శ్రీలంకలోని ఓ బస్సులో జరిగిన బాంబు పేలుడు ప్రమాదంలో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
శ్రీలంక రాజధాని కొలంబోకు 90 కిలోమీటర్ల దూరంలోని దంబుల్లా పట్టణంలో శనివారం... Source: Yahoo! Telugu: News | 2 Feb 2008 | 11:48 am
ఇరాక్ రాజధాని బాగ్ధాద్లో శుక్రవారం జరిగిన రెండు బాంబు పేలుళ్ల సంఘటనలో దాదాపు 64 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు.
సెంట్రల్ బాగ్ధాద్లోని ప్రసిద్ధ అల్ ఘజల్ మార్కెట్లో ఓ మహిళ ఆత్మాహుతి దాడి జరపడంతో... Source: Yahoo! Telugu: News | 2 Feb 2008 | 11:46 am
బర్డ్ఫ్లూ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ జూపార్కులో అధికారులు అప్రమత్తమయ్యారు. కేంద్ర వన్యప్రాణి సంరక్షణ సంస్థ జారీ చేసిన ఆదేశాల మేరకు నెహ్రూ జూ పార్కులో ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని అధికార వర్గాలు తెలిపాయి. Source: Yahoo! Telugu: News | 2 Feb 2008 | 11:37 am
శ్రీలంక స్నిన్ దిగ్గజంపై మురళీధరన్పై ఆస్ట్రేలియా అభిమానులు వేధింపుల పర్వం ఇంకా కొనసాగుతోంది. కొంత మంది ఆసిస్ అభిమానులు హోబర్ట్లో మురళీ ముఖంపై కోడిగుడ్డు విసిరారు. అభిమానులు హోబర్ట్లో మురళీపై కోడిగుడ్డు విసిరారని Source: Yahoo! Telugu: News | 2 Feb 2008 | 11:17 am
ఈజిప్టు తీర ప్రాంతంలో రెండు కేబుళ్లు తెగడంతో గత రెండు రోజులుగా దేశంలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో అక్కడ మరో ఇంటర్నెట్ కేబుల్కు కూడా నష్టం వాటిల్లింది. ప్లాగ్ టెలికాంకు చెందిన ఫాల్కోన్ అనే ఇంటర్నెట్ Source: Yahoo! Telugu: News | 2 Feb 2008 | 11:00 am
కర్ణాటక తొలి లగ్జరీ రైలు గోల్డెన్ ఛారెట్ను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ శనివారం జండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలోని టూరిజం శాఖను అభివృద్ధి పరిచే దిశగా కర్టాటక ప్రభుత్వం ఈ రైలును ప్రారంభించింది. Source: Yahoo! Telugu: News | 2 Feb 2008 | 10:51 am
మేఘాలయా, నాగాల్యాండ్, త్రిపుర రాష్ట్రాల్లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వారి తరపున ప్రభుత్వం నడుపుతున్న దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్) ద్వారా ప్రచారం చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం Source: Yahoo! Telugu: News | 2 Feb 2008 | 10:49 am
అమేథిలో రాహుల్ గాంధీని ప్రశంసించిన నలుగురు సీనియర్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సబబేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి వ్యాఖ్యానించారు. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ Source: Yahoo! Telugu: News | 2 Feb 2008 | 10:30 am
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 5న ప్రారంభమై, 27వరకు జరుగనున్నాయి. 2065 పరీక్ష కేంద్రాల ద్వారా 16,32,209 మంది ఈ పరీక్షలకు హాజరుకానుండగా, అందులో 788013 మంది ప్రథమ సంవత్సర పరీక్షలకు హాజరవుతున్నారు. Source: Yahoo! Telugu: News | 2 Feb 2008 | 10:09 am
మైనారిటీల సంక్షేమానికి తాము మరింత కృషి చేయనున్నామని ముఖ్యమంత్రి వైఎస్ తెలిపారు. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 56రోజుల్లోనే మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. Source: Yahoo! Telugu: News | 2 Feb 2008 | 9:55 am
భారత నావికాదళ యుద్ధనౌక ఐఎన్ఎస్ జలాశ్వా ప్రమాదంపై కేంద్ర రక్షణ శాఖ విచారణకు అదేశాలు జారీచేసింది. ఈ విచారణ నివేదికను తక్షణం పంపించాలని కూడా ఆదేశించింది. తూర్పుపశ్చిమ నౌకాదళ నావికా విన్యాసాల్లో పాల్గొనేందుకు విశాఖ.... Source: జాతీయ | 2 Feb 2008 | 7:22 am
జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య స్మృతి చిహ్నంగా ఆదివారం నిర్వహిస్తున్న ‘తిరంగారన్’ (మువ్వన్నెల పరుగు)కు విజయవాడ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ ర్యాలీలో లక్షలాది మంది పాల్గొంటారని భావిస్తున్నారు. ఇప్పటికే... Source: ఏపీ న్యూస్ | 2 Feb 2008 | 7:15 am
భారతీయ నౌకాదళానికి చెందిన అతిపెద్ధ యుద్ధనౌక ఐఎన్ఎస్ జలాశ్వాలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు నావికా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు అస్వస్థకు లోనయ్యారు. గత రెండు రోజుల క్రితం విశాఖపట్నం నుంచి పశ్చిమ.... Source: జాతీయ | 2 Feb 2008 | 6:50 am
కొత్త ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ఈనెల 16వ తేదీన ప్రవేశ పెట్టనున్నట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కొణిజేటి రోశయ్య వెల్లడించారు. దీనిపై ఆయన శనివారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 11వ తేదీ నుంచి రాష్ట్ర శాసన సభ సమావేశాలు.... Source: ఏపీ న్యూస్ | 2 Feb 2008 | 6:33 am
సాయికిరణ్ హీరోగా వై.కే. ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకంపై యం.డి. యావర్ ఆటోరాజా అనే నూతన చిత్రాన్ని ప్రారంభించనున్నారు. విజయ్శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 2 Feb 2008 | 6:11 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం, 9.15 గంటలకు టాలీవుడ్ టైం, 10.00 గంటలకు స్టార్తో సరదాగా... Source: Yahoo! Telugu: Entertainment | 2 Feb 2008 | 5:56 am
సినిమా వారి సెంటిమెంట్ల గురించి వినడానికి గమ్మత్తుగా ఉంటాయి. అలాగే కొందరికి ఆలాంటి సెంటిమెంట్లు ఉంటాయో, ఉండవో తెలియదు గానీ మరికొందరు వారికి అలాంటి సెంటిమెంట్లు ఉన్నాయంటూ స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంటారు. Source: Yahoo! Telugu: Entertainment | 2 Feb 2008 | 5:45 am
కేంద్రం ప్రభుత్వం తలపెట్టిన పెట్రో ధరల పెంపు నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని సీపీఎం అభిప్రాయపడింది. ఒక వేళ తమ నిర్ణయాన్ని కాదని కేంద్రం ముందుకు వెళితే మాత్రం యూపీఏ-వామపక్షాల మధ్య సంబంధాలు మరింత బలహీన పడుతాయని... Source: జాతీయ | 2 Feb 2008 | 5:29 am
చిరుత చిత్రంలో రామ్చరణ్ తేజ నటన అద్భుతంగా ఉందని ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు అభినందించారు. తొలి చిత్రం ఓపెనింగ్స్లో రామ్చరణ్ తండ్రికి మించిన తనయుడుగా నిలిచాడని దాసరి పేర్కొన్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 2 Feb 2008 | 5:19 am
సింకింద్రాబాద్-యశ్వంత్పూర్ల మధ్య వారంలో మూడు రోజుల పాటు నడిచే విధంగా ప్రవేశపెట్టిన గరీబ్ రథ్ తొలి రైలు సర్వీసు సేవలు ఆదివారం నుంచి ప్రారంభంకానున్నాయి. కేంద్ర రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆదేశాల అనుసారం ఈ రైలును.... Source: ఏపీ న్యూస్ | 2 Feb 2008 | 4:57 am
కర్నాటక రాష్ట్రంలోని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తలపెట్టిన మూడు రోజుల పర్యటన శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఇందులో భాగంగా శనివారం ఆమె లగ్జరీ ట్రైన్ గోల్డెన్ చరైట్కు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం విజయనగర సామ్యాజ్య రాజధాని.... Source: జాతీయ | 2 Feb 2008 | 4:49 am
దొంగచాటుగా పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం నాకు పట్టలేదని, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, హితులుసన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంటానని మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ స్పష్టం చేశారు. తొలి చిత్రం.... Source: వినోదం | 2 Feb 2008 | 4:27 am
మెగాస్టార్ చిరంజీవి కుమారుడు, చిరుత చిత్రం హీరో రామ్చరణ్ తేజ ప్రేమ వివాహం చేసుకున్నారన్న వార్త శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఇవన్నీ వదంతులేనని, ఇందులో ఎలాంటి నిజం లేదని రామ్చరణ్ కొట్టిపారేశారు. Source: Yahoo! Telugu: Entertainment | 2 Feb 2008 | 3:29 am
చిత్ర సీమలో ప్రతీది సెంటిమెంటే... సినిమా ప్రారంభోత్సవాలు, విజయోత్సవాలు, షూటింగ్లు జరపాలన్నా అన్నీ ముహూర్తాలు చూడాల్సిందే. ఏ హీరో... Source: వినోదం | 1 Feb 2008 | 11:56 am