నాగాలాండ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్టు గవర్నర్ శంకరనారాయణన్ తెలిపారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చి 3వ.... Source: జాతీయ | 20 Feb 2008 | 11:46 am
త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2008-09 బడ్జెట్ మహిళలకు, రైతులకు ప్రయోజనం చేకూర్చే దిశగా ఉండగలదని యూపీఏ ఛైర్పర్సన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్ధిక మంత్రి పి చిదంబరం... Source: జాతీయ | 20 Feb 2008 | 10:30 am
తేజ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్ను హీరోగా పరిచయం చేస్తూ అట్టహాసంగా ప్రారంభించిన చిత్రం ప్రారంభమే తప్ప కొనసాగే సూచనలు కనిపించడంలేదు. నిర్మాత, దర్శకుల మధ్య ఏర్పడిన... Source: Yahoo! Telugu: Entertainment | 20 Feb 2008 | 8:25 am
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని సత్యనారాయణపురం సమీపంలో కంకర లోడును తీసుకువెళుతున్న లారీ బోల్తా పడడంతో ఏడుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు..... Source: ఏపీ న్యూస్ | 20 Feb 2008 | 7:09 am
అసెంబ్లీ ఆవరణలో తెలంగాణా విద్యార్థులు అరెస్టుకు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీ బంద్కు పిలుపునిచ్చారు. దీంతో బుధవారం హైదరాబాద్లోని అన్ని విద్యా సంస్థలు మూతపడ్డాయి. తెలంగాణా విద్యార్థి సంఘం నేతలు రాజారాం, రాజేంద్ర నాయక్, అనిల్ కుమార్... Source: ఏపీ న్యూస్ | 20 Feb 2008 | 6:48 am
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణా' విద్యార్థులు కలకలం సృష్టించారు. ఒక్కసారిగా దూసుకువచ్చి అలజడి రేపారు. తెలంగాణా రాష్ట్రంపై తక్షణం తీర్మానం ప్రవేశపెట్టాలంటూ నినాదాలు చేశారు. అప్పటి వరకు తెలంగాణా రాష్ట్రసమితి సభ్యులు అసెంబ్లీలో ఆందోళన... Source: ఏపీ న్యూస్ | 20 Feb 2008 | 6:45 am
బ్లూ ఫిలిం కేసులో సంచలనం సృష్టించిన మిస్ జమ్ము కాశ్మీర్ అనారాగుప్తా జీవితంలోని సంఘటనల ఆధారంగా న్యాయం కావాలి అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోని పాత్రను స్వయంగా అనారాగుప్తానే పోషించడం విశేషం. Source: Yahoo! Telugu: Entertainment | 20 Feb 2008 | 6:41 am
చిరుతతో సినీరంగ ప్రవేశం చేసిన మెగాస్టార్ తనయుడు రామ్చరణ్ తేజ హీరోగా సక్సెస్ చిత్రాల దర్శకుడు యస్.యస్. రాజమౌళి దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభంకానుంది. ఈ చిత్రంలో హీరోయిన్గా కాజల్ నటించనుంది. Source: Yahoo! Telugu: Entertainment | 20 Feb 2008 | 6:32 am
ప్రముఖ దర్శకుడు యస్.యస్. రాజమౌళి సమర్పణలో వర ముళ్ళపూడి దర్శకత్వం వహించిన విశాఖ ఎక్స్ప్రెస్ చిత్రానికి పలువురు దర్శకులు తమ అభినందనలు తెలియజేశారని నటుడు నరేష్ తెలిపారు. Source: Yahoo! Telugu: Entertainment | 20 Feb 2008 | 6:21 am
శ్రీహరి, రాజాల కాంబినేషన్లో దర్శకుడు ఎ. మల్లిఖార్జున్ రూపొందించిన భద్రాద్రి చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని మార్చి ఆరున ప్రేక్షకుల ముందుకు తెవడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 20 Feb 2008 | 6:06 am
రాష్ట్రంలోని అటవీ ప్రాంత గిరిజన సంప్రదాయ రీతుల్లో జరిగే జాతర్లలో ప్రతిష్ఠాత్మకమైంది మేడారం జాతర. బుధవారం నాడు వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం గ్రామంలో సమ్మక్క - సారలమ్మ గ్రామ దేవతలకు జరిపే ఈ జాతరకు సర్వం సిద్ధమైంది..... Source: ఏపీ న్యూస్ | 20 Feb 2008 | 5:48 am
రాయ్బరేలిలో బుధవారం జెయిస్ వద్ద రాజీవ్గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ (ఆర్జీఐపీటీ)కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ రాహుల్ గాంధీ కూడా... Source: జాతీయ | 20 Feb 2008 | 5:33 am
ఒరిస్సాలోని నయాగార్హ్ జిల్లాలో పోలీసు శిక్షణా శిబిరంపై దాడి చేసి తీవ్రవిధ్వంసాన్ని సృష్టించిన మావోయిస్టులపై ధీర్ఘకాలిక యుద్ధం చేసేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రంగం సిద్ధం చేసింది. దీంతో సుమారు 400 మంది ప్రత్యేక రిజర్వ్ దళాలను... Source: జాతీయ | 20 Feb 2008 | 5:02 am
ఫిబ్రవరి 21వ తేదీన సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవించనుంది. అయితే ఇది భారత్లో పాక్షికంగానే కనిపిస్తుందని హైదరాబాద్లోని బిఎం బిర్లా సైన్స్ సెంటర్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.... Source: ఏపీ న్యూస్ | 20 Feb 2008 | 4:57 am
రాష్ట్రంలో తాము చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా రానున్న మూడేళ్లలో మరో 27 సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు. అందుకోసం నిర్వరామంగా కృషిచేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.... Source: ఏపీ న్యూస్ | 20 Feb 2008 | 4:23 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 20 Feb 2008 | 3:26 am
రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండూ దొందూ దొందేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడింది. అధికార పక్షం కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీగా తెదేపాలు పూర్తిగా విఫలమయ్యాని భాజపా ఆరోపించింది. భాజపా.... Source: ఏపీ న్యూస్ | 19 Feb 2008 | 3:23 pm
సైకిల్ తొక్కడమంటే.. ఎవరికైనా హుషారే. కానీ అదే సైకిల్ చెయిన్ పడిపోయిందంటే.. ఒక్కసారిగా నీరసం వచ్చేస్తుంది. కష్టపడి చక్రానికి చెయిన్ తగిలించే వరకు, ఇంచుక కూడా సైకిల్ తొక్కలేం. కానీ కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఇస్మాయిల్కు అసలు చెయన్తోనే... Source: ఏపీ న్యూస్ | 19 Feb 2008 | 2:35 pm
కుమార సంగర్కర సెంచరీతో కదం తొక్కడంతో అడిలైడ్ ఓవెల్లో జరుగుతున్న సీబీ సిరీస్ ఎనిమిదో వన్డే మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. కెప్టెన్ జయవర్ధనేతో కలసి సంగర్కర Source: Yahoo! Telugu: News | 19 Feb 2008 | 12:18 pm
తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టనున్నట్టు ప్రభుత్వ రంగ బ్యాంకులు పేర్కొన్నాయి. పెన్షన్లపై పదివేల రూపాయల సీలింగ్ను మార్చాలని ఉద్యోగ సంఘ నేతల బృందం డిమాండ్ చేసింది. Source: Yahoo! Telugu: News | 19 Feb 2008 | 11:04 am
ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటే అత్యున్నత వ్యవస్థ అని లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ పేర్కొన్నారు. మరే ఇతర వ్యవస్థ పార్లమెంటుకు ప్రత్యామ్నాయం కాబోదని ఆయన అభిప్రాయపడ్డారు. Source: Yahoo! Telugu: News | 19 Feb 2008 | 10:58 am
తమ కుమార్తె ఆయేషా హత్య కేసుకు సంబంధించి దోషులకు శిక్ష పడేంత వరకు తమ పోరాటాన్ని వదలబోమని ఆయేషా తల్లిదండ్రులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నివాసంలో ఉండైనా సరే న్యాయం సాధిస్తామని తెలిపారు. Source: Yahoo! Telugu: News | 19 Feb 2008 | 10:56 am
ఎన్నికల ప్రధాన అజెండాతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు సోమవారం విజయవాడలో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సమావేశాల్లో ఎన్నికలలో పార్టీ పాత్రపై చర్చలు జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి. Source: Yahoo! Telugu: News | 19 Feb 2008 | 10:54 am
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ గనుల త్రవ్వకాలను నిరసిస్తూ సీపీఎం నేతలు పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతానికి చెందిన గిరిజన నేతలు సీపీఎం నేతృత్వంలో పాదయాత్రలను చేపడటుతున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. Source: Yahoo! Telugu: News | 19 Feb 2008 | 10:54 am
హరినాథ్ పొలిచెర్ల, గౌతమ్రాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్న డాక్టర్ పరమానందయ్యాస్ స్టూడెంట్ గ్యాంగ్ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్గా ఆశాసైనీ నటిస్తోంది. Source: Yahoo! Telugu: Entertainment | 19 Feb 2008 | 10:49 am