జలయజ్ఞానికి భారీగా నిధుల కేటాయింపు

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో జలయజ్ఞానికి భారీగానే నిధులు కేటాయించారు. 2008-09 వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి కొణిజేటి రోశయ్య శాసనసభలో శనివారం ప్రవేశపెట్టారు. మొత్తం 1,00,436 వేల కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ప్రణాళిక....
Source: ఏపీ న్యూస్ | 16 Feb 2008 | 10:50 am

ప్రేయసి మరణానికి "ఒంటరి" ప్రతీకారం

గోపీచంద్, భావనలు హీరో, హీరోయిన్లుగా బి.వి. రమణ దర్శకత్వంలో పోకూరి బాబూరావు నిర్మించిన ఒంటరి చిత్రం పాత కథలకు మసాలా జోడించిన ఓ ప్రయత్నం. ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలి మరణానికి కారణమైన వారిపై ఓ ప్రేమికుడు ఒంటరిగా...
Source: Yahoo! Telugu: Entertainment | 16 Feb 2008 | 10:49 am

అర్భాటాలకే పరిమితమైన వైఎస్ పాలన: చంద్రబాబు

రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ఆర్భాటాలకే పరిమితమై పోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, రైతుల సంక్షేమంపై మరోసారి మాట్లాడారు. అలాగే ముఖ్యమంత్రి.....
Source: ఏపీ న్యూస్ | 16 Feb 2008 | 9:55 am

శ్రీలేఖ సంగీత సారథ్యంలో దొంగసచ్చినోళ్లు ఆడియో

రఘుబాబు, కృష్ణభగవాన్‌లు హీరోలుగా,రంభ హీరోయిన్‌గా రూపొందుతున్న దొంగసచ్చినోళ్లు చిత్రం ఆడియో గురువారం ప్రసాద్ ప్రివ్యూ థియోటర్‌లో విడుదలైంది. ఈ చిత్రానికి శ్రీలేఖ సంగీతాన్ని అందిస్తున్నారు. శశిధర్ ప్రొడక్షన్స్ పతాకంపై కోగంటి రామకృష్ణ....
Source: Yahoo! Telugu: Entertainment | 16 Feb 2008 | 9:51 am

జల్లికట్టులో 100 మందికి గాయాలు - ఒకరి మృతి

తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో జరిగిన జల్లికట్టు క్రీడలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. పుదుక్కోట్టై జిల్లా పాప్పప్పన్ విడుది సమీపంలో జల్లికట్టు క్రీడ జరిగింది. నీరుచ్చిపట్టి గ్రామానికి చెందిన రంగనాథన్ అనే వ్యక్తి....
Source: జాతీయ | 16 Feb 2008 | 8:51 am

వేణుమాధవ్ హీరోగా ప్రేమాభిషేకం ఆడియో విడుదల

వేణుమాధవ్ హీరోగా సొంతంగా నిర్మిస్తున్న ప్రేమాభిషేకం చిత్రం ఆడియో ఇటీవలే విడుదలైంది. ఈ కార్యక్రమానికి సినిమా రంగంలోని అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Feb 2008 | 7:58 am

ఇది పన్నులు లేని బడ్జెట్ : రోశయ్య

శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి రోశయ్య 2008-09 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ. 1,00,436 కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయం రూ.48,551 కోట్లు కాగా ప్రణాళికేతర వ్యయం రూ 51 885 కోట్లు రాపాయలు. ద్రవ్యలోటు...
Source: ఏపీ న్యూస్ | 16 Feb 2008 | 7:28 am

వెంకటేష్ హీరోగా యోగి దర్శకత్వంలో కొత్త చిత్రం

విక్టరీ వెంకటేష్ హీరోగా యోగి దర్శకత్వంలో కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి చింతకాయల రవి అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్‌గా నటించనుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Feb 2008 | 6:09 am

అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్న ఆంటోని

న్యూఢిల్లీలో శుక్రవారం ఐదో అంతర్జాతీయ ల్యాండ్ అండ్ నావల్ సిస్టమ్స్ ఎగ్జిబిషన్ డిఫ్‌ఎక్స్‌పో 2008ను రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ప్రారంభించనున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్‌ను రక్షణ శాఖ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)లు కలిసి...
Source: జాతీయ | 16 Feb 2008 | 4:55 am

ఒరిస్సాలో నక్సలైట్ల దాడి: 14 మంది మృతి

ఒరిస్సాలోని నయాగార్హ్ జిల్లాలో శుక్రవారం పోలీసు శిక్షణా శిబిరంపై నక్సలైట్లు దాడి చేయడంతో 14 మంది పోలీసు దళ సిబ్బందితో సహా మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో భారీ సంఖ్యలో పేలుడు పదార్ధాలు, అత్యాధునిక ఆయుధాలను...
Source: జాతీయ | 16 Feb 2008 | 4:20 am

ఫిబ్రవరి 16, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు చిత్రంపై ప్రత్యేక కార్యక్రమం, 9.15 గంటలకు టాలీవుడ్ టైం, 10.00 గంటలకు స్టార్‌తో సరదాగా...
Source: Yahoo! Telugu: Entertainment | 16 Feb 2008 | 3:10 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 16 Feb 2008 | 3:03 am

క్షమాపణ చెప్పించేందుకే వెంబడించాం...

సినీ నటుడు రాజశేఖర్‌పై దాడి సంఘటనలో లొంగిపోయిన నిందితులను శుక్రవారం హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఫిబ్రవరి 29వరకూ జ్యుడిషియల్ కస్టడీలో ఉంచవలసినదిగా కోర్టు ఆదేశించింది. నిందితులు సూరిబాబు, విష్ణులు రాజశేఖర్‌పై...
Source: ఏపీ న్యూస్ | 15 Feb 2008 | 2:18 pm

సుప్రీం కోర్టు భద్రతకు త్రిసభ్య కమిటీ

ఇంటెలిజెన్స్ మరియు భద్రతా సంస్థల నివేదికలను ఆధారంగా చేసుకుని సుప్రీం కోర్టు భద్రతను పర్యవేక్షించే నిమిత్తం జస్టిస్ అల్టమాస్ కబీర్ నేతృత్వంలో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీని భారత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్టన్ శుక్రవారం నియమించారు...
Source: జాతీయ | 15 Feb 2008 | 1:59 pm

రానున్నది ప్రజారంజక బడ్జెట్: రోశయ్య

ప్రజలపై అదనపు పన్నుల భారం పడని రీతిలో 2008-09 రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభకు సమర్పిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కె.రోశయ్య శుక్రవారం ప్రకటించారు. తద్వారా ప్రజారంజకమైన బడ్జెట్‌‌ను రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం అందిస్తుందని మంత్రి శాసనసభ ఆవరణలో...
Source: ఏపీ న్యూస్ | 15 Feb 2008 | 1:50 pm

కమీషన్ సిఫార్సులు అందాకే మద్దతు ధర: రఘువీరా

ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ఎమ్ ఎస్ స్వామినాథన్ కమీషన్ సిఫార్సులను 2008-09 సంవత్సరానికి అన్ని వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరను ఖరారు చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
Source: ఏపీ న్యూస్ | 15 Feb 2008 | 12:05 pm

పెట్రో వడ్డనపై విజయవాడలో సీపీఎం రైల్‌ రోకో

పెట్రో ధరలను పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలు చోటుచేసుకున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాలలో నిరసనకారులు రాస్తారోకో, రైలు రోకోలను చేపట్టారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడాన్ని నిరసిస్తూ...
Source: ఏపీ న్యూస్ | 15 Feb 2008 | 11:56 am

నందిగ్రామ్‌ కాల్పులపై సీబీఐ నివేదిక సమర్పణ

నందిగ్రామ్ ఘటనపై కేంద్ర నేర పరిశోధక సంస్థ (సీబీఐ) తన తుది నివేదికను శుక్రవారం హైకోర్టు‌కు సమర్పించింది. మార్చి 14వ తేదీన నందిగ్రామ్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో 14 మంది మరణించగా అదే సంఖ్యలో ప్రజలు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నందిగ్రామ్...
Source: జాతీయ | 15 Feb 2008 | 11:40 am

జోథా అక్బర్‌లకు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ల్లో చుక్కెదురు

హృతిక్‌రోషన్, ఐశ్వర్యారాయ్‌లు జంటగా అశుతోష్ గోవరికార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న జోథా అక్బర్ చిత్రం శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదలైంది. అయితే రాజస్థాన్ రాష్ట్రంలో ఈ చిత్రం అసలు విడుదల కాకపోగా ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో...
Source: Yahoo! Telugu: Entertainment | 15 Feb 2008 | 11:37 am

బీఎస్పీతో పొత్తు లేదు, మరిన్ని పార్టీలు ఎన్డీఏలోకి: రాజ్‌నాథ్

ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం మాట్లాడుతూ యూపీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో పొత్తు పెట్టుకోబోమని చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 15 Feb 2008 | 11:17 am

కిడ్నీ రాకెట్: అమిత్ భార్య ఇంటిపై సీబీఐ దాడులు

కిడ్నీ రాకెట్ సూత్రధారి అమిత్ కుమార్ రెండో భార్య ఇంటిలో సీబీఐ (కేంద్ర నేరపరిశోధన సంస్థ) బృందం శుక్రవారం సోదాలు నిర్వహించింది. జమ్మూలోని దిగియానా ప్రాంతంలో ఉన్న అమిత్ కుమార్ రెండో భార్య సోనియా ఇంటిపై సీబీఐకి చెందిన
Source: Yahoo! Telugu: News | 15 Feb 2008 | 10:21 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |