హైదరాబాద్ శివార్లలోని బాలాపూర్లోని పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. అక్కడ పక్కపక్కనే ఉన్న ఇద్దరు శాస్త్రవేత్తల ఇళ్ళలో ఈ దోపిడీ జరిగినట్టు పోలీసులు తెలిపారు... Source: Yahoo! Telugu: News | 30 Jan 2008 | 12:16 pm
రాష్ట్రంలో నీటిపారుదల శాఖలో మార్పులు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎత్తిపోతలు, చిన్న నీటిపారుదల శాఖల పని తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బుధవారం అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.... Source: Yahoo! Telugu: News | 30 Jan 2008 | 12:01 pm
చెన్నైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు బుధవారం నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణ ప్రధాన సూత్రధారి అబ్దుల్ కరీం తెల్గీకి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కారాగార శిక్షతో పాటు కోర్టు తెల్గీకి మూడు కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. Source: Yahoo! Telugu: News | 30 Jan 2008 | 11:53 am
సినీ నటుడు రాజశేఖర్పై జరిగిన దాడికి, తనకు ఎలాంటి సంబంధం లేదని హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన బచ్చు రాజా స్పష్టం చేశాడు. దాడి జరిగిన సమయంలో అసలు తాను హైదరాబాద్లోనే లేనని పేర్కొన్నాడు. ఈ దాడి కేసులో.... Source: ఏపీ న్యూస్ | 30 Jan 2008 | 11:37 am
అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపాదిత దెబాంగ్ బహుళార్థసాధక జల విద్యుత్ ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. 3000 మెగావాట్ల సామర్థ్యం గల ఈ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రధాని Source: Yahoo! Telugu: News | 30 Jan 2008 | 11:13 am
స్టాక్ మార్కెట్ బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ బుధవారం సాయంత్రం 4.00 గంటల సమయంలో 333 పాయింట్లు క్షీణించి 17759 పాయింట్ల నష్టంతో ముగిసింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచి నిప్టీ కూడా 113 పాయింట్లు బలహీనపడి 51568 పాయింట్ల... Source: Yahoo! Telugu: Business | 30 Jan 2008 | 11:12 am
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఇటీవల వెలుగుచూసిన ప్రమాదకర బర్డ్ఫ్లూ వ్యాధిని నియంత్రించేందుకు తాము కూడా సాయం చేస్తామని గురువారం అమెరికా ప్రకటించింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కోళ్ల హననం కూడా తగ్గుముఖం పట్టిందని Source: Yahoo! Telugu: News | 30 Jan 2008 | 10:48 am
త్రిపుర రాష్ట్రంలో వచ్చే నెలలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ బుధవారం అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఈశాన్య రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా ఎన్నికల సంఘం (ఈసీ) ఈ ప్రక్రియను Source: Yahoo! Telugu: News | 30 Jan 2008 | 10:47 am
కోట్లాది రూపాయల విలువ చేసే నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణంలో అబ్దుల్ కరీం తెల్గీకి మద్రాసు ప్రత్యేక కోర్టు పదేళ్ళ జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా తెల్గీకి మూడు కోట్ల రూపాయల మేరకు జరిమానా విధిస్తూ స్పెషల్ జడ్జి ఎన్.వేలు.... Source: జాతీయ | 30 Jan 2008 | 10:17 am
భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత భద్రను కేంద్ర ప్రభుత్వం సమీక్షనుంది. వీరిద్దరికి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, ఇతర తీవ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి వుందని కేంద్ర ఇంటలిజెన్స్.... Source: జాతీయ | 30 Jan 2008 | 10:08 am
జాతిపిత మహాత్మాగాంధీ 60వ వర్ధంతి సందర్భంగా జాతి యావత్తు ఆయనకు ఘన నివాళి అర్పించింది. ఈ సందర్భంగా ఇనాళ్లు భధ్రపరిచిన గాంధీజీ చితాభస్మాన్ని సకల లాంఛనాలతో సముద్రంలో కలిపివేశారు. Source: Yahoo! Telugu: News | 30 Jan 2008 | 10:06 am
ప్రత్యేక తెలంగాణ కోసం కార్యాచరణను రూపొందించనున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణపై బీజేపీకి స్పష్టమైన వైఖరి ఉందని, ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాలంటూ అధిష్టానం.... Source: Yahoo! Telugu: News | 30 Jan 2008 | 9:50 am
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కిడ్నీల కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న అమిత్ కుమార్ కెనడాకు పరారైనట్టు వార్తలు వస్తున్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసే కిడ్నీలను కుమార్ విదేశాలకు తరలించిన వ్యవహారంపై.... Source: జాతీయ | 30 Jan 2008 | 9:46 am
నటుడు రాజశేఖర్పై జరిగిన దాడిలో తన ప్రమేయం లేదని బచ్చురాజా ప్రకటించారు. అలాగే తాను వడ్డేపల్లి అనుచరుడినంటూ పేర్కొనడాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా తోసిపుచ్చారు. Source: Yahoo! Telugu: News | 30 Jan 2008 | 9:42 am
తమ సమస్యలను పరిష్కరించటంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ కాంట్రాక్ట్ అధ్యాపకులు బుధవారం మహా ధర్నా చేపట్టారు. తాము ప్రారంభించిన ఈ ధర్నాను రెండు రోజుల పాటు కొనసాగించనున్నట్టు వారు తెలిపారు.... Source: Yahoo! Telugu: News | 30 Jan 2008 | 9:30 am
తమ పార్టీలో బ్రాహ్మణులకు పది శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంపై పార్టీ సమావేశంలో చర్చిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బివి.రాఘవులు తెలిపారు. అలాగే సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు కేటాయించాలని.... Source: ఏపీ న్యూస్ | 30 Jan 2008 | 5:47 am
వచ్చే నెల రెండో తేదీన జరగాల్సిన మంత్రి వర్గ సమావేశం ఎనిమిదో తేదీ వరకు వాయిదా పడింది. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి వచ్చే నాలుగు, ఐదు తేదీల్లో ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. అందువల్లే మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసినట్టు ప్రభుత్వ.... Source: ఏపీ న్యూస్ | 30 Jan 2008 | 5:32 am
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కోళ్ళ పరిశ్రమకు అపారనష్టం కలిగించిన బర్డ్ఫ్లూ వ్యాధి తాజాగా మరికొన్ని ప్రాంతాలకు విస్తరించింది. ముఖ్యంగా హౌరా, బిర్బుమ్, నడియా జిల్లాల్లో పాక్షికంగా వున్న ఈ వ్యాధి, ప్రస్తుతం ఆయా జిల్లాల్లోని ఎక్కువ ప్రాంతాలకు... Source: జాతీయ | 30 Jan 2008 | 4:48 am
రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో బుధవారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్లో వంద కోడిగుడ్ల ధర... Source: Yahoo! Telugu: Business | 30 Jan 2008 | 2:44 am
దేశంలోని ప్రధాన మార్కెట్లలో మంగళవారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి.
ముంబాయి
మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం Source: Yahoo! Telugu: Business | 30 Jan 2008 | 2:40 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 30 Jan 2008 | 2:29 am
ఐసీ 814 విమానం హైజాక్ కేసుపై తీర్పును పాటియాలాలోని సీబీఐ న్యాయస్థానం ఫిబ్రవరి ఐదవ తేదీకి వాయిదా వేసింది. 1999 సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన 180 మంది ప్రయాణికులతో భారతీయ విమానం నేపాల్లో హైజాక్కు గురైన సంగతి తెలిసిందే. హైజాక్ సూత్రధారులు... Source: జాతీయ | 29 Jan 2008 | 2:01 pm