రాజకీయ హత్యల్లో వైఎస్ సర్కారు రికార్డు: చంద్రబాబు

రాష్ట్రంలో వైఎస్.రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైన తర్వాత రాజకీయ హత్యలు పెరిగి పోయాయని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఇప్పటి వరకు 83 రాజకీయ హత్యలతో వైఎస్ సర్కారు రికార్డు బ్రేక్ సాధించిందని తెదేపా అధినేత....
Source: ఏపీ న్యూస్ | 5 Feb 2008 | 9:48 am

పరిటాల హత్య కేసు విచారణలో కీలక మలుపు?

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య కేసు విచారణ కీలక మలుపుతిరగనుంది. ఈకేసులో తొమ్మిదో నిందితునిగా వున్న రామ్మోహన్‌ రెడ్డిని అప్రూవర్‌గా చేసుకునేందుకు సీబీఐ సమ్మతించింది. ఈమేరకు.. అనంతపురం కోర్టులో....
Source: ఏపీ న్యూస్ | 5 Feb 2008 | 9:44 am

తెదేపాకు ఆ అర్హత లేదు: రోశయ్య

తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర కాంగ్రెస్ సర్కారును విమర్శించే అర్హత లేదని ఆర్థిక శాఖ మంత్రి కె.రోశయ్య ఆరోపించారు. ముఖ్యంగా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఓవర్ డ్రాఫ్టుకు....
Source: ఏపీ న్యూస్ | 5 Feb 2008 | 9:44 am

దానం నాగేందర్ పై కేసు నమోదు

నర్సాపురం లోక్‌సభ సభ్యుడు చేగొండి హరిరామజోగయ్య ఇంటిపై దాడి చేసిన కేసులో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి.నాగేందర్‌పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జోగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. మాదాపూర్ పోలీసులు....
Source: ఏపీ న్యూస్ | 5 Feb 2008 | 9:44 am

భారత్‌తో సంబంధాలు అమెరికాకు కీలకం: హిల్లరీ క్లింటన్

భారత్‌తో సంబంధాల కొనసాగింపు అమెరికాకు కీలకమని డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ తెలిపారు. తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన పక్షంలో భారత్‌తో సంబంధాలను శాశ్వతం చేస్తానని ఆమె అన్నారు.
Source: Yahoo! Telugu: News | 5 Feb 2008 | 7:27 am

ఫ్రాన్‌ ప్రజల్లో సర్కోజీ ప్రాభవం తగ్గింది: సర్వే వెల్లడి

ఫ్రాన్స్ ప్రజల్లో అధ్యక్షుడు నికోలస్ సర్కోజి పట్ల ఆకర్షణ ప్రస్తుతం తగ్గిందని ఆ దేశ పత్రికలు తెలియజేస్తున్నాయి. తాజాగా జరిగిన పెళ్లితో సర్కోజి పార్టీపై సైతం ప్రజల్లో అభిమానం తగ్గిందని ఆ పత్రికలు తెలుపుతున్నాయి.
Source: Yahoo! Telugu: News | 5 Feb 2008 | 7:26 am

కొత్త ముఖాలతో 1940లో ఒక గ్రామం

బాలదిత్య, శ్రీ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న 1940లో ఒక గ్రామం చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోందని చిత్ర దర్శకుడు నరసింహ నంది తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ,,,
Source: Yahoo! Telugu: Entertainment | 5 Feb 2008 | 7:24 am

ఒత్తిడిని ఎదుర్కోవడం సులభం కాదు: సానియామీర్జా

అన్ని వైపుల నుంచి చుట్టుముట్టే ఒత్తిడిని ఎదుర్కోవడం అంత సులభం కాదని ప్రముఖ టెన్సీస్ క్రీడాకారిణి సానియామీర్జా పేర్కొన్నారు. ఆటతో పాటు ఎదురయ్యే విమర్శలను కూడా ఎదుర్కోవడం కష్టమేనని ఆమె అన్నారు.
Source: Yahoo! Telugu: News | 5 Feb 2008 | 7:23 am

జాన్ అప్పారావు ఆడియో విడుదల

హాస్యనటుడు కృష్ణభగవాన్ హీరోగా పరిచయమవుతున్న జాన్ అప్పారావు చిత్రం ఆడియోను విడుదల చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సురేశ్ బాబు ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి సీడీని కన్నయ్యకు అందించారు....
Source: Yahoo! Telugu: Entertainment | 5 Feb 2008 | 7:22 am

విడుదలకు సిద్ధమైన వీడు మామూలోడు కాదు

రిషి, గోపిక హీరోహీరోయిన్లుగా దినేష్ బ్రదర్స్ పతాకంపై బి.అశోక్ యాదవ్ నిర్మిస్తున్న వీడు మామూలోడు కాదు చిత్రం విడుదలకు సిద్ధమైంది. కల్పన ఆర్ట్స్ సమర్పిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి తొమ్మిదో తేదిన విడుదల కానున్నట్టు...
Source: Yahoo! Telugu: Entertainment | 5 Feb 2008 | 7:19 am

సేవాకార్యక్రమాలతో రాజశేఖర్ జన్మదిన వేడుకలు

ప్రముఖ సినీనటుడు రాజశేఖర్ జన్మదిన వేడుకలను ఫిబ్రవరి నాలుగో తేదిన ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ సతీమని జీవితతోపాటు ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లి రోగులను పరామర్శించారు....
Source: Yahoo! Telugu: Entertainment | 5 Feb 2008 | 7:18 am

ఉజ్బెకిస్థాన్ జట్టుతో డేవిస్ కప్ టోర్నీకి పేస్ దూరం

న్యూఢిల్లీలో ఉజ్బెకిస్థాన్ జట్టుతో జరిగే డేవిస్ కప్ టెన్నిస్ టోర్నీ తొలి రౌండ్‌లో భారత్ క్రీడాకారుడు లియాండర్ పేస్ దూరంగా ఉంటున్నట్టు ప్రకటించాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌ టోర్నీలో గాయపడ్డ పేస్ ఇంకా కోలుకోకపోవడంతో...
Source: Yahoo! Telugu: News | 5 Feb 2008 | 7:05 am

బీజింగ్ ఒలింపిక్స్ లక్ష్యంగా కృషి: శరత్‌కమల్

బీజింగ్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టెబుల్ టెన్నిస్ క్రీడాకారుడు ఆచంట శరత్‌కమల్ తెలిపాడు. టాప్ 50లో బెర్త్ సాధించాలంటే మరింత కృషి చేయాల్సి ఉంటుందని శరత్‌కమల్ తెలిపాడు.
Source: Yahoo! Telugu: News | 5 Feb 2008 | 7:05 am

గుర్తింపు ఇచ్చే రాజకీయ పార్టీలో చేరుతా: రాజశేఖర్

తనకు గుర్తింపు ఇచ్చే రాజకీయ పార్టీలో చేరతానని ప్రముఖ సినీ హీరో రాజశేఖర్ తెలిపారు. రాజకీయాల్లో రావాలన్న ఆసక్తి తనకు ఉందని, అయితే ఎపుడు వచ్చేది అనే విషయాన్ని మాత్రం ఇపుడే చెప్పలేనన్నారు.
Source: Yahoo! Telugu: News | 5 Feb 2008 | 7:04 am

వికలాంగ హక్కుల పోరాట సమితి తరపున 11నుంచి ఆందోళనలు

వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11నుంచి వరుస ఉద్యమాలు నిర్వహింనున్నామని ఆ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, కార్యదర్శి కొల్లి నాగేశ్వరరావులు తెలిపారు. తమ ఉద్యమాల్లో భాగంగా 11న జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి...
Source: Yahoo! Telugu: News | 5 Feb 2008 | 7:04 am

ఐసెట్ 2008 ప్రవేశపరీక్ష దరఖాస్తుల విక్రయం ప్రారంభం

ఐసెట్ ప్రవేశపరీక్ష దరఖాస్తుల విక్రయం మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 130 తపాలా కార్యాలయాల్లోను, 256 ఈ సేవా కేంద్రాల ద్వారా ఈ దరఖాస్తులను విక్రయించనున్నట్టు కన్వీనర్ బీఎన్ రెడ్డి తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 5 Feb 2008 | 7:04 am

అక్రమాలకు పాల్పడిన నైజీరియా యువకునికి జైలు

అక్రమాలకు పాల్పడినందుకై నైజీరియా యువకుడికి అనంతపురం కోర్టు సోమవారం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పలు మోసాలకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలు నిరూపితం కావడంతో ఆతనికి శిక్ష విధించారు.
Source: Yahoo! Telugu: News | 5 Feb 2008 | 7:04 am

ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తిపై పిటిషన్ కొట్టివేత

ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తిపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో వాదోపవాదాలు అవసరం లేని కారణంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
Source: Yahoo! Telugu: News | 5 Feb 2008 | 7:03 am

ఫిబ్రవరి 05, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా,....
Source: Yahoo! Telugu: Entertainment | 5 Feb 2008 | 3:56 am

పార్లమెంట్‌లో తేల్చుకుంటా: హరిరామ జోగయ్య

తనపై దాడి జరిగిన వ్యవహారాన్ని పార్లమెంటులో ప్రస్తావించనున్నట్టు నరసాపురం ఎంపీ హరిరామజోగయ్య ప్రకటించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డిపై తాను చేసిన....
Source: ఏపీ న్యూస్ | 4 Feb 2008 | 12:12 pm

ఏఐసిసి బ్యాంకుగా వైఎస్సార్ సర్కారు: చంద్రబాబు

రాష్ట్రంలోని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సర్కాకు ఏఐసిసికి నిధులు సమకూర్చే బ్యాంకుగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయం పూర్తిగా అవినీతిమయమైందని....
Source: ఏపీ న్యూస్ | 4 Feb 2008 | 12:12 pm

నన్ను హతమార్చేందుకు వైఎస్ కుట్ర: హరిరామజోగయ్య

తనను హతమార్చేందుకు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ను ముఖ్యమంత్రి వైఎస్సార్ ఉసిగొల్పారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ హరిరామజోగయ్య ఆరోపించారు. హైదరాబాదులోని మాదాపూర్‌లో ఉన్న తన ఇంటిపై కొందరు దాడులు.....
Source: ఏపీ న్యూస్ | 4 Feb 2008 | 12:11 pm

ఎల్టీటీఈ సంస్థపై కఠిన వైఖరి: కరుణానిధి

నిషేధిత ఎల్టీటీఈ తీవ్రవాదుల పట్ల డీఎంకే ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ఎల్టీటీఈ తీవ్రవాదులకు డీఎంకే ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు వస్తున్న వార్తలను....
Source: జాతీయ | 4 Feb 2008 | 12:11 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |