స్టాక్ మార్కెట్ బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ సోమవారం సాయంత్రం 4.00 గంటలకు ప్రాంతంలో 1408 పాయింట్లు బలహీనపడి 17605 పాయింట్లు నష్టంతో ముగిసింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచి నిప్టీ కూడా 496 పాయింట్లు... Source: Yahoo! Telugu: Business | 21 Jan 2008 | 11:34 am
భారత్తో అడిలైడ్లో జరిగే నాలుగో టెస్టులో తమ ఫాస్ట్ బౌలర్ షాన్ తైత్ చక్కగా రాణిస్తాడని ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. పెర్త్ టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించనప్పటికీ, అడిలైడ్ పిచ్ మాత్రం అతని బౌలింగ్కు చక్కగా... Source: Yahoo! Telugu: News | 21 Jan 2008 | 11:18 am
రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. తిరుపతిలో సోమవారం ఉదయం ఆయన విలేకరులతో... Source: Yahoo! Telugu: News | 21 Jan 2008 | 11:15 am
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచి సెన్సెక్స్ సోమవారం 1440 గంటల సమయంలో 2,049.74 పాయింట్ల నష్టపోయి భారీగా పతనమైంది. అమ్మకపు ఒత్తిళ్లకు బలహీనమైన అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం తోడవడంతో... Source: Yahoo! Telugu: Business | 21 Jan 2008 | 11:05 am
భారత పర్యటనలో ఉన్న బ్రిటన్ ప్రధాని గోర్డాన్ బ్రౌన్కు ఢిల్లీ విశ్వవిద్యాలయం డాక్టరేటును ప్రధానం చేసింది. సామాజిక, విద్యారంగాల్లో బ్రౌన్ చేసిన సేవలకు గుర్తింపుగా ఢిల్లీ విశ్వవిద్యాలయం ఈ డాక్టరేటును ప్రధానం చేసింది. Source: Yahoo! Telugu: News | 21 Jan 2008 | 10:24 am
ఫోటోవోల్టియెక్ సెల్స్ తాలూకు సామర్ధ్యాన్ని మెరుగుపరిచే దిశగా సౌరశక్తిపై పరిశోధన, భూకంపాలను ముందుగానే గుర్తించడానికి తోడ్పడే విద్యుత్ అయస్కాంత ప్రక్రియపై అధ్యయనం చేయడం ద్వారా నోబెల్ బహుమతిని సాధించే అవకాశం ఉందని మాజీ రాష్ట్రపతి ఏ పీ జే అబ్దుల్ కలామ్.. Source: జాతీయ | 21 Jan 2008 | 10:23 am
ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ సత్యం కంప్యూటర్స్ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రూ.433.63 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను సత్యం బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో... Source: Yahoo! Telugu: Business | 21 Jan 2008 | 10:10 am
బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్పై దాడి కేసులో ఎమ్ఐఎమ్ పార్టీకి చెందిన ముగ్గురు శాసనసభ్యులు సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, అఫ్సర్ ఖాన్, మొజం ఖాన్లతో పాటు దాడికి సహకరించిన ఎనిమిది మంది పార్టీ కార్యకర్తలపై హైదరాబాద్ పోలీసులు 31 పేజీల ఛార్జ్ షీటును.... Source: ఏపీ న్యూస్ | 21 Jan 2008 | 9:58 am
ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీ డబుల్స్ విభాగాల్లో సానియా జంటలు ముందంజ వేయగా, లియాండర్ పేస్ జోడీ నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో ప్రపంచ మాజీ నెంబర్ వన్ వీనస్ విలియమ్స్కు ముచ్చెమటలు పట్టించిన సానియా డబుల్స్లో... Source: Yahoo! Telugu: News | 21 Jan 2008 | 9:44 am
రాష్ట్రంలోని ఈఎస్ఐ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న 2103 వైద్యులు మరియు పారామెడికల్ సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేయవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి సోమవారం సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. అలాగే తిరుపతిలోని 50 పడకల ఆసుపత్రిని.... Source: ఏపీ న్యూస్ | 21 Jan 2008 | 9:27 am
జిల్లా పోస్టాఫీసుల్లో గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల విక్రయం సోమవారం ప్రారంభమైంది. 197 ఖాళీల భర్తీకి ఉద్ధేశించిన ఈ దరఖాస్తులను ఫిబ్రవరి 8లోపు సమర్పించాల్సి ఉంది.
ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించిన 197 పోస్టులు... Source: Yahoo! Telugu: News | 21 Jan 2008 | 9:19 am
పశ్చిమ బెంగాల్లో విస్తారంగా వ్యాపించి లక్షల సంఖ్యలో కోళ్లను పొట్టన పెట్టుకున్న బర్డ్ ఫ్లూ వ్యాధి ఆంధ్రప్రదేశ్లో సైతం వ్యాపించిందనే పుకార్లు ఉభయ గోదావరి జిల్లాలలో షికార్లు చేస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాలలో కోళ్ల ఫారమ్ యజమానులు... Source: ఏపీ న్యూస్ | 21 Jan 2008 | 9:13 am
మండల దీక్ష ముగియడంతో శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సోమవారం మూసివేశారు. ఆగమన శాస్త్ర బద్ధంగా సాంప్రదాయ పూజలు నిర్వహించిన తర్వాత దేవాలయాన్ని మూసివేశారు. Source: Yahoo! Telugu: News | 21 Jan 2008 | 8:08 am
హైదరాబాద్, విజయవాడల మధ్య ఎక్స్ప్రెస్ హైవే ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఈ మార్గంలో ఉన్న జాతీయ రహదారిని ఎక్స్ప్రెస్ హైవేగా మార్చనున్నామని ఆయన వెల్లడించారు. Source: Yahoo! Telugu: News | 21 Jan 2008 | 7:47 am
ఇజ్రాయెల్కు చెందిన పోలారిస్ ఉపగ్రహాన్ని శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరీక్ష కేంద్రానికి చెందిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సోమవారం విజయవంతంగా ప్రయోగించింది. ఖచ్చితంగా ఉదయం 09:17 గంటలకు నారింజ రంగు జ్వాలలను విరజిమ్ముతూ... Source: జాతీయ | 21 Jan 2008 | 7:39 am
పోలార్ ఉపగ్రహ వాహక నౌక(పీఓఎస్ఎల్వీ-సీ10) ద్వారా ఇజ్రాయిల్కు చెందిన పోలరైస్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించినట్టు ఇస్రో వర్గాలు వెల్లడించాయి.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం(షార్) నుంచి సోమవారం ఉదయం... Source: Yahoo! Telugu: News | 21 Jan 2008 | 7:36 am
వచ్చే మూడేళ్లలో రూ. 24వేల కోట్లను భారత్లో పెట్టుబడిగా పెట్టనున్నామని ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఎస్సార్ తెలిపింది. దేశంలో తమ వినియోగ దారుల సంఖ్యను వంద మిలియన్లకు చేర్చే ఉద్ధేశ్యంతో ఈ పెట్టుబడులు పెట్టనున్నామని వెల్లడించింది. Source: Yahoo! Telugu: Business | 21 Jan 2008 | 6:16 am
నాసిక్లో ఆదివారం రాత్రి జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 36 మంది మృతి చెందారు. నాశిక్లో గల సప్త్శ్రింగి పుణ్యక్షేత్రం నుంచి తిరుగు ప్రయాణంలో వెళ్తున్న భక్తులు బృందం ఉన్న బస్సు హఠాత్తుగా ఇరుకుగా ఉన్న లోయలో పడిపోయింది.
దీంతో ఇంత... Source: జాతీయ | 21 Jan 2008 | 4:09 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 ని.లకు భక్తి గీతాలు. 06.0 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2008 | 2:33 am
రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో సోమవారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్లో వంద కోడిగుడ్ల ధర... Source: Yahoo! Telugu: Business | 21 Jan 2008 | 2:21 am
దేశంలోని ప్రధాన మార్కెట్లలో శనివారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి.
ముంబాయి
మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం... Source: Yahoo! Telugu: Business | 21 Jan 2008 | 2:17 am
రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బ్రిటన్ ప్రధాని గార్డెన్ బ్రౌన్ ఆదివారం భారత్కు విచ్చేశారు. బ్రౌన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ పర్యటనకు రావడం ఇదే ప్రప్రథమం. ఈ పర్యటనలో ఆయన భారత్-బ్రిటన్ దేశాల సంబంధాలతో పాటు.. Source: జాతీయ | 20 Jan 2008 | 10:31 am
తమిళనాడు రాష్ట్ర అభివృద్ధి వెనుక తెలుగు వారి పాత్ర కీలకంగా ఉందని మన రాష్ట్ర శాసనసభ సభాపతి కేఆర్.సురేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వున్న తెలుగువారు అన్ని రకాలుగా తమ వంతు కృషి చేస్తున్నారని ఆయన.... Source: ఏపీ న్యూస్ | 20 Jan 2008 | 10:10 am
పొరుగుదేశాల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులు స్వదేశ అంతర్గత భద్రతపై ప్రభావం చూపుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా దేశాల్లో నెలకొంటున్న పరిస్థితులను నిశింతంగా పరిశీలిస్తూ.. ఎప్పటికపుడు అప్రమత్తంగా.... Source: జాతీయ | 20 Jan 2008 | 8:07 am
గోవా రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నలుగురు ఎమ్మేల్యేలు శాంతించారు. కాంగ్రెస్ అధిష్టానంతో వారు జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో గోవా సంక్షోభం... Source: జాతీయ | 20 Jan 2008 | 6:54 am
రిలయన్స్ పవర్ వాటా ధరను రూ. 450లుగా నిర్ణయించామని అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ ప్రకటించారు. అలాగే రిటైల్ మదుపుదార్లకు రూ. 430లకే అందించాలని నిర్ణయించామని వెల్లడించారు. Source: Yahoo! Telugu: Business | 20 Jan 2008 | 6:08 am
దేశంలో పెట్రోల్, డీజల్ ధరల పెంపుపై కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. ధరల పెంపుపై రెండు సార్లు భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఒక తుది నిర్ణయానికి రాలేక పోయింది. యూపీఏలోని కీలక భాగస్వామ్య పార్టీలైన వామపక్షాలు.... Source: జాతీయ | 20 Jan 2008 | 5:59 am
శ్రీహరికోటలోని సతీష్ థావన్ ఆంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ ప్రయోగాన్ని సోమవారం నిర్వహించనున్నారు. ఇజ్రాయేల్కు చెందిన పొలారిస్ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ ద్వారా రోదసీలో ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం.... Source: ఏపీ న్యూస్ | 20 Jan 2008 | 5:51 am
అనీల్ అంబానీ గ్రూపుకు చెందిన రిలయన్స్ పవర్ ఐపీవో తన షేర్లకు రూ.7.5 లక్షల కోట్ల విలువైన బిడ్లను ఆకర్షించి చరిత్ర సృష్టించింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్ఐఐ) నుంచి ఈ ఐపీవోకు మొత్తం డిమాండ్లో సగానికిపైగా Source: Yahoo! Telugu: Business | 19 Jan 2008 | 4:51 pm
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో 'తెలంగాణా' సవాళ్లు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలంగాణాలోని తన నియోజకవర్గమైన రామన్న పేట నుంచి పోటీ చేయాలని రామన్న పేట నియోజక వర్గ శాసన సభ్యుడు... Source: ఏపీ న్యూస్ | 19 Jan 2008 | 12:13 pm
వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలోని పేదలకు 10 లక్షరాల ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి ప్రకటించారు. తిరుపతిలో శనివారం నాలుగవ విడత భూపంపిణీని ప్రారంభించారు. నాలగవ విడుత భూపంపిణీలో భాగంగా రాష్ట్రంలో 1,60,000 ఎకరాలను... Source: ఏపీ న్యూస్ | 19 Jan 2008 | 11:41 am
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కోరినట్లుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయవతికి ప్రత్యేక భద్రత బృందం (ఎస్పీజీ) సభ్యులతో భద్రతను కల్పించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రస్తుత పరిస్థితులలో ఎస్పీజీ యాక్టును సవరించే అవకాశం లేదని... Source: జాతీయ | 19 Jan 2008 | 6:52 am
మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై జోరుగా సన్నాహాలు సాగుతున్నట్టు కోలీవుడ్ పరిశ్రమ వర్గాల సమాచారం. ఇందులో భాగంగా చిరంజీవి సోదరుడు నాగేంద్ర బాబు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలకు చెందిన అభిమాన సంఘాలకు చెందిన నేతలను... Source: ఏపీ న్యూస్ | 19 Jan 2008 | 6:41 am
అందమైన ముఖం, చిక్కటి నవ్వుతో ఇట్టే ఆకర్షించే హీరోయిన్ స్నేహా. గ్లామర్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే శృంగారభరిత సన్నివేశాలకు, ముద్దు సీన్లకు మాత్రం ఆమడదూరంలో ఉండే ఈ భామ.. తాజాగా ఆ కోవలో చేరింది. హీరోలతో.... Source: వినోదం | 18 Jan 2008 | 7:40 am
గంగోత్రి చిత్రంలో ఏమీ తెలీనివాడిలా నటించి.. ఆర్య, హ్యాపీ వంటి చిత్రాలతో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు అల్లుఅర్జున్. వైవిధ్యనటనతో ఎంతో మంది అభిమానుల ఆధరాభిమానాలను పొందాడు. చిత్రచిత్రానికి ఎదుగుతూ చిత్ర సీమలో తన కంటూ ఓ స్టార్... Source: వినోదం | 18 Jan 2008 | 5:40 am
సంక్రాంతి పండుగ సందడిలో అక్కడి వాతావరణం మహా హుషారుగా ఉంది. అయితే అమెరికా నుంచి వచ్చిన వసంత్ మనసంతా ఓ పల్లెటూరివైపు లాగుతోంది. ఇంటర్... ఆ తర్వాత బీటెక్... వెంటే అమెరికాలో ఉద్యోగం లభించటంతో అమ్మానాన్నల మాటను... Source: Yahoo! Telugu: Entertainment | 18 Jan 2008 | 5:25 am
తెలుగు చిత్ర పరిశ్రమలోని నిర్మాతల్లో మెగా ప్రొడ్యూసర్ చలసాని అశ్వనీదత్. అలాగే తమిళంలో సూపర్స్టార్గా నీరజనాలు అందుకుంటున్న హీరో రజనీకాంత్. వీరిద్దరి కాంబినేషన్లో తెలుగులో తొలిసారిగా కొత్త చిత్రం రానుంది. ఈ చిత్రానికి 'చంద్రముఖి'.... Source: వినోదం | 16 Jan 2008 | 1:21 pm
తన వస్త్రధారణపై వివాదం నెలకొన్న నేపథ్యంలో తమిళులకు, రాష్ట్రంలోని హిందువులకు ప్రముఖ నటి శ్రియ బుధవారం క్షమాపణ చెప్పింది. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణానిధికి క్షమాపణ లేఖను పంపుతున్నట్లు మీడియాతో తెలిపింది. సంచలన చిత్రంగా ప్రజాదారణ... Source: వినోదం | 16 Jan 2008 | 12:33 pm
ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన వాన చిత్రం సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ బేనరుపై చిత్రీకరించారు. నూకారపు సూర్యప్రకాష్రావు, ఎంఎస్... Source: వినోదం | 16 Jan 2008 | 11:18 am
కన్నడ మాతృక ముంగారమళై చిత్రానికి తెలుగుదనాన్ని అద్ది ఈ సంక్రాంతికి వాన గా కురిపించిన ఎంఎస్ రాజు చిత్రం ఏ మేరకు విజయం సాధిస్తుందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు Source: Yahoo! Telugu: Entertainment | 16 Jan 2008 | 10:11 am
సుందరం: అవున్రా మీ ఆవిడ.. మీ అమ్మా రోజు పోట్లాడుకుంటారటుగా... మరి ఆ సమయంలో నువ్వెక్కడ నిలుచుంటావు రా.. మావా..
శివం : నేనా.. అదేంటి మావా సింపుల్.. గోడపక్క నిలుచుంటా.. అంతే... Source: వినోదం | 16 Jan 2008 | 9:51 am
చిత్ర సీమలో సరైన బ్రేక్ పాయింట్ లేక పాట్లు పడుతున్న ఛార్మికి మంత్ర చిత్రం అనూహ్యంగా విజయం సాధించడంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది. వైవిధ్య నటిగా ఇప్పటికే ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న ఈమె మంత్ర చిత్రంలో కూడా వెరైటీ పాత్రను పోషించింది... Source: వినోదం | 16 Jan 2008 | 7:17 am
మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి దర్శకత్వం అంటే ఏ దర్శకుడైనా ఎంతో ఉన్నతంగా భావిస్తారు. మరి చిరంజీవి అంటే అశేషాంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నవాడు కదా.. ఇంక ఆయన చిత్ర మంటే చెప్పాలా.. అందుకు తగ్గ శ్రమ ఉంటుంది. అలాగే కీర్తి... Source: వినోదం | 16 Jan 2008 | 6:54 am
విక్టరీ వెంకటేష్ హీరోగా గతంలో లక్ష్మీ వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన నల్లమలువు శ్రీనివాస్ (బుజ్జీ) మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన తులసీ చిత్రం తరువాత వెంకటేషన్ నటిస్తున్న చిత్రం ఇదే. ఈ సినిమాకు Source: Yahoo! Telugu: Entertainment | 15 Jan 2008 | 11:37 am
ప్రముఖ హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ హీరోగా నటించిన రాంబో- 4 సినిమా ఈ నెల 25న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆయన నటించిన చిత్రాలన్నింటికీ పెద్ద క్రేజ్ ఉండే విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆధారంగానే ఒకప్పుడు Source: Yahoo! Telugu: Entertainment | 15 Jan 2008 | 11:37 am
ఈ పండుగనాడు సంక్రాంతి సంబరమంతా పిల్లలదే. సంక్రాంతి పండుగలో తొలి రోజైన భోగి నాడు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసి, సాయంత్రం భోగిపండ్లు పోయించుకుని పిల్లలు సంతోషంగా గడుపుతారు.... Source: Yahoo! Telugu: Religion | 14 Jan 2008 | 5:18 am
యువరత్న బాలకృష్ణ హీరోగా భారీ అంచానాలతో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక్కమగాడు చిత్రం చతికిలబడింది. చాలాకాలం నుంచి సరైన హిట్ కోసం వేచిచూస్తున్న బాలకృష్ణ, ఆయన అభిమానులు పెద్దఎత్తున Source: Yahoo! Telugu: Entertainment | 13 Jan 2008 | 10:32 am
గృహ నిర్మాణం అనేది ఒకటి రెండు రోజుల్లో జరిగే పని కాదు. కావున గృహ నిర్మాణ సమయంలోనే పనులన్నీ వాస్తు రీత్యా జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం. అటువంటు సమయంలో... Source: Yahoo! Telugu: Entertainment | 12 Jan 2008 | 12:17 pm
సూపర్ చిత్రం ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన అనుష్క తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు పొందింది. బెంగళూరుకులో కళాశాల చదువును పూర్తిచేసుకున్న ఈ కన్నడ భామ యోగా నేర్చుకుంది. అనంతరం యోగ టీచర్గా పనిచేస్తూ వచ్చింది. ఒక రోజు అనుకోకుండా... Source: Yahoo! Telugu: Entertainment | 12 Jan 2008 | 4:44 am
కాంతారావు రకరకాల వ్యాపారాలు చేశాడు. ఏ వ్యాపారమూ అతడికి కలసిరాలేదో, కష్టపడి చేయలేదో కానీ నష్టాలే వచ్చాయ్. ''దాదాపు నలభై అయిదేళ్ళ నిండుతున్నాయి. సగం జీవితం పూర్తికావస్తున్నా సక్రమంగా ఏ వ్యాపారంలోనూ... Source: Yahoo! Telugu: Religion | 5 Jan 2008 | 4:12 am
కోడిపుంజు అరుపుతో ఆ కుగ్రామంతోపాటు సత్తిరెడ్డి మేలుకున్నాడు. అయితే తన పక్కలో వెచ్చగా ఏదో తగలటంతో కంబళి తొలగించి ముఖం బయటపెట్టాడు. వెచ్చగా ముడుచుకుని పడుకుని ఉన్న కుక్క పిల్ల కనబడింది. అంతే ఒక్క ఉదుటున Source: Yahoo! Telugu: Religion | 2 Jan 2008 | 2:34 pm
బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి దంపతుల కుమారుడు. 1990లో వెడితెరకు పరిచయమైన అంజలి చిత్రానికి జాతీయ అవార్డును సాధించుకున్నాడు. అనంతరం... Source: Yahoo! Telugu: Religion | 28 Dec 2007 | 10:22 am
మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. అకస్మాతుగా ఎదురయ్యే శకునమే మంచి శకునం. మీరు ఇంటి నుంచి బయటకు ఎక్కడికైనా బయలుదేరే సమయంలో పసుపు,... Source: Yahoo! Telugu: Religion | 17 Dec 2007 | 11:10 am
మనం చెప్పుకుంటున్నది ఒకప్పటి పురాణ కథే అయినా అందులో ఎంతో అర్థం దాగి ఉంది. గర్వం ఎంతటివారినైనా అంతమొందస్తుంది అన్న నానుడి వలే తనకు అన్ని విద్యలు తెలుసని,... Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 3:39 pm
నరక చతుర్థిలో చతుర్థి అంటే ముక్తి అని అర్థం. తన చేష్టలతో మళ్లోకాలను ముప్పతిప్పలు పెట్టిన నరకాసురుని వధతో లోకాలన్నీ తిరిగి పునరుజ్జీవనం పొంది అతని బారి నుండి విముక్తిని పొందాయి. Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 1:39 pm
దీపావళి పండుగ రావడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయని మన పురాణాలు చెపుతున్నాయి. ముఖ్యంగా రామాయణం, భారతం మరియు భాగవతాలను చదివితే మీకు ఆ కథలు తెలుస్తాయి. Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 1:36 pm
Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080121_india_telugu.php on line 12
Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080121_india_telugu.php on line 12
Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080121_india_telugu.php on line 12
Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080121_india_telugu.php on line 12