ మేరకు ఫలితాలు వెల్లడైనట్లు వాషింగ్టన్‌కు...
Source: జాతీయ | 20 Feb 2008 | 1:22 pm

నాగాలాండ్‌ ఎన్నికలకు భారీ బందోబస్తు

నాగాలాండ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్టు గవర్నర్ శంకరనారాయణన్ తెలిపారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చి 3వ....
Source: జాతీయ | 20 Feb 2008 | 11:46 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |