హాలీవుడు నటుడు రిచర్డ్ గేర్ అరెస్టు వారెంట్‌పై స్టే

హాలీవుడ్ ప్రముఖ నటుడు రిచర్డ్ గేర్ అరెస్టు వారెంట్‌పై భారత అత్యున్నత న్యాయస్థానం సోమవారం స్టే మంజూరు చేసింది. ఇటీవల దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన ఎయిడ్స్ అవగాహన కార్యక్రమంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని రిచర్డ్ గేర్ వేదికపై....
Source: జాతీయ | 11 Feb 2008 | 10:05 am

మియాపూర్‌లో అధికారులపై తిరగబడిన ప్రజలు

హైదరాబాద్ శివారు ప్రాంతమైన మియాపూర్‌లోని ఆక్రమణల తొలగింపు ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. దీంతో ఆ ప్రాంతానికి చెందిన బాధితులు అధికారులపై తిరగబడుతున్నారు. అందువల్ల మియాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త....
Source: ఏపీ న్యూస్ | 11 Feb 2008 | 9:13 am

రాజ్‌థాక్రేపై కేసు నమోదు చేసిన పోలీసులు

వివిధ సమూహాల మధ్య శత్రుత్వ భావనలు నెలకొల్పే దిశగా ప్రకటనలు చేసిన ముంబై నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రేపై ముంబై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ నేత అబు ఆసిమ్ ఆజ్మీపై.....
Source: జాతీయ | 11 Feb 2008 | 8:04 am

మూడు దశాబ్దాల 'మెగాస్టార్' సినీ ప్రస్థానం

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ముఫ్పై సంవత్సరాలు. ఓ మనిషి జీవితకాలంలో సరాసరిగా సగం రోజులు. ఇన్నేళ్ల పాటు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే మాటలు కాదు. నిలదొక్కుకోవడానికి అవసరమైన కొన్ని లక్షణాలు అలవర్చుకోవాలి. ఔపోషణం...
Source: వినోదం | 11 Feb 2008 | 7:22 am

నకిలీ సర్టిఫికేట్ల ముఠా అరెస్టు

రాష్ట్రంలో నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసే ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సర్టిఫికేట్ల తయారీకి ఉపయోగించే యంత్రసామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా కంప్యూటర్, మున్సిఫల్ పన్ను రసీదులు, సెట్రల్...
Source: ఏపీ న్యూస్ | 11 Feb 2008 | 6:18 am

యూపీలో ఆరుగురు తీవ్రవాదుల అరెస్టు

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఆరుగురు తీవ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి బెంగళూరులోని ఐఐఎస్‌ క్యాంపస్‌లోను, రామ్‌పూర్‌లోని సీఆర్‌పీఎఫ్‌ శిబిరాలపై జరిగిన దాడులతో సంబంధం....
Source: జాతీయ | 11 Feb 2008 | 5:57 am

మార్చి పది తర్వాత మద్దతుపై సమీక్ష: మాయా

కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును వచ్చే మార్చి పదో తేదీ తర్వాత పునఃసమీక్షిస్తామని బీఎస్పీ అధినేత్రి, యూపీ ముఖ్యమంత్రి మాయావతి స్పష్టం చేశారు. తనపై ఉన్న కేసులను యూపీఏ ప్రభుత్వం తిరగతోడుతోందని ఆమె తాజాగా...
Source: జాతీయ | 11 Feb 2008 | 5:30 am

ఈనెల 26న రైతు సంఘం ఛలో పార్లమెంట్

రైతు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈనెల 26వ తేదీన ఛలో పార్లమెంట్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య తెలిపారు. ఆదివారం గుంటూరులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ...
Source: ఏపీ న్యూస్ | 11 Feb 2008 | 5:25 am

"చిరు" గాలులపై నెల్లూరులో "మెగా"విందు

మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెగా అభిమానులు చర్చల్లో నిమగ్నమై వుండగా చిరంజీవి సోదరుడు నాగేంద్ర బాబు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికి సూచనలు సలహాలు....
Source: ఏపీ న్యూస్ | 11 Feb 2008 | 5:20 am

మెగాస్టార్‌కు తమిళ నటుడి 'ఆల్ ది బెస్ట్'..

మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు వస్తున్న ఊహాగానాలు నిజమైతే ఆయనకు 'ఆల్ ది బెస్ట్' చెపుతున్నట్టు ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ అన్నారు. ఆయన సారథ్యంలోని అఖిల భారత సమత్తువ మక్కల్ పార్టీ మదురైలో...
Source: జాతీయ | 11 Feb 2008 | 5:14 am

నేటి నుంచి రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు

రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. వచ్చే నెల 27వ తేదీ వరకు ఈ సమావేశాలు వాడివేడిగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 16వ తేదీన 2008-09 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను...
Source: ఏపీ న్యూస్ | 11 Feb 2008 | 4:46 am

ఫిబ్రవరి 11, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 ని.లకు భక్తి గీతాలు. 06.0 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా
Source: Yahoo! Telugu: Entertainment | 11 Feb 2008 | 3:30 am

సీబీఐ కస్టడీకి కిడ్ని సూత్రధారి అమిత్ కుమార్

కిడ్నిల కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ అమిత్ భండారీని 12 రోజుల సీబీఐ కష్టడీకి తరలించారు. ఇటీవల నేపాల్‌లో అరెస్టు చేసిన భండారీని శనివారం సాయంత్రం ఢిల్లీకి తీసుకొచ్చిన విషయం...
Source: జాతీయ | 10 Feb 2008 | 12:20 pm

విద్య, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యం: చిదంబరం

త్వరలో ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌లో విద్య, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రంలోని శివగంగలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని....
Source: జాతీయ | 10 Feb 2008 | 11:55 am

స్థానికేతరులను ఇక్కడ పనిచేయనీయం: శివసేన

ముంబైలో స్థానికేతరుల భద్రత ప్రశ్నార్థకంగా మారనుంది. ముంబైలో ఇతర రాష్ట్రాల వారు పని చేయడానికి అనుమతించబోమని తాజాగా శివసేన ఉపాధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే అన్నారు. మరాఠీల ఆత్మగౌరవం పేరిట సాగుతున్న మాటల యుద్ధానికి ఉద్ధవ్ థాక్రే....
Source: జాతీయ | 10 Feb 2008 | 11:23 am

"ఆరోగ్యశ్రీ"తో పేదలకు కార్పోరేట్ వైద్యం: వైఎస్

ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని నిరుపేదలకు సైతం కార్పోరేట్ వైద్య సేవలు అందించనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ.. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతి జిల్లాకు...
Source: ఏపీ న్యూస్ | 10 Feb 2008 | 11:13 am

ముగిసిన బాబా ఆమ్టే అంత్యక్రియలు

సంఘ సంస్కర్త, ప్రముఖ గాంధేయవాది బాబా ఆమ్టేగా అందరికి సుపరిచితమైన మురళీధర్‌ దేవీ దాస్‌ (94) అంత్యక్రియలు ఆదివారం ఉదయం అధికార లాంఛనాలతో ‘ఆనందవన్‌’‌లో ముగిశాయి. ఈ అంత్యక్రియల్లో వేలాది అభిమానుల...
Source: జాతీయ | 10 Feb 2008 | 11:00 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |