చిత్ర సీమలో ప్రతీది సెంటిమెంటే... సినిమా ప్రారంభోత్సవాలు, విజయోత్సవాలు, షూటింగ్లు జరపాలన్నా అన్నీ ముహూర్తాలు చూడాల్సిందే. ఏ హీరో... Source: వినోదం | 1 Feb 2008 | 11:56 am
శుక్రవారం ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్ వృద్ధి బాటలో పయనించింది. దీంతో సాయంత్రం స్టాక్ మార్కెట్లో లావాదేవీలు ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ 593 పాయింట్ల వృద్ధితో 18242 పాయింట్ల వద్ద ముగిసింది. Source: Yahoo! Telugu: Business | 1 Feb 2008 | 11:41 am
చిరురాజకీయాల్లోకి రాకుండా వెనుక నుంచి దాసరి నారాయణరావు కొన్ని పనులు చేయిస్తున్నారని పలువురు పలు రకాలుగా అనుకున్న విషయంలో వాస్తవం... Source: వినోదం | 1 Feb 2008 | 11:39 am
ఊహించని విధంగా "చిరుత"లో రామ్ చరణ్ తేజ అద్భుతమైన నటన విన్యాసాన్ని ప్రదర్శించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని 'మెగాస్టార్' చిరంజీవి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తన అంచనాలను ఏ దశలోను వమ్ము చేయకుండా నటించాడని.... Source: వినోదం | 1 Feb 2008 | 11:37 am
మధుర ఎంటర్టైన్మెంట్ సంస్థ యానిమేషన్ చిత్రాల నిర్మాణానికి సిద్ధమౌతోంది. ఇందుకోసం ఓక్సల్ యానిమేషన్ స్టూడియోస్, డిజిటల్ మ్యాజిక్ సంస్థలతో మధుర ఎంటర్టైన్మెంట్స్ జతకలవనుంది. Source: Yahoo! Telugu: Entertainment | 1 Feb 2008 | 10:59 am
దేశ వ్యాప్తంగా మరికొన్ని నెలలో పది రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ "సంకల్ప్ యాత్ర"కు శ్రీకారం చుట్టనుంది. ఈ యాత్రను వచ్చే శుక్రవారం ఆ పార్టీ అగ్రనేత, ప్రధాని అభ్యర్థి ఎల్కే.అద్వానీ.... Source: జాతీయ | 1 Feb 2008 | 8:37 am
ఎన్నికలకు ముందు రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన హామీలపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం ప్రజల సొమ్మును దోచుకుంటోందని ఆయన... Source: ఏపీ న్యూస్ | 1 Feb 2008 | 8:10 am
ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధురాలు విద్యాదేవి ఓం ప్రకాష్ కన్నుమూశారు. ఆయనకు వయస్సు 85 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె జూబ్లీ హిల్స్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... Source: ఏపీ న్యూస్ | 1 Feb 2008 | 7:51 am
తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణా ఆటోడ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీల ఆధ్వర్యంలో గురువారం అర్థరాత్రి జరుగుతున్న ఆటోల బంద్ కొనసాగుతోంది. ఆటోల బంద్ కారణంగా జంట నగరాల వాసులు అష్టకష్టాలు.... Source: ఏపీ న్యూస్ | 1 Feb 2008 | 7:43 am
ప్రేమదేశంతో తెలుగు తెరపై కనిపించిన టబు ఆ తర్వాత నాగార్జునతో నటించిన నిన్నే పెళ్లాడుతాతో అందరి అభిమానాన్ని సంపాదించుకుంది. అటుపై మళ్లీ నాగార్జునతో నటించిన ఆవిడా మా ఆవిడే చిత్రం ఫట్మనడంతో తెలుగు తెరకు దూరమైంది. Source: Yahoo! Telugu: Entertainment | 1 Feb 2008 | 7:35 am
కృష్ణ చిత్రం విజయంతో తనకు ఈ ఏడాది రెండు పండగలు వచ్చినంత ఆనందంగా ఉందని రవితేజ పేర్కొన్నారు. జనవరి 12న విడుదలైన కృష్ణ సినిమా విజయంతో తనకు ఈ సంక్రాంతి బెస్ట్ పండుగగా నిలిచిందని ఆయన అన్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 1 Feb 2008 | 7:12 am
ఒక్కో దేశంలోని ఒక్కో గ్రామం చొప్పున దత్తత తీసుకుని సార్క్ (ఎస్ఏఏఆర్సీ) దేశాల్లోని ఏడు గ్రామాల్లో సౌరవిద్యుదీకరణ చేపట్టాలని భారత్ నిర్ణయించింది. ఇందులో భాగంగా సౌర గృహ దీపాల వ్యవస్థలను, సౌర వీధి దీపాల వ్యవస్థల నిర్వహణ కార్యక్రమం కూడా... Source: జాతీయ | 1 Feb 2008 | 7:02 am
సినీ ఇండస్ట్రీలో అగ్ర రచయితలైన పరుచూరి బ్రదర్స్ వారుసుడు పరుచూరి రవితో అట్టహాసంగా ప్రారంభమైన జంక్షన్ చిత్రం ముందుకు వెల్లబోవడం లేదని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలైంది. Source: Yahoo! Telugu: Entertainment | 1 Feb 2008 | 6:53 am
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఐసెట్-2008 నోటిఫికేషన్ ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి ధరఖాస్తులను 130 పోస్టాఫీసులు, మరో 200 ఈసేవా కేంద్రాల్లో... Source: ఏపీ న్యూస్ | 1 Feb 2008 | 6:36 am
సమాజ్వాదీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకేసులో సంబంధం వున్నట్టు ఉత్తప్రదేశ్ ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఇటీవల ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే గత కొంత కాలంగా.... Source: జాతీయ | 1 Feb 2008 | 6:32 am
సుహానీ, యశ్వంత్లు హీరో, హీరోయిన్లుగా నిర్మితమవుతున్న కృషి చిత్రం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. శివాజీ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పేకేటి సుబ్రమల్లేశ్వరరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 1 Feb 2008 | 6:29 am
ఫిబ్రవరి 13న జరిగే రథసప్తమికి ఘనంగా శ్రీస్వామి వారి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల దేవస్థానం సన్నద్దమవుతోంది. ఆనవాయితీగా అదే రోజు సూర్యజయంతి కూడా వస్తుండటంతో వేకువ జామున సూర్యప్రభ వాహనాన్ని అధిష్టిస్తూ... Source: ఏపీ న్యూస్ | 1 Feb 2008 | 6:21 am
యూత్ఫుల్, మాస్ ఎంటర్టైనమెంట్ చిత్రాల్లో హీరోగా ప్రేక్షకుల ఆదరణను పొందిన నటుడు రవితేజ హీరోగా..కొత్త చిత్రం రూపొందనుంది. అగ్రనటుల సరసన కథానాయికగా నటించి తన అందాలతో కుర్రకారు గుండెల్లో గుబులుపుట్టిస్తున్న నటీమణి అనుష్క... Source: వినోదం | 1 Feb 2008 | 5:46 am
ఈశాన్య భారతాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కట్టుబడి వుందని ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నామని స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో వున్న ప్రధాని ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం... Source: జాతీయ | 1 Feb 2008 | 5:02 am
బీవీ రమణ దర్శకత్వ సారథ్యాన రూపొందుతున్న ఒంటరి చిత్రాన్ని పోకూరి బాబురావు నిర్మించారు. గొపీచంద్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో భావన హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి దాదాపు... Source: వినోదం | 1 Feb 2008 | 4:55 am
రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో శుక్రవారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్లో వంద కోడిగుడ్ల ధర... Source: Yahoo! Telugu: Business | 1 Feb 2008 | 3:48 am
దేశంలోని ప్రధాన మార్కెట్లలో గురువారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి.
ముంబాయి
మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం... Source: Yahoo! Telugu: Business | 1 Feb 2008 | 3:40 am
హైదరాబాదులోని నవ్యనాటక సమితి, చిక్కడపల్లి ఆధ్యర్యంలో 41వ జాతీయస్థాయి నృత్యపోటీల్లో భాగంగా గురువారం ఉత్తమ నృత్యాన్ని ప్రదర్శించిన భిలాయ్కు చెందిన జి. రతీష్ బాబును సత్కరించారు. ఈ సందర్భంగా ఎ.పి డైరెక్టర్ ఫర్ లైబ్రరసీ డా. రవీంద్రనాదన్ మాట్లాడుతూ... Source: ఏపీ న్యూస్ | 31 Jan 2008 | 3:29 pm
ఒంగోలు ఏరువాక ప్రారంభోత్సవంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజలపై వరాలు జల్లు కురిపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ విజయం సాధిస్తే రైతులకు మేలు చేసే పలు కార్యక్రమాలను చేపడతామన్నారు Source: ఏపీ న్యూస్ | 31 Jan 2008 | 3:10 pm
లియో ఎంటర్టైన్మెంట్స్పై బి.రామకృష్ణ, బిల్లా దివ్య కలిసి నిర్మిస్తోన్న జంక్షన్ చిత్రం జామైంది. ఇదేదో మామూలు సినిమా అయితే పెద్దగా పట్టింపులుండేవి కావు. అగ్రరచయితలు పరుచూరి బ్రదర్స్ తమ శిష్యుడ్ని దర్శకుడిగా చూడాలన్న కోరిక ఒకవైపు, తమ వారసుడు... Source: వినోదం | 31 Jan 2008 | 2:49 pm
ఆర్టీసీలో మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల భర్తీకి రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమ్మతించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆర్టీసీ అవసరాల మేరకు సిబ్బందిని నియమించాలన్న ప్రతిపాదన పట్ల ఆయన సానుకూల వైఖరి ప్రదర్శించినట్లు ఆ వర్గాలు... Source: ఏపీ న్యూస్ | 31 Jan 2008 | 1:55 pm