తమిళనాడులో సంక్రాంతిపై 'జల్లికట్టు' నీలి నీడలు

ఒక వైపు దేశ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ కోలాహలంగా సాగుతోంది. అయితే తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగ బోసిపోయింది. ముఖ్యంగా రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లో మునుపటి సంక్రాంతి ఉత్సాహం యువకుల్లో కనిపించలేదు. కారణం.. తమిళుల....
Source: జాతీయ | 15 Jan 2008 | 9:28 am

తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది: దేవేందర్

ప్రత్యేక తెలంగాణాపై తాను వెల్లడించిన అభిప్రాయాలను మీడియా వక్రీకరించిందని తెలుగుదేశం సీనియర్ నేత దేవేందర్ గౌడ్ ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు వివరించారు. తెలంగాణాపై గౌడ్ చేసిన వ్యాఖ్యలు....
Source: ఏపీ న్యూస్ | 15 Jan 2008 | 6:50 am

రెండో ఎస్సార్సీపై తుది నిర్ణయం సోనియాదే: వైఎస్సార్

రెండో ఎస్సార్సీపై చెలరేగిన వివాదానికి కాంగ్రెస్ నేతలు ఇంతటితో ఫుల్‌స్టాఫ్ పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చారు. దీనిపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణా...
Source: ఏపీ న్యూస్ | 15 Jan 2008 | 6:34 am

భారత్‌కు చైనా పౌర అణు సహకారం

పౌర అణు ఇంధన రంగంలో భారత్‌కు అన్ని విధాలా సహకరించేందుకు చైనా సమ్మతించింది. అలాగే ఇరు దేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా ఉన్న సరిహద్దు సమస్యను పరస్పర చర్చలు, ఇరు వర్గాలకు....
Source: జాతీయ | 15 Jan 2008 | 6:25 am

నష్టాల్లో మార్కెట్: సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టం

స్టాక్ మార్కెట్‌లో లాభాల దిశగా పయనించడంతో బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ సోమవారం ముగింపులో 100 పాయింట్లు బలహీనపడి 20729 పాయింట్ల నష్టం ముగిసింది. అయితే నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచి నిప్టీ మాత్రం నామమాత్రంగా...
Source: Yahoo! Telugu: Business | 14 Jan 2008 | 1:28 pm

అధినేత్రితో భేటీకి తెలంగాణా కాంగ్రెస్ నేతల నిర్ణయం

ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుపై ఆ ప్రాంత ప్రజల మనోభావాలను తెలియజేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో రాష్ట్ర నేతలు భేటీ కానున్నారు. రెండో ఎస్సార్సీ వేయడం వల్ల పార్టీకి చేకూరే నష్టాన్ని వారు ఈ సందర్భంగా అధినేత్రికి వివరించాలని....
Source: ఏపీ న్యూస్ | 14 Jan 2008 | 12:21 pm

'వేదనిలయం'లో జయ-మోడీ మంతనాలు

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నివాసమైన పోయస్ గార్డెన్‌లోని వేదనిలయం సోమవారం మరో అత్యంత కీలక భేటీకి వేదికైంది. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన వాక్చాతుర్యంతో కాంగ్రెస్ పార్టీని....
Source: జాతీయ | 14 Jan 2008 | 12:15 pm

ఎస్సార్సీ పేరుతో కాంగ్రెస్ నేతల జిమ్మిక్కులు: చంద్రబాబు

రెండో ఎస్సార్సీ పేరుతో కాంగ్రెస్ నేతలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకు కోసం తన వంతు....
Source: ఏపీ న్యూస్ | 14 Jan 2008 | 12:03 pm

ఆత్మీయతతో కూడిన అవార్డ్ లభించింది: అంజలీదేవి

తనకు వచ్చిన అవార్డులన్నింటిలోకి అక్కినేని పేరుమీద వచ్చిన అవార్డు ఎంతో విలువైనదని నటి అంజలీదేవి పేర్కొన్నారు. ఆత్మీయతతో కూడిన అవార్డు ఇదని ఆమె వ్యాఖ్యానించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Jan 2008 | 10:09 am

'భారతరత్న'ను రాజకీయం చేయడం తగదు: కారత్

దేశ అత్యున్నత పురస్కారమైన 'భారతరత్న' అవార్డును రాజకీయం చేయడాన్ని తాము సహించబోమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ప్రకటించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయికి 'భారతరత్న' ప్రకటించాలని భాజపా అగ్రనేత అద్వానీ....
Source: జాతీయ | 14 Jan 2008 | 7:23 am

సీఎంపీని తొసిరాజన్న యూపీఏ ప్రభుత్వం: బర్ధన్

'కనీస ఉమ్మడి కార్యక్రమా'న్ని (సిఎంపి) తోసిరాజని కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం పని చేస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ.బర్ధన్ ఆరోపించారు. సిఎంపిని గత మూడేళ్లుగా యూపీఏ సక్రమంగా పాటించడం లేదని ఆయన పేర్కొన్నారు. యూపీఏ....
Source: జాతీయ | 14 Jan 2008 | 6:37 am

రెండో ఎస్సార్సీ ప్రస్తావన కాంగ్రెస్‌ కుట్ర: భాజపా

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనూహ్యంగా రెండో ఎస్సార్సీని తెరపైకి తేవడం కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆరోపించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలో....
Source: ఏపీ న్యూస్ | 14 Jan 2008 | 5:38 am

పిల్లల సరదా తీర్చే భోగి పండుగ

ఈ పండుగనాడు సంక్రాంతి సంబరమంతా పిల్లలదే. సంక్రాంతి పండుగలో తొలి రోజైన భోగి నాడు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసి, సాయంత్రం భోగిపండ్లు పోయించుకుని పిల్లలు సంతోషంగా గడుపుతారు....
Source: Yahoo! Telugu: Religion | 14 Jan 2008 | 5:18 am

దేశంలోని బులియన్ మార్కెట్‌లలో ధరల వివరాలు

దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో శనివారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి. ముంబాయి మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం...
Source: Yahoo! Telugu: Business | 14 Jan 2008 | 2:44 am

రాష్ట్రంలోని కోడిగుడ్లు మార్కెట్‌లలో ధరల వివరాలు

రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో సోమవారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర...
Source: Yahoo! Telugu: Business | 14 Jan 2008 | 2:35 am

జనవరి 14, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 ని.లకు భక్తి గీతాలు. 06.0 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు అందరి శ్రేయోభిలాషి, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 14 Jan 2008 | 2:31 am

'భూభారతి' విధి విధానాలు వెల్లడించాలి: బాబు

రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న భూభారతి విధి విధానాలను తక్షణం వెల్లడించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఆయన శనివారం తిరుపతిలో మాట్లాడుతూ.. భూభారతి పేరుతో ప్రభుత్వం రూ.1500 కోట్లను ఖర్చు చేయనున్నట్టు.....
Source: ఏపీ న్యూస్ | 13 Jan 2008 | 7:34 am

కాంగ్రెస్‌లో రెండో ఎస్సార్సీ 'కాకా' ప్రకంపనలు

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు రెండో ఎస్సార్సీని వేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండో ఎస్సార్సీ వేస్తే ఏకంగా లోక్‌సభ...
Source: ఏపీ న్యూస్ | 13 Jan 2008 | 7:16 am

లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకిస్తే ముందడుగు వేయం: ప్రణబ్

భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందానికి వామపక్షాల నుంచి మద్దతు లభించని పక్షంలో యూపీఏ ప్రభుత్వం ముందడుగు వేయబోదని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. అయితే.. ఈ ఒప్పందం అమలుకు వెనకడుగు....
Source: జాతీయ | 13 Jan 2008 | 6:00 am

బీహార్ రాష్ట్ర పర్యటనకు రానున్న మారిషెస్ ప్రధాని

మారిషెస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులామ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం బీహార్ రాష్ట్రానికి రానున్నారు. వచ్చే నెల 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో ఆయన సొంత గ్రామం భోజ్‌పూర్ జిల్లాల్లోని హరిగోయాన్‌ను సందర్శించనున్నట్టు ఆ జిల్లా....
Source: జాతీయ | 13 Jan 2008 | 5:21 am

'టీమ్ ఇండియా' వెనక్కి రావాలి: లాలూ

ఆసీస్ పర్యటనలో ఉన్న భారత జట్టును తక్షణం వెనక్కి రావాలని కేంద్ర రైల్వై శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన న్యూఢిల్లీలో రైల్ భవన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. క్రికెటర్ హర్భజన్ సింగ్‌పై చేసిన జాతి వివక్ష.....
Source: జాతీయ | 12 Jan 2008 | 11:51 am

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: వైఎస్

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని ఎప్పుడూ విస్మరించలేదని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. అలాగే గత ఎన్నికల సమయంలో తమ పార్టీ చేసిన వాగ్ధానాలను ఒక్కొక్కటిగా నెరవేస్తూ వస్తున్నామని ఆయన చెప్పారు. అదిలాబాద్...
Source: ఏపీ న్యూస్ | 12 Jan 2008 | 11:13 am

ఫట్‌మనిపించిన ఒక్క మగాడు

బాలకృష్ణ హీరోగా నటించిన ఒక్కమగాడు చిత్రం వైవిఎస్ చౌదరి దర్శక, నిర్మాణ సారథ్యంలో రూపొందించారు. ఈ చిత్రంలో సిమ్రాన్, అనుష్క, నిషాకొఠారి, అశుతోష్ రాణా, రఘుబాబు, లక్ష్మీపతి తదితరులు నటించారు. కథలోకి వెళితే... వెయ్యిరూపాయిలకో హత్య...
Source: వినోదం | 12 Jan 2008 | 5:37 am

కుటుంబ సభ్యులు నిద్రించే అనువైన దిశలు

మనిషి ఆరోగ్యవంతమైన జీవితానికి నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోవడం వలన గలిగే శారీరక, మానసిక సమస్యలను గురించి అందరికీ తెలిసిందే. సరైన నిద్రకు అనువైన ప్రదేశం చాలా అవసరం. వాస్తు రీత్యా కుంటుంబ సభ్యులు నిర్ణీత దిశల్లో...
Source: Yahoo! Telugu: Business | 12 Jan 2008 | 4:51 am

అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్: ఎడియూరప్ప

కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఆ పార్టీ నేత ఎడియూరప్ప ప్రకటించారు. బెంగుళూరులో పార్టీ కార్యవర్గంతో శుక్రవారం భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ ప్రకటన చేశారు.
Source: Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:32 am

దక్షిణాఫ్రికా బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన వెస్టిండీస్

డర్బడన్‌లో జరిగే మూడో టెస్టులో దక్షిణాఫ్రికా బౌలర్ల దెబ్బకు వెస్టిండీస్ కుదేలైంది. కేవలం 139 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా ఓ వికెట్ నష్టానికి 213 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తరపున కెప్టెన్ గ్రేమ్ స్మిత్...
Source: Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:30 am

మూడు రోజుల మ్యాచ్‌లో ఆసీస్ లెవన్ ధీటైన జవాబు

కాన్బెరాలో భారత్‌తో జరిగే మూడు రోజుల మ్యాచ్‌లో ఆసీస్ క్రికెట్ ఇన్విటేషనల్ లెవన్ జట్టు ధీటైన సమాధానం ఇస్తోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి ఆ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్ రోజర్స్ (60)...
Source: Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:24 am

వెస్ట్‌బ్యాంక్ ఆక్రమణకు ముగింపుః ఇజ్రాయిల్‌కు బుష్ పిలుపు

వెస్ట్ బ్యాంక్ ఆక్రమణకు ముగింపు పలకాలని ఇజ్రాయిల్‌కు అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ పిలుపునిచ్చారు. అలాగే పాలస్తీనా ఏర్పాటు దిశగా ఏడాది కాలంలోపు శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. మూడు రోజుల మధ్య ప్రాచ్య పర్యటనలో భాగంగా ఇప్పటికే...
Source: Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:18 am

పాక్‌పై అమెరికా జోక్యం అనుమతించం: ముషారఫ్

ఆఫ్ఘనిస్థాన్‌లోని సంకీర్ణదళాలను పాక్ లోపలికి పంపాలన్న ఏకపక్ష జోక్యాన్ని అనుమతించమని పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ శుక్రవారం హెచ్చరించారు. అటువంటి చర్యలకు ఏదో ఒకరూపంలో అడ్డుకట్టవేస్తామన్నారు....
Source: Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:16 am

సత్యనారాయణకు ఎన్టీఆర్ అవార్డ్ ప్రకటన

సినీనటుడు కైకాల సత్యనారాయణ ఈ ఏడాదికి ప్రకటించిన ఎన్టీఆర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయమై ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్మన్ లక్ష్మీపార్వతి మాట్లాడుతూ సినీరంగానికి...
Source: Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:14 am

శ్రీవారి సేవలో బాలకృష్ణ: తిరుమలలో అభిమానుల సందడి

ఒక్క మగాడు సినిమా విడుదల సందర్భంగా సినీనటుడు బాలకృష్ణ తిరుమలలో కొలువున్న శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు....
Source: Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:09 am

కళ్ళ ముందుకు టాటా కలల కారు

నాలుగేళ్లుగా వేల మంది కృషి..పరిశోధన,అభివృధ్ధిలపై 1500కోట్ల పెట్టుబడి...ఒక కంపెనీ లక్ష్యం...కోట్ల మంది కల...దేశమంతా ఉత్కంఠ..ప్రపంచమంతా ఆసక్తి..400 మంది విదేశీ జర్నలిస్ట్‌ల సమక్షం...ఈ నేపధ్యంలో లక్ష కారు ప్రపంచం ముందుకు...
Source: Yahoo! Telugu: Business | 11 Jan 2008 | 9:55 am

''ఒక్క మగాడు'' విడుదల జాప్యం: అభిమానుల ఆందోళన

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన ''ఒక్కమగాడు'' చిత్రం ప్రదర్శనకు ఆలస్యం కావడంతో ఒంగోలు శ్రీనివాస థియేటర్‌లో అభిమానులు వీరంగం సృష్టించారు. టెక్నికల్ ప్రాబ్లెమ్ కారణంగా చిత్ర ప్రదర్శన ఆలస్యమయిందని థీయేటర్ ఎజమానులు...
Source: Yahoo! Telugu: News | 11 Jan 2008 | 9:45 am

భారత్‌కు బ్రిటన్ ఉన్నత స్థాయి పారిశ్రామిక వేత్తల బృందం రాక

బ్రిటన్‌కు చెందిన 60 మంది సభ్యుల ఉన్నత స్థాయి పారిశ్రామిక వేత్తల బృందం భారత్‌కు రానుంది. ఇరు దేశాల మద్య వాణిజ్య సంబంధాలు పటిష్ట పరిచే దిశగా జనవరి 14నుంచి వారు భారత్‌లో పర్యటించనున్నారు. బ్రిటన్ ప్రధాని హోదాలో తొలిసారిగా భారత్‌లో గార్డన్...
Source: Yahoo! Telugu: Business | 11 Jan 2008 | 9:44 am

ఏబీఎన్ ఆమ్రో బ్యాంక్ చేతికి 3.56లక్షల ఇన్ఫోసిస్ వాటాలు

భారీ స్థాయిలో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ వాటాలను ఏబీఎన్ ఆమ్రో బ్యాంకు చేజిక్కించుకుంది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా రూ. 1660ధరతో వీటిని రూ. 59కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే మరో లావాదేవీలో జేఎఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ...
Source: Yahoo! Telugu: Business | 11 Jan 2008 | 7:48 am

ఆపదమొక్కులవాడు వివాదం: వీధికెక్కిన సినీ ఇండస్ట్రీ

ఆపదమొక్కులవాడు సినిమా విడుదల ఆలస్యమవడానికి దాసరి ప్రధాన కారణమని ఆసినిమా దర్శకుడు పోసాని కృష్ణమురళీ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో పెనువివాదాన్ని సృషించాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Jan 2008 | 7:35 am

పాటల చిత్రీకరణలో వేణుమాధవ్ ప్రేమాభిషేకం

వేణుమాధవ్ హీరోగా స్వయంగా నిర్మిస్తున్న ప్రేమాభిషేకం చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే టాకీతోపాటు ఓ పాట చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం మిగిలిన పాటల చిత్రీకరణను రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుపుకుంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Jan 2008 | 7:31 am

ఇన్ఫోసిస్ గ్రూప్ త్రైమాసిక లాభాలు 25శాతం మేర వృద్ధి

ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ గ్రూప్ త్రైమాసిక లాభాలు 25శాతం మేర పెరిగాయి. డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో గత ఏడాది రూ. 983కోట్ల నికరలాభం సాధించిన ఆ సంస్థ గ్రూప్ ఈ ఏడాది అదే కాలంలో దానిని రూ. 1231కోట్లకు పెంచుకుంది.
Source: Yahoo! Telugu: Business | 11 Jan 2008 | 6:35 am

స్టార్ కావాలంటే మాస్ ముద్ర పడాల్సిందే: సుమంత్

ప్రేమకథ చిత్రం ద్వారా టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన హీరో.. సుమంత్. ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన తొలిరోజుల్లో అపజయాలనెదుర్కొన్నప్పటికీ.. సత్యం చిత్రంతో ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాడు. అంతేగాక ఆ తర్వాత యాక్షన్ మిలితమైన చిత్రాల్లో, మాస్...
Source: వినోదం | 10 Jan 2008 | 10:46 am

హన్సిక కోసం క్యూ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

దేశముదురు ఫేం హన్సిక కోసం తెలుగు నిర్మాతలు కోటికళ్లతో ఎదురు చూస్తున్నారు. దేశముదురు సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అటుపై బాలీవుడ్‌లోనే సెటిలైపోయింది. కారణమడిగితే ఇప్పట్లో తెలుగులో...
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jan 2008 | 10:15 am

జీవించి ఉండగానే గౌరవించాలని......నవనీత్ కృష్ణ

సమాజంలో ప్రముఖులైనవారు జీవించి ఉండగానే వారిని గౌరవించాలన్న సదుద్దేశంతో తమ ఎన్నారై తెలుగు అసోసియేషన్ స్ధాపించామని సంస్థ అధ్యక్షుడు నవనీత్ కృష్ణ అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jan 2008 | 10:12 am

మూడేళ్ల తర్వాతే పెళ్లి అందాకా కెరీర్‌పైనే దృష్టి: తరుణ్

మూడేళ్ల దాకా పెళ్లి గురించి ఆలోచించదల్చుకోలేదని తరుణ్ అన్నారు. ప్రస్తుతం కెరీర్‌పైనే తన దృష్టి ఉందని పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించబోవడం లేదని ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2008 | 7:30 am

మాయావతి క్షమాపణ చెప్పాలి

బి.ఎస్.పి మహాసభలో నాయకురాలు మాయావతి సినిమారంగంపై వెల్లడించిన అభిప్రాయాలను చిన్న నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. మంగళవారం నాడు ఫిలిమ్ ఛాంబర్‌లో మండలి అధ్యక్షుడు నట్టికుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటయింది. ఈ సందర్భంగా...
Source: వినోదం | 9 Jan 2008 | 7:29 am

త్రిష చిరునామా..!

ఫెయిర్‌ అండ్‌ లవ్లీ ప్రకటన ద్వారా మోడల్‌గా రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత చలన చిత్ర సీమలో అడుగు పెట్టిన మిస్ చెన్నై త్రిష.. తొలిరోజుల్లో హీరోయిన్ స్నేహితురాలు వంటి సపోర్టింగ్ పాత్రలను పోషించిన త్రిష అనూహ్యంగా అవకాశాలను అందిపుచ్చుకుని ప్రస్తుతం...
Source: వినోదం | 9 Jan 2008 | 7:28 am

జనవరి 11న ప్రేక్షకుల ముందుకు ఒంటరి ఆడియో

గోపీచంద్, భావన హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఒంటరి చిత్రం ఆడియో జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈతరం ఫిలింస్ సంస్థ పతాకంపై పోకూరి బాబూరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2008 | 7:27 am

చిలుక సరస్సుకు 9 లక్షల వలస పక్షులు

పక్షి ప్రేమికుల స్వర్గధామంగా పేరు గాంచిన చిలుక సరస్సుకు సుమారు 9 లక్షల పక్షులు వలస వచ్చినట్లు చిలుక సరస్సు అటవీ శాఖ విభాగపు అధికారి అభిమన్యు బహేరా వెల్లడించారు. వీటిలో 158 రకాల జాతుల పక్షులు ఉన్నట్లు ఆయన తెలిపారు...
Source: వినోదం | 9 Jan 2008 | 7:19 am

దీపికా పదుకునే పర్సనల్ పాయింట్స్

బాలీవుడ్ సినీపరిశ్రమను అమితంగా ఆకర్షించి రేసులో ముందుకు దూసుకువెళుతున్న తారామణి దీపికా పదుకునె. అంతేకాదు ఓం శాంతి ఓం చిత్రంతో...
Source: వినోదం | 9 Jan 2008 | 6:19 am

మూడేళ్ల తర్వాత మూడు ముళ్లు: తరుణ్

మూడేళ్ల తర్వాతే మూడు ముళ్ల గురించి ఆలోచిస్తానని నటుడు తరుణ్ అంటున్నారు. ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచన లేదని, కెరీర్‌పై దృష్టి పడుతున్నానని చెప్పారు. మంగళవారం ఆయన 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా...
Source: వినోదం | 8 Jan 2008 | 1:03 pm

సంక్రాంతి చిత్రాల సంతోషంలో త్రిష

నూతన సంవత్సరం.... ప్రత్యేకించి రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్‌, కోలీవుడ్‌లలో సినీ సందడి మొదలైంది. ఈ సందడి సంగతేమోగానీ...
Source: వినోదం | 8 Jan 2008 | 8:57 am

భర్తలో మార్పు కోసం

కాంతారావు రకరకాల వ్యాపారాలు చేశాడు. ఏ వ్యాపారమూ అతడికి కలసిరాలేదో, కష్టపడి చేయలేదో కానీ నష్టాలే వచ్చాయ్. ''దాదాపు నలభై అయిదేళ్ళ నిండుతున్నాయి. సగం జీవితం పూర్తికావస్తున్నా సక్రమంగా ఏ వ్యాపారంలోనూ...
Source: Yahoo! Telugu: Religion | 5 Jan 2008 | 4:12 am

కుక్క పిల్ల... సత్తిరెడ్డి

కోడిపుంజు అరుపుతో ఆ కుగ్రామంతోపాటు సత్తిరెడ్డి మేలుకున్నాడు. అయితే తన పక్కలో వెచ్చగా ఏదో తగలటంతో కంబళి తొలగించి ముఖం బయటపెట్టాడు. వెచ్చగా ముడుచుకుని పడుకుని ఉన్న కుక్క పిల్ల కనబడింది. అంతే ఒక్క ఉదుటున
Source: Yahoo! Telugu: Religion | 2 Jan 2008 | 2:34 pm

తరుణ్

బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి దంపతుల కుమారుడు. 1990లో వెడితెరకు పరిచయమైన అంజలి చిత్రానికి జాతీయ అవార్డును సాధించుకున్నాడు. అనంతరం...
Source: Yahoo! Telugu: Religion | 28 Dec 2007 | 10:22 am

మంచి, చెడు శకునాలు

మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. అకస్మాతుగా ఎదురయ్యే శకునమే మంచి శకునం. మీరు ఇంటి నుంచి బయటకు ఎక్కడికైనా బయలుదేరే సమయంలో పసుపు,...
Source: Yahoo! Telugu: Religion | 17 Dec 2007 | 11:10 am

దీపావళి పండుగ నేపథ్యం నేర్పే విషయాలు

మనం చెప్పుకుంటున్నది ఒకప్పటి పురాణ కథే అయినా అందులో ఎంతో అర్థం దాగి ఉంది. గర్వం ఎంతటివారినైనా అంతమొందస్తుంది అన్న నానుడి వలే తనకు అన్ని విద్యలు తెలుసని,...
Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 3:39 pm

దీపావళి - నరక చతుర్థి - ప్రాశస్త్యం

నరక చతుర్థిలో చతుర్థి అంటే ముక్తి అని అర్థం. తన చేష్టలతో మళ్లోకాలను ముప్పతిప్పలు పెట్టిన నరకాసురుని వధతో లోకాలన్నీ తిరిగి పునరుజ్జీవనం పొంది అతని బారి నుండి విముక్తిని పొందాయి.
Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 1:39 pm

దీపావళి ప్రచారంలో ఉన్న వృత్తాంతాలు

దీపావళి పండుగ రావడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయని మన పురాణాలు చెపుతున్నాయి. ముఖ్యంగా రామాయణం, భారతం మరియు భాగవతాలను చదివితే మీకు ఆ కథలు తెలుస్తాయి.
Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 1:36 pm
Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/html../footer.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080115_india_telugu.php on line 21

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/html../footer.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080115_india_telugu.php on line 21

Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080115_india_telugu.php on line 21

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080115_india_telugu.php on line 21

Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080115_india_telugu.php on line 21

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080115_india_telugu.php on line 21