భారత వ్యతిరేక శక్తుల పట్ల కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఉదాసీన వైఖరిని అవలంభిస్తోందని పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోపించారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ను కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్న.... Source: జాతీయ | 17 Feb 2008 | 8:05 am
వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీలు నాగాలాండ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి ఐదో తేదీన నాగాలాండ్ రాష్ట్ర అసెంబ్లీ పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు... Source: జాతీయ | 17 Feb 2008 | 7:44 am
బాలీవుడ్ సంజయ్దత్కు ఇప్పటిలో కష్టాలు తీరేలా కనిపించడం లేదు. ముంబై బాంబు పేలుళ్ల కేసులో జైలుశిక్ష పడిన విషయం తెల్సిందే. సుప్రీం కోర్టు బెయిలు మంజూరు చేయడంతో బాహ్య ప్రపంచంలో తిరుగుతున్న సంజయ్దత్ స్నేహితురాలు మాన్యతను... Source: జాతీయ | 17 Feb 2008 | 6:12 am
హైదరాబాద్లోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాల నుంచి ఇద్దరు ఖైదీలు తప్పించుకున్నారు. ఆసుపత్రిలోని ఖైదీల వార్డు వద్ద భద్రత లోపంతో ఈ సంఘటన జరిగింది. ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఇద్దరూ ఎర్రగడ్డ ఆసుపత్రిలో మానసిక వైద్యం.... Source: ఏపీ న్యూస్ | 17 Feb 2008 | 5:31 am