నాగాలాండ్‌ ఎన్నికలకు భారీ బందోబస్తు

నాగాలాండ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్టు గవర్నర్ శంకరనారాయణన్ తెలిపారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చి 3వ....
Source: జాతీయ | 20 Feb 2008 | 11:46 am

మహిళలు, రైతులకు మద్ధతుగా బడ్జెట్: సోనియా

త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2008-09 బడ్జెట్ మహిళలకు, రైతులకు ప్రయోజనం చేకూర్చే దిశగా ఉండగలదని యూపీఏ ఛైర్‌పర్సన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్ధిక మంత్రి పి చిదంబరం...
Source: జాతీయ | 20 Feb 2008 | 10:30 am

తేజ పెట్టిన "కేక" తో ఎం.ఎస్. రాజు చిత్రానికి బ్రేక్

తేజ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ అట్టహాసంగా ప్రారంభించిన చిత్రం ప్రారంభమే తప్ప కొనసాగే సూచనలు కనిపించడంలేదు. నిర్మాత, దర్శకుల మధ్య ఏర్పడిన...
Source: Yahoo! Telugu: Entertainment | 20 Feb 2008 | 8:25 am

కంకర లారీ బోల్తా: ఏడుగురు దుర్మరణం

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని సత్యనారాయణపురం సమీపంలో కంకర లోడును తీసుకువెళుతున్న లారీ బోల్తా పడడంతో ఏడుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు.....
Source: ఏపీ న్యూస్ | 20 Feb 2008 | 7:09 am

ఉస్మానియా యూనివర్సిటీ బంద్‌కు పిలుపు

అసెంబ్లీ ఆవరణలో తెలంగాణా విద్యార్థులు అరెస్టుకు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో బుధవారం హైదరాబాద్‌లోని అన్ని విద్యా సంస్థలు మూతపడ్డాయి. తెలంగాణా విద్యార్థి సంఘం నేతలు రాజారాం, రాజేంద్ర నాయక్, అనిల్‌ కుమార్...
Source: ఏపీ న్యూస్ | 20 Feb 2008 | 6:48 am

అసెంబ్లీ ఆవరణలో తెలంగాణా విద్యార్థుల మెరుపు ధర్నా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణా' విద్యార్థులు కలకలం సృష్టించారు. ఒక్కసారిగా దూసుకువచ్చి అలజడి రేపారు. తెలంగాణా రాష్ట్రంపై తక్షణం తీర్మానం ప్రవేశపెట్టాలంటూ నినాదాలు చేశారు. అప్పటి వరకు తెలంగాణా రాష్ట్రసమితి సభ్యులు అసెంబ్లీలో ఆందోళన...
Source: ఏపీ న్యూస్ | 20 Feb 2008 | 6:45 am

వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న న్యాయం కావాలి

బ్లూ ఫిలిం కేసులో సంచలనం సృష్టించిన మిస్ జమ్ము కాశ్మీర్ అనారాగుప్తా జీవితంలోని సంఘటనల ఆధారంగా న్యాయం కావాలి అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోని పాత్రను స్వయంగా అనారాగుప్తానే పోషించడం విశేషం.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Feb 2008 | 6:41 am

రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్ కొత్త చిత్రం

చిరుతతో సినీరంగ ప్రవేశం చేసిన మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్ తేజ హీరోగా సక్సెస్ చిత్రాల దర్శకుడు యస్.యస్. రాజమౌళి దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభంకానుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్ నటించనుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Feb 2008 | 6:32 am

విశాఖ ఎక్స్‌ప్రెస్ చిత్రానికి దర్శకుల అభినందనలు

ప్రముఖ దర్శకుడు యస్.యస్. రాజమౌళి సమర్పణలో వర ముళ్ళపూడి దర్శకత్వం వహించిన విశాఖ ఎక్స్‌ప్రెస్ చిత్రానికి పలువురు దర్శకులు తమ అభినందనలు తెలియజేశారని నటుడు నరేష్ తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Feb 2008 | 6:21 am

శ్రీహరి హీరోగా విడుదలకు సిద్ధమైన భద్రాద్రి

శ్రీహరి, రాజాల కాంబినేషన్‌లో దర్శకుడు ఎ. మల్లిఖార్జున్ రూపొందించిన భద్రాద్రి చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని మార్చి ఆరున ప్రేక్షకుల ముందుకు తెవడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Feb 2008 | 6:06 am

సమ్మక్క-సారలమ్మ జాతరకు సర్వం సిద్ధం

రాష్ట్రంలోని అటవీ ప్రాంత గిరిజన సంప్రదాయ రీతుల్లో జరిగే జాతర్లలో ప్రతిష్ఠాత్మకమైంది మేడారం జాతర. బుధవారం నాడు వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం గ్రామంలో సమ్మక్క - సారలమ్మ గ్రామ దేవతలకు జరిపే ఈ జాతరకు సర్వం సిద్ధమైంది.....
Source: ఏపీ న్యూస్ | 20 Feb 2008 | 5:48 am

రాయ్‌బరేలిలో సోనియా శంకుస్థాపన

రాయ్‌బరేలిలో బుధవారం జెయిస్ వద్ద రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ (ఆర్‌జీఐపీటీ)కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ రాహుల్ గాంధీ కూడా...
Source: జాతీయ | 20 Feb 2008 | 5:33 am

మావోయిస్టుల వేటలో కేంద్ర దళాలు

ఒరిస్సాలోని నయాగార్హ్ జిల్లాలో పోలీసు శిక్షణా శిబిరంపై దాడి చేసి తీవ్రవిధ్వంసాన్ని సృష్టించిన మావోయిస్టులపై ధీర్ఘకాలిక యుద్ధం చేసేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రంగం సిద్ధం చేసింది. దీంతో సుమారు 400 మంది ప్రత్యేక రిజర్వ్ దళాలను...
Source: జాతీయ | 20 Feb 2008 | 5:02 am

ఫిబ్రవరి 21న సంపూర్ణ చంద్ర గ్రహణం

ఫిబ్రవరి 21వ తేదీన సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవించనుంది. అయితే ఇది భారత్‌లో పాక్షికంగానే కనిపిస్తుందని హైదరాబాద్‌లోని బిఎం బిర్లా సైన్స్ సెంటర్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది....
Source: ఏపీ న్యూస్ | 20 Feb 2008 | 4:57 am

మరో మూడేళ్లలో 27 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి: వైఎస్

రాష్ట్రంలో తాము చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా రానున్న మూడేళ్లలో మరో 27 సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు. అందుకోసం నిర్వరామంగా కృషిచేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు....
Source: ఏపీ న్యూస్ | 20 Feb 2008 | 4:23 am

ఫిబ్రవరి 20, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 20 Feb 2008 | 3:26 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 20 Feb 2008 | 3:03 am

మీ రోజు


Source: Yahoo! Telugu: News | 20 Feb 2008 | 3:03 am

కాంగ్రెస్-తెదేపా దొందూ దొందే: భాజపా

రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండూ దొందూ దొందేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడింది. అధికార పక్షం కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీగా తెదేపాలు పూర్తిగా విఫలమయ్యాని భాజపా ఆరోపించింది. భాజపా....
Source: ఏపీ న్యూస్ | 19 Feb 2008 | 3:23 pm

ఇస్మాయిల్ చెయిన్‌లెస్ సైకిలిస్ట్

సైకిల్ తొక్కడమంటే.. ఎవరికైనా హుషారే. కానీ అదే సైకిల్ చెయిన్ పడిపోయిందంటే.. ఒక్కసారిగా నీరసం వచ్చేస్తుంది. కష్టపడి చక్రానికి చెయిన్ తగిలించే వరకు, ఇంచుక కూడా సైకిల్ తొక్కలేం. కానీ కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఇస్మాయిల్‌కు అసలు చెయన్‌తోనే...
Source: ఏపీ న్యూస్ | 19 Feb 2008 | 2:35 pm

కుమార సంగక్కర సెంచరీ: భారత్ విజయలక్ష్యం 239

కుమార సంగర్కర సెంచరీతో కదం తొక్కడంతో అడిలైడ్ ఓవెల్‌లో జరుగుతున్న సీబీ సిరీస్ ఎనిమిదో వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. కెప్టెన్ జయవర్ధనేతో కలసి సంగర్కర
Source: Yahoo! Telugu: News | 19 Feb 2008 | 12:18 pm

డిమాండ్లపై 25, 26లలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె

తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టనున్నట్టు ప్రభుత్వ రంగ బ్యాంకులు పేర్కొన్నాయి. పెన్షన్లపై పదివేల రూపాయల సీలింగ్‌ను మార్చాలని ఉద్యోగ సంఘ నేతల బృందం డిమాండ్ చేసింది.
Source: Yahoo! Telugu: News | 19 Feb 2008 | 11:04 am

పార్లమెంటే అత్యున్నత వ్యవస్థ: స్పీకర్ సోమనాథ్ చటర్జీ

ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటే అత్యున్నత వ్యవస్థ అని లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ పేర్కొన్నారు. మరే ఇతర వ్యవస్థ పార్లమెంటుకు ప్రత్యామ్నాయం కాబోదని ఆయన అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 19 Feb 2008 | 10:58 am

న్యాయం కోసం పోరాడుతాం: ఆయేషా తల్లిదండ్రులు

తమ కుమార్తె ఆయేషా హత్య కేసుకు సంబంధించి దోషులకు శిక్ష పడేంత వరకు తమ పోరాటాన్ని వదలబోమని ఆయేషా తల్లిదండ్రులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నివాసంలో ఉండైనా సరే న్యాయం సాధిస్తామని తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 19 Feb 2008 | 10:56 am

ఎన్నికల అజెండాతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

ఎన్నికల ప్రధాన అజెండాతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు సోమవారం విజయవాడలో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సమావేశాల్లో ఎన్నికలలో పార్టీ పాత్రపై చర్చలు జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: News | 19 Feb 2008 | 10:54 am

బాక్సైట్ త్రవ్వకాలకు నిరసనగా సీపీఎం పాదయాత్రలు ప్రారంభం

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్‌ గనుల త్రవ్వకాలను నిరసిస్తూ సీపీఎం నేతలు పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతానికి చెందిన గిరిజన నేతలు సీపీఎం నేతృత్వంలో పాదయాత్రలను చేపడటుతున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Source: Yahoo! Telugu: News | 19 Feb 2008 | 10:54 am

పరమానందయ్యాస్ స్టూడెంట్ గ్యాంగ్ తొలి షెడ్యూల్ పూర్తి

హరినాథ్ పొలిచెర్ల, గౌతమ్‌రాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్న డాక్టర్ పరమానందయ్యాస్ స్టూడెంట్ గ్యాంగ్ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఆశాసైనీ నటిస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Feb 2008 | 10:49 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |