దక్షిణభారత దేశంలో తొలసారి అధికార పగ్గాలు చేపట్టిన కమలనాథుల పట్ల కర్నాటక రాష్ట్ర ప్రజలు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. జేడీఎస్-భాజపాల మధ్య కుదిరిన సంకీర్ణ ఒప్పందం ధర్మాన్ని ఇరు వర్గాలు పాటించడంలో పూర్తిగా విఫలమైన....
Source:
జాతీయ | 3 Feb 2008 | 11:05 am
రాష్ట్రంలో తొలిసారిగా గరీబ్ రథ్ రైలు సేవలు ఆదివారం రాత్రి నుంచి ప్రారంభంకానున్నాయి. సికింద్రాబాద్ - యశ్వంత్పూర్ల మధ్య వారంలో మూడు రోజుల పాటు నడిచే గరీబ్ రథ్ రైలు సర్వీసును కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పచ్చజెండా...
Source:
ఏపీ న్యూస్ | 3 Feb 2008 | 11:04 am
ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై యూపీ ప్రభుత్వం చర్య తీసుకున్న వ్యవహారంపై స్పందించిన గవర్నర్ వైఖరిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయవతి మండిపడ్డారు. ఈ అంశంపై లేఖ రాయడానికి బదులుగా తనను సంప్రదించి వుండవచ్చని ఆమె....
Source:
జాతీయ | 3 Feb 2008 | 11:04 am
సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీ ఏర్పాటుపై కసరత్తులో ఊపందుకున్నాయి. తాజాగా ఉభయగోదావరి జిల్లాల్లో ఆయన మెగాసోదరుడు నాగేంద్ర బాబు, బావమర్థి అల్లు అరవింద్లు చిరు అభిమాన సంఘాలకు చెందిన కీలక నేతలతో....
Source:
ఏపీ న్యూస్ | 3 Feb 2008 | 11:04 am
పాకిస్తాన్ తాజాగా ప్రయోగించిన ఘోరీ క్షిపణి ప్రయోగం వల్ల భారత్కు కలిగే నష్టమేమీ లేదని దేశ రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ముఖ్య నియంత్రణాధికారి, పద్మశ్రీ ఎ.శివథాను పిళ్లై అభిప్రాయపడ్డారు. చర్మశాస్త్రవేత్త డాక్టర్ యలపర్తి....
Source:
జాతీయ | 3 Feb 2008 | 11:03 am
ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి చేతిలోని ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కీ ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జి.వెంకటస్వామి (కాకా) మరోమారు ప్రకటించారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అన్నది కాంగ్రెస్ సారథ్యం, హయాంలోనే జరిగితీరాలని....
Source:
ఏపీ న్యూస్ | 3 Feb 2008 | 11:03 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం...
Source:
Yahoo! Telugu: Entertainment | 3 Feb 2008 | 6:24 am
కర్నాటక రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన విలాసవంతమైన తొలి పర్యాటక రైలును రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర రాజధాని బెంగుళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో విలాసవంతమైన గోల్డెన్ చరాయిట్ రైలుకు....
Source:
జాతీయ | 2 Feb 2008 | 1:44 pm
తీవ్రవాదుల హిట్ లిస్టులో వున్న భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీతో పాటు.. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీలకు అదనపు భద్రత కల్పించాలని భాజపా కేంద్రాన్ని కోరింది. ఇటీవల కాలంలో తీవ్రవాదులు, ముస్లిం సంస్థల నుంచి వీరివురికి...
Source:
జాతీయ | 2 Feb 2008 | 1:38 pm
శ్రీలంకలోని ఓ బస్సులో జరిగిన బాంబు పేలుడు ప్రమాదంలో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
శ్రీలంక రాజధాని కొలంబోకు 90 కిలోమీటర్ల దూరంలోని దంబుల్లా పట్టణంలో శనివారం...
Source:
Yahoo! Telugu: News | 2 Feb 2008 | 11:48 am
ఇరాక్ రాజధాని బాగ్ధాద్లో శుక్రవారం జరిగిన రెండు బాంబు పేలుళ్ల సంఘటనలో దాదాపు 64 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు.
సెంట్రల్ బాగ్ధాద్లోని ప్రసిద్ధ అల్ ఘజల్ మార్కెట్లో ఓ మహిళ ఆత్మాహుతి దాడి జరపడంతో...
Source:
Yahoo! Telugu: News | 2 Feb 2008 | 11:46 am
బర్డ్ఫ్లూ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ జూపార్కులో అధికారులు అప్రమత్తమయ్యారు. కేంద్ర వన్యప్రాణి సంరక్షణ సంస్థ జారీ చేసిన ఆదేశాల మేరకు నెహ్రూ జూ పార్కులో ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని అధికార వర్గాలు తెలిపాయి.
Source:
Yahoo! Telugu: News | 2 Feb 2008 | 11:37 am
శ్రీలంక స్నిన్ దిగ్గజంపై మురళీధరన్పై ఆస్ట్రేలియా అభిమానులు వేధింపుల పర్వం ఇంకా కొనసాగుతోంది. కొంత మంది ఆసిస్ అభిమానులు హోబర్ట్లో మురళీ ముఖంపై కోడిగుడ్డు విసిరారు. అభిమానులు హోబర్ట్లో మురళీపై కోడిగుడ్డు విసిరారని
Source:
Yahoo! Telugu: News | 2 Feb 2008 | 11:17 am