దేశ రాజధానిలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదా (ఏఐఐఏ)ను ఎర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రివర్గం తెలిపింది. స్వయం ప్రతిపత్తితో ఢిల్లీలో ఈ ఆయుర్వేదా ఇనిస్టిట్యూట్ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం గురువారం Source: Yahoo! Telugu: News | 24 Jan 2008 | 10:32 am
రెండురోజుల అధికారిక పర్యటన కోసం ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ శుక్రవారం భారత్కు రానున్నారు. ఇరుదేశాల సంబంధాలను మెరుగుపర్చుకునే దిశగా ఆయన ఈ పర్యటనకు విచ్చేస్తున్నారు. Source: Yahoo! Telugu: News | 24 Jan 2008 | 10:31 am
వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ వీసా గడువును మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరింత కాలం తస్రీమ్ భారత్లో నివశించడానికి మార్గం సులభమైంది.... Source: Yahoo! Telugu: News | 24 Jan 2008 | 10:28 am
ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ జోగీందర్ జస్వంత్ సింగ్ అరుణాచల్ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా నియమించబడ్డారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. Source: Yahoo! Telugu: News | 24 Jan 2008 | 10:21 am
దేశ రాజధానిలో చలిగాలుల తీవ్రత ఇంకా తగ్గుముఖం పట్టలేదు. హిమాలయాల నుంచి వీస్తున్న శీతల పవానాల కారణంగా న్యూఢిల్లీలో అత్యల్ప ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో రాజధాని Source: Yahoo! Telugu: News | 24 Jan 2008 | 10:11 am
రానున్న ఐదేళ్లలో రూ. పదివేల కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్టు ఆదిత్య బిర్లా రిటైల్ లిమిటెడ్ తెలిపింది. 320 బిలియన్ డాలర్ల భారత రిటైల్ మార్కెట్లో తమ స్థానాన్ని మరింత పటిష్ట పరుచుకునేలా ఈ పెట్టుబడులు పెట్టనున్నామని ఆ సంస్థ వెల్లడించింది. Source: Yahoo! Telugu: Business | 24 Jan 2008 | 9:54 am
అసోం రాష్ట్రంలోని బాస్కా జిల్లాలో గురువారం ఓ మహిళతో సహా మొత్తం 38 మంది ఉల్ఫా తీవ్రవాదులు ఆర్మీ ఎదుట లొంగిపోయారు. నాయన్ కకోటీ నేతృత్వంలోని తీవ్రవాద బృందం రెడ్ హోర్న్ డివిజన్లోని 21 మౌంటైన్ బ్రిడ్జ్ హెడ్క్వార్టర్స్లో Source: Yahoo! Telugu: News | 24 Jan 2008 | 9:52 am
ఇండియా- పాకిస్థాన్- ఇరాన్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టుపై భారత్ ఆసక్తి కలిగి ఉందని పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవ్రా తెలిపారు. కోట్లాది రూపాయలతో సుమారు 2775కిమీల పొడవున ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టుపై తాము ఆసక్తితో ఉన్నామని వెల్లడించారు. Source: Yahoo! Telugu: Business | 24 Jan 2008 | 9:30 am
మాఫియా కింగ్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడిగా పేరుగాంచిన మాఫియా డాన్ బ్రిజేష్ సింగ్ను ఢిల్లీ స్పెషల్ సెల్ విభాగం గురువారం భువనేశ్వర్లో అరెస్టు చేసింది. గత కొన్ని దశాబ్దాలుగా పరారీలో వున్న బ్రిజేష్ సింగ్పై దేశంలోని పలు కోర్టులు జారీ చేసిన.... Source: జాతీయ | 24 Jan 2008 | 9:14 am
దేశవ్యాప్తంగా ప్రధాన తపాలా కార్యాలయాల్లో ఎయిర్ డెక్కెన్ విమాన టికెట్ల అమ్మకం జరగనుంది. సరికొత్త రీతిలో ఎయిర్ డెక్కన్ ఈ ప్రక్రియకు శుక్రవారం శ్రీకారం చుట్టనుంది.
గత కొంత కాలంగా మధ్యతరగతికి చెందిన వారు కూడా... Source: Yahoo! Telugu: Business | 24 Jan 2008 | 8:54 am
ప్రారంభంలో పుంజుకున్న స్టాక్ మార్కెట్ బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ గురువారం మధ్యాహ్నం 1.15 గంటల సమయానికి 314 పాయింట్లు బలహీనపడి 17280 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచి నిప్టీ... Source: Yahoo! Telugu: Business | 24 Jan 2008 | 8:17 am
చైనా ఆర్థిక వృద్ధి రేటు పదమూడేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. నాలుగో త్రైమాసికంలో కొంత మందగించినప్పటికీ, 2007లో మొత్తంపై 11.4శాతం వృద్ధి రేటు నమోదు చేసుకున్నామని ప్రభుత్వం ఓ నివేదికలో తెలిపింది.
అలాగే దశాబ్ధకాలంలో అత్యధికంగా 4.8శాతానికి చేరిందని... Source: Yahoo! Telugu: Business | 24 Jan 2008 | 8:04 am
ప్రముఖ ఆటోమొబైల్ బ్యాటరీల ఉత్పత్తి సంస్థ అమర రాజా ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రూ.30 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను అమర రాజా బుధవారం ప్రకటించింది.... Source: Yahoo! Telugu: Business | 24 Jan 2008 | 7:42 am
తాము అధికారంలోకి వస్తే బీసీలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు ఇస్తామని తెలుగుదేశం పార్టీ (తెదేపా) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు ఉచితంగా ఇళ్లు, సబ్సిడీ ధరలకు విద్యుత్తును అందిస్తామని చంద్రబాబు... Source: ఏపీ న్యూస్ | 24 Jan 2008 | 6:15 am
వచ్చే పార్లమెంట్ సమావేశంలో బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా జవహర్లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జేఐపీఎమ్ఈఆర్) ను స్వయంప్రతిపత్తి గల విద్యాసంస్థగా హోదా కల్పించనున్నట్లు కేంద్ర ఆరోగ్య... Source: జాతీయ | 24 Jan 2008 | 6:11 am
తాము అధికారంలోకి వస్తే వరికి కనీస మద్ధతు ధర కల్పిస్తామని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్నాధ్ సింగ్ వెల్లడించారు. అంతే కాక వ్యవసాయ బుణాల్లోను రాయితీ కల్పిస్తామని ఆయన హమీ ఇచ్చారు.
సంబల్పూర్లో తొలి... Source: జాతీయ | 24 Jan 2008 | 5:53 am
రాష్ట్ర హోంశాఖ మంత్రి కె జానారెడ్డి కుమారుని వివాదంలోకి లాగిన భూమి మంత్రికి చెందినదిగా పోలీసు విచారణలో తేలిందని నగర తూర్పు మండలం పోలీసు డిప్యూటీ కమీషనర్ బుధవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న 290/ఏ ప్లాటు... Source: ఏపీ న్యూస్ | 24 Jan 2008 | 5:14 am
జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవ పెరేడ్ను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా దేశరాజధాని న్యూఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పలు ప్రభుత్వ రక్షణ దళాలు పూర్తి చేశాయి. పూర్తి స్థాయి గోప్యతా వ్యవస్థను నిర్వహిస్తున్నప్పటికీ... Source: జాతీయ | 24 Jan 2008 | 4:12 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 24 Jan 2008 | 2:11 am
పశ్చిమ బెంగాల్లో మరో రెండు జిల్లాలకు బర్డ్ఫ్లూ వ్యాపించినట్లు అధికార వర్గాలు బుధవారం ప్రకటించాయి. దీంతో రాష్ట్రంలో సగ భాగం బర్డ్ఫ్లూ గుప్పెట్లో భయాందోళనలకు గురవుతున్నది. రాష్ట్ర ఆరోగ్య శాఖ అందించిన విశ్వసనీయ సమాచారాన్ని అనుసరించి... Source: జాతీయ | 23 Jan 2008 | 12:16 pm
తమిళనాడులోని భారీ వంతెన నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రాష్ట్రంలోని శివగంగ జిల్లాలో అంజుకొట్టై సరఫరా ఛానెల్ మీదుగా జాతీయ రహదారి 210పై సుమారు రూ.161.09 లక్షలతో ఈ వంతెన నిర్మాణం జరుగుతుందని కేంద్ర రోడ్డు రవాణా మరియు... Source: జాతీయ | 23 Jan 2008 | 11:57 am
ఖమ్మం జిల్లా, తెక్కల్లపల్లి గ్రామానికి సమీపంలో గల సిద్ధార్థ అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన ఒక నక్సలైటు మృతి చెందినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. తమ రోజు కార్యకలాపాలలో భాగంగా ప్రత్యేక పోలీసు... Source: ఏపీ న్యూస్ | 23 Jan 2008 | 10:47 am
శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట గ్రామానికి అభయారణ్యం హోదా కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్లు రాష్ట్ర అటవీశాఖ మంత్రి శతృచర్ల విజయరామరాజు ప్రకటించారు. మంగళవారం ఏనుగుల దాడిలో మరణించిన ఈశ్వరరావు కుటుంబాన్ని మంత్రి... Source: ఏపీ న్యూస్ | 23 Jan 2008 | 8:37 am
కరీంనగర్కు సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. గోదావరి ఖని నుంచి వస్తున్న లారీ, హైదరాబాద్ నుంచి వస్తున్న పత్తి లారీని ఢీకొన్నాయని కరీంనగర్ సీఐ గణపతి జాదవ్ మీడియాతో అన్నారు. ప్రమాదంలో లారీకి... Source: ఏపీ న్యూస్ | 23 Jan 2008 | 8:12 am
ఏడాది క్రితం వరకు క్రికెటర్ యువరాజ్ సింగ్తో చెట్టాపట్టాలేసుకు తిరిగిన నటి కిమ్ శర్మ అతనికి కటీఫ్ చెప్పిన సంగతి తెలిసిందే కదా! అయితే ఇటీవల యువరాజు పదుకునేతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వచ్చిన వార్తలను విన్నదగ్గర్నుంచి కిమ్ కస్సుబుస్సులా... Source: వినోదం | 23 Jan 2008 | 7:54 am
తెలుగుదేశం పార్టీ (తెదేపా) బుధవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన బీసీ గర్జనలో పాల్గొనే నిమిత్తం తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులు తోడు రాగా భారీ ర్యాలీతో ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి వరంగల్కు... Source: ఏపీ న్యూస్ | 23 Jan 2008 | 7:50 am
Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080124_india_telugu.php on line 8
Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080124_india_telugu.php on line 8
Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080124_india_telugu.php on line 8
Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080124_india_telugu.php on line 8