శనివారం జరిగిన 59వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌర పురస్కారమైన భారతరత్నకు అర్హులైన వారిని కేంద్రప్రభుత్వం ప్రకటించలేదు. దీంతో గడచిన ఏడు సంవత్సరాలుగా భారత రత్న పురస్కారానికి ఒక్క భారతీయులు కూడా... Source: జాతీయ | 26 Jan 2008 | 11:20 am
తీవ్రవాద ప్రభావితమైన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 59వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ప్రశాంతంగా ముగిసాయి. జమ్మూలో గల ఎమ్ఏఎమ్ స్టేడియంలో రాష్ట్ర గవర్నర్ మాజీ లెఫ్ట్నెంట్ గవర్నర్ ఎస్ కే సిన్హా త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. తీవ్రవాదుల దాడులు... Source: జాతీయ | 26 Jan 2008 | 11:06 am
రాజకీయ నాయకులకు జాతీయ పురస్కారాలను ప్రకటించడం ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలను ఇచ్చే సంప్రదాయానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. 59వ గణతంత్ర దినోత్సవాన్ని... Source: ఏపీ న్యూస్ | 26 Jan 2008 | 8:15 am
సప్తవర్ణాలను ఆవిష్కరిస్తున్న భారతీయ సాంస్కృతిక వైభవం, సాయుధ సంపత్తిని ప్రపంచానికి చాటిచెప్పిన త్రివిధ దళాల కవాతు ప్రదర్శనతో దేశరాజధాని న్యూఢిల్లీలో 59వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి భవన్... Source: జాతీయ | 26 Jan 2008 | 7:13 am
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి, కేంద్రమంత్రికి శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన పదవులు.... Source: ఏపీ న్యూస్ | 26 Jan 2008 | 6:16 am
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎన్ డీ తివారీ, రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. సర్వసత్తాక, సామ్యవాద మరియు ప్రజాస్వామ్య గణతంత్ర సమాజంగా దేశాన్ని రూపొందించుకునే క్రమంలో జాతి పిత మహాత్మా గాంధీ ప్రవచించి, అమలుపరిచిన అహింసామంత్రమే... Source: ఏపీ న్యూస్ | 26 Jan 2008 | 5:18 am
శనివారం గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భద్రతా దళాలు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టాయి. ప్రత్యేకించి జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాలు భారీ ఎత్తున మోహరించాయి. దేశ రాజధానిలో జరిగే రిప్లబిక్ డే పారేడ్కు ముఖ్య అతిథిగా... Source: జాతీయ | 26 Jan 2008 | 5:05 am
వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు ఇచ్చే "పద్మ" అవార్డులను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని రెండో అత్యున్నత పురస్కారమైన "పద్మ విభూషణ్" అవార్డును మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ను వరించింది. అలాగే కోట్లాది... Source: జాతీయ | 25 Jan 2008 | 3:15 pm
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డిపై తాను ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని నిజామాబాద్ ఎంపీ మధు యాష్కీ స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల.... Source: ఏపీ న్యూస్ | 25 Jan 2008 | 12:42 pm
మహిళా ఓటర్లకు గాలం వేసేందుకు భారతీయ జనతా పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లును తెరపైకి తెచ్చింది. దేశ శాసన, చట్ట సభల్లో మహిళామణులకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్..... Source: జాతీయ | 25 Jan 2008 | 12:13 pm
కొద్ది గంటల్లో రిపబ్లిక్డే వచ్చేస్తోంది... అదిగో పార్టీ ప్రకటన వెలువడబోతోంది. ఇదిగో రిపబ్లిక్డేనాడు ప్రకటిస్తాడని ఇన్నాళ్లుగా మీడియా రకరకాల కథనాలతో పేజీలకు పేజీలు నింపేస్తోంది. శుక్రవారం హైదరాబాద్ చిరుపార్టీ ప్రకటనలపై ఎంతో సాఫీగా చర్చలు... Source: వినోదం | 25 Jan 2008 | 12:12 pm
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతస్థానం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు పూర్తి మద్దతు ఇవ్వనున్నట్టు ఫ్రాన్స్ ప్రకటించింది. అలాగే అణు సహకార రంగంలో భారత్-ఫ్రాన్స్ దేశాలు వ్యూహాత్మకంగా ముందుకుసాగాలని నిర్ణయించినట్టు.... Source: జాతీయ | 25 Jan 2008 | 11:52 am