ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒరిస్సా ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఐవీ బాధితులకు నెలవారి పింఛను అందజేయనుంది. దీన్ని ఈ నెల నుంచే అమలు చేయనున్నట్టు ప్రభుత్వ ఉన్నతాధికారి..... Source: జాతీయ | 6 Feb 2008 | 10:28 am
ముంబై మహానగరంలో నివశిస్తున్న స్థానికేతరులకు తగిన భద్రత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి శివరాజ్ పాటిల్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏ ఒక్కరిపైనా ఒక సంస్థో లేదా వ్యక్తో వ్యక్తిగత దాడులకు దిగడాన్ని ఎట్టిపరిస్థితుల్లోని... Source: జాతీయ | 6 Feb 2008 | 8:43 am
రాజమౌళి దర్శకత్వంలో చిరంజీవి తనయుడు రామ్చరణ్ తేజ నూతన చిత్రం ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
యాక్షన్, లవ్ ప్రధానాంశాలుగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుందని ఈ సినిమా వర్గాలు తెలిపాయి. Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2008 | 8:40 am
వేణుమాధవ్ స్వీయ నిర్మాణంలో నిర్మిస్తున్న ప్రేమాభిషేకం చిత్రం ఆడియో ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న విడుదల కానుంది. సావిత్రి సినిమా బేనర్పై వేణుమాధవ్ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి విక్రమ్గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2008 | 8:29 am
ముమైత్ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న మంగతాయారు టిఫిన్ సెంటర్ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి22న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నట్టు చిత్ర నిర్మాత పైడిబాబు తెలిపారు. Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2008 | 8:16 am
ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రలో నిర్మితమైన "మంగతాయారు టిఫిన్ సెంటర్" చిత్రం ఈనెల 22వ తేదీన విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన పైడిబాబు వెల్లడించారు. సతీష్ పవార్ సమర్పణలో వెంకీ దర్శకత్వం వహిస్తున్న.... Source: వినోదం | 6 Feb 2008 | 8:01 am
దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న దట్టమైన పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో బుధవారం పొగమంచు కారణంగా రన్వే తెలియక పోవడంతో... Source: Yahoo! Telugu: News | 6 Feb 2008 | 7:54 am
ముమైత్ ఖాన్.. తెలుగు చిత్ర పరిశ్రమలో హాటెస్ట్గాళ్. తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సెక్సీక్వీన్. "పోకిరి" చిత్రంలో ఐటం సాంగ్తో తెలుగు సినీ అరంగేట్రం చేసిన ఈ భామ... అనతి కాలంలోనే హీరోయిన్ రేంజ్కు.... Source: వినోదం | 6 Feb 2008 | 7:39 am
బెంగళూరు ఓపెన్కు దూరంగా ఉండాలనే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని భారత సంచలనం సానియా మీర్జా స్పష్టంచేశారు. మార్చిలో జరగనున్న ఈ టోర్నీలో పాల్గొనడం తనకు ఇష్టం లేదని ఆమె తేల్చి చెప్పారు.... Source: Yahoo! Telugu: News | 6 Feb 2008 | 7:33 am
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ ద్వితీయ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్పై నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈనెలాఖరులో ప్రారంభంకానుంది. యువ దర్శకుడు... Source: వినోదం | 6 Feb 2008 | 7:19 am
శిల్ప పురస్కారాలు- 2008కోసం 9, 10 తేదీలలో జానపద కళాకారులకు అర్హత పోటీలు నిర్వహించనున్నామని సాంస్కృతిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్లో తెలంగాణా వాసులకు, విశాఖపట్నంలో గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాలు, విజయనగరం, శ్రీకాకుళం... Source: Yahoo! Telugu: News | 6 Feb 2008 | 6:55 am
రాష్ట్రంలోని హెచ్ఐవీ పాజిటివ్ బాధితులకు నెలవారీ పెన్స్న్ ఇచ్చేందుకు ఒరిస్సా ప్రభుత్వం నిర్ణయించింది. మధుబాబు పెన్సన్ యోజన పథకం ద్వారా ఒరిస్సా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టునుంది. Source: Yahoo! Telugu: News | 6 Feb 2008 | 6:27 am
మెగాస్టార్ చిరంజీవి పార్టీలో చేరేందుకే కాంగ్రెస్ పార్టీపై నర్సాపురం ఎంపీ హరిరామ జోగయ్య విమర్శలు చేస్తున్నారని మంత్రి చిన్నారెడ్డి ఆరోపించారు. హరిరామ జోగయ్య అసలు కాంగ్రెస్ వాదే కారన్నారు. చిరంజీవి కొత్తగా పార్టీ ఏర్పాటు చేసినా, కాంగ్రెస్కు నష్టం... Source: Yahoo! Telugu: News | 6 Feb 2008 | 6:26 am
హోమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కార్తీక్, అనిల్, శ్రుతిమెహ్రోత్రా, శైలికత్రి, వనితారెడ్డి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం అబ్రో ఆడవాళ్లు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. జి. అశోక్రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి... Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2008 | 5:59 am
భారతదేశపు బహుభాషా ఇంటర్నెట్ పోర్టల్గా పేరొందిన వెబ్దునియా, అక్షరం ఐటీ పురస్కారాన్ని పొందింది. భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి, సాహిత్య అకాడమీ మరియు ఉత్తర ప్రదేశ్ భాషా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఆరవ అంతర్జాతీయ హిందీ సదస్సు ముగింపు... Source: జాతీయ | 6 Feb 2008 | 5:56 am
పశ్చిమ బెంగాల్లో మంగళవారం పోలీసులు జరిపిన కాల్పులకు నిరసనగా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేపట్టింది. ఈ కారణంగా అక్కడ జనజీవనం పూర్తిగా స్థంభించింది.... Source: Yahoo! Telugu: News | 6 Feb 2008 | 5:53 am
విజయవాడలో హత్యాచారానికి గురైన హాస్టల్ విద్యార్థిని ఆయేషా కేసుపై విచారణను సీబీఐకు అప్పగించనున్నామని ముఖ్యమంత్రి వైఎస్ తెలిపారు. తెనాలి ఎంపీ బాలశౌరి వినతి మేరకు ఈ కేసును సీబీఐకు అప్పగిస్తున్నామని ఆయన తెలిపారు. Source: Yahoo! Telugu: News | 6 Feb 2008 | 5:52 am
భారతీయ జనతా పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఎల్.కె.అద్వానీ భద్రతపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించింది. జాతీయ భద్రతా సలహాదారు ఎమ్కె.నారాయణన్ నేతృత్వంలో జరిగిన సమీక్షలో అద్వానీ భద్రతపై... Source: జాతీయ | 6 Feb 2008 | 5:39 am
రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ముమైత్ఖాన్ ప్రధాన పాత్రలో ఓ కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. సిరిసాయి సూర్యామూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శివబాలాజీ హీరోగా నటిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2008 | 5:31 am
భారత ఉపరాష్ట్రపతి మహ్మద్ అన్సారీ బుధవారం హైదరాబాద్ నగరానికి రానున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా.. జంట నగరాల్లో ట్రాఫిక్ అంక్షలు విధించారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం నగరానికి వస్తున్న ఆయన సాయంత్రం వరకు..... Source: ఏపీ న్యూస్ | 6 Feb 2008 | 5:23 am
వ్యాంపు పాత్రల్లో నటించే భువనేశ్వరి కీలక పాత్రలో కుర్కురే అనే చిత్రాన్ని శివ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.మోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా జునైథ్ అనే నూతన దర్శకుడు తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్... Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2008 | 5:12 am
అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న బొమ్మనా బ్రదర్స్-చందనా సిస్టర్స్ చిత్రం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది. అమ్మిరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2008 | 4:48 am
నల్గొండ జిల్లా టీడీపీలో రాజకీయ విభేదాల ప్రకంపనలు ఎన్టీఆర్ భవన్ను తాకాయి. సైకిల్ యాత్ర నిర్వాహణకు సంబంధించి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశం సందర్భంగా పార్టీ సీనియర్ నేతలైన గుత్తా సుఖేందర్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులుల మధ్య... Source: Yahoo! Telugu: News | 6 Feb 2008 | 4:41 am
తమకు పట్టుబడిన దొంగల వద్ద జరిపిన విచారణతో ఓ దొంగ బాబా గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్టేట్ మ్యూజియంలో జనవరి 17న జరిగిన చోరీ కేసుకు సంబంధించి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నలుగురినీ పోలీసులు విచారించగా, వారు అందించిన సమాచారంతో ఈ నకిలీ బాబా గుట్టు... Source: Yahoo! Telugu: News | 6 Feb 2008 | 4:27 am
నందిగ్రామ్ ఘాతుకం ఇంకా మరచిపోకముందే.. పశ్చిమబెంగాల్ పోలీసులు మరో మారు రెచ్చిపోయారు. ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా ర్యాలీ, ధర్నా నిర్వహించిన ఫార్వార్డ్ బ్లాక్ (ఎఫ్బి) పార్టీ కార్యకర్తలను పిట్టలను కాల్చినట్టు... Source: జాతీయ | 6 Feb 2008 | 4:20 am
ఆస్ట్రేలియా గడ్డపై రాణించడం ఎప్పుడూ ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తుందని గౌతమ్గంభీర్ పేర్కొన్నాడు. శ్రీలంకపై బ్రిస్బేన్లో ఆడిన ఇన్నింగ్స్ ఎంతో సంతృప్తినిచ్చిందని గంభీర్ తెలిపాడు. Source: Yahoo! Telugu: News | 6 Feb 2008 | 4:07 am
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు... Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2008 | 3:38 am
తనకు రాజకీయాల్లో ప్రవేశించాలని ఉందనీ.. అది ఎప్పుడనేది త్వరలో వెల్లడిస్తాననీ నటుడు డాక్టర్ రాజశేఖర్ అన్నారు. ఒకవేళ తను ఏ పార్టీలోకైనా వెళ్లాల్సి వస్తే అది వారు గౌరవంగా భావిస్తేనే వెళతానని స్పష్టం చేశారు. తనకు స్కూలు దశ నుంచే సేవా కార్యక్రమాలు... Source: వినోదం | 5 Feb 2008 | 3:18 pm
హైదరాబాద్లో జరిగిన జంట పేలుళ్ళ కేసులో తొమ్మిది మంది నిందితులకు మంగళవారం బెయిల్ లభించింది. దీంతో వీరు బుధవారం జైలు నుంచి విడుదల కానున్నారు. గత ఏడాది డిసెంబరులో హైదరాబాద్లోని లుంబిని పార్కు, గోకుల్.... Source: ఏపీ న్యూస్ | 5 Feb 2008 | 12:36 pm