కిడ్నీ రాకెట్ కింగ్పిన్ డాక్టర్ అమిత్ కుమార్ను నేపాల్ అధికారులు, భారత్ అధికారులకు శనివారం ఖాట్మండులో అప్పగించారు. సీబీఐఅధికారుల అదుపులో అమిత్ కుమార్ ఉన్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఖాట్మాండు నుంచి ఐసీ-814 విమానంలో... Source: జాతీయ | 9 Feb 2008 | 12:14 pm
దక్షిణాదిన అతి పెద్ద చర్చిగా పేరుగాంచిన విజయవాడలోని గుణదల మేరీమాత ఉత్సవాలకు ముస్తాబయింది. నేటి నుంచి మరియమ్మ సంబరాలు గుణదల కొండపై వైభవంగా సాగుతున్నాయి. తమ కష్టాల్ని తీర్చాలని ఏసయ్యకు చెప్పాలని భక్తులు ఆయన తల్లి మరియమ్మకు... Source: ఏపీ న్యూస్ | 9 Feb 2008 | 8:53 am
కృష్ణా జిల్లాలోని మువ్వ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. వేగంగా దూసుకువస్తున్న లారీ బోల్తా పడటంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని సమీపంలో గల అవనిగడ్డ, చల్లపల్లి ఆసుపత్రులలో... Source: ఏపీ న్యూస్ | 9 Feb 2008 | 8:20 am
దేశ వ్యాప్తంగా అందరికీ సుపరితుడైన ప్రముఖ సంఘ సంస్కర్త మురళీధరన్ దేవిదాస్ అమ్టే అలియాస్ బాబా ఆమ్టే శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్లో గల ఆనంద్వాన్ ఆశ్రమంలో ఆయన కన్నుమూశారు. ఆయనకు..... Source: జాతీయ | 9 Feb 2008 | 5:31 am
ప్రధానమంత్రి పీఠం కోసం ఆరాటపడుతున్న భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ దేశంలో ఉద్రిక్తలకు మూలకారకుడిగా మారుతున్నారని కేంద్ర మంత్రి ఓం ప్రకాష్ జైశ్వాల్ ఆరోపించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.... Source: జాతీయ | 9 Feb 2008 | 5:12 am
ఆర్టీసీ కార్మిక సంఘాల్లో ఒకటైన నేషనల్ మజ్దూర్ యూనియన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్టీసీలో అద్దె బస్సులను వ్యతిరేకిస్తున్న ఈ యూనియన్ ఆర్టీసీ పాలకమండలి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ను కోర్టు.... Source: ఏపీ న్యూస్ | 9 Feb 2008 | 4:42 am
సేతు సముద్ర ప్రాజెక్టు అమలులో ఎదురవుతున్న చిక్కులకు పరిష్కార మార్గం కనుగొని, ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి అంబికా సోనీ తెలిపారు. దీనిపై ఆమె శనివారం మాట్లాడుతూ.. సేతు సముద్ర ప్రాజెక్టులో ఎదురవుతున్న.... Source: జాతీయ | 9 Feb 2008 | 4:24 am
మహారాష్ట్రలోని కీలక ప్రాంతమైన విదర్భాలో ప్రధాని మన్మోహన్ సింగ్ శనివారం నుంచి రెండురోజుల పాటు పర్యటించనున్నారు. పూణె విమానశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో విదర్భాలోని కోండియా ఎయిర్పోర్టుకు చేరుకుంటారని ప్రభుత్వ... Source: జాతీయ | 9 Feb 2008 | 4:13 am
రాష్ట్రంలోని 35 లక్షల మంది పేద ప్రజలకు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం జరిగిన మంత్రి వర్గ సమావేశం కీలకమైన నిర్ణయాలను తీసుకుంది... Source: ఏపీ న్యూస్ | 8 Feb 2008 | 1:45 pm
ప్రపంచ వ్యాప్తంగా హిందూ ధర్మం, అత్యున్నతమైనదిగా ప్రశంసలు పొందుతుంటే, మన దేశంలో దీనికి పెనుముప్పు ఏర్పడుతోందని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ పేర్కొంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దేవాలయాలు, హైందవుల మనోభావాలు పరిరక్షణకు... Source: ఏపీ న్యూస్ | 8 Feb 2008 | 1:32 pm
స్థానికేతరుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముంబై నవనిర్మాణ్ సేన (ఎంఎస్ఎన్) అధినేత రాజ్థాక్రేపై చర్య తీసుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇతర రాష్ట్ర.... Source: జాతీయ | 8 Feb 2008 | 1:01 pm