దేశ రాజధానిలో తీవ్రవాదులు దాడులు జరిగే అవకాశం ఉందని సోమవారం నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా దళాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కొన్ని తీవ్రవాద సంస్థలు ఢిల్లీలోని రద్దీ ప్రదేశాల్లో దాడులు Source: Yahoo! Telugu: News | 18 Feb 2008 | 11:15 am
ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు సోమవారం కిడ్నీ రాకెట్ వ్యవహారం ప్రధాన సూత్రధారి డాక్టర్ అమిత్ కుమార్ అలియాస్ సంతోష్ రౌత్ సోదరుడు డాక్టర్ జీవన్ రౌత్ను ఈ నెల 29 వరకు సీబీఐ కస్టడీకి అప్పగించింది. Source: Yahoo! Telugu: News | 18 Feb 2008 | 11:14 am
ఆస్ట్రేలియాలో జరుగుతున్న సీబీ ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో చోటుదక్కించుకునేందుకై భారత్ నానా తంటాలు పడుతోంది. ఇక మిగిలిన మూడు వన్డేలు కీలకంగా మారిన తరుణంలో కనీసం శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్ల్లోనైనా తప్పనిసరి Source: Yahoo! Telugu: News | 18 Feb 2008 | 10:38 am
శ్రీలంక కెప్టెన్ మహేల జయవర్ధనే భారత్తో మంగళవారం ఇక్కడ జరిగే మ్యాచ్లో సహనంతో ఆడాలని సహచరులకు సూచించాడు. రెండు జట్లకు కీలకమైన ఈ మ్యాచ్లో అధైర్యపడకుండా ఆడాలని కోరాడు. ఆస్ట్రేలియా పిచ్లో సహనంతో Source: Yahoo! Telugu: News | 18 Feb 2008 | 10:24 am
హత్యకు గురైన అయేషా తల్లి షంషాద్ బేగం ముఖ్యమంత్రి వైఎస్సార్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్త చేశారు. అయేషాను ఆమె మేనమామ హత్య చేసి వుంటాడని సీఎం అనుమానం వ్యక్తం చేయడం విడ్డూరంగా వుందని ఆమె వ్యాఖ్యానించారు.... Source: ఏపీ న్యూస్ | 18 Feb 2008 | 10:20 am
రాష్ట్రంలో ఇటీవల కాలంలో నక్సల్స్ దాడులు పెరగడంపై ఒరిస్సా పోలీసు సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టాయి. నయాగఢ్ జిల్లాలో నక్సల్స్ శనివారం ఐదు పోలీసు స్టేషన్లపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 14 మంది Source: Yahoo! Telugu: News | 18 Feb 2008 | 10:11 am
సంజయ్ దత్ భార్య మాన్యతకు దక్షిణ గోవా జిల్లా అధికారిక యంత్రాంగం సోమవారం షోకాజు నోటీసు జారీ చేసింది. సంజయ్తో వివాహం సందర్భంగా చూపిన నివాస ధృవపత్రాన్ని ఎందుకు రద్దుచేయకూడదో వివరణ ఇవ్వాలని మాన్యత Source: Yahoo! Telugu: News | 18 Feb 2008 | 10:01 am
విక్టరీ వెంకటేష్ చిత్రం "మల్లీశ్వరి" చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన బాలీవుడ్ భామ ఖత్రినాకైఫ్. బాలీవుడ్లో అవకాశాలు అంతంతమాత్రంగా వుండటంతో ఐటంసాంగ్లపై దృష్టి సారించింది. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ డూపర్ హిట్... Source: వినోదం | 18 Feb 2008 | 10:00 am
అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందం సానుకూలంగానే ముగుస్తుందని భావిస్తున్నట్టు అణు ఇంధన కమిషన్ చీఫ్, అణు ఇంధన శాఖ కార్యదర్శి అనిల్ కకోడ్కర్ విశ్వాసం వ్యక్తం చేశారు. దీనిపై సాధ్యమైనంత త్వరలో సంతకాలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. Source: Yahoo! Telugu: News | 18 Feb 2008 | 9:49 am
కాందహార్ హైజాకింగ్ వ్యవహారంపై అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను బీజేపీ తోసిపుచ్చింది. కాందహార్ హైజాక్ జరిగినప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు Source: Yahoo! Telugu: News | 18 Feb 2008 | 9:43 am
బీహార్లో తమ మూడు రోజుల పర్యటనలో భాగంగా మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్గులామ్ సోమవారం పాట్నా చేరుకున్నారు. ఉన్నత స్థాయి బృందంతో తొలిసారిగా బీహార్ వచ్చిన ఆయనకు పాట్నా విమానాశ్రయంలో ముఖ్యమంత్రి నితిశ్ కుమార్, ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీలు... Source: Yahoo! Telugu: News | 18 Feb 2008 | 9:33 am
గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో శనివారం కిడ్నాపు కాబడ్డ రైసు మిల్లు యజమాని సుధాకర్ తీవ్రగాయాలపాలై డిఆర్డీఎల్ అపోలో ఆసుపత్రిలో కనబడ్డాడు. సంగమేశ్వర్ రైసు మిల్లును నిర్వహిస్తున్న సుధాకర్ ధాన్యాన్ని కొని వాటిని బియ్యంగా మార్చి ఎఫ్సిఐ జహీరాబాద్... Source: ఏపీ న్యూస్ | 18 Feb 2008 | 8:02 am
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేవాదుల పైపులైను నిర్మాణంలో ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ పైపులైను పేలిపోయిన విషయం తెల్సిందే. దీనిపై ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్షాలు చర్చకు... Source: ఏపీ న్యూస్ | 18 Feb 2008 | 7:35 am
తన ప్రేమను పెద్దలు కాదన్నారనే బాధతో ఓ కేరళ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. విజయవాడ శివారులోని పెనమలూరులోని హెల్ప్ నర్సింగ్ స్కూలులో రెండో సంవత్సరం చదువుతున్న రోష్నిమోల్ మలేరియా మాత్రలు మింగి మృతి చెందింది. కేరళ... Source: ఏపీ న్యూస్ | 18 Feb 2008 | 7:28 am
తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానని కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధరీశ్వరి అన్నారు. విజయవాడలో తెలుగు భాషపై తొలిసారి జరిగిన జాతీయ స్థాయి సదస్సులో ఆమె పాల్గొని... Source: ఏపీ న్యూస్ | 18 Feb 2008 | 7:27 am
"సుందరాకాండ" చిత్రంలో బాపు బొమ్మగా కనిపించిన అందాలనటి ఛార్మీ.. తాజాగా ఓ ఐటం సాంగ్లో నర్తించేందుకు అంగీకరించింది. హిందీ చిత్రం 'బంటీ ఔర్ బబ్లీ' అనే చిత్రాన్ని ఆధారంగా చేసుకుని నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలుగులో నిర్మిస్తున్న ఈ చిత్రంలో.... Source: వినోదం | 18 Feb 2008 | 6:22 am
వరుస విజయాలతో అటు తమిళం, ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకెళుతున్న త్రిషా తన కెరీర్ను కాపాడుకోంటోంది. గత వెంకటేష్తో "ఆడవారి మాటలకు... Source: వినోదం | 18 Feb 2008 | 6:08 am
'అపుడపుడు' చిత్రం ద్వారా వెండితెరకు పరిచమయైన హీరోయిన్ శ్రేయారెడ్డి. ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత... Source: వినోదం | 18 Feb 2008 | 5:55 am
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 ని.లకు భక్తి గీతాలు. 06.0 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 Source: Yahoo! Telugu: Entertainment | 18 Feb 2008 | 5:16 am