ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర అంశం ఇప్పటికిపుడు తేల్చటం సాధ్యం కాదని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తెలంగాణా రాష్ట్ర సమితి సభ్యులు పదే పదే తెలంగాణా అంశాన్ని.... Source: ఏపీ న్యూస్ | 14 Feb 2008 | 12:40 pm
బాలనటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సినీనటి ఆర్.రోహిణి. తాజాగా ఆమె కొత్త కోణంలో కనిపించనున్నారు. బాలనటిగా వెండితెర ప్రవేశం చేసిన ఈ నటి తన సృజనకు ప్రతిరూపంగా నిర్మించిన డాక్యుమెంటరీ ఫిల్మ్ "సైలెంట్ హ్యూస్". తమ సొంత... Source: వినోదం | 14 Feb 2008 | 12:01 pm
రాష్ట్రంలోని 6,7,8,9 తరగుతులు చదివే పిల్లలకు రహాదారుల భద్రతపై చైతన్యం కలిగించేందుకు ఈ అంశాన్ని వారి పాఠ్యాంశాల్లో చేర్చనున్నట్టు రవాణాశాఖ కమిషనర్ పూనమ్ మాలకొండయ్య తెలిపారు. Source: Yahoo! Telugu: News | 14 Feb 2008 | 11:21 am
"శ్రీ రామదాసు" చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది అవార్డుకు ఎంపిక కావడం వెనుక సమిష్ట కృషి దాగివుందని యువసామ్రాట్ నాగార్జున అన్నారు. మూడోసారి నంది అవార్డును గెలుచుకోవడం పట్ల ఆయన ఎంతో అనందాన్ని వ్యక్తం చేయడమే కాకుండా.... Source: వినోదం | 14 Feb 2008 | 11:19 am
తెలంగాణ అంశంలో ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు పేర్కొన్నారు. తాము సభలో లేని సమయంలో ముఖ్యమంత్రి తెలంగాణ అంశంపై తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని ఆయన ఆరోపించారు. Source: Yahoo! Telugu: News | 14 Feb 2008 | 11:05 am
మహారాష్ట్ర ఎప్పుడు జాతీయ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చిందని, జాతీయ ధర్మాలకు కట్టుబడి ఉందని శివసేన చీఫ్ బాల్ థాకరే చెప్పారు. మేనల్లుడు, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే ఉత్తరాది నుంచి వలస వచ్చినవారిపై చేస్తున్న Source: Yahoo! Telugu: News | 14 Feb 2008 | 11:05 am
వెంకట్ హీరోగా రూపొందుతోన్న కొంచెం కొత్తగా చిత్రం రీ- రికార్డింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం పైనల్ మిక్సింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా తులీప్జోషి నటిస్తోంది. Source: Yahoo! Telugu: Entertainment | 14 Feb 2008 | 10:50 am
దేశంలో పెట్రోలు, డీజల్ ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి గురువారం కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంతో పెట్రోలు లీటరుకు రూ.2, డీజల్ రూ.1 పెరిగినట్లు మంత్రి మండలి ప్రకటించింది.... Source: Yahoo! Telugu: News | 14 Feb 2008 | 10:35 am
బాలాదిత్య హీరోగా వేట అనే నూతన చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. స్వాతిప్రియ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. తడకల రాజేష్ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి పాము శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 14 Feb 2008 | 10:31 am
దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నియోజకవర్గాల పునర్విభజనను కేంద్ర మంత్రివర్గం గురువారం లాంఛనప్రాయంగా ప్రకటించింది. ఐదు రాష్ట్రాలను మినహాయింపునిస్తూ మిగిలిన అన్ని రాష్ట్రాల్లో జరిగే నియోజకవర్గాల పునర్విభజన Source: Yahoo! Telugu: News | 14 Feb 2008 | 10:29 am
రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో ఐటీ సంస్థలు తమ సంస్థలను స్థాపించేలా చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం. గోపీకృష్ణ తెలిపారు. Source: Yahoo! Telugu: News | 14 Feb 2008 | 10:06 am
సమాచార హక్కు చట్టం ఉల్లంఘన కేసులో నిందితునికి సమాచార కమిషన్ జరిమానా విధించింది. ఈ చట్టం విషయంలో ఇలా జరిమానా విధించడం రాష్ట్రంలో ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. Source: Yahoo! Telugu: News | 14 Feb 2008 | 9:48 am
జార్ఖంఢ్ రాష్ట్రంలోని జంషెడ్పూర్ జిల్లాలో భద్రతా దళాలకు, నక్సల్స్కు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మహిళలతో సహా మొత్తం ఐదుగురు నక్సల్స్ మృతి చెందారని భద్రతాదళాధికారులు గురువారం చెప్పారు. Source: Yahoo! Telugu: News | 14 Feb 2008 | 9:48 am
రాజకీయాల్లోకి తాను తప్పకుండా వస్తానని నటుడు రాజశేఖర్ తెలిపారు. మంచి అవకాశం లభించినప్పుడు, తన వల్ల మేలు జరుగుతుందని భావించినప్పుడు తాను తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని ఆయన అన్నారు. Source: Yahoo! Telugu: News | 14 Feb 2008 | 9:20 am
జోద్పూర్లో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 11 మంది గాయాలపాలయ్యారు. అక్కడి బీకనీర్ జిల్లాలో జరిగిన ఓ వివాహ నిచ్యతార్థం కార్యక్రమంలో పాల్గొన్న కుటుంభం ఫలోదికి దిరుగుముఖం .... Source: Yahoo! Telugu: News | 14 Feb 2008 | 9:10 am
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రకటించని ఎమర్జెన్సీ కొనసాగుతోందని సమాజ్వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోపించారు. రాష్ట్రంలోని బీఎస్పీ ప్రభుత్వం రాజ్యాంగ, ప్రజాస్వామ్య విరుద్ధంగా పరిపాల సాగుతోందని ఆయన ధ్వజమెత్తారు.... Source: జాతీయ | 14 Feb 2008 | 7:55 am
ప్రేమికలు దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ స్టూడెంట్ ఇస్లామిక్ ఆఫ్ ఇండియా విజయవాడ పట్టణలో ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఇందులో పాల్గొన్న విద్యార్థులు వాలంటైన్స్ డే పట్ల తమకున్న అభిప్రాయాలను వ్యక్త పరిచారు. ప్రాశ్చాత్య.... Source: ఏపీ న్యూస్ | 14 Feb 2008 | 7:39 am
ఐటమ్ గాళ్ ముమైత్ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మంగతాయారు టిఫిన్ సెంటర్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. అన్ని రకాల కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. పైడిబాబు, రమేష్, గురురాజ్లు సంయుక్తంగా... Source: Yahoo! Telugu: Entertainment | 14 Feb 2008 | 7:18 am
చంద్రునిపై కాలుమోపాలనే కాదు...అక్కడే కాపురం పెట్టాలని ఎందరో ఉవ్విళ్ళూరుతున్న రోజులివి. అంతరిక్ష శాస్త్రవేత్తలేకాదు పర్యాటకులు కూడా చంద్రమండల ప్రయాణం కడుతున్నారు. కానీ అక్కడి ప్రధాన సమస్య ఆక్సీజన్ కొరత. దీనిని తీర్చేందుకు.... Source: ఏపీ న్యూస్ | 14 Feb 2008 | 7:14 am
ఆర్జేడీ ఎంపీ పప్పూ యాదవ్కు పాట్నా సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఆయనతో పాటు మరో ఇద్దరు అనుచరులకు కూడా ఇదే శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చింది. 1998లో అజిత్ సర్కార్తో పాటు మరో ఇద్దరు హత్య కేసులో.... Source: జాతీయ | 14 Feb 2008 | 7:11 am
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నట్వర్ సింగ్ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. బుధవారం జైపూర్కు సమీపంలో జరిగిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు... Source: జాతీయ | 14 Feb 2008 | 4:54 am
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. గత 2006 సంవత్సరంలో బెల్జియం దేశపు రెండో అత్యున్నత పురస్కారమైన "ఆర్డర్ ఆఫ్ లియోపార్డ్" అనే అవార్డును బెల్జియం ప్రభుత్వం ఆమెకు అందజేసింది. ఈ అవార్డు పొందిన... Source: జాతీయ | 14 Feb 2008 | 4:38 am
రాష్ట్ర ప్రభుత్వం 2006 ఏడాదికి ఇచ్చే నంది అవార్డులను బుధవారం అధికారికంగా ప్రకటించింది. 2006 ఏడాదికి నాగార్జున ఉత్తమ నటునిగా (శ్రీరామదాసు చిత్రం) ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ నటిగా నందితాదాస్ (కమ్లి చిత్రం) ఎంపికయ్యారు. Source: Yahoo! Telugu: Entertainment | 14 Feb 2008 | 4:15 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 14 Feb 2008 | 3:45 am
స్వామీజీ ముసుగులో అక్రమ కార్యకలాపాలను నిర్వహిస్తున్న నిత్యానంద స్వామిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గుప్త నిధులను వెలికి తీసేందుకు పూజలు, యజ్ఞాలు చేసే ఈ దొంగస్వామి అసలు పేరు అలవలపాటి ఏకాంబరేశ్వరరావు. కృష్ణాజిల్లా మచిలీపట్నం... Source: ఏపీ న్యూస్ | 13 Feb 2008 | 2:17 pm
హైదరాబాద్ పౌర విమానయానంలో ఒక కొత్త శకానికి నాంది పలికింది. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆవిర్భవించింది. ఈ చారిత్రక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి... Source: ఏపీ న్యూస్ | 13 Feb 2008 | 2:16 pm
ఈ తరం పిల్లల్లో పుస్తకాలు చదివే అభిలాష తగ్గిపోతుందని రాష్ట్ర మంత్రి మండలి బుద్దప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి పిల్లలకు విజ్ఞానం ఎక్కువగా ఉంటుంది గానీ, జ్ఞానం లోపిస్తోందని అన్నారు. దేశ, విదేశాలలో ఎక్కువగా పేరెన్నికగన్న విజయవాడ బుక్... Source: ఏపీ న్యూస్ | 13 Feb 2008 | 1:48 pm