క్షీణించిన స్టాక్ మార్కెట్: 110 పాయింట్ల నష్టం

స్టాక్ మార్కెట్‌‌‌ బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ గురువారం ముగింపులో 110 పాయింట్లు బలహీనపడి 17649 పాయింట్ల నష్టంతో ముగిసింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచి నిప్టీ కూడా 30 పాయింట్లు బలహీనపడి 5137 పాయింట్లు నష్టంతో ముగిసింది....
Source: Yahoo! Telugu: Business | 31 Jan 2008 | 11:35 am

నాగాలాండ్‌లో ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ సమీక్ష

నాగాలాండ్‌లో మార్చి 5న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి ఏర్పట్లపై సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆ రాష్ట్రంలో పర్యటించనుంది. ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎన్ గోపాలస్వామి ఆధ్వర్యంలో ఎన్నికల కమిషనర్లు నవీన్ బీ చావ్లా, ఎస్‌వై...
Source: జాతీయ | 31 Jan 2008 | 6:06 am

అరుణాచల్‌లో నేడు ప్రధాని పర్యటన

ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అరుణాచల్‌ప్రదేశ్‌లో తొలిసారిగా నేడు ఆ హోదాలో మన్మోహన్ సింగ్ పర్యటించనున్నారు. రెండు రోజుల ఈ పర్యటనలో ప్రధాని కొన్ని కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల...
Source: జాతీయ | 31 Jan 2008 | 5:14 am

మైనారిటీ విద్యార్ధులకు ఉపకారవేతనాలు

దేశవ్యాప్తంగా ఉన్న మైనారిటీ విద్యార్ధులందరికీ ఉపకారవేతనాలు మంజూరు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్ధిక మంత్రి పీ చిదంబరం వెల్లడించారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రైవేటు కళాశాలల్లో 1 నుంచి పదోతరగతి వరకు చదువుతున్న సుమారు...
Source: జాతీయ | 31 Jan 2008 | 4:17 am

చెరువులకు భారీ మరమ్మత్తులు

త్వరలో 21 జిల్లాల్లో చెరువులకు భారీ మరమ్మత్తులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ అంశంతో పాటు నీటి పారుదలకు సంబంధించి ఆశాఖ వారితో ప్రత్యేక సమీక్షా సమేశంలో రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్...
Source: ఏపీ న్యూస్ | 31 Jan 2008 | 3:44 am

రాష్ట్రంలోని కోడిగుడ్లు మార్కెట్‌లలో ధరల వివరాలు

రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో గురువారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర...
Source: Yahoo! Telugu: Business | 31 Jan 2008 | 2:32 am

దేశంలోని బులియన్ మార్కెట్‌లలో ధరల వివరాలు

దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో బుధవారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి. ముంబాయి మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం...
Source: Yahoo! Telugu: Business | 31 Jan 2008 | 2:29 am

జనవరి 31, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 31 Jan 2008 | 2:20 am

బాలాపూర్‌లో భారీ దోపిడీ: రూ. 50 లక్షల బంగారం చోరీ

హైదరాబాద్ శివార్లలోని బాలాపూర్‌లోని పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. అక్కడ పక్కపక్కనే ఉన్న ఇద్దరు శాస్త్రవేత్తల ఇళ్ళలో ఈ దోపిడీ జరిగినట్టు పోలీసులు తెలిపారు...
Source: Yahoo! Telugu: News | 30 Jan 2008 | 12:16 pm

నీటిపారుదల శాఖలో మార్పులు: ప్రభుత్వ నిర్ణయం

రాష్ట్రంలో నీటిపారుదల శాఖలో మార్పులు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎత్తిపోతలు, చిన్న నీటిపారుదల శాఖల పని తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బుధవారం అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు....
Source: Yahoo! Telugu: News | 30 Jan 2008 | 12:01 pm

చెన్నై ప్రత్యేక సీబీఐ కోర్టుచే తెల్గీకి పదేళ్ల కఠిన కారాగార శిక్ష

చెన్నైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు బుధవారం నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణ ప్రధాన సూత్రధారి అబ్దుల్ కరీం తెల్గీకి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కారాగార శిక్షతో పాటు కోర్టు తెల్గీకి మూడు కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
Source: Yahoo! Telugu: News | 30 Jan 2008 | 11:53 am

రాజశేఖర్‌పై దాడితో సంబంధం లేదు: బచ్చు రాజా

సినీ నటుడు రాజశేఖర్‌పై జరిగిన దాడికి, తనకు ఎలాంటి సంబంధం లేదని హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన బచ్చు రాజా స్పష్టం చేశాడు. దాడి జరిగిన సమయంలో అసలు తాను హైదరాబాద్‌లోనే లేనని పేర్కొన్నాడు. ఈ దాడి కేసులో....
Source: ఏపీ న్యూస్ | 30 Jan 2008 | 11:37 am

అరుణాచల్ విద్యుత్ ప్రాజెక్టుకు రేపు ప్రధాని శంకుస్థాపన

అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపాదిత దెబాంగ్ బహుళార్థసాధక జల విద్యుత్ ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. 3000 మెగావాట్ల సామర్థ్యం గల ఈ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రధాని
Source: Yahoo! Telugu: News | 30 Jan 2008 | 11:13 am

పశ్చిమబెంగాల్ బర్డ్‌ఫ్లూ: వ్యాధి ప్రభావం తగ్గుముఖం

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఇటీవల వెలుగుచూసిన ప్రమాదకర బర్డ్‌ఫ్లూ వ్యాధిని నియంత్రించేందుకు తాము కూడా సాయం చేస్తామని గురువారం అమెరికా ప్రకటించింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కోళ్ల హననం కూడా తగ్గుముఖం పట్టిందని
Source: Yahoo! Telugu: News | 30 Jan 2008 | 10:48 am

త్రిపుర ఎన్నికల ప్రక్రియ ప్రారంభం: ఈసీ నోటిఫికేషన్ జారీ

త్రిపుర రాష్ట్రంలో వచ్చే నెలలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ బుధవారం అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఈశాన్య రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా ఎన్నికల సంఘం (ఈసీ) ఈ ప్రక్రియను
Source: Yahoo! Telugu: News | 30 Jan 2008 | 10:47 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |