శ్రీలంక బస్సులో బాంబు పేలుడు: 20మంది మృతి

శ్రీలంకలోని ఓ బస్సులో జరిగిన బాంబు పేలుడు ప్రమాదంలో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీలంక రాజధాని కొలంబోకు 90 కిలోమీటర్ల దూరంలోని దంబుల్లా పట్టణంలో శనివారం...
Source: Yahoo! Telugu: News | 2 Feb 2008 | 11:48 am

ఇరాక్‌ రాజధానిలో భారీ బాంబు పేలుళ్లు: 64 మంది మృతి

ఇరాక్ రాజధాని బాగ్ధాద్‌లో శుక్రవారం జరిగిన రెండు బాంబు పేలుళ్ల సంఘటనలో దాదాపు 64 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. సెంట్రల్ బాగ్ధాద్‌లోని ప్రసిద్ధ అల్ ఘజల్ మార్కెట్‌లో ఓ మహిళ ఆత్మాహుతి దాడి జరపడంతో...
Source: Yahoo! Telugu: News | 2 Feb 2008 | 11:46 am

బర్డ్‌ప్లూతో హైదరాబాద్ జూ పార్కులో అప్రమత్తం

బర్డ్‌ఫ్లూ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ జూపార్కులో అధికారులు అప్రమత్తమయ్యారు. కేంద్ర వన్యప్రాణి సంరక్షణ సంస్థ జారీ చేసిన ఆదేశాల మేరకు నెహ్రూ జూ పార్కులో ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని అధికార వర్గాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: News | 2 Feb 2008 | 11:37 am

మురళీ ముఖంపై కోడిగుడ్డు విసిరిన ఆసిస్ అభిమానులు

శ్రీలంక స్నిన్ దిగ్గజంపై మురళీధరన్‌పై ఆస్ట్రేలియా అభిమానులు వేధింపుల పర్వం ఇంకా కొనసాగుతోంది. కొంత మంది ఆసిస్ అభిమానులు హోబర్ట్‌లో మురళీ ముఖంపై కోడిగుడ్డు విసిరారు. అభిమానులు హోబర్ట్‌లో మురళీపై కోడిగుడ్డు విసిరారని
Source: Yahoo! Telugu: News | 2 Feb 2008 | 11:17 am

మరో ఇంటర్నెట్ కేబుల్‌కు నష్టం‌: ఇంటర్నెట్ సేవలు యథాతథం

ఈజిప్టు తీర ప్రాంతంలో రెండు కేబుళ్లు తెగడంతో గత రెండు రోజులుగా దేశంలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో అక్కడ మరో ఇంటర్నెట్ కేబుల్‌కు కూడా నష్టం వాటిల్లింది. ప్లాగ్ టెలికాంకు చెందిన ఫాల్కోన్ అనే ఇంటర్నెట్
Source: Yahoo! Telugu: News | 2 Feb 2008 | 11:00 am

కర్ణాటక లగ్జరీ రైలు గోల్డెన్ ఛారియట్: రాష్ట్రపతిచే ప్రారంభం

కర్ణాటక తొలి లగ్జరీ రైలు గోల్డెన్ ఛారెట్‌ను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ శనివారం జండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలోని టూరిజం శాఖను అభివృద్ధి పరిచే దిశగా కర్టాటక ప్రభుత్వం ఈ రైలును ప్రారంభించింది.
Source: Yahoo! Telugu: News | 2 Feb 2008 | 10:51 am

దూరదర్శన్, ఏఐఆర్‌ల్లో రాజకీయ పార్టీల ప్రచారం

మేఘాలయా, నాగాల్యాండ్, త్రిపుర రాష్ట్రాల్లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వారి తరపున ప్రభుత్వం నడుపుతున్న దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్) ద్వారా ప్రచారం చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం
Source: Yahoo! Telugu: News | 2 Feb 2008 | 10:49 am

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం సబబే: మాయావతి

అమేథిలో రాహుల్ గాంధీని ప్రశంసించిన నలుగురు సీనియర్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సబబేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి వ్యాఖ్యానించారు. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ
Source: Yahoo! Telugu: News | 2 Feb 2008 | 10:30 am

మార్చి 5నుంచి ఇంటర్ పరీక్షలుః ప్రాక్టికల్స్ 4నుంచి

రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 5న ప్రారంభమై, 27వరకు జరుగనున్నాయి. 2065 పరీక్ష కేంద్రాల ద్వారా 16,32,209 మంది ఈ పరీక్షలకు హాజరుకానుండగా, అందులో 788013 మంది ప్రథమ సంవత్సర పరీక్షలకు హాజరవుతున్నారు.
Source: Yahoo! Telugu: News | 2 Feb 2008 | 10:09 am

మైనారిటీల సంక్షేమానికి మరింత కృషిః వైఎస్

మైనారిటీల సంక్షేమానికి తాము మరింత కృషి చేయనున్నామని ముఖ్యమంత్రి వైఎస్ తెలిపారు. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 56రోజుల్లోనే మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.
Source: Yahoo! Telugu: News | 2 Feb 2008 | 9:55 am

జలాశ్వా ప్రమాదంపై విచారణకు రక్షణ శాఖ ఆదేశం

భారత నావికాదళ యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ జలాశ్వా ప్రమాదంపై కేంద్ర రక్షణ శాఖ విచారణకు అదేశాలు జారీచేసింది. ఈ విచారణ నివేదికను తక్షణం పంపించాలని కూడా ఆదేశించింది. తూర్పుపశ్చిమ నౌకాదళ నావికా విన్యాసాల్లో పాల్గొనేందుకు విశాఖ....
Source: జాతీయ | 2 Feb 2008 | 7:22 am

"తిరంగారన్‌"కు ముస్తాబైన కృష్ణాతీరం

జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య స్మృతి చిహ్నంగా ఆదివారం నిర్వహిస్తున్న ‘తిరంగారన్‌’ (మువ్వన్నెల పరుగు)కు విజయవాడ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ ర్యాలీలో లక్షలాది మంది పాల్గొంటారని భావిస్తున్నారు. ఇప్పటికే...
Source: ఏపీ న్యూస్ | 2 Feb 2008 | 7:15 am

ఐఎన్ఎస్ జలాశ్వాలో ప్రమాదం: ఐదుగురి దుర్మరణం

భారతీయ నౌకాదళానికి చెందిన అతిపెద్ధ యుద్ధనౌక ఐఎన్ఎస్ జలాశ్వాలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు నావికా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు అస్వస్థకు లోనయ్యారు. గత రెండు రోజుల క్రితం విశాఖపట్నం నుంచి పశ్చిమ....
Source: జాతీయ | 2 Feb 2008 | 6:50 am

ఈనెల 16న రాష్ట్ర బడ్జెట్: ఆర్థికమంత్రి రోశయ్య

కొత్త ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ఈనెల 16వ తేదీన ప్రవేశ పెట్టనున్నట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కొణిజేటి రోశయ్య వెల్లడించారు. దీనిపై ఆయన శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 11వ తేదీ నుంచి రాష్ట్ర శాసన సభ సమావేశాలు....
Source: ఏపీ న్యూస్ | 2 Feb 2008 | 6:33 am

నాగబాబు ప్రధాన పాత్రలో సర్కార్ చిత్రం ప్రారంభం

నాగబాబు ప్రధానపాత్రలో ఆనంద్, సుహాసినిలు జంటగా శాంతిప్రియ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించనున్న సర్కార్ చిత్రం షూటింగ్ రామానాయుడు స్టూడియోలో శుక్రవారం ప్రారంభమైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Feb 2008 | 6:29 am

సాయికిరణ్ హీరోగా ఆటోరాజా ప్రారంభం

సాయికిరణ్ హీరోగా వై.కే. ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకంపై యం.డి. యావర్ ఆటోరాజా అనే నూతన చిత్రాన్ని ప్రారంభించనున్నారు. విజయ్‌శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Feb 2008 | 6:11 am

ఫిబ్రవరి 02, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం, 9.15 గంటలకు టాలీవుడ్ టైం, 10.00 గంటలకు స్టార్‌తో సరదాగా...
Source: Yahoo! Telugu: Entertainment | 2 Feb 2008 | 5:56 am

ప్రారంభోత్సవాలకు రాకపోవడం నాగబాబు సెంటిమెంట్.....?

సినిమా వారి సెంటిమెంట్ల గురించి వినడానికి గమ్మత్తుగా ఉంటాయి. అలాగే కొందరికి ఆలాంటి సెంటిమెంట్లు ఉంటాయో, ఉండవో తెలియదు గానీ మరికొందరు వారికి అలాంటి సెంటిమెంట్లు ఉన్నాయంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చేస్తుంటారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Feb 2008 | 5:45 am

ధరలు పెంచితే సంబంధాలు బలహీనం: సీపీఎం

కేంద్రం ప్రభుత్వం తలపెట్టిన పెట్రో ధరల పెంపు నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని సీపీఎం అభిప్రాయపడింది. ఒక వేళ తమ నిర్ణయాన్ని కాదని కేంద్రం ముందుకు వెళితే మాత్రం యూపీఏ-వామపక్షాల మధ్య సంబంధాలు మరింత బలహీన పడుతాయని...
Source: జాతీయ | 2 Feb 2008 | 5:29 am

చిరుతలో రామ్‌చరణ్ నటన అద్భుతం: దాసరి

చిరుత చిత్రంలో రామ్‌చరణ్ తేజ నటన అద్భుతంగా ఉందని ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు అభినందించారు. తొలి చిత్రం ఓపెనింగ్స్‌లో రామ్‌చరణ్ తండ్రికి మించిన తనయుడుగా నిలిచాడని దాసరి పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Feb 2008 | 5:19 am

రేపటి నుంచి గరీబ్‌రథ్ రైలు సేవలు

సింకింద్రాబాద్-యశ్వంత్‌పూర్‌ల మధ్య వారంలో మూడు రోజుల పాటు నడిచే విధంగా ప్రవేశపెట్టిన గరీబ్ రథ్ తొలి రైలు సర్వీసు సేవలు ఆదివారం నుంచి ప్రారంభంకానున్నాయి. కేంద్ర రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆదేశాల అనుసారం ఈ రైలును....
Source: ఏపీ న్యూస్ | 2 Feb 2008 | 4:57 am

హంపిని సందర్శించనున్న రాష్ట్రపతి

కర్నాటక రాష్ట్రంలోని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తలపెట్టిన మూడు రోజుల పర్యటన శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఇందులో భాగంగా శనివారం ఆమె లగ్జరీ ట్రైన్ గోల్డెన్ చరైట్‌కు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం విజయనగర సామ్యాజ్య రాజధాని....
Source: జాతీయ | 2 Feb 2008 | 4:49 am

అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటా: "చిరుత"నయుడు

దొంగచాటుగా పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం నాకు పట్టలేదని, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, హితులుసన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంటానని మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ స్పష్టం చేశారు. తొలి చిత్రం....
Source: వినోదం | 2 Feb 2008 | 4:27 am

నేహాశర్మతో ప్రేమ వివాహం వదంతులే: రామ్‌చరణ్

మెగాస్టార్ చిరంజీవి కుమారుడు, చిరుత చిత్రం హీరో రామ్‌చరణ్ తేజ ప్రేమ వివాహం చేసుకున్నారన్న వార్త శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఇవన్నీ వదంతులేనని, ఇందులో ఎలాంటి నిజం లేదని రామ్‌చరణ్ కొట్టిపారేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Feb 2008 | 3:29 am

నాగబాబుకు సెంటిమెంట్ అట...!

చిత్ర సీమలో ప్రతీది సెంటిమెంటే... సినిమా ప్రారంభోత్సవాలు, విజయోత్సవాలు, షూటింగ్‌లు జరపాలన్నా అన్నీ ముహూర్తాలు చూడాల్సిందే. ఏ హీరో...
Source: వినోదం | 1 Feb 2008 | 11:56 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |