ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి: ప్రముఖుల నివాళి

ప్రముఖ సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే రాష్ట్రానికి చెందిన ప్రముఖులు కూడా రామారావుకు నివాళులు అర్పించారు.
Source: Yahoo! Telugu: News | 18 Jan 2008 | 10:18 am

ధర్మపురి దోషులకు ఉరిశిక్ష నిలిపివేత: సుప్రీం ఆదేశం

ధర్మపురి బస్సు దహనం కేసులో ముగ్గురు దోషులకు మద్రాసు హైకోర్టు ఖరారు చేసిన ఉరిశిక్ష అమలును సుప్రీం కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. దోషులు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్న స్పెషల్ లీవ్ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది....
Source: Yahoo! Telugu: News | 18 Jan 2008 | 10:14 am

ఐటీఏ ఆధ్వర్యాన చెన్నైలో తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు

చెన్నైలో శనివారం నుంచి ఇండియన్ తెలుగు అసోసియేషన్ (ఐటీఏ) ఆధ్వర్యంలో తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగుతాయని ఐటీఏ వ్యవస్థాపక
Source: Yahoo! Telugu: News | 18 Jan 2008 | 9:51 am

రాజీవ్ స్వగృహా పథకానికి ఎస్‌బీఐ రుణం: శాలిని మిశ్రా

రాజీవ్ స్వగృహా నిర్మాణానికి తొలి దశలబ్దిదారులకు రుణ సౌకర్యం కల్పించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ముందుకు వచ్చింది. అందుకోసం ఫిబ్రవరి 19 20 తేదీలలో ఎస్‌బీఐ రుణమేళా నిర్వహిస్తున్నట్లు రాజీవ్....
Source: Yahoo! Telugu: Business | 18 Jan 2008 | 9:36 am

నష్టాల్లో స్టాక్ మార్కెట్: 101 పాయింట్ల నష్టం

స్టాక్ మార్కెట్‌‌‌ బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ శుక్రవారం మధ్యాహ్నం 2.00 గంటలకు ప్రాంతంలో 101 పాయింట్లు బలహీనపడి 19600 పాయింట్లు నష్టంతో కొనసాగుతున్నాయి. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచి నిప్టీ కూడా...
Source: Yahoo! Telugu: Business | 18 Jan 2008 | 9:12 am

డీఎల్‌ఎఫ్, గాయత్రి ప్రాజెక్ట్స్ మధ్య అవగాహన ఒప్పందం

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్‌ఎఫ్‌తో కలిసి హైదరాబాద్‌కు చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ సంయుక్త సంస్థను చేసేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఏడాదికి రూ. వెయ్యి కోట్ల విలువైన రోడ్లు...
Source: Yahoo! Telugu: Business | 18 Jan 2008 | 7:42 am

బీసీల సంక్షేమానికి ప్రత్యేక కమిటీ: రఘువీరా రెడ్డి

రాష్ట్రంలో బీసీల సమస్యలను అధ్యయం చేసేందుకు ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటుచేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. ఆయన గురువారం ఉదయం క్యాంపు కార్యాలయంలో...
Source: Yahoo! Telugu: News | 18 Jan 2008 | 7:26 am

రిలయన్స్ పవర్‌‌కు భారీ స్థాయిలో బిడ్లు

అనిల్ అంబానీ సారథ్యంలోని ఏడీఏ గ్రూపు కంపెనీల్లో రిలయన్స్ పవర్ లిమిటెడ్ భారీ స్థాయిలో బిడ్లను కైవసం చేసుకుంది. దేశంలో కెల్లా అతి భారీ తొలి పబ్లిక్ ఆఫర్ అయిన రిలయన్స్ ఫవర్ ఐపీఓ మూడో రోజు రూ. 2.34 లక్షల కోట్ల విలువైన...
Source: Yahoo! Telugu: Business | 18 Jan 2008 | 7:15 am

సింగూరులో టాటాల భూసేకరణ న్యాయబద్ధమే: హైకోర్టు

సింగూరులో టాటా గ్రూపు ప్రతిష్టాత్మంగా చేపట్టిన చిన్న కార్ల ప్లాంటు కోసం జరిగిన భూసేకరణ న్యాయబద్ధమేనని కలకత్తా హైకోర్టు శుక్రవారం తెలిపింది. కలకత్తా హైకోర్టు టాటా గ్రూపు సింగూరులో జరిపిన భూసేకరణ న్యాయబద్ధమేనని తీర్పు
Source: Yahoo! Telugu: News | 18 Jan 2008 | 7:11 am

రాజమండ్రిలో నంది నాటకోత్సవాలు: 18న ప్రారంభం

రాజమండ్రిలో నంది నాటకోత్సవాలు ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర సమాచారశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గురువారం సచివాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఫిబ్రవరి...
Source: Yahoo! Telugu: News | 18 Jan 2008 | 7:09 am

ఐఐటీ కోచింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం: సుధారాణి

ఈ ఏదాది విద్యాసంవత్సరానికిగాను ఐఐటీతోపాటు ఇంటర్ ఎంపీసీ, జేఈఈ కోచింగ్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్పప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి జె.సుధారణి గురువారం తెలిపారు....
Source: Yahoo! Telugu: News | 18 Jan 2008 | 6:57 am

నేడు ఆంధ్రుల ఆరాధ్య నటుడు ఎన్టీఆర్ వర్ధంతి

ఆంధ్రుల ఆరాధ్య నటుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్థంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. భాగ్యనగరిలోని ఎన్టీఆర్ ఘాట్‌కు ఆయన కుటుంబసభ్యుతో పాటు తెదేపా అధినేత....
Source: ఏపీ న్యూస్ | 18 Jan 2008 | 6:56 am

ఐదో తరగతి వరకు మాతృ భాషలోనే బోధన: జయప్రకాశ్

రాష్ట్రంలో ఐదో తరగతి వరకు విద్యార్థులకు మాతృ భాషలోనే బోధన జరగాలని లోక్‌సత్తా జాతీయ సమన్వయకర్త జయప్రకాష్ నారాయణ్ తెలిపారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు....
Source: Yahoo! Telugu: News | 18 Jan 2008 | 6:33 am

పెట్రో ధరల పెంపుకు ప్రధాని ఆర్థిక సలహా మండలి సూచన

ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి గురువారం కేంద్ర ప్రభుత్వానికి దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచాలని సూచించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బాగా పెరిగిన కారణంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు
Source: Yahoo! Telugu: Business | 18 Jan 2008 | 6:10 am

ముగిసిన ఆటో ఎక్స్‌పో: రూ. 20 వేల కోట్ల వ్యాపారం

తొమ్మిదో ఆటో ఎక్స్‌పో‌లో గురువారం రూ. 20 వేల కోట్ల వ్యాపారం జరిగింది. దాదాపు రెండు వేల సంస్థలు పాల్గొన్న ఈ ఆటో ఎక్స్‌పోను మొత్తం 18 లక్షల మంది సందర్శించినట్టు నిర్వాహకులు తెలిపారు....
Source: Yahoo! Telugu: Business | 18 Jan 2008 | 6:10 am

పెట్రోలియం ధరలపై రెండు రోజుల్లో మళ్లీ సమావేశం

దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంపుపై ఓ నిర్ణయం తీసుకునేందుకు గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ బృందం (జీవోఎం) సమావేశం అసంపూర్తిగా ముగిసింది. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపుపై ఈ సమావేశంలో ఎటువంటి
Source: Yahoo! Telugu: Business | 18 Jan 2008 | 6:01 am

సంక్రాంతి పూబంతిని చేరుకున్న చిన్నోడు

సంక్రాంతి పండుగ సందడిలో అక్కడి వాతావరణం మహా హుషారుగా ఉంది. అయితే అమెరికా నుంచి వచ్చిన వసంత్ మనసంతా ఓ పల్లెటూరివైపు లాగుతోంది. ఇంటర్... ఆ తర్వాత బీటెక్... వెంటే అమెరికాలో ఉద్యోగం లభించటంతో అమ్మానాన్నల మాటను...
Source: Yahoo! Telugu: Business | 18 Jan 2008 | 5:25 am

రేపటి నుంచి అంతర్జాతీయ పతంగుల పండుగ

అంతర్జాతీయ పతంగుల పండుగ మంగళూరులోని పనంబూర్ సముద్రతీరంలో ప్రారంభంకానుంది. శనివారం నుంచి ప్రారంభమయ్యే ఈ పండుగ ఆదివారంతో ముగుస్తుంది. ఇందులో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పతంగుల.....
Source: జాతీయ | 18 Jan 2008 | 5:19 am

నందిగ్రామ్‌లో బీయూపీసీ కార్యకర్తల గృహాలకు నిప్పు

గత ఏడాది రగలిన నందిగ్రామ్‌ కార్చిచ్చు ఇంకా కొనసాగుతూనేవుంది. తాజాగా భూమి ఉచ్ఛద్ ప్రతిరోధ్ కమిటి (బీయూపీసి)కి చెందిన ఐదుగురు కార్యకర్తల గృహాలను సీపీఎం కార్యకర్తలు తగులబెట్టారు. ఈ సంఘటనతో నందిగ్రామ్‌లో వాతావరణం....
Source: జాతీయ | 18 Jan 2008 | 5:15 am

బర్డ్‌ఫ్లూ భయం: కొనసాగుతున్న కోళ్ళ సంహరణ

పశ్చిమబెంగాల్ రాష్ట్ర కోళ్ళ పరిశ్రమకు బర్డ్‌ఫ్లూ వ్యాధి అపారనష్టాన్ని కలిగించింది. తాజాగా మరో జిల్లాలో ఈ వ్యాధి లక్షణాలను కనుగొన్నారు. దీంతో ఆ జిల్లా వ్యాప్తంగా ఉన్న కోళ్లను కూడా సంహరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత రెండు రోజులుగా....
Source: జాతీయ | 18 Jan 2008 | 4:38 am

గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించం: అద్వానీ

గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయిన పక్షంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోదని ఆ పార్టీ అగ్రనేత అద్వానీ స్పష్టం చేశారు. దీనిపై ఆయన గురువారం బెంగుళూరులో విలేకరులతో మాట్లాడుతూ.. గోవాలోని ముఖ్యమంత్రి దిగంబర్ కామత్....
Source: జాతీయ | 18 Jan 2008 | 4:10 am

జనవరి 18, 2007 టీవీ కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 గంటలకు భక్తిగీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 08.45 ని.లకు టెలీ షాపింగ్...
Source: Yahoo! Telugu: Entertainment | 18 Jan 2008 | 2:54 am

అధికారంలోకి వస్తే తొమ్మిగంటల విద్యుత్: బాబు

తమ పార్టీ అధికారంలోకి వస్తే తొమ్మిది గంటల పాటు నాణ్యత కలిగిన విద్యుత్తును అందజేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అయితే ఈ అవకాశం పగటి వేళలకు మాత్రమే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు...
Source: ఏపీ న్యూస్ | 17 Jan 2008 | 1:38 pm

పౌల్ట్రీ దిగుమతులను నిషేధించిన త్రిపుర

పశ్చిమ బెంగాల్‌లో బర్డ్ ఫ్లూ వ్యాధి బయటపడిన నేపథ్యంలో పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులను త్రిపుర ప్రభుత్వం గురువారం నిషేధించింది. అంతేకాక రాష్ట్రవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ పట్ల అప్రమత్తం కావలసిందిగా కోరుతూ రాష్ట్ర పశుగణాభివృద్ధి శాఖ హెచ్చరికలు జారీ చేసింది...
Source: జాతీయ | 17 Jan 2008 | 9:59 am

వ్యవసాయ రుణాల మాఫీకి భారీ కేటాయింపు: కేంద్రం

వ్యవసాయ రుణాల మాఫీ నిమిత్తం అదనంగా రూ. 530.06 కోట్ల కేటాయింపుకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక మరియు కేరళ రాష్ట్రాలలోని 31 జిల్లాలలో వ్యవసాయ రుణాల పొందిన రైతులుకు తాజా కేటాయింపు లబ్ది...
Source: జాతీయ | 17 Jan 2008 | 9:37 am

ఇందిరమ్మ పథకానికి తొలి ప్రాధాన్యత: వైఎస్

ఇందిరమ్మ పథకాన్ని అనుసరించి బడుగు బలహీన వర్గాలకు ఉపకరించే గృహాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి పాలనాయంత్రాంగాన్ని ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో....
Source: ఏపీ న్యూస్ | 17 Jan 2008 | 7:15 am

రెండో ఎస్సార్సీపై ప్రధానితో ఏకీభవిస్తాం: వీరప్ప మొయిలీ

సర్వత్రా సంచలనం రేకెత్తిస్తున్న రెండో ఎస్సార్సీ ప్రతిపాదనను అటక ఎక్కించేందుకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) చర్యలు ప్రారంభించింది. ఇందుకు తొలి అంకంగా సాక్షాత్తూ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రెండో ఎస్సార్సీకి ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో...
Source: ఏపీ న్యూస్ | 17 Jan 2008 | 6:56 am

నటశేఖర కృష్ణకు 'కళాప్రపూర్ణ' పురస్కారం

తెలుగు చలన చిత్ర సీమలో గ్లామరస్‌ నటుడు, నటశేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణకు కళాప్రపూర్ణ పురస్కారం వరించింది. తెలుగు చలన చిత్ర సీమకు ఆయన చేసిన సేవకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసి సత్కరించింది. విశాఖప...
Source: వినోదం | 17 Jan 2008 | 6:22 am

రీరికార్డింగ్ కార్యక్రమాల్లో ఒంటరి

ఈతరం ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న ఒంటరి చిత్రం పోకూరి బాబు రావు నిర్మాణ సారథ్యంలో రూపొందుతోంది. బీవీ రమణ దర్శకత్వ సారథ్యాన రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం షూటింగ్ పూర్తయి రీరికార్డింగ్, స్పెషల్ ఎఫెక్ట్స్...
Source: వినోదం | 17 Jan 2008 | 5:13 am

మైనారిటీల కోటాపై ప్రభుత్వంలో భిన్న స్వరాలు

మైనారిటీలకు రిజర్వేషన్ల కేటాయింపుకు సంబంధించిన ఎటువంటి ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పరిశీలనలో లేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అర్జున్ సింగ్ బుధవారం స్పష్టం చేశారు. అయితే ఇందుకు పూర్తి విరుద్ధంగా విద్యాసంస్థలు మరియు ప్రభుత్వ...
Source: జాతీయ | 17 Jan 2008 | 5:05 am

కోళ్ళ దిగుమతిని నిషేధించిన ఒరిస్సా

పశ్చిమ బెంగాల్ నుంచి కోళ్ళ దిగుమతిని ఒరిస్సా ప్రభుత్వం నిషేధించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలడంతో ఒరిస్సా ప్రభుత్వం నిషేధం విధించినట్లు పశు గణాభివృద్ధి మరియు వెటర్నరీ సేవల డైరక్టర్ విష్ణుపాద సేథీ బుధవారం తెలిపారు...
Source: జాతీయ | 17 Jan 2008 | 4:49 am

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు: 12 మంది మృతి

రాష్ట్రంలోని నల్గొండ, గుంటూరు మరియు తూర్పు గోదావరి జిల్లాలలో బుధవారం చోటు చేసుకున్న నాలుగు రోడ్డు ప్రమాదాలలో 12 మంది మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. తూర్పు గోదావరి జిల్లాలో గల కొండగట్టూర్ గ్రామం సమీపంలో లారీ బోల్తాపడటంతో...
Source: ఏపీ న్యూస్ | 17 Jan 2008 | 4:18 am

శివాజీ-వైజయంతీల "సూపర్" కాంబినేషన్

తెలుగు చిత్ర పరిశ్రమలోని నిర్మాతల్లో మెగా ప్రొడ్యూసర్‌ చలసాని అశ్వనీదత్. అలాగే తమిళంలో సూపర్‌స్టార్‌గా నీరజనాలు అందుకుంటున్న హీరో రజనీకాంత్. వీరిద్దరి కాంబినేషన్‌లో తెలుగులో తొలిసారిగా కొత్త చిత్రం రానుంది. ఈ చిత్రానికి 'చంద్రముఖి'....
Source: వినోదం | 16 Jan 2008 | 1:21 pm

అసభ్య వస్త్రధారణపై క్షమాపణ చెప్పిన శ్రియ

తన వస్త్రధారణపై వివాదం నెలకొన్న నేపథ్యంలో తమిళులకు, రాష్ట్రంలోని హిందువులకు ప్రముఖ నటి శ్రియ బుధవారం క్షమాపణ చెప్పింది. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణానిధికి క్షమాపణ లేఖను పంపుతున్నట్లు మీడియాతో తెలిపింది. సంచలన చిత్రంగా ప్రజాదారణ...
Source: వినోదం | 16 Jan 2008 | 12:33 pm

ప్రేమ త్యాగం ప్రధానాంశంగా వాన చిత్రం

ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన వాన చిత్రం సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ బేనరుపై చిత్రీకరించారు. నూకారపు సూర్యప్రకాష్‌రావు, ఎంఎస్...
Source: వినోదం | 16 Jan 2008 | 11:18 am

తెలుగువారిని తడపలేకపోయిన కన్నడ వాన

కన్నడ మాతృక ముంగారమళై చిత్రానికి తెలుగుదనాన్ని అద్ది ఈ సంక్రాంతికి వాన గా కురిపించిన ఎంఎస్ రాజు చిత్రం ఏ మేరకు విజయం సాధిస్తుందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jan 2008 | 10:11 am

కాంగ్రెస్ కాదంటే రాజీనామాలు: కేసీఆర్

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని మార్చి ఆరో తేదీలోగా ప్రకటించాలని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు. అలాకాని పక్షంలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు...
Source: ఏపీ న్యూస్ | 16 Jan 2008 | 10:11 am

గోడపక్కన నిలబడుకుంటాను

సుందరం: అవున్రా మీ ఆవిడ.. మీ అమ్మా రోజు పోట్లాడుకుంటారటుగా... మరి ఆ సమయంలో నువ్వెక్కడ నిలుచుంటావు రా.. మావా.. శివం : నేనా.. అదేంటి మావా సింపుల్.. గోడపక్క నిలుచుంటా.. అంతే...
Source: వినోదం | 16 Jan 2008 | 9:51 am

కోటిరూపాయలిస్తే కాదంటానా: ఛార్మి

చిత్ర సీమలో సరైన బ్రేక్ పాయింట్ లేక పాట్లు పడుతున్న ఛార్మికి మంత్ర చిత్రం అనూహ్యంగా విజయం సాధించడంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది. వైవిధ్య నటిగా ఇప్పటికే ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న ఈమె మంత్ర చిత్రంలో కూడా వెరైటీ పాత్రను పోషించింది...
Source: వినోదం | 16 Jan 2008 | 7:17 am

ప్రతిష్టాత్మక చిత్ర దర్శకుని కోసం వేట

మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి దర్శకత్వం అంటే ఏ దర్శకుడైనా ఎంతో ఉన్నతంగా భావిస్తారు. మరి చిరంజీవి అంటే అశేషాంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నవాడు కదా.. ఇంక ఆయన చిత్ర మంటే చెప్పాలా.. అందుకు తగ్గ శ్రమ ఉంటుంది. అలాగే కీర్తి...
Source: వినోదం | 16 Jan 2008 | 6:54 am

నా వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది: దేవేందర్

ప్రత్యేక తెలంగాణాపై తాను వెల్లడించిన అభిప్రాయాలను మీడియా వక్రీకరించిందని తెలుగుదేశం సీనియర్ నేత దేవేందర్ గౌడ్ ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు వివరించారు. తెలంగాణాపై గౌడ్ చేసిన వ్యాఖ్యలు....
Source: ఏపీ న్యూస్ | 16 Jan 2008 | 3:57 am

వెంకటేష్ కొత్త సినిమాకు విశాల్- శేఖర్ సంగీతం

విక్టరీ వెంకటేష్ హీరోగా గతంలో లక్ష్మీ వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన నల్లమలువు శ్రీనివాస్ (బుజ్జీ) మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన తులసీ చిత్రం తరువాత వెంకటేషన్ నటిస్తున్న చిత్రం ఇదే. ఈ సినిమాకు
Source: Yahoo! Telugu: Entertainment | 15 Jan 2008 | 11:37 am

25న ప్రేక్షకుల ముందుకు రాంబో- 4గా సిల్వెస్టర్ స్టాలోన్

ప్రముఖ హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ హీరోగా నటించిన రాంబో- 4 సినిమా ఈ నెల 25న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆయన నటించిన చిత్రాలన్నింటికీ పెద్ద క్రేజ్ ఉండే విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆధారంగానే ఒకప్పుడు
Source: Yahoo! Telugu: Entertainment | 15 Jan 2008 | 11:37 am

రెండో ఎస్సార్సీపై తుది నిర్ణయం సోనియాదే: వైఎస్సార్

రెండో ఎస్సార్సీపై చెలరేగిన వివాదానికి కాంగ్రెస్ నేతలు ఇంతటితో ఫుల్‌స్టాఫ్ పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చారు. దీనిపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణా...
Source: ఏపీ న్యూస్ | 15 Jan 2008 | 6:34 am

పిల్లల సరదా తీర్చే భోగి పండుగ

ఈ పండుగనాడు సంక్రాంతి సంబరమంతా పిల్లలదే. సంక్రాంతి పండుగలో తొలి రోజైన భోగి నాడు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసి, సాయంత్రం భోగిపండ్లు పోయించుకుని పిల్లలు సంతోషంగా గడుపుతారు....
Source: Yahoo! Telugu: Religion | 14 Jan 2008 | 5:18 am

అంచనాలు అందుకోలేకపోయిన ఒక్కమగాడు

యువరత్న బాలకృష్ణ హీరోగా భారీ అంచానాలతో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక్కమగాడు చిత్రం చతికిలబడింది. చాలాకాలం నుంచి సరైన హిట్‌ కోసం వేచిచూస్తున్న బాలకృష్ణ, ఆయన అభిమానులు పెద్దఎత్తున
Source: Yahoo! Telugu: Entertainment | 13 Jan 2008 | 10:32 am

పాటల చిత్రీకరణలో వేణుమాధవ్ ప్రేమాభిషేకం

వేణుమాధవ్ హీరోగా స్వయంగా నిర్మిస్తున్న ప్రేమాభిషేకం చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే టాకీతోపాటు ఓ పాట చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం మిగిలిన పాటల చిత్రీకరణను రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుపుకుంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Jan 2008 | 7:31 am

ఆపద మొక్కులవాడి మొక్కులు నెరవేరేనా

నాగబాబు హీరోగా రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో వచ్చిన ఆపదమొక్కులవాడు సినిమా మరో రొటీన్ కథాంశమే. అస్మిత హీరోయిన్‌గా, రాయపాటి శ్రీనివాస్, సాయికుమార్, తనికెళ్ల భరణిలు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా కూడా...
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jan 2008 | 11:27 am

ఇంటిలో ఏ గదులు ఎక్కడ ఉండాలి?

ఇంటిలో పడక గది నైరుతి లేదా నైరుతికి దగ్గరగా దక్షిణ పశ్చిమాల్లో ఉండవచ్చు. పిల్లల పడక గది అయితే వాయవ్య, పశ్చిమం, దక్షిణాల్లో ఉండే విధంగా చూసుకోవాలి. వంట గది ఆగ్నేయంలో ఉండటం శ్రేయస్కరం. హాలు ఇంటి మధ్యలో ఉంటూ ఉత్తరం,...
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jan 2008 | 11:09 am

భర్తలో మార్పు కోసం

కాంతారావు రకరకాల వ్యాపారాలు చేశాడు. ఏ వ్యాపారమూ అతడికి కలసిరాలేదో, కష్టపడి చేయలేదో కానీ నష్టాలే వచ్చాయ్. ''దాదాపు నలభై అయిదేళ్ళ నిండుతున్నాయి. సగం జీవితం పూర్తికావస్తున్నా సక్రమంగా ఏ వ్యాపారంలోనూ...
Source: Yahoo! Telugu: Religion | 5 Jan 2008 | 4:12 am

కుక్క పిల్ల... సత్తిరెడ్డి

కోడిపుంజు అరుపుతో ఆ కుగ్రామంతోపాటు సత్తిరెడ్డి మేలుకున్నాడు. అయితే తన పక్కలో వెచ్చగా ఏదో తగలటంతో కంబళి తొలగించి ముఖం బయటపెట్టాడు. వెచ్చగా ముడుచుకుని పడుకుని ఉన్న కుక్క పిల్ల కనబడింది. అంతే ఒక్క ఉదుటున
Source: Yahoo! Telugu: Religion | 2 Jan 2008 | 2:34 pm

తరుణ్

బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి దంపతుల కుమారుడు. 1990లో వెడితెరకు పరిచయమైన అంజలి చిత్రానికి జాతీయ అవార్డును సాధించుకున్నాడు. అనంతరం...
Source: Yahoo! Telugu: Religion | 28 Dec 2007 | 10:22 am

మంచి, చెడు శకునాలు

మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. అకస్మాతుగా ఎదురయ్యే శకునమే మంచి శకునం. మీరు ఇంటి నుంచి బయటకు ఎక్కడికైనా బయలుదేరే సమయంలో పసుపు,...
Source: Yahoo! Telugu: Religion | 17 Dec 2007 | 11:10 am

దీపావళి పండుగ నేపథ్యం నేర్పే విషయాలు

మనం చెప్పుకుంటున్నది ఒకప్పటి పురాణ కథే అయినా అందులో ఎంతో అర్థం దాగి ఉంది. గర్వం ఎంతటివారినైనా అంతమొందస్తుంది అన్న నానుడి వలే తనకు అన్ని విద్యలు తెలుసని,...
Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 3:39 pm

దీపావళి - నరక చతుర్థి - ప్రాశస్త్యం

నరక చతుర్థిలో చతుర్థి అంటే ముక్తి అని అర్థం. తన చేష్టలతో మళ్లోకాలను ముప్పతిప్పలు పెట్టిన నరకాసురుని వధతో లోకాలన్నీ తిరిగి పునరుజ్జీవనం పొంది అతని బారి నుండి విముక్తిని పొందాయి.
Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 1:39 pm

దీపావళి ప్రచారంలో ఉన్న వృత్తాంతాలు

దీపావళి పండుగ రావడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయని మన పురాణాలు చెపుతున్నాయి. ముఖ్యంగా రామాయణం, భారతం మరియు భాగవతాలను చదివితే మీకు ఆ కథలు తెలుస్తాయి.
Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 1:36 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |

Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080118_india_telugu.php on line 4

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080118_india_telugu.php on line 4

Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080118_india_telugu.php on line 4

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080118_india_telugu.php on line 4