భారత్‌కు అమిత్ అప్పగింత: ఢిల్లీకి తరలింపు

కిడ్నీ రాకెట్ కింగ్‌పిన్ డాక్టర్ అమిత్ కుమార్‌ను నేపాల్ అధికారులు, భారత్ అధికారులకు శనివారం ఖాట్మండులో అప్పగించారు. సీబీఐఅధికారుల అదుపులో అమిత్ కుమార్ ఉన్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఖాట్మాండు నుంచి ఐసీ-814 విమానంలో...
Source: జాతీయ | 9 Feb 2008 | 12:14 pm

మేరిమాత ఉత్సవాలు ప్రారంభం

దక్షిణాదిన అతి పెద్ద చర్చిగా పేరుగాంచిన విజయవాడలోని గుణదల మేరీమాత ఉత్సవాలకు ముస్తాబయింది. నేటి నుంచి మరియమ్మ సంబరాలు గుణదల కొండపై వైభవంగా సాగుతున్నాయి. తమ కష్టాల్ని తీర్చాలని ఏసయ్యకు చెప్పాలని భక్తులు ఆయన తల్లి మరియమ్మకు...
Source: ఏపీ న్యూస్ | 9 Feb 2008 | 8:53 am

మువ్వ వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురి దుర్మరణం

కృష్ణా జిల్లాలోని మువ్వ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. వేగంగా దూసుకువస్తున్న లారీ బోల్తా పడటంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని సమీపంలో గల అవనిగడ్డ, చల్లపల్లి ఆసుపత్రులలో...
Source: ఏపీ న్యూస్ | 9 Feb 2008 | 8:20 am

ప్రముఖ సంఘ సంస్కర్త బాబా ఆమ్టే ఇకలేరు

దేశ వ్యాప్తంగా అందరికీ సుపరితుడైన ప్రముఖ సంఘ సంస్కర్త మురళీధరన్ దేవిదాస్ అమ్టే అలియాస్ బాబా ఆమ్టే శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో గల ఆనంద్వాన్ ఆశ్రమంలో ఆయన కన్నుమూశారు. ఆయనకు.....
Source: జాతీయ | 9 Feb 2008 | 5:31 am

దేశంలో నెలకొనే ఉద్రిక్తలకు అద్వానీయే కారణం: జైశ్వాల్

ప్రధానమంత్రి పీఠం కోసం ఆరాటపడుతున్న భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ దేశంలో ఉద్రిక్తలకు మూలకారకుడిగా మారుతున్నారని కేంద్ర మంత్రి ఓం ప్రకాష్ జైశ్వాల్ ఆరోపించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ....
Source: జాతీయ | 9 Feb 2008 | 5:12 am

ఆర్టీసీలో అద్దె బస్సులకు హైకోర్టు అనుమతి

ఆర్టీసీ కార్మిక సంఘాల్లో ఒకటైన నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్టీసీలో అద్దె బస్సులను వ్యతిరేకిస్తున్న ఈ యూనియన్ ఆర్టీసీ పాలకమండలి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను కోర్టు....
Source: ఏపీ న్యూస్ | 9 Feb 2008 | 4:42 am

"సేతు" సమస్యల పరిష్కారానికి కృషి: అంబికా

సేతు సముద్ర ప్రాజెక్టు అమలులో ఎదురవుతున్న చిక్కులకు పరిష్కార మార్గం కనుగొని, ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి అంబికా సోనీ తెలిపారు. దీనిపై ఆమె శనివారం మాట్లాడుతూ.. సేతు సముద్ర ప్రాజెక్టులో ఎదురవుతున్న....
Source: జాతీయ | 9 Feb 2008 | 4:24 am

నేడు విదర్భాలో ప్రధాని పర్యటన

మహారాష్ట్రలోని కీలక ప్రాంతమైన విదర్భాలో ప్రధాని మన్మోహన్ సింగ్ శనివారం నుంచి రెండురోజుల పాటు పర్యటించనున్నారు. పూణె విమానశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో విదర్భాలోని కోండియా ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారని ప్రభుత్వ...
Source: జాతీయ | 9 Feb 2008 | 4:13 am

రాష్ట్రంలోని పేదలకు ఉచిత బీమా సౌకర్యం: మంత్రివర్గం

రాష్ట్రంలోని 35 లక్షల మంది పేద ప్రజలకు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం జరిగిన మంత్రి వర్గ సమావేశం కీలకమైన నిర్ణయాలను తీసుకుంది...
Source: ఏపీ న్యూస్ | 8 Feb 2008 | 1:45 pm

హిందూ ధర్మానికి పెనుముప్పు : హిందూ హెరిటేజ్ ఫౌండేషన్

ప్రపంచ వ్యాప్తంగా హిందూ ధర్మం, అత్యున్నతమైనదిగా ప్రశంసలు పొందుతుంటే, మన దేశంలో దీనికి పెనుముప్పు ఏర్పడుతోందని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ పేర్కొంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దేవాలయాలు, హైందవుల మనోభావాలు పరిరక్షణకు...
Source: ఏపీ న్యూస్ | 8 Feb 2008 | 1:32 pm

రాజ్‌థాక్రే అరెస్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధం!

స్థానికేతరుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముంబై నవనిర్మాణ్ సేన (ఎంఎస్ఎన్) అధినేత రాజ్‌థాక్రేపై చర్య తీసుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇతర రాష్ట్ర....
Source: జాతీయ | 8 Feb 2008 | 1:01 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |