రాష్ట్రంలో వైఎస్.రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైన తర్వాత రాజకీయ హత్యలు పెరిగి పోయాయని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఇప్పటి వరకు 83 రాజకీయ హత్యలతో వైఎస్ సర్కారు రికార్డు బ్రేక్ సాధించిందని తెదేపా అధినేత.... Source: ఏపీ న్యూస్ | 5 Feb 2008 | 9:48 am
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య కేసు విచారణ కీలక మలుపుతిరగనుంది. ఈకేసులో తొమ్మిదో నిందితునిగా వున్న రామ్మోహన్ రెడ్డిని అప్రూవర్గా చేసుకునేందుకు సీబీఐ సమ్మతించింది. ఈమేరకు.. అనంతపురం కోర్టులో.... Source: ఏపీ న్యూస్ | 5 Feb 2008 | 9:44 am
తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర కాంగ్రెస్ సర్కారును విమర్శించే అర్హత లేదని ఆర్థిక శాఖ మంత్రి కె.రోశయ్య ఆరోపించారు. ముఖ్యంగా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఓవర్ డ్రాఫ్టుకు.... Source: ఏపీ న్యూస్ | 5 Feb 2008 | 9:44 am
నర్సాపురం లోక్సభ సభ్యుడు చేగొండి హరిరామజోగయ్య ఇంటిపై దాడి చేసిన కేసులో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి.నాగేందర్పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జోగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. మాదాపూర్ పోలీసులు.... Source: ఏపీ న్యూస్ | 5 Feb 2008 | 9:44 am
భారత్తో సంబంధాల కొనసాగింపు అమెరికాకు కీలకమని డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ తెలిపారు. తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన పక్షంలో భారత్తో సంబంధాలను శాశ్వతం చేస్తానని ఆమె అన్నారు. Source: Yahoo! Telugu: News | 5 Feb 2008 | 7:27 am
ఫ్రాన్స్ ప్రజల్లో అధ్యక్షుడు నికోలస్ సర్కోజి పట్ల ఆకర్షణ ప్రస్తుతం తగ్గిందని ఆ దేశ పత్రికలు తెలియజేస్తున్నాయి. తాజాగా జరిగిన పెళ్లితో సర్కోజి పార్టీపై సైతం ప్రజల్లో అభిమానం తగ్గిందని ఆ పత్రికలు తెలుపుతున్నాయి. Source: Yahoo! Telugu: News | 5 Feb 2008 | 7:26 am
బాలదిత్య, శ్రీ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న 1940లో ఒక గ్రామం చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోందని చిత్ర దర్శకుడు నరసింహ నంది తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ,,, Source: Yahoo! Telugu: Entertainment | 5 Feb 2008 | 7:24 am
అన్ని వైపుల నుంచి చుట్టుముట్టే ఒత్తిడిని ఎదుర్కోవడం అంత సులభం కాదని ప్రముఖ టెన్సీస్ క్రీడాకారిణి సానియామీర్జా పేర్కొన్నారు. ఆటతో పాటు ఎదురయ్యే విమర్శలను కూడా ఎదుర్కోవడం కష్టమేనని ఆమె అన్నారు. Source: Yahoo! Telugu: News | 5 Feb 2008 | 7:23 am
హాస్యనటుడు కృష్ణభగవాన్ హీరోగా పరిచయమవుతున్న జాన్ అప్పారావు చిత్రం ఆడియోను విడుదల చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన ఈ కార్యక్రమంలో సురేశ్ బాబు ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి సీడీని కన్నయ్యకు అందించారు.... Source: Yahoo! Telugu: Entertainment | 5 Feb 2008 | 7:22 am
రిషి, గోపిక హీరోహీరోయిన్లుగా దినేష్ బ్రదర్స్ పతాకంపై బి.అశోక్ యాదవ్ నిర్మిస్తున్న వీడు మామూలోడు కాదు చిత్రం విడుదలకు సిద్ధమైంది. కల్పన ఆర్ట్స్ సమర్పిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి తొమ్మిదో తేదిన విడుదల కానున్నట్టు... Source: Yahoo! Telugu: Entertainment | 5 Feb 2008 | 7:19 am
ప్రముఖ సినీనటుడు రాజశేఖర్ జన్మదిన వేడుకలను ఫిబ్రవరి నాలుగో తేదిన ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ సతీమని జీవితతోపాటు ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లి రోగులను పరామర్శించారు.... Source: Yahoo! Telugu: Entertainment | 5 Feb 2008 | 7:18 am
న్యూఢిల్లీలో ఉజ్బెకిస్థాన్ జట్టుతో జరిగే డేవిస్ కప్ టెన్నిస్ టోర్నీ తొలి రౌండ్లో భారత్ క్రీడాకారుడు లియాండర్ పేస్ దూరంగా ఉంటున్నట్టు ప్రకటించాడు. ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీలో గాయపడ్డ పేస్ ఇంకా కోలుకోకపోవడంతో... Source: Yahoo! Telugu: News | 5 Feb 2008 | 7:05 am
బీజింగ్లో జరగనున్న ఒలింపిక్స్లో పాల్గొనడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్కు చెందిన టెబుల్ టెన్నిస్ క్రీడాకారుడు ఆచంట శరత్కమల్ తెలిపాడు.
టాప్ 50లో బెర్త్ సాధించాలంటే మరింత కృషి చేయాల్సి ఉంటుందని శరత్కమల్ తెలిపాడు. Source: Yahoo! Telugu: News | 5 Feb 2008 | 7:05 am
తనకు గుర్తింపు ఇచ్చే రాజకీయ పార్టీలో చేరతానని ప్రముఖ సినీ హీరో రాజశేఖర్ తెలిపారు. రాజకీయాల్లో రావాలన్న ఆసక్తి తనకు ఉందని, అయితే ఎపుడు వచ్చేది అనే విషయాన్ని మాత్రం ఇపుడే చెప్పలేనన్నారు. Source: Yahoo! Telugu: News | 5 Feb 2008 | 7:04 am
వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11నుంచి వరుస ఉద్యమాలు నిర్వహింనున్నామని ఆ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, కార్యదర్శి కొల్లి నాగేశ్వరరావులు తెలిపారు.
తమ ఉద్యమాల్లో భాగంగా 11న జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి... Source: Yahoo! Telugu: News | 5 Feb 2008 | 7:04 am
ఐసెట్ ప్రవేశపరీక్ష దరఖాస్తుల విక్రయం మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 130 తపాలా కార్యాలయాల్లోను, 256 ఈ సేవా కేంద్రాల ద్వారా ఈ దరఖాస్తులను విక్రయించనున్నట్టు కన్వీనర్ బీఎన్ రెడ్డి తెలిపారు. Source: Yahoo! Telugu: News | 5 Feb 2008 | 7:04 am
అక్రమాలకు పాల్పడినందుకై నైజీరియా యువకుడికి అనంతపురం కోర్టు సోమవారం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పలు మోసాలకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలు నిరూపితం కావడంతో ఆతనికి శిక్ష విధించారు. Source: Yahoo! Telugu: News | 5 Feb 2008 | 7:04 am
ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తిపై దాఖలైన పిటిషన్ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో వాదోపవాదాలు అవసరం లేని కారణంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. Source: Yahoo! Telugu: News | 5 Feb 2008 | 7:03 am
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా,.... Source: Yahoo! Telugu: Entertainment | 5 Feb 2008 | 3:56 am
తనపై దాడి జరిగిన వ్యవహారాన్ని పార్లమెంటులో ప్రస్తావించనున్నట్టు నరసాపురం ఎంపీ హరిరామజోగయ్య ప్రకటించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డిపై తాను చేసిన.... Source: ఏపీ న్యూస్ | 4 Feb 2008 | 12:12 pm
రాష్ట్రంలోని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సర్కాకు ఏఐసిసికి నిధులు సమకూర్చే బ్యాంకుగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయం పూర్తిగా అవినీతిమయమైందని.... Source: ఏపీ న్యూస్ | 4 Feb 2008 | 12:12 pm
తనను హతమార్చేందుకు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ను ముఖ్యమంత్రి వైఎస్సార్ ఉసిగొల్పారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ హరిరామజోగయ్య ఆరోపించారు. హైదరాబాదులోని మాదాపూర్లో ఉన్న తన ఇంటిపై కొందరు దాడులు..... Source: ఏపీ న్యూస్ | 4 Feb 2008 | 12:11 pm
నిషేధిత ఎల్టీటీఈ తీవ్రవాదుల పట్ల డీఎంకే ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ఎల్టీటీఈ తీవ్రవాదులకు డీఎంకే ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు వస్తున్న వార్తలను.... Source: జాతీయ | 4 Feb 2008 | 12:11 pm