ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ శుక్రవారం మాట్లాడుతూ యూపీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో పొత్తు పెట్టుకోబోమని చెప్పారు. Source: Yahoo! Telugu: News | 15 Feb 2008 | 11:17 am
కిడ్నీ రాకెట్ సూత్రధారి అమిత్ కుమార్ రెండో భార్య ఇంటిలో సీబీఐ (కేంద్ర నేరపరిశోధన సంస్థ) బృందం శుక్రవారం సోదాలు నిర్వహించింది. జమ్మూలోని దిగియానా ప్రాంతంలో ఉన్న అమిత్ కుమార్ రెండో భార్య సోనియా ఇంటిపై సీబీఐకి చెందిన Source: Yahoo! Telugu: News | 15 Feb 2008 | 10:21 am
అల్లరి నరేష్, కృష్ణభగవాన్ల కాంబినేషన్లో రూపొందుతోన్న బొమ్మనా బ్రదర్స్- చందనా సిస్టర్స్ చిత్రం షూటింగ్ 95 శాతం పూర్తి కావచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాట చిత్రీకరణను ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 15 Feb 2008 | 9:40 am
పశ్చిమబెంగాల్లోని నందిగ్రామ్లో జరిగిన ఘర్షణల సందర్భంగా జరిగిన కాల్పుల వ్యవహారంపై విచారణ జరిపిన సీబీఐ తన నివేదికను శుక్రవారం హైకోర్టులో దాఖలు చేసింది..... Source: Yahoo! Telugu: News | 15 Feb 2008 | 9:36 am
ముంబయిని దేశ ప్రజలందరూ నిర్మించారని కేంద్ర హోం శాఖ మంత్రి శివరాజ్ పాటిల్ చెప్పారు. దేశ వాణిజ్య రాజధాని మహారాష్ట్రీయలది మాత్రమే కాదని ఆయన అన్నారు. ముంబయి మహా నగరాన్ని దేశ ప్రజలందరూ నిర్మించబడిన విషయం Source: Yahoo! Telugu: News | 15 Feb 2008 | 8:24 am
బొమ్మరిల్లుకు అందిన సత్కారం ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు లాంటిదని ఆ చిత్ర నిర్మాత దిల్రాజు అన్నారు. 2006 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో ఏడు నందులు బొమ్మరిల్లు చిత్రానికి రావడం గొప్ప అనుభూతిని కలిగిస్తోందని ఆయన... Source: Yahoo! Telugu: Entertainment | 15 Feb 2008 | 8:17 am
మీకు అక్కలూ తమ్ముళ్లూ లేరా? ఉంటే వారికి ఇలాగే పార్కుల్లో వివాహాలు చేస్తారా? అని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలపై కొన్ని ప్రేమజంటలు తిరగబడ్డాయి. తమ వెంట పడిన విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు, నేతలను శాపనార్థాలు పెట్టారు. ఇలాంటి.... Source: ఏపీ న్యూస్ | 15 Feb 2008 | 8:16 am
పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచాడన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ, లెఫ్ట్ పార్టీలు దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నాయి. భాజపా మాత్రం శుక్రవారం నుంచే దేశ వ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభించింది. గురువారం అర్థరాత్రి నుంచి... Source: జాతీయ | 15 Feb 2008 | 7:11 am
"బొమ్మన బ్రదర్స్- చందన సిస్టర్స్"లోని చివరి పాట చిత్రీకరణ గత కొద్దిరోజులుగా అన్నపూర్ణ స్టూడియోస్లో జరుపుకోంటోంది. నరేష్, భోజ్పురి నటి పాకీ.. Source: వినోదం | 15 Feb 2008 | 6:55 am
కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని రాజకీయాల్లోకి లాగుతోందని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ Source: Yahoo! Telugu: News | 15 Feb 2008 | 6:52 am
జాతీయ ఆర్థిక వృద్ధి రేటు ఈ ఏడాది 9 శాతం వరకు పెరగగలదని ప్రధాని మన్మోహన్సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే ద్రవ్యోల్బణాన్ని కూడా అదుపులో ఉంచేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతోందని ఆయన తెలిపారు. Source: Yahoo! Telugu: News | 15 Feb 2008 | 6:50 am
యూపీఏ ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విటరన్ అధినేత కే.కరుణాకరణ్తో భేటీ కానున్నారు. రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా ఆమె శుక్రవారం ఆయనతో భేటీ కానున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.... Source: Yahoo! Telugu: News | 15 Feb 2008 | 6:31 am
ఉదయకిరణ్ కథానాయకుడిగా రాజ్కపూర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం "లక్ష్మీపుత్రుడు". ఈ చిత్రం ఈనెల 29వ తేదీన విడుదలకానుంది. దీనిపై నిర్మాత పోలిశెట్టి రాంబాబు మాట్లాడుతూ.. చిత్రం పాటలు ప్లాటినం.... Source: వినోదం | 15 Feb 2008 | 5:39 am
నితిన్, కాజల్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఆటాడిస్తా చిత్రం టాకీ పార్టు పూర్తి చేసుకుని ప్రస్తుతం దుబయిలో పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. కళ్యాణ్, విజయానంద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 15 Feb 2008 | 5:31 am
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నందిగ్రామ్ సంఘటనపై కేంద్ర నేర పరిశోధక సంస్థ (సీబీఐ) శుక్రవారం రెండో నివేదిక సమర్పించనుంది. ప్రత్యేక ఆర్థిక మండలి కోసం అవసరమైన భూముల సేకరణను వ్యతిరేకిస్తూ.. నందిగ్రామ్ ప్రజలు ఆందోళనలు చేసిన.... Source: జాతీయ | 15 Feb 2008 | 5:25 am
కేంద్ర ప్రభుత్వం గురువారం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ఈ ధరల పెరుగుదల స్వల్పమేనని అన్నారు. ప్రభుత్వం సబ్సిడీలను కొనసాగిస్తూ పోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ప్రధాని Source: Yahoo! Telugu: News | 15 Feb 2008 | 5:23 am
ఉదయ్కిణ్ హీరోగా, దియా హీరోయిన్గా రూపొందుతోన్న లక్ష్మీ పుత్రుడు చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. పోలిశెట్టి రాంబాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రాజ్కపూర్ దర్శకత్వం వహిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 15 Feb 2008 | 5:15 am
బంగ్లాదేశ్కు చెందిన వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ వీసా గడువును పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. కానీ ఆమెకు ఇపుడే పూర్తి స్వేచ్ఛ లభించేటట్టు లేదు. తస్లీమా కదలికలపై ఆంక్షలు మాత్రం కొనసాగుతాయి. ఈ విషయాన్ని న్యూఢిల్లీలోని... Source: జాతీయ | 15 Feb 2008 | 4:18 am
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా వుందని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలను రప్పించి నష్టాన్ని అంచానా వేయించనున్నట్టు.... Source: ఏపీ న్యూస్ | 15 Feb 2008 | 3:56 am
రాష్ట్రంలో మారుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్సార్ శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ వెళ్లే ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ప్రత్యేకంగా సమావేశమై, వివిధ అంశాలపై చర్చలు జరుపనున్నారు. ముఖ్యంగా... Source: ఏపీ న్యూస్ | 15 Feb 2008 | 3:44 am
పెళ్లి చేయలేదని కన్న వారినే కాటికి చేర్చిన దారుణం గురువారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఫిల్మ్ నగర్కు చెందిన గండయ్యకు తొలి భార్య చనిపోవడంతో లక్ష్మీ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.... Source: ఏపీ న్యూస్ | 14 Feb 2008 | 2:24 pm
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర అంశం ఇప్పటికిపుడు తేల్చటం సాధ్యం కాదని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తెలంగాణా రాష్ట్ర సమితి సభ్యులు పదే పదే తెలంగాణా అంశాన్ని.... Source: ఏపీ న్యూస్ | 14 Feb 2008 | 2:11 pm
రాష్ట్రంలోని 6,7,8,9 తరగుతులు చదివే పిల్లలకు రహాదారుల భద్రతపై చైతన్యం కలిగించేందుకు ఈ అంశాన్ని వారి పాఠ్యాంశాల్లో చేర్చనున్నట్టు రవాణాశాఖ కమిషనర్ పూనమ్ మాలకొండయ్య తెలిపారు. Source: Yahoo! Telugu: News | 14 Feb 2008 | 11:21 am
"శ్రీ రామదాసు" చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది అవార్డుకు ఎంపిక కావడం వెనుక సమిష్ట కృషి దాగివుందని యువసామ్రాట్ నాగార్జున అన్నారు. మూడోసారి నంది అవార్డును గెలుచుకోవడం పట్ల ఆయన ఎంతో అనందాన్ని వ్యక్తం చేయడమే కాకుండా.... Source: వినోదం | 14 Feb 2008 | 11:19 am
వెంకట్ హీరోగా రూపొందుతోన్న కొంచెం కొత్తగా చిత్రం రీ- రికార్డింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం పైనల్ మిక్సింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా తులీప్జోషి నటిస్తోంది. Source: Yahoo! Telugu: Entertainment | 14 Feb 2008 | 10:50 am